రచయిత:త్యాగరాజు

కాకర్ల త్యాగ బ్రహ్మం
(1769–1847)
చూడండి: వికీపీడియా వ్యాసం, వ్యాఖ్యలు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి.
కాకర్ల త్యాగ బ్రహ్మం


సంకీర్తనలు మార్చు