స్వీయ చరిత్రము - రెండవ భాగము/మొదటి ప్రకరణము



స్వీయ చరిత్రము

రెండవ భాగము

మొదటి ప్రకరణము

పురమందిరాదిక నిర్మాణదశ. (1890 మొదలు 1900 వఱకు)

1879వ సంవత్సరమునందు వితంతువివాహ విషయమున నేనియ్యఁదలఁచుకొన్న కొన్ని యుపన్యాసములకు తావొకపట్టున లభింపకపోయి నప్పటి నుండియు సర్వజనులకు నుపయోగవడెడి యుపన్యాస సభాభవన మొకటి పట్టణమున కుండిన బాగుండునుగదాయన్న సంకల్పముతో తత్సిద్ధియెట్లు కలుగునా యని యూలోచించుచుంటిని, మా యుత్తర మండలములలో కొంతకాలము పాఠశాలా పరీక్షకులుగా నుండినట్టియు, తెలుఁగుదేశముపయి నధికాభిమానము కలవారయి యుత్తరమండలములనుండి పట్టపరీక్షయందును తదభావమున ప్రథమశాస్త్ర పరీక్షయందును కృతార్థతను బొందినవారిలో నగ్ర స్థానమును బడసినవారి కేఁటేఁటబంగారు పతకమునిచ్చుట కేర్పాటుచేసినట్టియు, తరువాత చెన్నపురి రాజధానిలోని పాఠశాలల కెల్ల విద్యావిచారణ కర్తయయి యుపకారవేతనమును బడయనున్నట్టియు కర్నల్ మక్డానల్డుగారిపేర రాజమహేంద్రవరములో పట్టణ మందిరమును కట్టింపవలెనని 1880 వ సంవత్సరములో ప్రయత్నించితిని. ఆ సంవత్సర మాగష్టు నెల 15వ తేదిని జరగిన పురజనులసభలో మక్డానల్డు దొరగారిపేర పురమందిరము కట్టింప నిశ్చ యింపఁబడి, చందాలు పోగుచేయుట కయి యేర్పఱుపఁబడిన సభకు నేను కార్యదర్శిగా నియమింపఁబడితిని. కాగితముమీఁద నేనూఱు రూపాయలవఱకును చందాలుపడినను చాలినంత ధనము వచ్చు జాడ కానరానందున నప్పటి నా కృషి సఫలమయినది కాదు. అయినను నేను నా యుద్యమము నంతటితో విడిచిపెట్టక పట్టణమందిరనిర్ఘాణమున కయి పరమధ్యమున ధర్శవైద్యాలయ వీధి యందొక స్థలమును దామరాజు నాగరాజుగారి పేర కొనియుంచి, శ్రీ విక్టోరియా Gр మహారాజ్ఞగారి జ్యూబిలీ మహోత్సవ సందర్భమున 1887 వ సంవత్సరమున చందాలచేర్చి పురమందిరమును కట్టింపవలెనని మరల ప్రయత్నము చేసి యోుక సభకూర్చితిని. పురమందిర నిర్హాణార్థమయి శ్రీ పిఠాపుర రాజు గారు వేయి రూపాయలను దయచేసిరి; చందాల మూలమున నయి గాఱునూఱులు పోఁగయి నవి. మందిర నిర్మితికయి పలువూలు సభలు చేయఁబడుచు వచ్చినవి. ఈ సభలలో పట్టుమని పదిరూపాయ లియ్య సాహసింపని యుదారపురుషులు నేను కష్టపడి తిరిగి వ్రాయించి తెచ్చిన భవనాకృతిలో లా^పము లేంచుచు లక రూపాయలు వ్యయ పెట్టి దివ్యభవనము కట్టిqపవలెనని కొందఱును, "నేను కొన్న స్థలము బాగు లేదని దోషము లెన్నుచు జనో ద్యానముగా నుపయోగింపఁ దగిన నుందర విశాల స్థలమును పరమధ్యమున సంపాదింపవలెనని కొందఱును, ఆచరణసాధ్యములు కాని చిత్రవిచిత్రాభిప్రాయముల నియ్యఁజొచ్చిరి. ఈ ప్రకారముగా రెండు సంవత్సరములు సభలు జరగినపిష్టట వృధాకాలహరణ మగపటు తప్ప నిట్టి సభలవలన కార్యము కలుగఁబోదని నేను తలఁచి, ఒక నాఁటి పుర మహాజనులసభలో నా యభిప్రాయమును వెల్లడించి 1889వ సంవత్సరము మార్చి నెల 28వ తేదిని ముద్రితమైన యీ క్రింది లేఖను చందాదారులకుఁబంపితిని--

“Sir, I beg to inform you that, from my experience of the last ten years during which I have been working to secure a public hall for our town, I have had ample reasons to believe that there are no chances of our Town Hall ever coming into existence by means of public subscriptions and that I have therefore made up my mind to have the Hall built at my own expense (independently of public subscriptions) in the site opposite to the Town School by the Hospital Road which I already purchased with my own money for the purpose. I am మొు ద టి ప్ర క ర ణ ము

now prepared to devote the sale proceeds of my books and any remunerations that I may get in case of my being made an examiner in connection with University or other examinations, to the construction of the Town Hall for the speedy completion of which I intend raising loans. After completion of the building and discharge of all the debts contracted for this purpose, I will hand over the building for the use of the Rajahmundry public to a committee of respectable townsmen, reserving to myself the right of using the Hall for my lectures and weekly, fortnightly or monthly meetings organized by me in preference to those of others who may wish to have their lectures and meetings, on the same day and at the same time. Tłut I now promise that I will gladly place the Hall at the disposal of the Rajahmundry public without claiming any right whatever for myself, if any gentlemen come forward to pay me all the moneys I spend and the debts I contract for the construction of the Hall on the condition of placing the Hall in charge of a committee consisting of at least half a dozen respectable townsinen for the use of the Rajahmundry public without distinction of caste or creed. I gave out my intentions to the audience of a public meeting held on Sunday last in the Vizianagaram Maharajah's Girls' School to the same effect. ఇదివరకు పదిసంవత్సరాలనుంచి చేస్తూవున్న ప్రయత్నములను బట్టి చూడగా శీఘ్ర కాలంలో టవున్ హాలు కట్టించడం సాధ్య మయ్యేటట్టు నాకు కనపడడం లేదు. అందుచేత యేవిధమైన కమిటీలతోటిన్నీ చందాలతోటిన్నీ సంబంధం లేకుండా నేనే స్వయంగా ఆపనికి పూనుఫో వడానికి నిశ్చయించుకొన్నాను. ఆనుపత్రివీధిని టవున్ స్కూలు కెదురుగా నాళము వారి స్థలముకు ప్రక్కను నేను దామరాజు నాగరాజు గారివద్ద టవును హాలు నిమిత్తం నా స్వంతసొమ్ముతో కొన్న స్థలంలో కొంతసామ్ము బదులు చేసిన్సీ, నా పుస్తకాల అమ్మకమువల్ల నున్నూ నేను యొప్పడైనా యేపరీక్షలో నైనా యక్జామినరు కావడం తటస్థించే పక్షమున దానివల్లనున్ను వచ్చేసొమ్మును పెట్టిన్నీ టవును హాలు కట్టించి, నే నప్పడప్పడు ఇచ్చే వుప న్యాసములకున్ను వారానికి వకసారిగాని పక్షానికైనా నెలకైనా వకసారిగాని నేను యేర్పరచ బోయే సభలకున్ను ఆడ్డము రాకుండా వుండే పద్ధతిమిద దానివిూద వుండే బాకీలన్నీ తీరినతరువాత తగిన కట్టు దిట్టములతో వకకమిటీని యేర్పరిచి యీ పరమహాజనుల వుపయోగము నిమిత్తమై హాలును వారి ఆధీనము చెయ్య ను ద్దే శించుకొన్నాను. యీలోపుగా యెవరైనా తగు మనుష్యులు టవును హాలు నిమిత్తమై నేను చేసిన రుణములనున్ను నేను ఖర్చుపెట్టిన సొమ్మునున్ను "నాకు ఇచ్చివేసి, యీ మందిరమును జాతిమత భేదము లేకుండా పురజనుల కందరికీ వుపయోగపడేలాగున ఆధమం ఆరుగురు పెద్దమనుషులకు తక్కువకాకుండా వుండే కమిటీ వశంలో వుంచడానికి పూచీపడేయెడల, యే విధమైన స్వాతంత్ర్యములనున్ను నేను కోరకుండా యీ హాలున్ను స్థలమున్ను "నేను వారి స్వాధీనం చెయ్యగలవాడను. కాబట్టి యీ సంగతులను మీకు విశదపరిచినాను. ఈ సంగతులనే మొన్న ఆదివారంనాడు విజయనగరం మహా రాజులంగారి బాలికా పాఠశాలలో జరగిన సభికులకు మీటింగులో సభికులకు విన్నవించియున్నాను.

I beg to remain, Sir,

Yours faithfully,

K. VEERASALINGAM.”

Rajahmundry. l 26th March 1889, Tuesday !

ఈప్రకారముగా సభతోడి సంబంధమును వదల్చుకొని రెండుమూడు వేల రూపాయలతో నొక చిన్న మందిరమును కట్టింపవలెనని పని కారంభించి తిని. ఇంతకు ముందును మిత్రభావముతో "నాకు కావలసినప్ప డెల్లను వడ్డీ లేక బదులిచ్చుచుండినట్లే యీ పురమందిరము కొఱకును న్యాపతి సుబ్బారావు వంతులు గారు నా కేనూఱు రూపాయలు బదులిచ్చిరి నాశిష్యుఁడైన ఇంకొక కమిత్రుఁ డజ్జరపు వీరయ్యగారు రెండు సంవత్సరములలో తీర్చు పద్ధతి మీద నన్నూఱు రూపాయలను వడ్డిలేకుండ బదులిచ్చిరి. ఈ రు 900ల తోను నావద్దనున్న రూపాయలతోను ఇటుకలు కఱ్ఱలు మొదలయినవి సాధ్య మైనంత చౌకగా కొనుచు పనివాండ్రను బెట్టి నేనే యొద్దనుండి పనిచేయించు చుంటిని. ఈ విషయములో నా కీశ్వరసాహాయ్యము ముఖ్యముగా నను గ్రహింపఁబడినది. క్రిందటి సంవత్సర వేు నూఱు రూపాయల పుస్తకములే యవ్రుడు పోయినను పనికిఁబూనిన యీ సంవత్సరమునందు పుస్తక విక్రయము వలన వేయి రూపాయలకంటె నధికముగా వచ్చినవి; నేను కోరికయే యీ సంవత్సరమున నన్ను సర్వకలాశాలవారు పరీక్షకునిగా నియమించిరి; చెన్న రాజధానీ విద్యావిచారణకర్తగారు నన్ను మధ్యమపాఠశాలా పరీక్ష కుని-గా నేర్పఱితిచిరి. ఈశ్వర ప్రేరణముచేతఁగాక యివియన్నియు యయాచితము గా చేకూరుట యెట్లు సంభవించును? మంచి కార్యములకెల్లను దేవుఁడు తోడుపడు ననుటకు లేశమును సందేహము లేదు. ఈ ప్రకారముగా నే నెదురు చూడని ధన ప్రాప్తికలుగఁ గా," మూడువేలతో ముగింపవలె ననుకొన్న మందిర మును పెంచి పెద్దదానినిజేసి యేడు వేల రూపాయలు దాని నిమిత్తమయి వ్యయ పెట్టితిని. ఈ పురమందిర నిర్మాఘాణములో నాకు సాయము చేసిన పయి యిరువురు మిత్రులకును ఇతరమిత్రులకును నా కృతజ్ఞతను దెలుపవలసి యున్నది. నాళము కామరాజు గారు పురమందిరము యొక్క తూర్పుభాగమున కట్టఁ బడిన పఠనమందిరము నిమిత్తమయి తమ స్థలములోనుండి ముప్పదినలువది గజముల స్థలము నుచితము"గా నిచ్చిరి; ఖాజా ఆహమదల్లాఖాన్ సాహెబు గారు కఱ్ఱలు కోయించుకొనుట మొదలయిన పనుల కుపయోగించుకొను నిమి త్తమయి తమ స్థలములో తావిచ్చిరి; మామిడి రామస్వామిగారును జూపూడి రామానుజవు గారును తాము విశేషలాభము నపేక్షీంపక యితరుల కమ్మెడుదానికంటె తక్కువ వెలలకు నాకు కొన్ని కఱ్రలిచ్చిరి; దొమ్ముగూడెపు కలప వర్తకులైన జాన్ పీటర్సను గారును కోట్ల పోతన్నగారును జోగా చిన వెంకట స్వామి గారును నాయొద్ద మూల్యముగైకొనక యొక్క రొక్కరై దేసి కఱ్ఱల నిచ్చిరి; పురమందిరము నిమిత్తమయి కావలెనన్న నెక్కువ వెల యడుగుదు రన్న -హేతువుచేత దామరాజు నాగరాజుగారి పేర కొన్న స్థలమును తనకే యుంచు  స్వీ య చ రి త్ర ము

కొని దానిలో కొట్లు కట్టింపవలసిన దని బంధువులును తమ కమ్మినపక్షమున కొన్నదానికంటె నైదు రెట్ల ధన మిచ్చెద మని మిత్రులును ప్రోత్సాహపఱచినను వినక యాయన నా పేర వ్రాసియిచ్చిరి; నేను కొన్నస్థలమునకు వెనుకనున్న స్థలమును పురమందిరము నిమి త్తమయి తన పేరఁగొని బసవరాజు గవర్రాజుగారింతలోకాలధర్షము నొందగా గవర్రాజు గారిభార్య లక్షీ దేవమ్మగారు కొన్న నూటయేఁబది.మూడు రూపాయలకే నాకాస్థలము నిచ్చెను. ఈ ప్రకార ముగా నప్పడప్పడు కొనుచువచ్చిన స్థలములకయి వ్యయపడినది రు 653 80లు; మందిర నిర్జాణమునకు వ్యయపడినది రు 5149-15-8 లు; తరువాత పఠనమందిర మును బిల్లియర్డుగదిని దానితోఁజేర్చి కట్టుటకయి వ్యయపడినది రు.1989-0.0లు; మొత్తముమీద నేను పురమందిర నిర్హాణార్థము కర్చుపెట్టిన మొత్తమంతయు రు 7072.7.3 లు, ఇందు నిమిత్తము నేనితరులవలన నేమియుఁ గైకొనకుండు నట్లేర్పఱచుకొన్నను దొమ్మగూడెపు కలపవర్తకులవలన మున్నూరు రూపాయలు వెలచేయు పదు నేనుకఱ్ఱలు ధర్మార్థముగా పుచ్చుకొనవలసి వచ్చినది. పటల బంధనముల (Trusses) నిమిత్త మయి కావలసిన పొడుగయిన టేకుకర్రలు రాజమహేంద్రవరములో దొరకక పోయెను. అవి కఱ్ఱలకు జన్మస్థానమయిన బస్తరులోను దొమ్లుగూడెములోను దొరకునని తెలియవచ్చినందున, అట్టి కఱ్ఱలనుకొని పంపవలసినదని నా శిష్యులును భద్రాచలము తహశ్శీలుదారును నయిన సయ్యదువజీరుద్దీన్ సాహేబుగారి పేర వ్రాసితిని. ఈ విషయమయి కొన్నియు త్తర ప్రత్యు త్తరములు నడచిన యనంతరము నం దాయన భద్రాచలము తాలూకాలోని కూనూరునుండి 1989వ సol| ఏప్రిల్ 29వ తేదిని వ్రాసిన యుత్తరములోని కొన్ని వాక్యముల నిందు వ్రాయుచున్నాను--

“Myself and the Buster Tahsildar Mr. Chintaman Ramachander tried our best to buy some timber at Dommugudem and send them on to you. There are some logs at Dommugudem now but they say the timber can not now be taken down the river owing to the difficiency of water in the river. I herewith send you three letters to the addresses of I. Nalam Kamaraju Garu

2. Alapati Bhaskarramiah Garu and

3. Joga Venkataswami

at Rajahmundry, given by the following Shaukars, viz.,

I. John Paterson

2. Kotla Potanna and

3. Joga China Venkataswami.

These Shaukars have some timber of their own for sale at Rajahmundry with their agents at Rajahmundry named above. I hope you will get the fifteen logs of the description you mentioned in your letter soon after you send these letters to the addressees. You can select the best logs from the lots. Myself and Mr. Ramachender asked the Dommugudem Shaukars to take from you the reasonable price for the logs, but your good reputation is such that the Shaukars refuse to take money from you and they say they contribute this timber towards the charitable purpose you have undertaken. I can say I haves used no influence at all in this affair and I have thought it would be a great discourtesy to refuse the subscription they willingly offer for the construction of the Town Hall which is but a building for the use of the general public.”

(నేనును బస్టరు తహస్సీలు దా రయిన చింతామణి రామచందర్" గారును దొమ్ముగూడెములో కఱ్ఱలుకొని విూకు పంపుటకు సాధ్యమైనంత ప్రయత్నము చేసి తిమి. ఇప్పడు దొమ్ముగూడెములో కొన్ని కలున్నవిగాని, నదీలో నీరు తక్కువగా నున్నందున దిగువకు నదిలోనుండి యిప్పడు కఱ్ఱలు తీసికొనిపోవుటకు, వీలు లేదని చెప్పచున్నారు. రాజమహేంద్రవరము నందున్న 1. నాళము కామ రాజు గారు, 2. అలపాటి భాస్క_ర రామయ్యగారు, ੩, జోగా వెంకటస్వామి గార్ల విలాసముకు ఈక్రింది సాహుకార్ల నంగా జాన్ పీటర్సన్, కోట్లపోతన్న, జోగా చినవెంకటస్వామి యిచ్చిన మూడు త్తర ములను మికిందుతో పంపుచున్నాను. పైని చెప్పఁబడిన రాజమహేంద్ర వరములోని తమ యే జెంట్లవద్ద ఆవుకము నిమిత్తము ఈ సాహుకార్లు తమ కలపనుంచియున్నారు. మి యుత్తరములో నిూరు వివరించినరీతి 15 కఱ్ఱలును మిగా రీ యుత్తరములను చిఱునామా దారులకు పంపినతోడనే మికు లభించునని నవు చున్నాను. రాన్టిలాగోనుండి విూరు మంచికఱ్ఱల నేరుకోవచ్చును. కజ్జలకు న్యాయమైన వెలలను మియొద్దనుండి పుచ్చుకోవలసినదని "నేనును రావుచందర్" గారును దొమ్లుగూడెపు సాహుకారుల నడిగితివిుకాని విూ మంచి పేరు ఎక్కువ దైనందున సాహుకారులు మివద్దనుండి సౌమ్లు పుచ్చుకొనుట కంగి కరింప లేదు. విూరు పూనిన ధర్తకార్యము నిమిత్తమయి తా విూ కలప నిచ్చెద వుని వారు చెప్పచున్నారు. ఈ వ్యవహారములో నెంతమాత్రమును הסהe యధికారము నుపయోగింప లేదని నేను చెప్పఁగలను. మహాజనోపయోగార్థ మయి కట్టఁబడుచున్న పురమందిరము నిమిత్త మయి వారు హృదయపూర్వక నియ్యపూనిన సా యమును నిరాకరించుట గొప్పయమ ర్యాదగా סתודכ3& నుండునని నేను తలచియున్నాను.)

మాకు కావలసినరీతి కఱ్ఱలు వేలొకచోట ಜ"ಆಳಿನಂಜನ "ಸೆ నా కఱ్ఱల నంగీకరింపవలసిన వాఁడ నయితిని. తన యధికారము నెంతమాత్రము నుప యోగింపలేదని నామిత్రుఁడు చెప్పచున్నను, ఆ కలపవర్తకులు తమ తహ శ్ళీలు దారుని జరా.వి యిచ్చియుందురుగాని యూ కఱ్ఱలను నన్ను చూచి యిచ్చి యుండరు. ఇట్లు సాయము చూపిన నా నెయ్యుఁడైన సయ్యదు వజీరుద్దీన్ సా"హేబుగారియెడల నెంతయు కృతజ్ఞడ నయి యుండవలెను. 1890వ సం| అక్టోబరు నెలలో పురమందిరము పూ_యయి యుపయోగమునకు సిద్ధ మయ్యెను. ఆ సెలలో దానిని తెఱచి గృహప్రవేశోత్సవ సమయమునందు Uపను తను చెన్నపురి రాజధానీ రాజకీయశాస్త్ర సాగ్రళాలూr* సంస్కృతోప న్యాసకులుగా నున్న రావుబహద్దరు రంగాచార్యులు (ఎవ్-ఏ) గారు నన్నుఁ గూర్చి యింగ్లీ పున 28వ Tiša Sos యు పన్యాస మిచ్చిరి. అటు తరువాత కలకత్తాలోని సాధారణ బ్రహ్ర్మసమాజ ప్రధానబోధకులైన పండిత శివనాథ శాస్త్రి (ఎన్.ఏ) గారు రాజమహేంద్ర వరనునకువచ్చి నవంబరు నెల 15వ తేదిని నన్నుఁగూర్చి కొంత చెప్పి, పురమందిరములో రాజమహేంద్ర పురవాను లప్పటినుండి నిరాతంకముగా సభలు మొదలయినవి చేసికోనచ్చునని ఫూrషిం చిరి. శ్రగ్రసనా శ్ర శాస్త్రీగా రా దినముననే యొకటియు మఱునాఁ డొకటియు పురవుందిరములో రెం డుప న్యాసములు చేసి పోయిరి, పయి యిరువురు నన్నుఁగూర్చి చెప్పినదానిలో నా స్తోత్రపాఠములు తప్ప విశేషాంశము లేవియం నుండవు గనుక వాని నిచ్చట వివరించుట యనావశ్యకము. 1896వ సంవత్స రాంతముతో పట్టణమందగ నిర్ధాణవిషయమున నేను చేసిన ఋణములన్నియు పూర్ణముగా తీతిపోయినవి. మందిరమునకు నా పేరు పెట్టవలసిన దని కొంద అును, నేనుకూడ ధర్మకర్తగా నుండుట యానళ్యక మని కొందఱును, నాతోఁ జెప్పిరికాని వారి మాటవినక నేను చెన్నపురికి పోవుటకుముందు 1897వ సంవ త్సరము డిసెంబరు నెలలో నే సీక్రింది ని క్షేపపత్రము (Trust deed) ను వ్రాసి లేఖ్యారూఢము చేయించి మందిరమును ధర్మకర్తల కొప్పగించి పోయితిని.

“Rajahmundry Town Hall Trust Deed.

బ్రాహ్మణుఁడను, లేటు కందుకూరి నుబ్బరాయఁడు గారి కుమూరుఁడను, ప్రస్తుతము రాజమహేంద్రవిరము కాలేజిలో ప్రథమ పండితుఁడను, అయిన కందుకూరి వీరేశలింగ వును సేను

1. శ్రీ రాజా కొచ్చెర్లకోట రామచంద్ర వేంకట కృష్ణరావుగారు.

2. ది ఆవలే భిల్" న్యాపతి నుబ్బరావు పంతులు"గారు, B.A., & B.L.

3. నేతి వేంకట సాక్ వుయూజులుగారు.

4. చిత్రపు వేంకటాచలము గారు, B.A., & B.I.

5. గోపిసెట్టి నారాయణస్వామి నాయఁడు గారు, B.A

6. నాళము పద్మనాభము గారు, BA, 7. ఖాజా ఆహవ్రుదుల్లాఖాకా సా"హేబుగారు.

8. మంతపూడి కామేశ్వరరావుగారు, B. A.

9. కొటికల్య-డి రామేశ్వరరావుగారు

10. రెబ్బా పగిడ పాపయ్యగారు.

11. శ్రీ రాజా కంచుమర్తి వేంకట సీతారామచంద్రరావుగారు,

12. ఆమెరికకా లూథరన్ మిషక్రా సీనియర్ మిషనేరీ.

13. జ్యూబిలీపబ్లిక్ లైబ్రేరీ రీడింగురూము సెక్రటేరీ.

అను మిమ్ము ట్రస్త్రీలను గా నియమించి, ఆనుపత్రి రోడ్డున దక్షిణ పార్శ్వమునందు నేను స్థలముకొనా సొంతసొమ్ముతో కట్టించిన టౌనుహాలును, దానితోఁ జేరిన స్థలమును, 1897వ సంవత్సరము డిసెంబరు నెల 1వ తేదికి సరియైన హేవిళంబి నామ సంవత్సర మార్గశిరశుద్ 8 బుధవారము నాఁడు దిగువ నుదాహరింపఁబడిన షరతులప్రకారముగా మియావజ్జీవమును వ్యవహారము జరుపుచుండుటకయి విూ కధికారమిచ్చి యీహద్దులమధ్యస్థమైన స్థలమును దానిలోఁ గట్టింపబడిన పురమందిరమును విూ స్వాధీనము చేయు చున్నాను.

                                      హద్దులు.

మొదటి ప్రతి - (టౌన్ హాలున్న భాగము.)

ఉత్తరము-ఆసుపత్రిరోడ్డు.

తూర్పు-నాళము కామరాజు గారిచ్చిన స్థలములో గట్టబడిన ಬಿಲ್ಲಿ యర్డు లైబ్రేరీ రూములు.

దక్షీణము_ బసవరాజు గవర్రాజు గారు నానిమిత్తము రహిమాన్ చేగు వద్ద కొన్న స్థలము.

పడమట-పూర్వము రహిమాన్ బేగు క్రిందనుండిన దారి కుపయో గించు స్థలము. దామరాజు నాగరాజు గారివద్ద సేను కొన్న యీప్రతి తూర్పు పడమరలు 27 గజములు, ఉత్తర దక్షిణములు 18 గజములు, వెరసి 488 చదరపు గజవులు. రెండవ ప్రతి.

ఉత్తరము-ఔకాహాలుస్థలము

తూర్పు-నాళము వారియొక్క_యు ముత్తంగి వారియొక్క_యు కాలీస్థలము.

దక్షిణము_రహిమా కాచేగువద్ద నేను కొన్న కాలీస్థలము.

పడమట–దారిత్రింద వదలిపెటఁబడిన సలము.

లేటుబసవరాజు గవ రాజు గారు నాతరపున బౌకాహాలునిమిత్తము తవు=పేర కొన్నట్టియు, ఆయన భార్య తరువాత నా పేరు వ్రాసి యిచ్చినట్టియు, ఈ ప్రతి తూర్పు పడమరలు 27 గజములు, ఉత్తర దక్షిణములు 14 గజ ములు, వెరసి 878 చదరపు గజములు.

మూడవ ప్రతి.

ఉత్తగము-బసవరాజు గన రాజు గారు నానిమిత్తము కొన్న స్థలము.

తూర్పు-ముత్తంగి వారిస్థలము

దకీణము-ముత్తంగి వారియొక్క_యు చాకలివాండ్ర యొక్క_యు స్థలము.

పడమటు_ఖాజీ దాదాసాహేబుగారు మొదలైనవారి కాలీస్థలము.

18 గజములపొడవు సర్వస్వతంత్రములతోను, 18 గజములపొడవు కొన్ని షరతులతోను, రహిమాకా బేగవద్ద నేను కొన్న యీప్రతి తూర్పు పడమరలు 31 గజములు, ఉత్తర దక్షీణములు 18 గజములు, వెరసి 558 చద రపు, గజములు,

నాలన ప్రతి.

ఉత్తరము-ఆనుపత్రి రోడ్డు.

తూర్పు-నాళమువారి స్థలము.

దకీణము-ము _త్తంగివారి స్థలము. పడవుట._ టౌన్ హాలును స్థలమును,

నాళము కామరాజు-గారుటౌన్ హాలున కిచ్చినట్టియు, ఇప్పడు బిల్లియర్డు లైబ్రేరీరూములు కట్టబడినట్టియు, ఈ ప్రతి తూర్పు పడమరలు 8 గజములు, ఉత్తర దక్షీణముల్ము20 గజవులు, వెరసి 180 చదరపు గజములు.

                                  అయిదవ ప్రతి.

ఉత్తరము -ఆనుపత్రి వీధి.

తూర్పు-ప్రార్ధన సమాజమందిరమును గవర్రాజు గారు కొన్న స్థలమును

పడమట-ఖాజీ దాదా సా హేబుగారు మొదలైనవారి కాలీస్థలము.

మార్గము క్రింద నుపయోగపడెడి యీప్రతి తూర్పు పడమరలు 4 గజ ములు. ఉత్తర దక్షిణములు 82 గజములు, వెగసి 128 చదరపు గజములు.

1. ఈ స్థలములలో మొదటి ప్రతిలోను నాలవప్రతిలోను నా సొంత సామ్ముతో కట్టించబడిన హాలను బిలియర్థ లైబ్రేరీరూములును కలిసి రాజ మహేంద్ర పురము (Rajahmundry Town Hall) అని పిలువఁబడ వలెను,

2. హాలుకు పడమటివైపున నున్న మెట్లదారియు, దానితోఁజేరి గ్యాలరీలకు వెనుక నున్న గదియు, ఆగదితోఁ జేరిన (మేడ మెట్లున్న)వసారా యును, టౌన్ హాలునకును ప్రార్థన సమాజ మందిరమునుకును ఉమ్లడిగానుండి రెంటిక్రిందను వాడుకలో నుండవలెను.

3. ప్రార్థన సమాజ మెప్ప డయినను లేకపోవుట తటస్థించిన పక్ష మున, ప్రార్థన సమాజ నిమిత్తము కట్టఁబడి దాని యుపయ్జోగములో నున్న పడమటిభాగమందలి హాలును దానిపైనున్న మేడయును టౌన్ హాలులో భాగము గా సెంచఁబడి దాని యుపయోగము క్రిందనుంఛఁబడవలెను. ఆప్పడు ప్రార్థన సమాజమందిరపు ట్రస్టీలలోని పెద్దాడ సాంబశివ రావు B A. B.L. గారును, గోటేటి కనక రాజు B A. గారును, ఆ టౌన్ హాలు అడిషనల్

ట్రస్టీలుగాఁ జేర్చుకొనఁబడవలెను. ఒకసారి పోయినతరవాత మరల నెప్పు
డయినను ప్రార్థన సమాజ మును పేరితోఁగాని బ్రహ్మసమాజ మును పేరితోఁ గాని (యనతా రాదుల యర్చనయు విగ్రహారాధనమును లేని) యే కేశ్వర మానసి కోపాసనముగల పరిశుద్దా స్టిక సమాజ మేర్పడిన పక్షమున, ఆభాగము మరల దానిక్రింద నుపయోగ పడుచుండవలెను.

4. సమ స్త్రవిషయములలోను జ్ఞానాభ్బిద్ధి కలుగుటకును నీతి ముతకులా చారములయందలి మూఢవిశ్వాసములు తొలఁగుటకును నీతి పెంపొందుటకును దుర్నీతి దురాచారములు తొలఁగుటకును నీతిమతశాస్త్ర రాజ్యాంగ విషయములలో గుణదోషవిచారము చేయుటకును అనుకూలము లైన యుప న్యాసములు ప్రసంగములు వాదములు మొదలైనవానికొఱకును, మహనీయులను సత్కరించుట కొఱకును, దేశాభివృద్ధికిని భాషాభివృద్ధికిని తోడ్పడు కృషికొఱకును, జనులసంతోషమునకును వినోదమునకును జరగెడి యాటపాటల కొఱకును, జనోపయుక్తములైన సమస్తేతర కార్యముల కొఱకును, హిందువు యూరపియనుక్రైస్తవుఁడు మహమ్మదీయుఁడు బ్రాహ్మణుఁడు శూద్రుఁడు అను నిట్టి భేదభానము లేక యెల్లజాతులవారును సర్వమతములవారును సభలు మొదలైనవి చేసికొనుట కీ మందిర ముపయోగపడవలెను.

5. దుర్నీతిని పోత్సాహపఱచునట్టికాని జాతినుత ద్వేషములను పురికొల్పునట్టికాని రాజభక్తిని పోగొట్టునట్టికాని ప్రతిపక్షులను వారి గౌరవాస్పదులను దూషించుట కేర్పడినట్టికాని సంఘసంస్కారాదుల నిమిత్తము పాటు పడువారిని బహిష్కరించుటకొఱ కుద్దేశింపఁబడునట్టికాని సభ లిందు జరగగూడదు.

6. అవతారాదులతో సంబంధించిన యుత్సవములు, భజనలు, విగ్ర హపూజలు, వేశ్యల యాటపాటలు జారిణులు వేషములు వేయు నాటకాదులు, సురాపానాదులుగల విందులు, ఇందు జరపఁగూడదు,

7. ఈహాలునందు సత్కార్యములను జేసినవారియొక్కయు సద్వర్త సముగలవారియొక్కయు పటముల నుంచవచ్చును. మతముతో సంబంధించినట్టి కాని వేఱువిధ మైనట్టికాని బూతు బొవులను ది Koబరరూపములను నిందు పెట్టఁగూడదు.

8. ఇక్క_డ సంగీతము మొదలైన కళలను విద్యలను ప్రోత్సాహపఱు చుటకు సభలు చేయవచ్చును. అయినను స్వలాభమునిమి త్త మూడు నాటకాదుల క్షీ హాలు నియ్యఁగూడదు.

9. ఇక్కడకువచ్చి చదువుకొను వారి కందఱకు నుపయోగపడుచు జ్యూబిలీ లైబ్రేరీ రీడింగురూము సిగముగా టెక్రావశీలులాగ నుంచఁబడుటకు వెనుక నేర్పతిచిన షరతులను ట్రస్త్రీలు చెల్లింపవలెను.

10. ప్రార్థన సమాజమందిర మే హేతువుచేతనైన ననుకూలపడకయు ముతియొక స్టలము దొరకకయు నిక్కడనే చేయవలెనని కోరినప్పడు వితంతు գ» వివాహములను జరపుకోనుటకు వివాహదినమున నీ హాలునియ్యని లెను.

11. ప్రార్థన సవూ జమని కాని బ్రహ్రసమాజమనికాని వ్యవహరింపఁ బడు పరిశుద్ధాస్తిక మతవిశ్వాసముగల (ప్రార్థన మందిరములోనుండు) సవూజము వారుచేయు విశేష సభలకును సంవత్ళగోత్సవమునసను హాలునిచ్చుచుండ వలెను. ఆదినములలో వేఱు సభల నిమిత్తమ యి యితరులు కోరినపకమున :హ6 టు నియ్యఁగూడదు.

12. బిల్లియర్డ శేుబిలు లెహ్ ను హాశీలులా’నే యుంచఁబడి దాని నిమి _త్త మయి కట్టఁబడి నగది కేబి లున్నంతవఱకు దానికొఱకే యుపయోగించcబడ ක්‍ෂීක්‍ෂ,

13. ప్రజల యుపయోగార్థముగా రెండు వూ సముల కొకసారియైనను తప్పక యిందొక యు పన్యాసము జరగుచుండువట్లు ట్రస్టీ లే ర్పాటు చేయవలెను.

14. వీధివై పననున్న యా అు కొట్లమిదను వచ్చెడియద్దెలో నాలవ వంతుకు మించకుండ మరవుతునిమిత్త నువసరము వచ్చినప్పడు ప్రార్ధన సవూజ మందిరపు ట్రస్టీల కిచ్చి తక్కిన మూడునంతులును వాకాహాలు మరవుతు .లుప యోగ పఱుచుచుండవలెను. 15. ఈ మందిరమును గాని కొట్లను గాని దొడ్డిని గాని దీనితోఁజేరిన గజీయే భాగమును గాని ట్రస్త్రీ లెప్పడును విక్రయింపఁగూడదు; తాకట్టు పెట్టఁగూడదు; మఱియే విధముగాను ఆ న్యాక్రాంతము చేయఁగూడదు. మందిరము నంతను గాని కొంతభాగమును గాని తమ సొంత పనుల مرعي دفا కసపయోగించుకోగూడదు; ఆట్టి సొంతయుపయోగము నిమిత్త మద్దెకుఁగాని వేఱువిధముగాఁ గాని యితరుల కియ్యనుగూడదు. ఆవశ్యకములైన వూర్పులను ఆభినృద్ధులను జేయవచ్చును.

16. ట్రస్టీలలో నొక క్రైస్తవుఁడును, ఒక మహమ్లదీయుఁడును, ఒక వైశ్యుఁడును, ఒక శూద్రుఁడును, ఎల్లప్పడు నుండవలెను.

17. ట్రస్త్రీలలో నెవ్వరైనను, ఎప్పడైనను, ట్రస్త్రీగానుండుట కిష్టము లేని యెడల మానుకోవచ్చును. " మరణమువల్లఁగాని మానుకొనుట వల్లఁగాని మఱియొక విధముగాఁ గాని ట్రస్టీలలో కాలీలు వచ్చినప్పడు ప్రార్థన సమాజ మందిరపు ట్రస్త్రీలలోని గ్రాడ్యూయేట్లలోనుండి యొకరిని, ఔకావశీలులాశ నుండు జ్యూబిలీ రీడింగరూము మెంబర్లలోని గ్రాడ్యూయేట్లలోనుండి యొకరిని, ఈ్చపకారముగా వంతువరుసను (Alternately) మార్చి మిగిలిన ట్రస్త్రీలు బ్యాలెట్టు మూలమున కాలీలు పూర్తిచేయుచుండవలెను. కాలీలు వచ్చినప్ప డెప్పడయిన లౌకాహాలు ట్రస్త్రీలలో మహమ్లదీయుఁడైనను కై స్త్ర వుఁడైనను వైశ్యుఁడైనను శూద్రుఁడైనను లేకపోవుట తటస్థించిన పకమున, ఆ యాతరగతిలో గ్రాడ్యూయేట్టు దొరకనియెడల నేతరగతిలో కాలీవచ్చునో యాతరగతిలోని తగుమనుష్యుని ప్రార్థ నసమాజ మందిరపు ట్రస్టీలలోనుండియు వారిలా^ లేని రామెడల జ్యూబిలీ రీడింగురూవు మెంబర్లలో నుండియు వారిలోను లేనియెడల నితరులలోనుండియం గ్రాడ్యూయేట్టు 5סירס 80יה నైనను ట్రస్త్రీగా బ్యాలెట్టుమూలమున తl్కన ట్రస్త్రీలేర్పాటుచేయవలెను. దేశాభిమానమును పరోపకార చింతయు స్వకృత్యనిర్వహణమునందుశ్రధ్ధయుఁ గలవాఁ డన్న విశేష హేతువుచేత గ్రాడ్యూయేట్ కానివాఁ డెవ్వఁడైన స్త్రీగా నుండుట కర్టఁడనియు, అట్టివానిని ట్ర స్త్రీగానియమించుట గ్రాడ్యూهغt యేట్టు నేర్పఱుచుటకంటె నెక్కువ లాభకరము గా నుండుననియు, ట్రస్త్రీ అభిప్రాయపడెడు పక్షమున ఆతఁడు ప్రార్థన మందిరపు ట్రస్త్రీగాని జ్యూబిలీరీడింగు రూము మెంబరు గానియైనను కాకపోయినను కాలీవచ్చినప్ప డట్టి వాని పేరు నాకుఁ దెలియఁజేసి ట్రస్త్రీలు "నా యనుమతి విూద నా జీవితకాలములో మాత్ర మట్టివానిని ట్రస్త్రీగా వేసికొనవచ్చును. కాలీలు పూర్తిచేయుటకొఱకు గెడి విూటింగులో గ్రామములో నుండని ట్రస్త్రీలు Uó89ộ (Proxy) só-e మున తమవోటు (Vote) నియ్యనచ్చును. ఈ ట్రన్దుదస్తావేజు రిజిస్టరయిన మూడు మాసముల లోపల నిందలి షరతులకు భిన్నములు గా కుండునట్టుగా తమపనిని నెరవేర్చుట కావశ్యకములైన నిబంధనలను ట్ర స్త్రీలు చెయ్యవలెను. ట్రస్త్రీలు సభ చేసి కార్యదర్శి (Secretary) నేర్పఱుచుకొను నంతవeరికసను చిత్రపు వేంకటాచలము గారిని కార్యదర్శిగా సేగ్పఱుచుచున్నాను.

18. ఎప్పడైనను 5536 লাক (Continuously) రెండుసంవత్సరముల వఱకును దాము చేయవలసిన పనులను వేనిని చేయకయు, ఇందలి షరతులకు విరుద్ధముగా ప్రవర్తించియు, ఆవశ్యకమైనప్పడు మరమ్లకులు చేయింపకయు, ఉపేక చేసిన పకమున ట్రస్టీలనుతొలఁగించి మందిరమును దమయధీనము చేసికొని పూర్వో క్తములయిన షరతులను చెల్లించుచు పురజనుల యుపయో గము నిమిత్తము ట్రస్త్రీలు గానుండి వ్యవహరించుట కు లోకల్ఫండు బోర్డు రాజమండ్రీ మ్యునిసిపాలిటీ వారికిఁగాని తమ కుచితమని తోచిన (אסתד8cסיר3ל యితర సంఘము నేర్పాటుచేసి దానికిఁగాని హాలును ఒప్పగింత పెట్టుట కయి గవర్నమెంటు వారి కిందువూలనున నధికారమిచ్చుచున్నాను.

ఈ పంుని వివరింపఁబడిన షరతులకు లోఁబడి యిందులోఁ జెప్పఁబడిన హద్దుల మధ్యస్థమయి యేడు వేల రూపాయల నెల చేయు నించుమించు"గా 1720 చదరపు గజములుగల స్థలమును దానిలోఁగట్టఁబడిన హాలును బిల్లియర్థ రూమును లైబ్రేరీరూమును కొట్లను మార్గములను ఫలవృకములను సమ స్టమును విూస్వాధీముచేసి, వీనితో సంబంధించిన దస్తావేజులను మికిచ్చివేసి, "నాకుఁ గలహక్కును బాధ్యతను సoబంధమును ట్రస్త్రీలయిన విూ కిందుమూలమున సంక్రమింపఁ జేయుచున్నాను.

రాజము హేంద్రవరము

32. 2వ డిసెంబరు 1897 సం||
కందుకూరి - వీరేశలింగము.

పురజనుల యుపయోగార్థము పురమందిరమును నేను కట్టించి యియ్యఁ దలఁచి నప్పడు సంతోషించి పురజను లందఱును నాకు తోడుపడి యుందురని మినారనుకోవచ్చును. మా పట్టణ మట్టిపాపము కట్టుకోలేదు. Tনস పురమందిగమును కట్టించుటకు ముందే యాస్థల విషయమయి నాలుగు వ్యాజ్య వులు వేయఁబడి కొట్టుపడిపోయినవి. "నేను నాxరాజు గారి కాపీర స్థలమును కొన్న సంవత్సరమునందే నాకు ప్రతిపక్షియయి వితంతువివాహ విషయమున ఖండన వ్యాసములు వ్రాయుచువచ్చిన సూరి వేంకటకృష్ణశాస్త్రీ గారు మాకు స్థల మమ్మిన మహమ్లదీయునిజ్ఞాతి నొకనిని జేరఁదీసి వానిచేత తనకు స్థలములో భాగ మున్నదని 1884వ సం|| 407 నెంబరున సంక్షిప్తాభియోగమును {Summary Suit) తెప్పించెను; ఆది కొట్టుపడి పోయిన తరువాత 1885వ సం!! 241వ సంఖ్యగల క్రమమైన వ్యాజ్యమును (Regular Suit) మాకు స్థల మమిన వానిని జేర్చితాను పెట్టుబడిపెట్టి వేయించెను. అదియు కొట్టుపడి వ్యాజ్యమున కయిన కర్చులను వేంకటకృష్ణ శాస్త్రలవారే యిచ్చుకో ילד9-8c వలసిన వా రయిరి. నేను పురమందిరమును కట్టుట కారంభించిన తరువాత స్థలను SSSTH (Mortgage) er“ నున్నదని వేంకటకృష్ణ శాస్త్రిగా రే తన "పేరటు 1889వ సం|| 181వ సంఖ్యను ఆసలు వ్యాజ్యము తెచ్చెను. eو&A 1891:6 సంవత్సరము సెప్టెంబరు 5వ తేదిని పురమందిర నిర్మాణమయిన తరువాత కొట్టి వేయఁబడినది. దానిపైని 18913 సంవత్సరము ఆక్టోబరు నెల 28వ తేదిని ఉవర్యభియోగమును దెచ్చెను గాని దానికిని పూర్వపు వ్యాజ్యములకు మూట కిని వట్టిన దురవస్థయే పను. ఇవి బట్లుండఁగా 1889వ సంవత్సరము సెప్టెంబరు నెలలో ఇూజగా ఆహవ్రుదల్లాఖాకా 83יחדסנשיית: "י סד కఱ్ఱలు 古然 కొనుటకయి యిచ్చిన స్థలములో మేము అంపపుకోఁత కయి గోయి పెట్టి కఱ్ఱలు కోయించుచుండc"గా, ఒక పెద్దమనుష్యుఁడు 63-6 סיהדסנ5-62 ילד ית2יתף జ్ఞాతియైన యొకథీద తురకవానిని పిలిపించి వాని పకమున నొక బ్యారిష్టరును బెట్టి వానిచేత నేను తన తాత సమాధిని త్రవ్వించి వేసినట్టు నావయి నభి యోగము నొకదానిని సంయుక్తదండ విధాయకుఁడైన మోబర్లీ దొరగారియొద్ద తెప్పించెను. 1889వ సంవత్సరము సెప్టెంబరు నెల 80వ తేదిని తేఁబడిన యూ యభియోxము నా దొరగారు విమర్శ చేసి తమకు తెలియఁజేయ వలసిన దని 18వ అక్టోబరున పోలీసువారికి పంపిరి. అంపపు గోతిలోనుండి యే తిన తన తాత్ర యొవుకలని బుట్టలో వేసి తెచ్చిన యెముకలబుట్టతో నాచీద తురక מאירס ,ఫోలీను వారు రాజకీయ వైద్యునికడకుఁ గొనిపోయి పరీక్షీంపించి \:(8יהל తాత యెముక లన్నియు మేఁక యెముక లని డాక్టరు నిర్ణయపత్రమిచ్చిన తరువాత నితరులనుగూడ విచారించి, ఏలూరి లక్ష్మీనరసింహము గారి గ్రాపేరణము చేత తేబడినదిగాని యిది నిజమైన యభియోగము కాదని 1889వ సం|| నవంబరు నెల 13వ తేదిని దండవిధాయకునికిఁ దెలియఁజేసిరి. దొర గారు (దండ విధాయి) సాహేబువద్ద దండశాసనానుసారముగా వాగ్దూలమునైన పుచ్చు కొనక తాము నన్ను స్వయముగా నెఱుఁగుదు మనియు నే నట్టిపని చేయని వాఁడను కాననియు వ్రాసి యా యభియోగమును నవంబరు 80వ తేదిని కొట్ట చేసిరి. దానిలో నప్పడే పునర్విమర్శకు విన్నపము పెట్టించియుందురుగాని దొరగా రా మహమ్లదీయుని Uపే రేపించిన పెద్దమనుష్య నసత్యాభియోగము తెప్పించి నందున కయి విమర్శించి దండింతురే వెూయని భయపడి యూ దొర గారు మా మండలమును విడిచిపోవువఱకు నూరకుండిరి. మోబర్లీ దొరగారు వూ వుండలము విడిచి వెళ్లినతరువాత నాశ్రని తీర్పుపై "నాలుగు వూ సములకు 1890వ సంవత్సరము మార్చి 31వ తేదిని వూ మండల న్యాయాధిపతియొద్ద పునర్విమర్శకు విజ్ఞాపనమును బెట్టించిరి. ఆ విన్నపమును మండల దండన్యా యాధికారిగారు 1890వ సం|| జూలయి 28వ తేదిని కొట్టివేసిరి.

నాకు బాల్యమిత్రుఁడయి యుండిన యేలూరి లక్ష్మీనరసింహము గారు నాపై నిట్టి తప్ప టభియోగము నేల తెప్పింతు రని కొంద అడుగవచ్చును. ఆస్తిక పాఠశాలా స్థాపనమునకు తరువాత స్వల్పకాలమునఱకును మే మిరువుర మును కలిసి పనిచేయుచువచ్చినను, ఆ పాఠశాలూ విషయమున నాతీఁ డనుసరిం చుచు ఐచ్చిన మార్గమును, రాత్రి పాఠశాలా విషయమున నాతఁడు )5" کسی త్రోవయు, ఇతర విషయములయం దతఁడవలంబించిన పద్ధతులను, నింద్యము అం'గా నాకు కనఁబడినందున పూర్వ మిత్రభావమునుబట్టి సే నప్పడప్ప డాయ నను ముందలించుచుండుటయు వివేకవర్ధనిలో వ్రాయు చుండుటయు తటస్థిం చుదు నిచ్చెను. అతఁడును తాను ప్రచురించెడు గోదావరీ వృత్తాంత {Godavery News) వును పత్రికలో నాకు వ్యతిర్తిక్తముగ వ్రాయఁదొడంగెను. සුඩ් యిట్లుండఁగా ක්ෂීcඨි రాజమహేంద్రవరోన్నత పాఠళాలకు ప్రధానోపా ధ్యాయుఁడును, రాజమహేంద్రపర పారిశుద్ధ విచారణ సంఘమున కధ్యకుఁ తటస్థించెను. ఈ కాలములో రాజమహేంద్రవరములో నున్న من نKوع ونكة oكج సెప్పల్లె రామబ్రహ్ర నును నొక గృహస్థుని యింటివిూcద రాళ్లు పడుచుండెను. రామబ్రహ్రము గారి వదినె గా రంున శంకరవు యను నా మొు తమ యింటివిూఁద రాళ్లు పడుచున్న విషయమయి యిరుగుపొరుగుల వారితోను చుట్టుపట్టులనున్న పెద్దమనుష్యులతోను మొజ్జ పెట్టుకొనుచు వచ్చెను గాని యెవ్వరును దానిని నివారించుట కయి ప్రయత్నము చేయరైరి. ఇట్లు రాళ్లు పడుటకు ముఖ్య 'unరణము రామబ్రహ్రముగారి మూడవ యల్లుఁడు. అతఁడు పదునెనిమిదేండ్లు ప్రాయముకల తల్లిదండులు లేని దుండగీఁడు; అతని భార్య పదునే సేండ్లు ప్రాయముగలది. అతఁ డేలూరి లక్ష్మీనరసింహము గారి సన్నిధానవర్తిగా తిరుగు చుండెడివాఁడు. అతఁడు తన భార్యను తన వెంటఁ బంపవలసిన దనియు, డాను వేఱు చోట కాపుర వుం డెద ననియు, ఆ త్తవారి నడిగి నిర్బంధపఱుచుచు రాఁగా కాపుర ముండుట కిల్లు లేకుండుటను బట్టియు నిరుద్యోగి యగుటచే భార్యను పోషింప ೪_ತ್ತಿತೆನಿ వాఁడగుటను బట్టియు סרס, כ&ספס6יחסד చిన్న జానిని పంచ పోయిరి. అంతేకాక యెవ్వరో దుర్దార్లు లేSri దురుద్దేశముతో ూ చిన్నదానిని తీసికొని రవుని యతనిని గ్రాపీ రేపిందుదున్నారనియు వారి కను ఈశకు rDRను. ఈ కారణములచేత భార్యను తన నెగిటఁ బంపకపోఁగా నా పిల్లజాt iవాగి యింటినుండి లేచిపోయి పూర్ణముగా లక్ష్మీనరసింహము గారి సంగMArosu* దేగెను. ఆయన పురపరిపాలక సంఘము వారి యధికార 333 es"o నున్న reథముబారి సత్రములో నరనికి భోజనవసతి యేర్పణిచి, మరణ కాలమునందు 6օձ యిచ్చిపోయిన రోు నూఱు రూపాయలుగల రకణనిధి పుస్తకమును (Savings Bank book) తన యధీనములో నుంచుకొనెను. ;c డిల్లు వెడలిపోయినది మొదలుకొని యీ రాళ్లు పడుట నెలలకొలఁది كغ وه నడచెను. ఎవ్వరో చాటున బలవంతులు తోడుపడు వా రండక యిటువంటి పనిని నెలలకొలఁది జరుపుట యిల్లువాకిలిలేని యొక్క నిరాధారబాలునికి సాధ్యము కాదు. ఎవ్వరితోఁ జెప్పకొన్నను పాలనము లేక పట్టపగలం రాళ్లింటి మినాcద నా నా ముఖముల వర్ష పాతము వలె పడుచుండుట కోర్వలేక యోక దినము మట్ట మధ్యాహ్నమున మాయింటి కేడ్చుచువచ్చి యొక మిత్రునితో వూటూడుచు మేడమినాఁదనున్న ਜਦੋਂ లక్ష్మీనరసింహము గారు బుద్ధిహీనుఁడైన తమ యల్లని స్వాధీనము చేసికొని తమ చిన్నదాని విషయమైన పాపచింతతో తను యింటివిూఁద రాళ్లు వేయించుచున్నాఁడని శంకరవు చెప్పి యేలాగున నైన తమ బాధనుమాన్పి రషీంప మని నన్ను దీనముగా వేడుకొనెను, లక్ష్సీ నరసింహము గారికిని నాకునుగల వై మనస్యమునుబట్టి యీ వ్యవహారములో సంబంధము కలుxఁజేసికొన నిష్టములేనివాఁడ నయి పోయి పోలీసువారితో చెప్పకొమ్లని చెప్పితిని. ఎవ్వరితోఁ జెప్పకొన్నను కార్యము లేకపోయె నని యూమె పెద్ద పెట్టున నేడ్చుచు దీనాలాపములు పలుకఁజొచ్చినందున మనను కరఁగిన వాఁడ నయి యూర్తులకు చేతనైన సాయముచేయు కుండుట ధర్మముకా దని భావించి లేచి మిత్రునిఁబంపివేసి సే నామె వెంట వారింుంటికి పోయితిని. ఆTపాయ తమయింటిమిదను δώρολέοώ పడియున్న యిటుక ముక్కలను జూపి యవి దురాలవారి దొడ్డిలోనుండి వేయఁబడినవని చెప్పెను. ఆ యిటుక ముక్కలను పరీక్షించి చూడఁగా అవి చిరకాలమునుండియుండి వానకు తడిసి, పాకుడు పట్టినవిగా కనఁబడెను. పిమ్లుట నేను దుగ్గిరాలవారి దొడ్డిలోనికిపోయి చూడఁగా నక్కడ పాకుడు వట్టియున్న యిటుకముక్కలకుప్పలు పెక్కులుండిను. ఆయింటి విూఁదపడుచుండిన యిటుక ముక్కలును, ఈ దొడ్డిలో నుండిన యిటుక ముక్కలును, ఏకరీతి వంు యుండినందున దురాలవారి యింటి దొడ్డిలోనుండి రాళ్లు వేయఁబడు చుండుట స్పష్ట మయినది. దు రాలవారి యింటిలో లక్ష్మీనరసింహముగారి కాపులను వారి పాఠశాలలో నుపాధ్యాయులు నైన యిద్దఱు బ్రహ్ర్మచారి బ్రావణులు వెంకటప్పయ్య తిరస పతిరాజు ఆనువారు వాసము చేయుచుండిరి. ఈ పని వారి తోడుపాటు చేత్ర జరుగుచున్నదని భావించి యింటిలోనికి పోయి గృహయజమానుఁ డయిన దుగ్గిరాల ప్రకాశరావుగారిని కలిసికొని యా బ్రహ్రచారులను తమయింటి నుండి పంపివేయుటనుగూర్చి మాటాడి యాయనను వెంటఁగొని మరల రావు బ్రవము గారి ooooë38 వచ్చితిని. మే మక్కడనిలుచుండి యుండఁగానే దొడ్డిప్రక్కనుండి గాక వీధి పక్క_నుండి వచ్చియొక రాయి యింటిమినాఁద వడి దాని కప్పునుండి జాణి మేమున్నచోట పడెను. అది యిటుక బొంతీ"గాక నల్లరాతి ముక్కయయి యుండెను. ఆది చిన్న స్వామి గారి మేడమిదినండి వేయఁబడినదనియు త 鐵 ణవుపోయి చూచిన యెడలతమయల్లుఁ డా వేుడమినాఁద కనబడుననియు శంకరవు కేకలు వేసెను. నేను నామిత్రునితోఁగలిసి వెంటనే యా మేడ విూఁదికిపోయిచూడఁగా నక్కడ నా బాలుఁడు కనఁబడలేదుగాని యింటివిూcద పడిన రాతిముక్కల వంటి రాతిముక్క_లు రెండు కనఁబడెను. ఈ రాతిముక్కలేల యక్కడనున్నవని నే నడుగఁగా చిన్నస్వామి గారి పడవల గుమాస్తా బంగారము చితుకకొట్టుటకయి తేఁబడినవని చెప్పెను. అతఁ డిచ్చిన యుత్తరము విశ్వాసారమయినదికా నందున రామబ్రహ్రముగారి యింటి పైని రువ్వుటకేయూ రాళ్లు తేఁబ డె నని నిశ్చయించి, యిట్టి యనుచితకార్యమును చేయించుట మంచిదికా దని చెంతనున్న చిన్నస్వామి గారి రెండవ కుమారుని మందలింపఁగా నతఁడు లక్ష్మీనరసింహముగారి చాcrలివాఁడే పట్టపగలు రాళ్లు చేయుచుండఁగా వాని నేమియు చేయక మమేలనిందించెద రని యడిగెను. ఆందు చేత నీ రాళ్లు వేయుటలో లక్ష్మీనరసింహము గారి సంబంధము తప్పక యున్నదని నిశ్చయించి, ఆయనతో మాటాడుట కయి పోయితిని గాని యాయనగ్రామాం తరము పోయినందున నేను వూ యింటికి పోయితిని, ఇది యంతయు 1889 వ సం|| జూలయి నెల 28 వ తేదిని జరగినది. లక్ష్మీనరసింహముగా రూరి నుండి రాఁగా" a0 వ తేదిని సీనాయన పాఠశాలకు పోయి యాయనప్రాణ మిత్రు లయిన నిడును దుర్గాప్రసాద రాయఁడు గారును సహాయోపాధ్యా యు డైన దామరాజు బసవరాజుగారును దగ్గఱనుండఁగానే రామబ్రహ్రము గారి యల్లని జేరఁదీసి వారి యింటి మినాఁద మిరు రాళ్లు వేయించు చున్నారని చెప్పుచున్నారెంతవఱకు నిజమనియడిగితిని, ఆయన తానేమియు నెఱుఁగ ననియు గిట్టని వారట్టిప్రవాదములు వేయుచున్నా రనియం చెప్పఁగా నేను మరలి వూయింటికిఁ బోయితిని. నేను మూటూడిపోయిన తరువాత లక్ష్మీనర సింహము గారు శిలాపాత విషయమున నేమైనపని జరుగు నేమో యని భయపడి మఱు నాఁడు (81 వ తేది) తెల్లవాఱు నప్పటికి తనమిత్రుఁ డైన మాదిరెడ్డి వీరాస్వామినాయఁడు గారి యింటికిపోయి యాయనతోనేమో :X8ית&יתcיזד నాయఁడు గారు నన్నొక్క పర్యాయము దర్శన మిచ్చిపోవలసిన దని వర్తమా నము పంపిరి. ఆయన జరిగిన దేవుని యడుగఁగా 28 వ తేదిని జరగిన సర్వ వృత్తాంతమును జెప్పి రా ళ్లు వేయుచున్నా రన్న చాకలివాఁడు మొదలయినవారి పేరు లెల్లఁ జెప్పితిని. అక్కడ కందఱిని పిలుచుకొనివచ్చుట కయి మనుష్యు లను బంపిరికాని, వారిలో కొందఱు రాలేదు. వెంకటప్పయ్యను తిరుపతి రాజును దుగ్గిరాలవారి యింటినుండి పంపివేయుటకు నిశ్చయింపఁబడినది. "నేను విచారించిన దానిని బట్టిచూడఁగా రాళ్ల వ్యవహారములో తప్పక యినా లక్ష్మీనరసింహము గారి సంబంధ మున్నట్టు స్పష్ట్ర మగుచున్న దని చెప్పఁగా, ఆయన బదులు పలుకక యూరకుండేను. అపు|్పడక్కడనున్న దావు రాజు నాxరాజు గారు తా నీ విషయమయి లక్ష్మీనరసింహము గారి విూఁద ఫిర్యాదు దాఖలు చేసెద నని చెప్పెను. సామాన్యులకును గొప్పవారికిని తగవువచ్చి నప్పుడు సామాన్యముగా దండవిధాయులవద్దను ముఖ్యముగా స్వదేశీయ దండ విధాయుల వద్దను న్యాయము దొరకుట దుర్లభ మని యెతిఁగినవాఁడ నయి తొందరపడి పనిచేయవల దని నాగరాజుగారితో చెప్పితిని గాని యయన నామాట వినక యుపదండవిధాయకునియొద్ద లక్ష్మీనరసింహము గారి పంు నభియోగము తెచ్చి నన్నును వీరాస్వామినాయఁడు గారు మొదలైనవారిని సాశ్రులను"గా కోరెను. త్రిప్పిత్రిప్పి కడకు దండవిధాయి యా యభియోx మును కొట్టివేసెను. నన్ను విమర్శించు కాలములో లక్ష్మీనరసింహము గారి న్యాయవాదియు మిత్రుఁడు నైన దుర్గాప్రసాదరాయఁడు గారు ముంజేదో* నాపయి నభియోగము తెప్పింపవలె నని మనన్సులోనుంచుకొని యప్పటి వ్యవహారముతో సంబంధింపని ప్రశ్నలు నన్నడిగి నావలన నుత్తరములను బడ చెను. ఈ పగను తీర్చుకోవలె నన్న యుద్ధేశముతోనే లక్ష్మీనరసింహము గారు సమాధిని త్రవ్వించితి నని నామినాఁద మిధ్యాభియోగమును తెప్పించెను. వీరాస్వామి నాయఁడు గారి యింట సమావేశము జరగిన రెండు దినములకు (ఆగష్టు 2 వ తేదిని) ప్రాతఃకాలముననే రామబ్రహ్ర్యముగారు నా యొద్దకు వచ్చితమ యింటి విూఁద మరల రాళ్లు పడుచున్న వనియం తామును తవుయింట కాపురము లున్నవారును దొడ్డిలోనికి వచ్చుట యే కష్టముగా నున్నదనియు నేలాగుననైన రాళ్లు వేయుట మాన్పించి త వ్రుపాయమునుండి రక్షింపనల సిన దనియం నన్ను వేడుకొనెను. వచ్చివిచారించెదనని చెప్పి యాయననింటికి పంపి ਝੰੇ, పోలీసిన్సె .్పక్టరును వెంటఁబెట్టుకొనిపోయి యూ స్థలమును జూ~సి యా ఘాగోరకృత్యమును మాన్పవలసిన దని యాయనను కోరితిని, భటులను కావలియుంచి రాళ్లు వేయువారిని పట్టుకొనుటకయి ప్రయత్నము చేసెద నని చెప్పి యాయన వెడలిపోయెను. నేను దుగ్గిరాల వారి దొడ్డిలోనుండి oూ వలకు వచ్చుచుండఁగా శ్రవు లోపలినుండి రెండవతరxత్రి న్యాయవాదియైన వేలూరి వేంకట్రామయ్యగారు వెలుపలికివచ్చి నెప్పల్లెవారి విషయ మయి జరగుచున్న దౌర్జన్యమునుగూర్చి నాతో మాటాడ మొదలు పెను. ఆయన తాను విన్నకన్నవిషయములను నా తోచెప్పనారంభింపఁగా నింతలా చుట్టు పట్టులవారును నెచ్పల్లెవారి యింటిలో కాపురమున్నవారును వచ్చితా మెతిఁగి నది చెప్పఁజొచ్చిరి, మే మందuమును వేంకట్రామయ్యగారి వీధియరుగు మి ద హరుచుండి వారు వారు చెప్పినది వినుచుండఁగా లక్ష్మీనరసింహముగారి మిత్రుఁడైన బయపు సేడి వేంకటతో* గయ్యగా రచ్చటకు వచ్చి యీ సభ యేు వుని యడిగెను. ఆయనతో జరగిన కథ నంతను జెప్పఁగా, లక్ష్మీనరసింహము "గారి సమకమున నీ వ్యవహారము నడచుట నుంచి దని చెప్పి తాను పోయి యేమో మాటాడి యాయన నక్కడకు తీసికొనివచ్చెను. మిత్రబలముచేత లక్షీనరసింహము గారు కొంత నిర్భయతపూని యీ యల్లరియంతయు నేను చేయుచున్నాను గాని తన మిఁద నెవ్వరును సందేహపడు చుండలేదని చెప్పెను. ఆ పంు నెవ్వరికితో cచిన యూటలు వా రనఁ దొడఁగిరి. అందఱు చెప్పిన మాటలను విన్నపివుట మిత్రుఁడైన వేంకట జోగయ్యగారు సహిత మింతమంది మికు వ్యతిరేకముగా చెప్పచున్నప్పుడు మిరు మి నడతను శుద్ధపఱుచు కోవలసినదని లక్ష్మీనరసింహముగారితో చెప్పవలసిన వారయిరి. ఈ దినము మొదలుకొని రామబ్రవ్యము గారి యింటివిూcద రాళ్లు పడుట నిలిచిపోయి నా కృషివలన వారి యాపద నివారణ మయినందుకు "నేను సంతో* పి oచితీని,

ఈ వ్యవహారము నడచిన తరువాత దాదాపుగా సంవత్సరకాలము నకు మిత్రులతో నాలోచించి యాలోచించి లక్ష్మీనరసింహముగారు నేను తన్నిండ్లమిఁద రాళ్లు వేయించినట్టును తన నడతమంచిది కానట్టును పెద్దమను ప్యల యెదుట దూషించినందున కయి మూడు వేల రూపాయలు మాననష్ట్ర మిప్పింపఁగోరి 1890 న సం|| జలాలంు నెల 15 వ తేదిని వుండల న్యాయ సభలో నా మినాఁద వ్యాజ్యము తెచ్చెను. నేను దీని కెంతమాత్రమును జడి యక యీ వ్యవహార విషయమై నాతో మాటాడిన వారితో నతఁడు రాళ్లు వేయించినట్టును ఆతని నడతమంచిదికానట్టును నేను ఋజు వుచేసెదనని స్పష్ట్ర ము"గాఁ జెప్పితిని. అందు మినాఁద నాతని మిత్రులును న్యాయవాది యైన దుర్గాప్రసాదరాయఁడు గారును ఆలోచించి, దండవిధి (Criminal) వ్యవహాగ ములో నతనినడతయు వాడుకయు విచారణీయములు కాకపోవుటచే నట్టి యభియోగమును దెచ్చి యది తమ కనుకూలముగా తీర్పఁబడిన యెడల నీవ్యా జ్యమును తీసివేసికోవలెనన్న యుద్దేశముతో 1890 వ సంవత్సరము జూలైసెల 29 వ తేదిని పయిని జెప్పఁబడిన దూషణము కొee కే "నామినాఁద సంయుక్త దండ విధాయకునియొద్ద నభియోగము తెచ్చిరి. ఈ విషయమయి మండల న్యాయాధిపతి తన తీర్పులో నిట్లు వ్రాసెను.  “There is no doubt whatever in my mind on the very strong testimony for the defence, that at the time when the imputation and insinuation under the 5th and 7th issues were made plaintiff's reputation was distinctly bad; and I cannot help thinking that it was his own consciouness of this fact (and there is the evidence of the plaintiff's 6th and defendant's 34th witnesses to support this conclusion) that prompted him after launching this suit, to proceed criminally against defendant in the Joint Magistrate's Court where his own character and reputation could not be gone into so that if he succeeded there he would be in a position to withdraw this suit without any exposure.” (U.S8--a పకమున వచ్చిన మిక్కి_లి బలమైన సాక్యమును ဃို 5, 7 సారాంశముల క్రింది యూరోపణమును వ్యాజోక్తియు చేయబడిన కాలములో వాదియొక్క పేరు స్పష్టముగా చెడ్డదిగా నున్నం దుకు నా మనన్సులో సందేహ మెంత మాత్రమును లేదు; ఈ తత్వమును గూర్చిన తన రిమెఱుకయే (ఈ సిద్ధాంతమును పోషించుటకు వాదియొక్క 6 వ సాకీ యొక్క_యు పతివాది యొక్క 34 వ సాకి యొక్క_యు సాక్యముగలదు) అందు తన నడతయు పేరును విచారింపఁ బడనేరవు గావున తా నక్కడ జయము నొందిన పకమున దోష ప్రాచుర్య 'మేమియం లేకుండ ఈ వ్యాజ్యమును తీసి చేసికొను స్థితిలోనుందు నని యీ వ్యాజ్యము వేసిన తరువాత్ సంయుక్తదండ విధాయకుని సభలో ప్రతివాది మింద దండ విధి వ్యవహారమును నడపట కతనిని త్వరపెట్టిన దని నేను తలఁపకుండఁజాలను.)

ఈయభియోగముతోడనే మహారణ్య పురాధిపత్య మన్న ప్రహసనము తన్ను శించి ప్రకటింపఁబడిన దనియు తత్ర్పకటనమున కయి నన్ను శిక్షింప వలdను ననియు లక్ష్మీనరసింహము గారు నాపై నింకొక యభియోగమును కూడఁ దెచ్చిరి. ఈ వ్యవహారములను నడుపుట కయి తఱుచుగా న్యాయ సభలకు పోవలసి వచ్చుచుండు నని “ੇ సంవత్సరకాలము సెలవు పుచ్చుకొని పాఠశాలకు పోవుట వూని నిలిచితిని. వాది పకమున న్యాయవాది రైున దుర్గాప్రసాదరాయఁడు గారు నన్నేలాగున నైన శిక్షింపఁజేయవలె నని యెంతో పట్టుదలతో పనిచేయఁదొడఁగిరి; నా పకమున న్యాయవాది యైన న్యాపతి ను బ్బారావు పంతులు గారును మిత్రపక వువలంబించి నన్నేలాగున నైన శిక నుండి తప్పింపఁజేయవలె నని వాదియొక్క న్యాయవాది కంటెను, పదిరెప్లెక్కువ పట్టుదలతో పని చేయసాగిరి. మిత్రవిషయ మయి పంతులు గారు పడిన శ్రమ యింతయని చెప్పుటకు శక్యము కాదు. ఈ పనిలో నాయన నిద్రాహారములను గణన చేయలేదు; తమ నిద్రను మానుకొని రాత్రియెంతో ప్రొద్దుపోయిన దాఁక మేలుకొని యీ విషయమైన గ్రంథమును చదువుట మొదలయిన పనిని చేయుచు వచ్చిరి; పగలు వేళకు భోజనమునకు సహితము పోవక యీ వ్యవహార విషయమయిన సాక్యమును చూచుట మొదలయిన పనిలో నెంతోసేపు కాలము గడపుచుండిరి. ఆయనకు భోజనము చేయునపు డును వెలుపలికి పోయినప్పుడును కూడ నీ విషయమైన చింతయే కాని కొంత కాలము వేఱు చింత లేకుండెను. ఆ సమయము నందు నా విషయమయి యూయనకుండిన మనో వ్యాకులతలో షోడశాంశమైనను నాకు • లే కసం డెను. సే నన్నమాటలు నిజము లన్న నవకముచేత వ్యవహార మెట్లు ముగిసినను సంతోషమే. యని నేను నిర్విచారముగా నుండెడినాఁడను, వ్యవహార మడుసులో పాతిన కంబమువంటి దగుటచేత సే వంక కొరుగు నో యన్నయాలోచనచేత కొన్ని సమయములయం దాయనకు రాత్రులు నిద్రసహితము తిన్నగాపట్ట కుండెను. ఈ విషయమయిన గ్రంథమును చదువుటకు రాత్రు లప్పుడప్పుడు నన్నాయన తవు యింటికి రవును చుండెడివారు, నేను సుఖముగా భోజనము చేసి పోయి యాయన కష్టపడి గ్రంథమును చదువుచుండఁగా నేను పరుండి హాయిగా నిద్రపోవుచుండెడివాఁడను. ఇన్ని వ్యవహారములు ధర్ఘస్థానములలో పెని నిలిచియుండఁగా నిట్లు నిద్ర యెట్లు పట్టునని యాశ్చర్యపడి నన్నా యన లేపి వూ యింటికి పంపుచుండెడివారు. మిత్రకార్య తత్పరత్వముచేత నా విషయమయి యాయన పడిన శ్రమకు కృతజ్ఞ తా పూర్వకము లైన నందన ములు సమర్పించుట తప్ప వేఱు ప్రతిక్రియ నేను చేయఁజాలను; లకరూపాయ లిచ్చినను నాకు వారు చేసిన యుపకార బుణము తీఱదు; లకరూపాయ లిచ్చినను వా రితరుల విషయమయి యింత శ్రద్ధవహించి పనిచేసియుండరు. ధనికుఁడను గాని నేనాయన కిట్లు శ్రమపడి పనిచేసి నందున కొక్క చిల్లిగవ్వ యయినను (పతి ఫలముగా నియ్యలేదు; ఆయనయు మిత్రభావము ੋਝ`ਾਂ) ధనా పేక చేత పని చేయను లేదు. ఆయనయే నాకు కావలసి నప్పుడెల్లను ధన సాహాయ్యమును జేయుచుండెడి వారని యీ వఱకే చెప్పియుంటినిXదా ! ఆయన నాకు చేసిన యుపకారమును నాజ న మధ్యమున నే నెప్పుడును మఱవఁజాలను.

వ్యవహారము కొంతవఱకు నడచిన తరువాత నా ప్రతిపక్షులు సహిత మాచిక్కులో నుండి యేలాగుననైన గౌరవముతో వెలువడి యీవలఁ బడవలె నని చింతింప మొదలు పెట్టిరి. ఉభయ పకములకును సంధిచేయవలె నని ప్రముఖు లనేకులు ప్రయత్నించిరిగాని నా మూర్థపుపట్టు వలన వారి కృషి సఫల మయినది కాదు. మా శాస్రపాఠశాలా ప్రధానోపాధ్యాయు లైన మెట్కాపు దొరగా రుభయపకముల గౌరవమును నిలుపఁగోరి, మిరు కుమార్పణమును గాని విచార సూచనముసు గాని చేయవలసిన పనిలే దనియు పూర్వ మాయన నడత మంచిది కాదని యభిప్రాయపడి యిప్పుడితరులు మంచి దేయని చెప్పటచే నేనన్న మాటలు మరలించుకొనుచున్నానని చెప్పిన చాలు ననియు దాని Tవ్వరికి తోఁచిన వ్యాఖ్యానమును వారు చేసికొందురు గాన నింతమాత్రమున rడఁబడ వలసిన దనియు బహు విధములనాతోఁ జెప్పిరికాని యిప్పుడు సహిత మతఁడు మంచివాఁడు కాఁడనియే నేను దృఢముగా నవుచున్నందున సేనట్లు సందిగ్ధ వచనములు వ్రాయుటకు సహిత మొడఁబడ నేర’ నని యాయనrరికను నిరాక రించితిని. నుబ్బారావు పంతులు గారు నన్ను సమాధానపడకుండఁ జే సిరని S”očŚ అభిప్రాయపడిరికాని oorw రనుకొన్నది సరికాదు, ముందు పర్యవసాన మెట్లు తేలినను ప్రస్తుత విూ యాయాసమును ధనవ్యయమును మనస్తాపమును తప్పించుకొని నిశ్చింతముగా నుండుట కయినను వారు కోరిన దాని కొప్పుకొని సంధిచేసికోవలసినదని పంతులుగా రెంతదూర వెూ చెప్పిరి గాని 飞飞寸 పట్టును విడువకుంటిని. నేను నాకు తోఁచిన కాని యితరులు చెప్పినట్టు చేసెడు స్వభావముగల వాఁడనుకాను; ముందు కార్య వేువిధమున ముగియునో యని భయపడు స్వభావము కలవాఁడనుకాను. ఈ వ్యవహార మిట్లు జరగ 3০র্টৈকে 'రాణి-గారి (జ్యూబిలి) యుత్సవమున కయికర్చుపడఁగా మిగిలియున్న కొంచెము సౌమ్లు నే జనోపయుక్త కార్యము నిమిత్తము వ్యయ పెట్టవలెనో యాలో చించి నిశ్చయించుట కయి పురజనుల సభయొకటి జరగెను. ఆ సభయందు రాజకీయ వైద్యుఁడు ధర్మ వైద్య శాలకు చికిత్సనిమిత్త మయి వచ్చెడి నిరుపేదల యాచ్ఛాదన చానమున కంు దాని నుపయోK పఱుపవలసిన దని కోరెను : విద్యాధికులను నా పకమున సాకులుగా నుండినవారును కొందఱు ඝෆඹිණි. లాట కయి చిత్రవను ప్రదర్శనశాలలో చత్వరమును (Tennis Court) వేయించుట కయి దాని నుపయోగపఱుపవలసిన దని కోరిరి. ఆప్పుడు నేను లేచి వ్యాధి బాధితులైన నిరు"పేదలకు వస్ర దానము చేయుట కయి యున్న యల్పధనమును వ్యయ పెట్టవలసిన దని యొకరు చెప్పుచుండఁగా ధనికులును విద్యాధికులు నయిన సంపన్న గృహస్థులు జనోపయుక్త మని చెప్పి తమ నిమిత్త మయి కందుకక్రీడా చత్వరమును డానితో వేయింపు మని కోరుట యనమూనకరమును స్వప్రయోజనపరత్వము నని చెప్పితిని. నా మాటలు విని నా ప్రతిపక్షులు కరతాళధ్వనులు చేసి నన్నభినందించిరి. సభనుండి మే మి" వలకు రాఁగానే ను బ్బారావు పంతులు గారు నా వద్దకు వచ్చి విూ వ్యవహారము తుదముట్టు వఱకును విూరిఁక ముందు సభలకువచ్చి వూటూడ కుండుఁ డని నన్నుగడ్డము పట్టుకొని బతిమాలుకొనిరి. మా వ్యవహారములో సాకుల విచారణ మారంభమయినది. నా ప్రతిపకమున వచ్చిన సాళులలో కొందఱు మిత్రరకణ తత్పరత్వముచేతనో ధారణా శక్తి లోపము చేతనో, నేను తమతోననని మాటలను గూడఁ గొన్నిటిని నే నన్నట్లు తమ సాక్యములోఁ జెప్పిరి. అందు చేత దండాధికారి వారి సాక్యమును విశ్వసింపక పోవుట సహితీము తటస్థించెను. "నేను బ్రాహ్ర్మణుఁడను - లక్ష్మీనరసింహము గారు బ్రాస్త్రణేతరుడు నగుటచేత మావివాదము మాలోమాకుఁగలిగిన విశేష వివాద మే యంునను బ్రాహ్మణులకును బ్రాస్త్రణేతరులకును సంభవించిన సామాన్య వినాదమును"గాఁ గల్పించి నా పతిపకులను తన్షిత్రులు కొందఱును త:ు పక మును బలపఱుచుట కయి పాటుపడి కొంతవఱకు సఫలమనోరథు లయిరి হ-eo సంపూర్ణ మనోరథసాఫల్యమును బొందఁజాల రైరి. బంధువుల యొక్క_యు కులమువారియొక్కయు నిర్బంధమును సరకుగొనక బ్రాహ్మణే తరులలో న సేకులు నా పకము న సాక్య మిచ్చిరి. విమర్శముగిసిన విూఁదట ముందుగా దండవిధాయకుఁడు 1891 వ సం|| జూలయి నెల 27 వ తేదిని తీర్పుచెప్పి నా మినాఁద తెచ్చిన యభియోగములను రెంటిని కొట్టివేసెను. ఆ దండవిధాయకుఁ డింటివిూ ఁద రాళ్లు వేయించు విషయములోను నడత మంచిది కాదన్న విషయములోను సేనన్న మాటలు సరియైన వనియే యభిప్రాయ పTడెను, "నా [పతి పషీ యొక్క నడతను గూర్చి తీర్పులో వ్రాయఁబడిన .కొన్ని భాగముల నిందు క్రిందఁ S*ందు పఱుచుచున్నాను.

13. With regard to the Deft's statement that complainant was not a man of good character, the Defendant states that in making this remark he had in his mind the general reputation of the complainant as a man of adulterous character, untruthful and given to misappropriating money. If the word character “character" is taken to mean merely reputation the Defendant's statement that the complainant was not a man of good character is proved by the evidence to be perfectly true. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

14. It is contented for the prosecution that the word character as used by the Defendant cannot be taken to mean merely reputation and that Defendant clearly expressed an opinion that complainant's conduct as well as his reputation was bad. The defence have produced a mass of evidence, to prove that complainant's conduct was as such as would lead any reasonable person to suppose that he was dishonest, unprincipled and of loose morals. It would have been sufficient to make out his case, if the Defendant had merely proved a few instances of complainant's bad conduct and I propose to touch only on a few incidents........................................... 15. One of the facts which the Defence has endeavoured to establish is that while the complainant was giving out to the public that he was working a number of schools as the Agent or Manager of the Theistic Society in the interests of religion and morality he was in reality working these schools as private proprietory schools of his own and misapplying if not misappropriating their funds. The facts proved are as follow.—In Ex. LXIII a letter written on 28-12-82 by the complainant to the President of the Educational Commission he describes the Theistic Society as “chiefly an educational body”. In Ex. LXVI a letter written by the complainant on 19-3-83 he makes mention of the “Theistic Society's Schools.” In Ex. IX a letter written by the complainant on the I4th March 1883 he refers to the resolutions of the Theistic Society and promises to send a copy of the same to the person he addresses. In Ex. VIII dated 3 I-Io-83 the complainant writes “I am finishing the accounts of the Society for the last two years.” In Ex. LXIV a letter written by the secretary of the Theistic Society under the complainant's directions to the Director of Public Instruction, the writer alleges that the re. cords of the Theistic Society have been filed in court in a certain case. These documents in themselves, independently of the oral evidence on the point clearly show that the complainant was giving out to the public that there was a regular organized society called the Theistic Society which recorded resolutions, kept accounts and started schools as an educational body and that he was the Manager of those schools on behalf of the Society. What, however, was really the fact is clear from the complainant's own admissions in cross examination. He there says “I called myself, my teachers and sympathisers the Theistic Society. " " The Society was to help me generally. * * * It had no control over any of the schools. * It had no school of its own. * * The Society did not hold meetings or pass proceedings as a society. It had no rules and no funds. " " I never rendered any accounts. No one had a right to call for accounts;” and further on he says “I treated my schools as part of my property.” Such is the wide difference between the reality and, the representations made by the complainant to the public regarding that great educational body the Theistic Society and its schools, its resolutions and its; accounts.

That the Defendant knew that the complainant was imposing on the public in this way there can be no reasonable doubt. The Defendant has been intimately associated with complainant for years and Defendant was for a long time the editor of a local newspaper to whom as a matter of course all local news of importance would find its way. Knowing then as he must have known the difference between what complainant professed to the public and what he did there is small wonder that he formed the opinion that he was not a man of good character so far as straightforwardness and truthfulness are concerned.

16. As regards the way in which complainant dealt with the funds of his schools we have his own admission viz. “I treated my schools as part of my property.” That they were not part of his property and that he had no business to treat them as such is abundantly evident from the evidence and his own admissions in cross-examination. The Dowleswaram School it is proved was handed over to him as manager by a Committee with a surplus of over Rs. 500 in about August 1883, There is evidence to show that the Committee still continued to exist and take an interest in the school after the transfer. Complainant denies this, but even supposing the committee became extinct this did not make the school the complainant's private property, The school funds were clearly trust property which he was bound to account for and manage with the utmost care and prudence. Ex. LXXII the Educational Administration report for 1883-84 shows that the school was in a very flourishing condition during the official year 1883-84. The whole of the expenditure was met from fees, subscriptions and Rs. 78 grants. Nothing was shown as drawn out of the endowment fund (viz, Rs. 475 deposited in the Savings Bank which the Committee had handed over to: the complainant). As a matter of fact, however, the Savings. Bank book shows that on the 21st March 1884 the complainant drew out of the Bank Rs. 3oo, on the 2nd April 1884 he drew out Rs. 170 and on the 26th May 1884 he drew out Rs. 8. The fact that the sum of Rs. 3oo drawn in March 1884 is not shown in the financial statement Ex. LXXII is. almost conclusive proof that it was not drawn for expenditure on the school, and if not drawn for that purpose the inference is almost irresistable that it was drawn for the complainant's private purposes and was therefore misappropriated. This inference is corroborated by the complainant's subsequent conduct in October 1884 when he handed back the management of the school to the committee, in debt and with the accumulated surplus he had received in August 1883 all spent (except about Rs. 18 in the Savings Bank). He at first distinctly promised to render accounts (Ex. LX). Subsequently the new Manager Mr. Vanstavern (the 20th Def. Witness) found he could get no accounts out of him and no replies to his letters asking for accounts. After sometime one of the masters sued complainant for arrears of pay due to him and an arbitrator was appointed to enquire into the matter. To that arbitrator the complainant rendered a partial account Ex. LXXXVI of the money he had drawn from the Savings Bank in which occur the following items.

Pay to Head Master from 9th May to } 19th July 1884. RS. Io6—14-6

Pay of the above for September 1884 ... j, SO–O—o.

Travelling allowance of the above ■」轉 蠱 , 6–0—o

Mr. Muthuswami Iyer's pay for October 1884 „ 50—О — о Mr. Venkayya Sastry for April, May & June 1884. s Rs. 30–0—o Rs. 242—14—6

Some more items are given without dates, but the above items are sufficient to show that out of the Rs. 470 drawn by the complainant out of the Savings Bank in March and April 1884 he can only account for Rs. 242 odd by saying that he paid sums which did not fall due till after he drew the money out. His pleader says that he sometimes paid advances to masters but there is no evidence to support this and it is most improbable that he was making advances of pay to masters when we find that at least two of the masters sued for arrears of pay after he handed over the management. More over Muthuswami Sastri to whom Rs. 50 is shown as paid was not employed in the school till October 1884 and no advance could have been paid to him in March or April 1884.

We have further evidence to show that complainant was in debt and at the same time celebrated his sister's marriage in 1884. An unprejudiced person in possession of these facts would certainly have had ample grounds for saying that the complainant had misapplied if he had not misappropriated trust money entrusted to his charge. It may not be that Deft, knew all the facts now before the court, but he had ample opportunities of getting information from other sources and as long as the court finds that there is evidence of complainant's bad conduct about which Deft, might have come to know it is not necessary for the Deft, to put forward how exactly he derived his information.

17. Another instance of the complainant's misuse of money to which he had no right is in the case of the Pedda. pur school. He claims to have been appointed Manager of the school, but this fact is negatived by the oral evidence and the documents on which complainant himself relies do not support this contention. Ex. H is a letter written to the complainant by the previous Manager Mr. Perraz. In this letter Perraz no doubt asks the complainant to accept the management of the school, but the evidence of M. Subba Rao (19th Def. Witness) and the subsequent correspondence between him and the complainant show clearly that the complainant never assumed management of the school and that Perraz subsequently changed his mind and transferred the management to a committee (Vide Ex. XXXVIII, Ex. J, Ex. XLVIII, Ex. XLIX, Ex. Z, Ex. XILI).

The letter Ex. H asking complainant to become manager is dated 25–5–85. Immediately on receipt of this we find that the complainant wrote Ex. XXVIII dated 28—5—85 to the Secretary of the school asking him what funds he had got. On the 18th June 1885 he went down to Peddapur and although he did not assume management he took Rs. 8o from the Secretary under the pretence of getting furniture for the school. For a space of three whole years after this the complainant would neither refund the Rs. 80 nor supply any furniture. This is clearly proved by the documentary evidence: At last after a suit was filed against him on the 18th June n888 (vide Ex. XLV.) he paid up, His only explanation is that he took the money as manager, that Perraz had no business to subsequently transfer the management without his consent after putting him to the expense of going to Peddapur and that on this account he refused to recognize the School Committee and repay them the Rs. 80. Nothing can be more unsatisfactory than this explanation. Complainant's quarrel admittedly was with Perraz. If Perraz caused him any loss it was he whom he should have sued, There was not a shadow of justification for his refusing to part with the school money after he knew that the proposal made by Perraz to make him Manager was withdrawn and a committee was actually working the school. His retention of the Rs. 80 for these three years if not a misappropriation of money under the Penal Code is at any rate a most immoral and unjustifiable transaction for which he would well merit the epithet of a bad character.

18. I consider it unnecessary to touch on any more of the mass of evidence produced to prove the complainant's bad character. The above remarks are in my opinion sufficient to show that there were ample grounds for an unprejudiced person to describe him as a man who was not of good character.

(13, వాది మంచి (నడతకలవాఁడు కాఁడని ప్రతివాది చెప్పినదానిని గూర్చి, తానీ విషయమును ముచ్చటించి నప్పుడు వాది జారుఁడు, అసత్య వాది, పరులసామ్రాపహరించువాఁడు, అన్న యాతని సామాన్యఖ్యాతి తన మన న్సులో నున్నదని ప్రతివాది చెపు|్పచున్నాఁడునడత' అన్నపదమునకుఖ్యాతి" అని మాత్ర మర్థము చేసెడు పక వున, వాది వుంచి నడతకలవాఁడు కాఁడన్న సంగతి పూర్ణముగా సత్యమయినట్టు సాక్యమువలన బుజువుచేయఁబడినది.

14. ప్రతివాది చేత నుపయోగింపఁబడిన నడత యన్నపదము ఖ్యాతి యని మాత్ర మర్థమయినట్టు గ్రహింపఁగూడదనియు, వాదియొక్క ఖ్యాతి యు వర్తనమునుగూడ చెడ్డ వని ప్రతివాది స్పష్టముగా తన యభిప్రాయమును -ே *- Cñ S.O తెలిపియున్నాఁ డనియు, వాది పకమున వాదింపఁబడినది. వాది వర్తనము వివేకవుగల మనుష్యుని నెవ్వనినైన వాది యన్యాయపరుఁడు నీతి మాలిన వాఁడు వ్యభిచారియని భావించునట్లు చేసెడు నట్టి దని ఋజువుచేయుటకయి ప్రతివాది పకమున కానలసినంత సాక్యము తీసికొని రాఁబడినది. వాది యొక్క చెడు నడతను గూర్చికొన్ని సంగతులను మాత్రమే ప్రతివాది ఋజీవుచేసినను, తన పకమును స్థాపించుట కి యి చాలియుండును. నేను కొన్ని సంగతులను మాత్రమే చేకొనుట కుద్ధేశించుచున్నాను. . . . . . . . . * - -

15. ప్రతివాది పకమున స్థాపింపఁబ్రయత్నముచేసిన సంగతులes* 5°密芭路 మఠము యొక్కయు నీతి యొక్క_యు అభివృద్ధి ని మిత్తము ఆస్తి సమాజము యొక్క ప్రతినిధిగానో కాగ్యనిర్వాహకుఁడు గానో పెకు పాఠశాలలను తాను జరపుచున్నట్టు లోకమునకు వెల్లడించుచు వాది నిజమున కీ పాఠశాలలను తన సొంత స్వామ్యము క్రింద తనపాఠశాలలను గా జరఫుచు వాని మూలధనముల నపహరింపక పోయిన పకమున దుర్వినియోగము చేయం చుండెననుట. ఈ క్రిందివి బుజువు చేయఁబడిన సంగతులు—83 వ సంఖ్య నిదర్శనపత్ర నుయిన 28.12.82 తేదిని వాది విద్యాసంబంధ నియుక్త సభాధ్యకు నకు వ్రాసిన యుత్తరములో ఆ స్థిక సమాజమును ముఖ్యముగా విద్యాసంబధం సంఘము ను"గా వివరించెను. ' 66 న సంఖ్య నిదర్శన పత్రమయిన 19.8.88 వ తేదిని వాదిచే వాయఁబడిన యుత్తరములో ( ఆస్తిక సనూజము యొక్క పాఠశాలలు *? అని చెపుلم చున్నాఁడు. 9_న నిదర్శన పత్ర మయిన 1888.వ సం|| 14.మార్చి తేదిని వాదిచే వ్రాయబడిన యుత్తరములో ఆస్తిక సమాజము యొక్క- నిర్ధారణములను గూర్చి చెప్పచు వానియొక్క నకలును తా నుత్తరము వ్రాసినవానికి పంపెదనని వాగ్దానము చేయం చున్నాడు. 81-10-88వ తేదిగల 8వ సంఖ్య నిదర్శన పత్రములో వాది సమాజము యొక్క కడచిన రెండేండ్ల లెక్కలను నేను ముగించుచున్నాను ” ఆని వ్రాయుచున్నాఁడు. 84వ సంఖ్య నిదర్శన పత్రమయిన వాదియొక్క యు త్తరువు విూఁద ఆస్టిక సమూజ కార్యదర్నిచేత విద్యావిచారణాధికారికీ వ్రాయఁబడిన యుత్తరములో ఆస్తిక సమాజము నారి కాగా శ్రవపు లాగా కానొక వ్యవహారములో న్యాయసభలో దాఖలు చేయఁబడిన వని యతఁడు చెప్పు చున్నాఁడు, ఈ లిఖితములే వాగ్రూపమైన సాక్య ముక్క_9 లేకుండ వాది ఆస్తిక సమాజ మను నామము తో క్రమముగా నేర్పాటు చేయఁబడిన యొక సమాజ మున్నట్టును, అది నిర్ధారణములు చేసి లెక్కలుంచి విద్యాసంబంధ సంఘము"గా పాఠశాలలను స్థాపించినట్టును, తాను దాని పకమున పాఠtూలల కార్యనిర్వాహకుఁ డయినట్టును, లోకమునకు ప్రకటించుచున్నాఁ డని స్పష్ట్ర ము"గా చూపుచున్నవి. అడ్డు పరీక్ష లాగ వాది చేసిన యొప్పదలలను బట్టియే వాస్తవ మే మో స్పష్ట్ర మగుచున్నది. అందులో నతఁడు నన్నును, నా యుపాధ్యాయులను, అభిమానులను, ఆస్తిక సమాజ మని పిలిచెడివాఁడను ...". సమాజము సామాన్యముగా నాకు సాయము చేయుటకే ?”. 46ఆ పాఠశాలలలో దేనివిూఁదను దాని కధికారము లేదు ' ... సమాజము సభలు చేయుట గాని సమాజము గా చర్యజరపట కాని లేదు. దానికి నిబంధనలు లేవు సౌమ్లు లేదు. ”... నే నెప్పుడును లెక్కలు చెప్ప ভ83. నన్ను లెక్కలు చెప్పమని యడుగుట కెవ్వరికిని అధికారము లేదు.' R( చెప్పుచున్నాఁడు. అటు త్రరువాత నలేఁడు 66 నా పాఠశాలలను నా وكيع సాత్తులో భాగవు'గా నే నెంచినాఁడను ** ఆని చెప్పుచున్నాఁడు. గొప్ప విద్యాసంబంధి సంభు వునియు దాని పాఠశాల లనియు నిర్ధారణము లనియు లెక్క లనియు, ఆస్తిక సమాజమును గూర్చి వాది లోకులకు చెప్పుచున్న బానిక్రిని సత్యమునకును සුෆර්‍ම గొప్పవ్యత్యాసమున్నది.

ఈ విధముగా వాది జనులను వంచించుచున్నాడని ప్రతి బాది యొ&ఁగియుండె ననుటకు న్యాయమైన సందేహము లేదు. వాది ప్రతి వాడితో సంవత్సరముల కొలఁది నన్యోన్యముగా కలిసియుండుటయేకాక ముఖ్యమైన స్థానిక వృత్తాంతము లన్నియా సాధారణముగా పంపఁబడు చుం డెడు స్థానిక వృత్తాంత పత్రికకు చిరకాల మధిపతియయి యుండెను. తనకు తెలిసియుండవలసినట్టుగా "వాది ప్రజలకు ప్రచురించుచున్న చానికిని తాను చే యుచుండిన దానికిని గల వ్యత్యాసము రెలిసిన వాఁడయి ప్రతివాది యతఁడు బుజు ప్రవ గ్ర నముతోను సత్యసంధతతోను సంబంధించి యున్నంత వఱకు వుంచి నడత కలవాఁడు కాఁడని యభిప్రాయ మేర్పఱుచుకొని యుండుట వింతకాదు.

16. వాది తన పాఠ శాలల సౌమ్లు విషయమయి వ్యవహరించిన మార్గ మునుగూర్చి ఁ నా పా ప్రణాలలను "నా సాత్తులో భాగముగా సే నెంచు కొ న్నాను ” ఆని యతఁడు చేసిన యొు ప్పదల యే మన కున్నది. అవి తన సొత్తులో భాగము కావనియు వానినట్టి వానిని గా వ్యవహరించుట తప్పనియు క్యము వలనను ఆడ్డుపరీక్షలో నతోఁడు చేసిన సాంత యొప్పుదలల వలనను ס-לה'చక్కగా విశద మగుచున్నది. ధవళేశ్వరము పాఠశాల యేనూ అు రూపా యల కంటె నెక్కువగాఁ గల నిలువ సామ్రుతో సంఘము వారిచేత 1888 వ ΚίοΙΙ ఆగస్టు నెల ప్రాంతము నందు కార్య నిర్వాహకుఁడు"గా పని చేయుట కాతోని వళము చేయఁబడినట్టు ఋజువు చేయఁబడినది. ఈ కార్య నిర్వాహ కత్వ సంక్రమణానంతరమున కూడ సంఘము నిలిచియుండి పాతాళాల విషయ మయి శ్రద్ధవహించుచుండినట్టు చూపుటకు సాక్యమున్నది. వాది యిది లేదను చున్నాఁడు కాని సంఘము పోయిన దను కొన్నను అందువల్ల పాఠశాల వాది యొక్క_ సాంతి సొత్తు కానేరదు. పాఠశాల సొమ్లు స్పష్టముగా Ꮌ క్షేపద్రవ్య మగుటచేత దాని విషయమయి లెక్క చెప్పుటకును దాని నత్యంత శ్రద్ధతోను వివేకముతోను వ్యవహరించుటకును వాది బద్ధుఁడయి యున్నాఁడు. 72 వ నిదర్శన పత్రమయిన 1888.84 వ సంవత్సరపు విద్యాసంబంధ కార్య నిర్వహణ విజ్ఞాపనము 1883-84 వ్యావహారిక సంవత్సరములో పాద్ర కాలు మిక్కిలి వృద్ధిదళ 8-۷ ژع నున్నట్టు తెలుపుచున్నది. వ్యయమున కంతీకును పాఠశాల జీతములును చందాలును 78 రూపాయల సహాయద్రవ్యమును స8 పోయెను. ఆధారనిధినుండి (అనఁగా సంఘమువారు వాది వళము చేసి నప్పుడు రకణ నిధిలో నుంచఁబడిన 475 రూపాయలలాr నుండి) యేమియు తీయఁ బడినట్టు చూపఁబడలేదు. అయి నప్పటికిని వాది నిధిలో నుండి 1884 ఐ సంవత్సరము మార్చి 21 వ తేదిని రు 800.0–0 లును, 1884 న సంవత్సరము ఏప్రిల్ నెల 2 వ తేదిని రు 170.0.0 లు ను, 1884 వ సంవత్సరము మెయి నెల 28 వ తేదిని రు 8.0.0 లును, తీసినట్టు రకణ నిధి పుస్తకము స్పష్ట్ర ముగా వాస్త్రవమును చూపుచున్నది. 1884 వ సంవత్సరము మార్చి నెలలో తీయబడిన మున్నూఱు రూపాయల మొత్తమును ఆయవ్యయ నివేదన పత్రిక యైన 72 వ సంఖ్య నిదర్శన పత్రములో చూపఁబడక పోవుట అది పాఠ కాల వ్యయముల నిమిత్తము తీయబడ లేదనుట కించు మించుగా నిశ్చయ మైన ఋజువయియున్నది. అందు నిమిత్తము తీయబడక పోయిన పకమున, ఆది వాది యొక్క సొంత పనుల కంు తీయఁబడెననియు నందుచే నక్రమముగా ವಿನಿಹx పఱుపఁబడిన దనియు నూహించుట - گسسته *三一ー oుంచు మించు"గా ననివార్య మయియున్నది. 1888-వ సంవత్సరములో తాను పుచ్చుకొన్న నిలువ సొమ్లంతయు (రకణ నిధిలో నున్నరు 18.0–0లు తప్ప) వ్యయము చేసి ఋణముతో 1884 వ సంవత్సరము ఆక్టోబరు నెలలో తాను పాఠశాల యొక్క కార్య నిర్వాహకత్వమును మరల సంఘము వారి కప్పగించి నప్పటి వాది యొక్క తరువాతి నడత చేత నీ యూహ దృఢ పఱుపబడుచున్నది. అతడు లెక్క చెప్పుటకు మొట్ట మొదట స్పష్టముగా వాగ్దానము చేసెను (80 నిదర్శన పత్రము). తరువాత క్రొత్త కార్య నిర్వాహకుఁడైన వాన్ స్థావరన్ గారు (పతి వాది యొక్క- 20 వ సాకీ) ఆతని వద్దనుండి లెక్కలను లెక్కల నిమిత్తమయి వ్రాసిన యు త్తర ములకు ప్రత్యుత్తరములను బడయలేనట్టు కనుఁగొనెను. కొంతీ కాల మంున తరువాతో నుపాధ్యాయులలో R`కcడు తన కస బాకి పడియున్న వెనుకటి జీతము నిమిత్త మయి వాది మినాఁద వ్యాజ్యము తేఁగా, ఆ విషయమయి విచా రించుట కంు యొక మధ్యవర్తి యేర్పఱుపఁబ డెను. ఆ మధ్యవర్తికి వాడి తాను రక్షణ నిధిలో నుండి తీసిన సొమున కయి యిచ్చిన యసంపూర్ధమైన లెక్కలో (88 న నిదర్శన పత్రము) ఈ క్రింది పద్దులు కనఁబడుచున్నవి. 1884 వ సం|| 9 న మొయి మొదలు 19 వ జూలై వఱకు ప్రధానో పాధ్యాయుని జీతము ర6, 108_14.6 1884 వ సం|| సెప్టెంబరుకు పైవారి జీతము 50.0-0 పై వారికి ప్రయాణవ్యయములు 6.0-0 1884 వ సం|| అక్టోబరు నెలకు ముత్తుస్వామి అయ్యరు గారి dőrós. 50-0 0 1884 Κύο] ఏప్రిల్, వేు, జూన్ నెలలకు వెంకయ్య శాస్త్రీగారి జీతము. 30–0–0 రస, 242.14-6 5 ど○ స్వీయ చ రి త్ర ము తేదులు లేకుండ మతికొన్ని పద్దులుకూడ చూపబడినవి కాని 1884 వ సo| మార్చి ఏప్రిల్ నెలలలో రకణ నిధిలో నుండి వాది చేత తీయఁబడిన రు 470.0_0 లలోను తాను సౌమ్లుతీసిన యనంతరము వఱకును బాకి పడని మొత్తములను తానిచ్చినట్టు చెప్పటవలన రు 242 ల పయి చిల్లరకు మాత్రమే లెక్కచెప్పఁగలిగెనని చూపుటకు పయి పద్దులే చాలియున్నవి. ఆతని న్యాయవాది యతఁడు కొన్ని సమయములం దుపాధ్యాయులకు ముందు"గా నిచ్చెనని చెప్పుచున్నాఁడు కాని దీని కాధారముగా సాక్యము లేదు; కార్య నిర్వాహకత్వము నొప్పగించి వేసిన త్రరువాత నధము ముపాధ్యాయులలో నిద్దఱు తవు జీతముల ప్రాఁత কৃষ্ণঃ నిమి త్తము వ్యాజ్యములు వేసినట్టు మనము కనుగొనుచున్నప్పు డుపాధ్యాయుల కతఁడు జీతములు ముందుగానే యిచ్చు చుండెననుట బొత్తిగా నవుఁదగినదికాదు. ఆంతేకాక యేఁబది రూపాయలు ముందు"గా నియ్యఁబడ్డట్టు చూపఁబడిన ముత్తుస్వామి శాస్త్రి 1884 వ సం!! ఆక్టోబరు వeeకును పనిలో నియమింపఁబడ లేదు; కాఁబట్టి యతనికి 1884 వ సం| మార్చిలోఁగాని యేప్రిల్ లాrc-గాని ముందుగా జీత మియ్యఁ బడి యుండ నేరదు, వాది బుణములో నున్నాఁ డనియు నప్పుడే 1884 సంవత్సరములో సోదరి పెండ్లి చేసె ననియు చూపుటకు మన కింకను సాక్యమున్నది. .هکت సంగతులను తెలిసియున్న నిష్పక పాతియైనవాఁడు వాది తన కప్పగింపఁబడిన ని క్షేపధనమును తా నపహరింపక పోయిన యెడల దుర్వినియోగము చేసె నని చెప్పుటకు నిశ్చయము గా కావలసిన న్ని హేతువులను కలిగి యుండును. ఇప్పుడు న్యాయాధికారి యెదుటనున్న సంగతుల నన్నిటిని ప్రతివాది యెఱిఁ గి యుండక పోవచ్చును గాని ෆ්‍රොෆ డితరమార్గములచేత సనూ వారము సంపా దించుటకు కావలసినన్ని యవకాళములను కలిగియుండెను ; వాదియొక్క చెడు నడతను గూర్చి ప్రతివాదికి తెలిసియుండవచ్చు నని సాక్యమున్నట్టు న్యాయాధికారి కనుఁగొనుచున్నప్పుడు తా నీ సమూ కావారము సెట్లు సరిగా తెలిసికొనెనో తెలియఁబఱుచుట ప్రతివాది కావశ్యకముకాదు. ど گست. మొు ద టి ప్ర, క ర ణ ము O 17. తనకు స్వాతంత్ర్యము లేనిదే ధనమును వాది దుర్వినియోగముచేసి నందున కింకొక యుదాహరణము పెద్దాపురపు పాఠశాల విషయములో, ఆతఁడు తా నా సాంగ్రళాలకు కార్యనిర్వాహకుఁడు గా నియమింపఁబడినట్టు చెప్పు చు న్నాఁడు గాని యామాట వాగ్రహపసాక్యమువలన నిరసింపఁబడుచున్నది; వాదియే తన కాధారముగాఁజేకొన్న లిఖితములు తన వాదమును పోషించవు. ఎచ్ గుఱుతు నిదర్శన పత్రము పూర్వపు కార్యనిర్వాహకుఁ డైన పేక్జా జు -గారి చేత వాదికి వ్రాయఁబడిన యుత్తరము. ఈ యుత్తరములో పేర్రాజు పాఠశాల యొక్క_ కార్యనిర్వాహకత్వము నంగీకరింపవలసిన దని వాదికి వ్రాసి సందుకు సందేహము లేదు గాని యన్-నుబ్బారావు (పతివాది 19 వ సాక్సీ) యొక్క సాక్యమును తరువాత నాతనికిని వాదికిని మధ్య నడచిన యుత్తర ప్రత్యుత్తరములను వాది యొప్పుడును పాఠశాల యొక్క కార్యనిర్వాహ కత్వమును వహింప లేదనియు పే రాజు శ్రయ వాగాత్ర శ్రన మనన్సును మార్చుకొని కార్య నిర్వాహకత్వము నొక సభకు ఇచ్చివేసె ననియు స్పష్టముగా చూపు చున్నవి. (నిదర్శన పత్రములు 88, జే, 48, 49, జడ్, 41 చూడుఁడు). ন্যস্থ88) కార్యనిర్వాహకుడుగా నుండవలసిన దని కోరుచు ఎచ్ గుఱుతు నిదర్శన పత్రమైన యుత్తరము 25.5.85వ తేదిది. ఆ యుత్తరమందిన తోడనే పాఠ కార్యదర్శికి බැංකු యెంతయున్నదని యడుగుచు 28.5.85 తేదిని 28వ సంఖ్య رجع مميتة . నిదర్శన పత్రమైన యుత్తరమును মত-09 వ్రాసినట్టు మనము కనుఁ గొనుచునా|్నము • 1885 వ సం|| జూన్ 18 వ తేదిని వాది పెద్దాపురమునకు వెళ్లి, కార్యనిర్వా హకత్వమును వహింపక పోయినను పాఠశాలకు బల్లలు మొద లయిన యుపకరణములు చేయించెద నను మిస వివాఁద కార్యదర్శి వద్దనుండి రు. 80_0_0 లను పుచ్చుకొనెను. සුෆි ඝඡRෆ් ෂීහරක්‍ෂාණ් పూర్ణముగా మూడు సంవత్సరముల వఱకును తాను పుచ్చుకొన్నరు 80-0_0 లను తిరిగి యియ్యను లేదు పాఠ శాలోపకరణములను చేయించి పంపను లేదు. లిఖిత సాక్యమువలన ఇది స్పష్టముగా ఋజువు పఱుపఁబడినది. కడపట 1888వ సంవత్సరము జూన్ 18 వ తేదిని తన మివాఁద వ్యాజ్యము వేయఁబడిన తరువాత (45 వ 8.9 స్వీయ చ రి త్ర ము నిదర్శన పత్రము చూడుఁడు) అతఁడు సౌమిచ్చివేసెను. ఆతని యేక సమూ ధానము కార్యనిర్వాహక ధర్షమున తాను సామ్లు పుచ్చుకొంటిననియు, తనకు పెద్దాపురమునకు పోవుట కయి వ్యయములను తగిలించివ పివుట తీన యను ముతిని బడయక పేర్రాజు కార్యనిర్వాహకత్వమును మఱి యొకరి కియ్య వలసినపని లేదనియు, అందుచేత తాను పాఠశాలా కార్య నిర్వాహక సంఘము నంగీకరింప నిరాకరించి రు. 80.0.0 లును తిరిగి యియ్యలేదనియు, {!}OSA)· యున్నది. ఈ సమాధానమున కంటె నతృప్తికర మైనది మణి యే దియు నుండదు. వాదియొక్క కలహము నిస్సందేహము గా పేర్రాజుతోడిది. పేర్రాజు తన కే వుయిన నష్టి కలిగించియుండిన యెడల, ఆతని పైని వ్యాజ్యము వేయవలసియుండెను. తన్ను కార్య నిర్వాహకునిగా జేయుట కయి పేర్రా జచే చేయఁబడిన కర్తవ్య నిర్దేశము మరలించుకొ*ఁబడి సంఘము వారు సాగ్రణాలూ వ్యవహారములను ప్రత్యకముగా జరపుచున్నారని యొఱిఁగిన తీరు వాతో పాశ్రiగాల సౌమ్లను విడువ నిరాకరించుటకు న్యాయ సమర్ధన తే మైనను లేదు. ఈ మూడు సంవత్సరములు రు 80.0.0 లను తాన యుంచు కొనుట శిక్షాస్త్ర ృతినిబట్టి ధనాపహరణము కాక 'పోయిన పక్స మున, ఏ విధముచేతనైనను చెడునడతగలవాఁ డన్న బిరుద నామమునకు తన్నత్యం తార్ధనిచేయు మిక్కిలి నీతి మాలిన యసమర్ధనీయ వ్యవహార మయి యున్నది. 18. వాదియొక్క చెడునడతను ఋజువు చేయుట కయి తేఁబడిన సాక్య రాశిలాశ నుండి మఱియే యితర విషయమును ముట్టుట యనావశ్యక మని నేను తలఁచుచున్నాను. నిప్పక పాతియగు వాఁ డతనిని మంచినడత గల వాఁడు కాఁడని నిర్దేశించుటకు కానలసి నన్ని -హేతువు లున్నవని చూపుటకు పయి నిరూపణములు నాయభిప్రాయమునందు చాలియున్నవి.”) "నేను లక్ష్మీ నరసింహము గారి నడత మంచిదికా దన్నానను విషయమును గూర్చి దండ విధాయకుని తీర్పులోనుండి పయి భాగమును తెనిఁగించి వ్రాసి యున్నాను. ఇక నిండ్ల విూ ఁద రాళ్లు వేయించుచున్నారని సేనన్న రెండవ మొు ద టి § δ εæ $3o 83 H విషయమునుగూర్చి వ్రాయవలసి యున్నది. దానిని మండల న్యాయాధిపతి యొక్క తీర్పులోనుండి యెత్తివ్రాయుట కనుజ్ఞ వేడుచున్నాను. ఇది కొంత దీర్ఘ ముగా నుండును గాన చదువరులు వినుగుకొనక నన్ను మన్నింతు రని వినయ పూర్వకముగా విన్నవించుచున్నాఁడను. 114. ఉభయ పకముల వారును చెప్పెడి ప్రకారముగా రామబ్రహ్రము గృహము విూద రాళ్లు వేయుట మధ్యమధ్య కొంచె మవకాశముతో నెలల S”euc8 1889 55 Koll e3Xప్ష వఱకసను జరగచువచ్చెను; వాది ప్రతివాదుల సాక్యనువల్లను ప్రతివాగి యొక్క 3, 4, 5, 17 సాకుల సాక్యము వల్లను రామబ్రహ్రమును ఇంటికి పెద్దయైన యాతనివదినె శంకరవుయు తమ యల్లని చేత రాళ్లు వేయఁబడుచున్నవని తఱచుగా మొట్ట పెట్టుచుండి రనుట స్పష్టము; పిన్నవయసువాఁడైన యల్లుని విషయమయి వాది నిర్వివాదము"గా విశేష శ్రద్ధను వహించుచుండెను; ఆ బాలుఁడీ సారాంశముతో సంబంధించిన కాలమునందు రామబ్రహ్రముతోను శంకరమ్లతోను తగవులాడి భార్య యొక్క (రామబ్రహ్రముయొక్క) యిల్లు విడిచి తన నిమిత్తమయి వాది చేసిన యేర్పాటుల ననుసరించి యొక సత్రములో ప్రత్యేకముగా వాసము చేయు చుండెను; ఆతగవులలో వేఱు గా కాపుగ ముండుటకు తన భార్యను తన వెంటఁబంపు మని యా బాలుఁడు కోరినట్టు వాదియే యొప్పుకొనుచున్నాఁడు. రామబ్రహ్రము చచ్చిపోయెను శంకరమ్ల విచారింపఁబడలేదు; కాని త్రవతో* వేఱు గా కాపురముచేయుట కయి యా పిల్లవాని భార్యను పంపక నిరాకరించి నందున వాది యాబాలని తమయింటిమినాఁద రాళ్లు వేయుటకు పురికొల్పచున్నాఁ తనకుఁ గలిగిన యనుమానములను దాఁచక శంకరమ్ల యింటింటికిఁబోయి చెప్పచున్నదని ప్రతినాది యొక్క పైని చెప్పఁబడిన సాకుల సాక్యము పూర్ణముగా తెలుపుడు చేయుచున్నది; దీని సూచన తన సంరకణములోను, స్వాధీనతలోను ఉన్న బాలునితో వేఱు స్థలమున కా పడుచును పంపునట్లు చేయుట కయి ప్రయత్నించుటలో వాదికి దురుద్దేళ మున్నదనుట, ఆ సాకులయొక్క_యు ప్రతివాదియొక్క యొకటి రెండు సాకులయొక్క.యు. 対yb" స్వీయ చరిత్ర ము సాక్యమువలన ఆమె పూర్వపు మొజ్జల వేనివలనను కార్యము లేకపోయిన తీరువాత్రను ప్రతివాది యొకసారి తా నిందులో సంబంధము కలుxఁజేసికో నని నిరాకరించి యధికారులతో చెప్పకోవలసిన దని యామెను పంపివేసిన తొరపనాశ్రను గ్ద ంకరవు ప్రార్ధనలవలన వునను కరఁగిన వాఁడయి ప్రతివాది 18895 సంవత్సరము జూలయి 28వ తేదిని తన విచారణవల్ల నామెకు సాయముచేయఁ బూనుకొన్నట్టు తేట పడుచున్నది. 15. ఆ దినమున శంకరము యేడ్చుచు తనవద్దకు వచ్చి రాళు పడుటను —& O ראס ప్రయత్నము చేసి మాన్పుట కయి యెవ్వరును తనకు సహాయము చేయ లేద నియు, రాళ్లప్పడు సహితము పడుచున్నవనియు, రాళ్లు దురాల వారి దొడ్డిలోనుండియు మరణ శాసనాధికారిగా నున్న మృతుఁడైన చిన్న స్వామి గారి సొత్తయిన పడనల కార్యస్థానముగల మేడవిూఁది నుండియు వచ్చు చున్నననియు, చెప్పి, వాది విషయమయి తనకుఁగల నమ్లకముల సేకరువు పెట్టి, తనతో మొజ్జ పెట్టుకొనె వని ప్రతివాది చెప్పచున్నాఁడు. అప్పడు శంక )CA كانت రమ్లు రామబ్రహ్రముయొక్క యల్లునితోఁగూడ తిరుపతి రాజు వెంకటప్పయ్య -3 —& היס (వీరిలో మొదటివాఁడు వాదియొక్క పాఠశాలలో నుపాధ్యాయుఁడి) .యిద్దఱు బాలురను గూడ కలిపిన దని ప్రతివాది చెప్పచున్నాఁడు ية R وع ప్రతివాది దానినిగూర్చి విచారింప నలసిన దని యూమె చేసిన ప్రార్థనలకు లోఁబడిన వాఁడయి (ఈ పట్టణములో జనులు తమ దుఃఖములను కష్టములను చెప్పకొని సహాయము నిమిత్తమును ఆలోచన నిమిత్తమును (పతివాది వద్దకు పోవుచుందు గనుటకు సందేహము లేదు) ప్రతివాది యొక్క 17వ సాకీ తోఁKలిసి పయి యిద్దఱు ూలురును కాఫురమున్న దుగ్గిరాల వారి దొడ్డితోఁ జేరియన్న యింటి యజమానుడైన దుగ్గిరాల సూర్యపకాళరావు (ప్రతివాది రెండవసాక్సీ) వద్దకు మొదట వెళ్లేను. 18. వాది క్రిందనున్న యున్నత పాఠశాలయొక్క పట్టణళాఖకు ప్రధానోపాధ్యాయుఁడు గా నున్న ప్రతివాది మొదటిసాకీ కే - రామేశ్వర రావు శంకరమ్లకును ప్రతివాదికిని జరిగిన సంభాషణ సమయమునందు కడవe9 మొు ద టి ప్రు క ర ణ ము ど)状 కును ఉండెను; అతఁడు వారి సంభాషణలోని వివరముల నన్నిటిని జ్ఞాసక ముంచుకొన్నట్టు చెప్పక పోయినను, శంకరవు చెప్పిన సంగతుల విషయమయి ప్రతివాది సాక్యమును ముఖ్యముగా స్థిరపఱుచుచు, ఆమె కష్టము యొక్క యాధార్థ్యము తన మనన్సులో నాటుకొన ("గా తాను గూడ శ్రన ప్రధానో పాధ్యాయుఁ డైన వాదిపై నా మె చేసిన దోషారోపణములను తతణము నమితి నని చెప్పచున్నాఁడు. 17. ఆ దినమున దుగ్గిరాల వారి గొడ్డిలోను రామబ్రహ్రము గృహము Ω ெ —& వద్దను చిన్న స్వామి మేడమిఁదను ప్రతివాది చేసిన విచారణలో జరిగిన దాని విషయమై ప్రతివాది రెండవసాక్షి ప్రతివాది చెప్పినదానిని పూర్ణముగా స్థిరపఱుచుచున్నాడు. దొడ్డిలో వారొక యిటుకల కుప్పను జూచిరి; రావు బ్రహ్రము యొక్క- ෆ්‍රොෆභී కప్పవినాఁద 3き విధమైన యిటుక ముక్కలను జూచిరి. ఇది శంకరవు మొజ్జలను బలపతి చెడి యొక సంగతి. వారు రామ బ్రహ్మము యొక్క యింటివద్ద నున్నప్పడు దానిమిఁద కొన్ని తాళ్లు పడెను. తనతో వేఱుగా నుండుట కయి భార్యను పంపకపోవుట చేత వాది యొక్క_ దుర్బోధ చేత రామబ్రహ్రముయొక్క. అల్లుఁడు రాళ్లు వేయుచున్నాడని యూ మొు మరల చెప్పటయే కాక, యే వైపునుండి రాళ్లు నచ్చుచున్నవో యా చిన్న స్వామి వేుడమినాఁద నా చిన్నవాఁ డప్పడు కనఁబడునని కూడ చెప్పెను. చిన్న స్వామి మేుడమినాఁదికి వెళ్లిన మిగాఁదట బాలుఁ డక్క_డ కనబడ లేదు యింటిపై నింతకుముందు పడినరీతి రాళ్లను రెంటిని నా రక్కడఁ గనుఁ (איזד యొకఁ డీ రాళ్లు బంగారు నగలను సాగకొట్టుట కయి הבינאK ; ססיא యక్కడ నుంచఁబడెనని చెప్పెను . ఈ సమాధానము వారికి రుచింపలేదు; చిన్న స్వామి రెండవకుమారుఁడు (పతివాది యొక్క 38వ సాకీ) వాడి యొక్క_ చాకలివాఁడు రాళ్లు వేసి వాది యింటిలాr*నికి పరుగెత్తుచుండఁగా చూడఁ బడెనని వారితో చెప్పెను - శంకరవు మొట్టలను బలపలుచుట కెక్కువ كانتع సంగతులు. రామబ్రహ్ర్మము గృహమునందు కాపురము వ్న (ప్రతివాదియొక్క 54వ సాకీ) వనపాలనోద్యోగి (The Forester) భార్యను బాలునితోఁగూడ 8's స్వీ య చ రి త్ర ము వేఱు-గా కాపురముండుట కంు పంపివేయు ముని రామబ్రహ్రముతో చెప్ప వలసిన దని వాది తన్నడిగినట్టు ప్రతివాదితో చెప్పెను; బాలనిభార్య నరసా పురమునకు పంపివేయఁబడి నప్పడు రాళ్లు వేఫోుట యా:కాలములో నిలిచి పోయినట్టు తాను విన్నానని ప్రతివాది రెండవసాకి ప్రతివాదితో చెప్పెను. పనపాలనోద్యోగి (ప్రతివాది 54వ సాక్షి) ప్రతివాదిమాట స్థిరపఱుచు చున్నాఁడు; ప్రతివాదియొక్క రెండవసాకీ, తమ ముందప్పడున్న సాధన ములపైని రాళ్లు వేయుటలో వాదికి సంబంధ మున్నదని తానుకూడ నభి ప్రాయ మేర్పఱుచుకొని యా యభిప్రాయమును ప్రతివాదికి తెలిపి, దుగ్గిరాల వారి యింటిని దొడ్డిని విడిచిపెట్టనైన వలయును లేదా సందేహింపఁబడిన బాలురైన తిరుపతిరాజును వెంకటప్పయ్యను Ε3ξεις గొట్టనైన వలయునని ప్రతివాది 17న సాకీ కి ముందుగా హెచ్చరింత యిచ్చుటవలన తన యభి ప్రాయమును సారక పతిచితి నని చెప్పచున్నాఁడు. కొన్ని దినముల తరు వాత వారందుండి వెడలఁ గొట్టఁబడిరి. 18. పైని చెప్పఁబడిన సాధనములు గాక యీ సారాంశము క్రింద నష్ట మిప్పింపవలె ననుట కాస్పదము లయిన మాట అన్నకాలమునకు ప్రతివాది తన ముండెక్కు_న సాధన సామగ్రీని గలిగి యుండెను. 19. జూలయి 28వ తేదిని వాది రాజమహేంద్ర వరములో లేఁడు; కాని యతఁడు తిరిగి రాఁగానే ప్రతివాది తిన్నగా నాతని యొద్దకుపోయి జూలయి 30వ గేదిని మొదటి సారాంశము క్రింద చెప్పఁబడిన సంభాషణము నాతనితో నున్నత పాఠశాలలో జరపెను. మఱు నా రడు న్యాయవాదియైన వీరాస్వామి నాయని (వాదియొక్క 11వ సాషీ) యింటివద్ద నీ పనికై సరియైన సభ యే జరగెను; ఈ సభకు వాది కోరికమిందనే ప్రతివాది రప్పింపఁ బడాను, ఈ సభలో తా నా వఱకు చేసిన విచారణనుబట్టి 8יתסס రాళ్లు ਡੰ੪੦੦ టను ప్రోత్సాహ పతిచినట్టు తన నవుకమని ప్రతివాది వాదితో తెలియఁ బలికినప్పడు వాది యూరగుండె నని యీ సాకీ ప్రతివాది చెప్పినదానిని స్పష్టముగా బలపఱుచుచున్నాఁడు - ఈ నడత కింకరమ్ల చేసిన దోషారోపణ మొదటి ప్రకరణ ము ど3 ములను బలపఱుచుటకు ప్రబలముగా తోడుపడునదిగా నున్నది. అడ్డు పరీ కు లాr వాదియే యూ యంశమును ఒప్పకొనెను; తిరుగు పరీకు లాగ దానికి వ్యాఖ్యానము చేయుట కేమియు నడుగఁ బడలేదు; కాని యూతిని 11వ సాక్ష్నీ oూ విషయమంు వేంకట్రామయ్య (ప్రతివాది 4వ సాక్షి) యింటివద్ద ప్రతివాదికిని వేఁడి వూటలు నడచినందున నాతc దూరకుం డె నని ס888י הכ చెప్పచున్నాఁడు. అయినను ఆగస్టు 2వ తేదివఱకును వేంకట్రామయ్య యింటినద్ద సమావేశమే నిశ్చయము గా జరగనందున ఈ సమాధాన ჯეთზ కరింపఁబడఁ దగినది కాదు. 20. జూలయి 30వ తేది సభలో వాదియొక్క 11వ సాక్ష్నీ కుత్తర ముగా ప్రతివాది తనకు సమాచార మిచ్చినవారి పేరులను చెప్పెను; అను వూనింపఁబడిన పిల్లవాండ్రతో కూడ వారందరిలును పిలిపింపఁబడిరి; అక్కడ జరగిన దానినిబట్టి వాదికి వ్యతిరిక్తమయిన తన నవ్రుకము స్థిరపడె నని ప్రతివాది చెప్పచున్నాఁడు; వాదియొక్క 11వ సాకీ సహితము సందేహింపఁబడిన ముగ్గురు బాలురును పంపివేయఁ బడవలసిన దన్న నిశ్చయమునకు వచ్చితి నని చెప్పచున్నాఁడు. సభరయం దప్పడున్న ప్రతివాది యొక్క 17వ సాకీ పీల్ల వానిభార్య నతనితో నుండుటకు పంపవలసిన దని వాది చేసిన ప్రార్థనను తా నంగీకరింపక నిరాకరించిన హేతువుచేత వాది యీ శిష్యులను రాళ్లు వేయ పురికొల్పినట్టు శంకరవు తనతోనే మొట్ట పెట్టుకొన్న దని తా నప్పడు వాదీ యెదుటనే చెప్పితినని ప్రనూణము చేయుచున్నాఁడు. ರಾಳ್ಲಪೆಠ వ్యవ హారములో forరవ్రు యొక్కయు రామబ్రవ్యము యొక్క_యు న్యాయవాది రైున ప్రతివాదియొక్క 5వ సాl కూడ ఆ సభలో నుండెను. అతఁడు తాను చేసినీ విచారణయోుక్క పర్యవసానమును ప్రతివాదితో చెప్పితి ననియు, ఆ సభలో తాను వాదిపై నభియోగము తేనున్నాఁడ నని చెప్పినప్పుడు వాది పలుకక యూరకం డె ననియు, చెప్పచున్నాఁడు. ఆంతేకాక యీ స్నా తొందరపడి యభియోగము తీసికొని రావల దనియు సమాధానము చేయుట కయి మాటాడుదున్నవాది యొక్క 11 వ సాకీ తో ముందుగా నీ విషయ 5’ూ స్వీయ చ రి త్ర ము మంు చర్చింపవలసిన దనియు, ప్రతివాది తన్నుబలనంత పెట్టె నని చెప్పు చున్నాఁడు, 21. రామబ్రహ్రము యొక్క యింటి విూఁడ వురల రాళ్లు పడుచున్న వని సమాచారము తెలిసిన విూఁదట ఆగష్టు 2 వ తేదిని ప్రతివాది ఆరక కావేకకునితో (ప్రతివాది 6 వ సాక్షి) అక్కడకు వెళ్లేను. ఆరకక భటూధికారి స్థలము చూచిన పిమ్లుట వెళ్లిపోయెను. తన నాలవ సాకి రైున వెంకట్రామయ్యతో నాతని యింటి సవిూపమున మూ టూడు చుండఁగా రావు బ్రహ్రముయొక్క- యింటిలో కాపురముండిన టీ. నాగరాజను నతఁడక్కడకు వచ్చి తిరుపతిరాజు (పూర్వోక్త వాది సహాయోపాధ్యాయుఁడు) రాళ్లు వేయుచుండఁగా తాను చూచితి నని తమతో చెప్పినట్టు ప్రతివాది చెప్పు చున్నాడు. ప్రతివాది యొక్క 4 వ సాక్షి తత్పూర్వము శంకరవు తనతో మొజ్జ పెట్టుకొన్న విూఁదట తాను చేసిన విచారణలయొక్క ఫలితములను (సతివాదికి తెలియఁజేసినట్టు చెప్పచున్నాఁడు. 22. ప్రతి వాదికిని వెంకట్రామయ్యకును కశి సంభౌషణము జరగు చుండఁగాను వాది విూcద శంకరవు చేసిన దోషారోపణమును ప్రతివాధి నమ్లునట్లు చేయ ననుకూలమైనది యెంతో నడచిన తరువాతను వాదియొక్క 4వ సాక్షి బీ. వీ. జోగయ్యవచ్చి యీ సంభాషణ మే విషయమని యడి గెను; వాది రాళ్లు వేయుటను ప్రోత్సాహపతి చె నన్నతన నవ్రుకమును ప్రతి వాది యీ సాకీ తో చెప్పినది యప్పడు. అందువివాద వెళ్లి వాదిని వెంక ట్రామయ్య (ప్రతివాది 4న సాకీ) యింటికి తీసికొని వచ్చినది యీ ನಿ-vಷಿ ಹೊ. వేడిమూటలు సంభవించినట్టుగా నీ నఱకే చెప్పఁబడిన సభ యిఫ్పడు నడచెను. 23. అల్లుఁడు రాళ్లు వేయుచున్నాఁ డనియు א הסa( 0:(8יס ప్రోత్సాహ పఱుచుచున్నట్టు తా ననుమాన పడుచున్నా ననియు శంకరవు తనతో మొజ్జ పెట్టుకొన్నప్పడు తాను (సాక్నీ) వారితో నా కాలమందలి శ ంకరవుయొక్క మొు ద టి ప్ర, కరణ ము どFー వాది విూఁది సందేహములను చెప్పితి నని ప్రతివాది 4 వ సాకి చెప్పు చున్నాఁడు; ఆగష్టు 2 వ తేదిని జరగిన సభలో తన విూఁద నెవ్వరును నను మాన పడలే దనియు ప్రతివాది మాత్రమే తన మిఁద దోషారోపణము చేయుచున్నాడనియు వాది బహిరంగముగా చెప్పినప్పుడు శంకరవు సందే హములను తా నావఱకే తెలిపియుండిన సంగతిని వాదికి స్తరణకుఁ దెచ్చితి నని యతఁడు రూఢిగా చెప్పుచున్నాఁడు. ఇది వాది ਠੰ దనుచున్నాఁడు; కాని యది యే నిశ్చిత మార్గమున చేయఁబడవలె నో స్పష్టము కాక పోయి నప్పటికిని ఈ సభలో జరగిన దాని యొక్క పర్యవసానము వాది 4 వ సాషీ రైున జోగయ్యచేత సహితము వాది తన నడతను శుద్ధపఱుచుకో వలెనన్నయభిప్రాయము తెలుపుట యయినందుకు సందేహము లేదు. ఆట్లను టలో తన యభిప్రాయ మంతయు ప్రతివాది గౌరవము గలవాఁడు గనుకను నేరము మోపుచున్నాఁడు గనుకను వాది ప్రతివాది వద్దకుపోయి శాంత సమయమునందు సంగతులను వివరించి చెప్చి తన్ను శుద్ధపఱుచుకోవలె ననుటయే యని వాది 4 ఐ సాకీ చెప్పుచున్నాఁడు. అంత మంది మనుష్యు లతనికి వ్యతిరేకముగా చెప్పచున్నప్పుడు వాది న్యాయ సభలో తన నడతను శుద్ధ వఱుచుకోవలసిన దని వాది 4 న సాకీ యొక్క యభిప్రాయమయినట్టు తాను గ్రహించితి నని ప్రతివాది 4 వ సాకీ చెప్పచున్నాఁడు. 24. ఈ సభ జరగిన తరువాత మూడు వారములకు రాళ్ల వేఁత యభి యోగము తాలూకా దండ విధాయకుని సభలో తేఁబడినది; గాను చేసిన వినారణల నన్నిటిని •မန္တီ Бу¬8 రాళ్లు వేయుటను ప్రోత్సాహపణిచినా డని యభియోక్తచేసిన దోషారోపణమునకు మంచియాధార మున్న దని పతివాది తన 27 వ సాషి యైన పీ. శ్రీనివాసరావుతో చెప్పినది యింతకు rంత కాలము ముందు, 25. రాళ్లు చేయుట రామబ్రహ్రము మిక - యింటిలో కాపురమున్న వారియొక్క పని యునియా, దాని నిజమయిన కారణము స్త్రీలతో వనపాల నోద్యోగి (ప్రతివాది 54 వ సాషీ) యొక్క యయుక్త సంబంధ మనియు, 4. >れ○ స్వీ య చరిత్ర ము బాలుఁడు లేన భార్యను వేఱు-గా కాపుర ముండుట fయి పంపు మునికోరుట కిదియే కారణ మనియు, తాను చేసిన విచారణలలో ప్రతివాది సాధారణమైన జాగ్రత్త నుపయోగించియుండిన యెడల నీ పగ్యవసానమునకు వచ్చియుండ వలె ననియు, వాదియొక్క వాదము. ఆ బాలుఁడు వనపాలనోద్యోగిపై దోషారోపణము చేయుచు తనతో నొకకథ చెప్పె ననియు, వనపాలనో ద్యోగినిగూర్చిన కలహముల మూలమున నిల్లు విడిచె ననియు, వాది చెప్పు చున్నాఁడు, ఆయినప్పటికిని తరువాత నొకప్పుడు తాను వనపాలనో ద్యోగితో మాటాడుచు నక్కడ కూరుచుండియుండఁగా నింటివిూఁద నొక రాయి ప్రత్యకముగా పడినప్పుడు సహిత వివాసంగతిని తా నెప్పుడును వనపాలనోద్యోగితో చెప్పలే దని యతఁ డొప్పుకొనుచున్నాడు. ఉన్నత పాథళాలలోను వీరాస్వామి నాయని యొక్క_యు వెంకట్రామయ్య యొక్క_యు గృహములలో జరగిన సభలలోను ప్రతివాది తన ముఖము విూఁదనే తన్ను నిందించి నప్పుడు వనపాలనోద్యోగిపయి బాలుఁడు నింద మోపిన విషయ మయి తానెప్పుడు నొక్క మాటయినను పలుకలే దనియు రాళ్లు వేయుట యింట కాపురమున్నవారి పనియని చూపుటకు దారి తీసెడు సమాచారమును దేనిని తాననుగ్రహింప లే దనియుకూడ వాది యొప్పుకోను చున్నాఁడు. తన వాదమున కేమైన నాధార మండిన పకమున వాది స్వాభా వికముగా తన పనుత వాదము నుదాహరింపఁగోరుట కివి యన్నియు సమయ ములం; ఇటువంటి యవకాళములు తటస్థించి నప్పడు పతివాది తనకు విరోధముగా తన నమ్లకమును వెల్లడి చేయుచున్న సాధనములను మాత్రమే to ON యుండునట్లు ప్రతివాదిని విడిచి యూరకుండిన యెడల నతఁడు తన్ను మాత్రమే తాను నిందించుకోవలెను. 28. ఒకసారి రామబ్రహ్రముయొక్క యింటి విూద రాళ్ల నడAeక —d ρη నిలుపుట కయి చిన్న స్వామి పడవమనుష్యులలో కొందఱిని వాది యిశ్చాత నన్న ట్టును, ఇorకసారి రామబ్రహ్రముయొక్క- rయారితలలో rr కాళ్లు జీయుదుండఁగా నొక హలివాఁడు చూచెనని తాను విన్నys, wూa చెప్పి నట్టు ప్రతివాది 4 వ సాకీ చెపు|్పచున్నాఁడు; కాని యిది తాను నవునందుని ప్రతివాది కీవిషయములను తెలుపలే దని సాకి చెప్పుచున్నాడు. 1889 వ సం|| ఆగష్టు నెల వఱకును తాను చాకలి వానిని పనిలోఁబెట్టుకోలేదని oywoУ చెప్పచున్నాఁడు గాని వీరాస్వామినాయని (11 వ సాక్నీ) oxoë3 వద్ది 'సభకు ఆ సేవకుఁడు పిలిపింపఁబడి యక్కడ నుండినట్టు గౌరవార్డు లయిన సాకుల యొక్క ప్రమాణము వివాఁద చెప్పిన సాక్యమున్నది; దానిని సండే హించుటకు నాకు -హేతువు కనcబడదు. ఇంకను పట్టుదలతో వాదింపఁబడి నవి-చిన్న స్వామియొక్క పడవలకార్యస్థానమైన యటువంటి బహిరంx స్థలమునుండి రాళ్లు వేయఁబడు నని ప్రతివాది నవ్రుకూడ దనియు,ఆక్కడనుండి రా Tవేయఁబడినను రాళ్లు వేయుటతో వాది సంబంధమును స్థిరపఱుచుటకు KoKiు లతిదూర మైన వనియు, ఇరుగు పొరుగుల నున్న పెద్దమనుష్యులు(ప్రతి నాడిరాటr్క 2, 8, 4 సాకుల సంటివారు) తమతో శంకరవు యంతకు ను0దు పెట్టrవ్న మొజ్జలలో నా మెకేల సాయము చేయకపోయిరో కనుఁ గొనుట rయి పగివాది యేమయిన విచారణ చేసియుండిన యెడల రాళ్లు 'dరsuు యింటిలోనివారిచేత జరపఁబడుచున్న హేతువుచేతనే యని ఉఁడు కనిపెట్టియుండు ననియు,-ఆనునవి. అడ్డు పరీకు లో నీ సాకుల ఉeడి యిటువంటి గేదియు వెడలఁదీయఁబడలేదు. ఇందుకు ప్రతికూలముగా \omదిగిur), 1, 2, 8, 5, 17 సాళులు పతివాగికంటె తక్కువ were sovo's నిస్సందేహముగా సద్విw్వసముతో నడుచుచును ప్రతివాది రాur్క నిగ్గడగఆశtచ్చి వాది రాళ్లు చేయించినాఁ డనినవుటను మన మొఱిఁగిఉన్నాడు. 97. Uశ యిటుళcటి నవ్రుకమునకుగల -హేతువులలో నొక దానినిగా వాది మంచి నీతి వర్తనముగలవాఁడు కాఁడని (దీనిని 5 వ సారాంశము క్రింద సశ్యమని వాడిందుదున్నాఁడు) తా నెఱుఁగుటను ప్రతివాది చెప్పి యున్నాడు; అతడు తానును వాదియు 1881-82 న సంవత్సరములనుండి స్నేహితులుగా నుండుట మాని వేసిన ట్రాప్పుకొనుచున్నాడు, ఆతఁడు 1889 Ж. 9 స్వీయ చ రి త్ర ము వ సంవత్సరములో వాదిమివాఁద తనకు ద్వేష మున్నట్టప్పుకొనఁడు గాని సాంఘిక మత వివయములలో వాది యభిప్రాయములను తాను ద్వేషించు చున్నాఁడ నని చెప్పచున్నాఁడు. అయినను భిన్నపకముల వారిలోఁగల మనో ధర్ణస్థితిలో నిటు వంటి నూక్ష్మవిభేద వర్ధన మంగీకరింపఁబడ నేర దని చూపు టకు వాలినంత సాక్యములో బయటఁదీయఁబడినది. పతివాది యొక్క£é వివేకవర్ధని” లో వాదియొక్క వ్యాసములను ప్రకటించుటను గూర్చిన వివాదములు (ఏగుఱుతు నిదర్శన పత్రము), వాది యొక్క యాస్తికపాఠశాల విషయమయి ప్రతివాది యొక్క ప్రతికూలాభిప్రాయములు |పతివాదియొక్క పత్రికపయి క్రవరి వాదియొక్క ప్రతికూలాశయములు (8, ఈ, నిదర్శన పత్రములు), రాత్రిపాఠశాలలోను ప్రార్ధన సవూజములా^ను కలిగిన విదళన ములలో రెంటిలోను వాది ప్రతివాదులు ప్రతిపకు లగుట, వాది యొక్క_ యొక్క- స్నేహితుని చేతను వాదియొక్క_ దుర్బోధచేత తాను ప్రతికూల లేఖ వ్రాసితినని ప్రతివాదితో చెప్పిన యింకొక స్నేహితుని చేతను విధవాపు నర్వివాహ సమాజ సంబంధమున వ్రాయఁబడిన ప్రతివాదిమివాఁది ప్రతికూల లేఖలు, వాది పతివాది దానికి విపక పత్రికను బైలుదేఆఁ దీయుట, పారిశుద్ధ్య విచారణ సంఘములోను దాని యంపసంఘములలోను వాది ప్రతి వాదుల నిరంతర ప్రాతికూల్యము,–1880 మొదలు 1889 నఱకును పరస్పర ఘర్షణము యొక్క వివిధ కారణములను గూర్చిన యశేషసాక్యముయొక్క ఫలము, 1889 వ సంవత్సరము జూలయి నెలలో రాళ్ల వేత వ్యవహారములో ప్రతివాది తనవిచారణల కారంభించినప్పు డుభయులమధ్య నిప్పుడున్న గర్భశత్రుత్వమును సమివాపించెడి దేదియు కాక పోయినను వాదిపయి స్పష్ట మయున ప్రతికూల భావమును కలిగియుండె నని నామనన్సులో సందేహమును విడువకుండుట యయియున్నది. 28. కాని యీ సారాంశము క్రింద నిష్క- ృతిధన మడుగఁబడిన ప్రతి వాది వాక్యములు గ్వేషముచేత చెప్పఁబడిన వని , యే విధము చేతను దీని నను సరించి యేర్పడదు. ప్రతివాది వాక్యములు, సంబంధులచేత నంగీకరింపఁబడిన మొు ద టి رق కరణ ము 况3 విచారణ సరణిలో తననుండి పైకి తియఁబడినట్టియు నట్టి మనుష్యుల లాభ వున కయి వారి యెడలను లోకము నెడలను (ఏలయన రామబ్రహ్రముయొక్క యింటి మిఁద రాళ్లు వేయుటవంటి దీర్ఘ నిరంతర దోషకర్షము లోకావఖ్యాతి కర మయినందుకు సందేహము లేదు) గల క ర్తవ్యతాబుద్ధితో తన చేత చేయఁ బడినట్టియు వాది శిలావతనమును పోత్సాహపఱుచుచున్నాఁ డన్న పరిశుద్ధ విశ్వాస నివేదనము లయిన పకమున, అప్పుడు ప్రతివాది చేసిన విచారణలు న్యాయముగాను సామాన్య నై పుణ్యములోన జాగరూకతతోను చేయబడిన పక మునను తద్వాక్యములు విచారణలో సంబంధించనివి కాకపోయిన పకు మునను ఇతర విషయములలో నతఁడు వాడి (పతికూలభావమును వహించి యున్నాఁ డన్న యేrసంగతి యూతని వాక్యముల కంటియుండు స్వతంత్ర δκώ καιθοώς Ασάου" ప్రత్యేకముగా సనస్థ వుయియుండదు. శంకరవు తనతో మొట్ట మొదట మొజ్జ పెట్టుకొన్నకాలము మొదలుకొని యీ విషయ ములో నారని సమగ్ర పవర్తననుబట్టి యాతని గుణదోష నిర్ణ యము చేయ వTను; ఈ విషయమయి పయిని చూపఁబడిన సాక్యము సందేహ లేళము సైనను విడువ దని -నేను తలఁచుచున్నాను. 29. ప్రతివాది ద్వేషముచేత పేరితుడైన పకమున, శంకరమ్ల వాది ప్రెఁగల తన యనుమానము చాటుచు తిరుగ నారంభించి నప్పుడే తనకుఁగలి గిన మొదటి యవకాశమునే యతఁడు నిశ్చయము"గా చేకొని యుండును. స్థాపింపబడిన యాతని ప్రవర్తన మంతయు, శంకరవు యొత్తుడుచేత విచార ణలో ప్రవేశించె ననియు, ఆమె యొక్కయు రామబ్రహ్రము యొక్కయు స్పష్టమయిన నియోగముతోనే ప్రథమావకాళము కలుగఁగానే తిన్నగా వాది రీమిద్దకు పోయె ననియు, ఆభియోగము తెచ్చు విషయమున తొందర పాటును నిరుత్సాహ పఱిచె ననియు, కనఁబఱుచుచున్నది. ఆతఁడు నిజముగా నింటికి కావలియుంచుట మాని వేసెను; (కావలి పెట్టినయెడల) తాను చేసిన దానికంటె నెక్కువ సూక్ష్మముగా నొక వేళ విషయమును గాలించి యుండ వచ్చును; కాని యతఁడు సామాన్యమైన జాగరూకత లేకుండఁగాని యేమయిన AԵ/ స్వీ య చ రి త్రము గ్రమమయినట్టియో యనర్ఘ మయినట్టియో విధమునఁగాని ప్రవర్తించెనని wwல் సాక్యములో "నే నేమియు కనుగొనఁజాలను; ఆతఁడు సంబo. థించిన మనుష్యుల యొక్క మిక్కిలి స్పష్టమైన హితముకొఱకే పని చేయు చుండెను. రాళ్లు వేయుటలో వాది హస్తమును ముఖ్యముగా వాది యొక్క_యే మౌనమును చూపుచు ప్రతివాది ముం జేమి యుండెనో సాక్యము కనఁబeeచు. చున్నది; పక్షాంతరము గాని సమాచారము గాని వాదిచేత నాతనికి చూపఁబడ. లేదు. తన ముందున్న సమస్త సంగతులనుబట్టి రాళ్లు రువ్వటను వాది. ప్రోత్సాహ పతిచె నని ప్రతివాది నిష్కపటముగా నమై ననుటకు సందేహ. ముండఁ జాలదని నేను తలఁచుచున్నాను. ఈ వాక్య మతిఁడు సాధ్యమైన యెడల చిరకాలమునుండి జరుగుచున్న నేరమును నిలుపుటకై శంకరమ్లకును. రామబ్రహ్ర్మమునకును ప్రజలకును తన ధర్మమును వారిచేత నియ్యఁబడిన యధి కారమునుబట్టి నిర్వహించుచున్న సమయములో బీ. వీ. జోగయ్యచేతను శ్రీని వాసరావు చేతను (వాది 4వ సాకీ ప్రతీ వాది 27వ పాకీ) ఆతనినుండి పైకి తీయఁబడిన దయి యుండెను; అతని వాక్యము విచారణముతో సంబంధింప నిది కాదనుట స్పష్టము. తాలూకా దండవిధాయకుఁడు తన ముందున్న సాక్యమంతటితోను (ప్రతివాదిది కలుపుకొని) వాది మిశారద తేఁబడిన యభి యోగము నబద్ధ మని కడపట కొట్టివేయుట నిజమే; కాని యీ సభవారు వాది నిశ్చయముగా ఈ నేరమును ప్రోత్సాహపతిచి నాఁడా యని కాని, న్యాయానుసారముగా పనిచేసెడి వాఁడు ప్రతివాదివలె నచే పర్యవసాన మనకు వచ్చియుండునా యని కాని, వివేకియైన వాఁ డిటువంటి సంగతి సంద. ర్భములలో నిట్టు చేసియుండునా యనియైనను కాని, చూడవలసిన పని లేదు, ఈ సభ వారు చూడవలసినది రాళ్ల వేఁతను వాది ప్రోత్సాహ పఱిచి నేఁడని, ప్రతివాది వాస్తవముగా నిర్వా జబుద్ధితో నమై నా యనుట; దీనిని గుఱించి భూగ్వోక్త సాక్యమునుబట్టి నా కెంతమాత్రమును సందేహము లేదు, 80. ఈ-ర్వోక్తము లయిన హేతువు లన్నిటి మిరాదన b. b. rKయ్యతోను సీ. శ్రీనివాసరావుతోను ప్రతివాది చలిన వాక్యములు మొు ద టి ప్ర, కర ణ ము XLX认 రామబ్రహ్రముయొక్క- యింటివిూcద రాళ్లు వేయుటను לs8פר( ప్రోత్సాహ పతిచెనన్న యాతని నవకమును తెలిపె ననియు, ఆ వాక్యము 경 సందర్భమున నవి చేయఁబడినవో యా సంగతులలో విశేషాధికార విశిష్టము లనియు, ఈ సారాంశములో నేను నిర్ణయించుచున్నాను. 14. According to both sides, stone-pelting had been going on at intervals for some months up to August 1889, on Ramabrahmam's house ; and from the evidence of plaintiff himself as well as that of defendant and the defendant's 3rd, 4th, 5th and 17th witnesses it is clear that Ramabrahmam and his sister-in-law Sankaramma who was the senior lady of the house, had repeatedly complained that the stones were being thrown by their son-in-law, a boy in whom plaintiff admittedly took a special interest, and who, at the time with which this issue is concerned, was living separately in a choultry under arrangements admittedly made for him by the plaintiff, having left his wife's (Ramabrahmam's) house because of disputes with Ramabrahmam and Sankaramma in the course of which, as plaintiff himself acknowledges, the boy had wanted his wife to be sent to live separately with him. Ramabrahmam is dead and Sankaramma has not been examined ; but there is the testimony of the foregoing defence witnesses which sufficiently shows that Sankaramma had been going about making no secret of her suspicions that plaintiff was instigating the boy to pelt stones on their house because they had refused to send the boy's wife away to live separately with him, the suggestions being that plaintiff had an improper object in endeavouring to get the girl sent to live elsewhere with this boy, who was under his protection and influence. From the evidence of those witnesses and defendant's 1st and 2nd witnesses it is also plain that it was only after nothing had come of all her previous complaints and after defendant had once declined to interfere in the matter and had referred her to the authorities, that defendant was moved by Sankaramma's appeals on the 28th July 1889 to assist her by his enquiries. - * 5 ХН- స్వీ య చ రి త్ర ము 15, Defendant says that, on that day, Sankaramma in tears came to him complaining that nobody had helped her to try and stop the stone-pelting which was going on even then, and re-iterated her convictions against plaintiff adding that the stones were coming from the Duggirala yard and the upstairs building in which the boat-office of late Chinnaswamy's estate, of which plaintiff is admittedly an executor, was located. Sankaramma, defendant says, then implicated two lads Tirupatirazu and Venkatappayya (of whom the former was an assistant teacher in plaintiff's school) along with Ramabrahmam's son-in-law ; and defendant, yielding to her entreaties to enquire into the matter (and defendant there is no doubt, is a man to whom people with grievances and difficulties in this town do resort for assistance and advice) went first to Duggirala Suryaprakasa Row (2nd defence witness) the owner of the house, attached to Duggirala yard, in which those two lads were living with the 17th defence witness. 16. The Ist defence witness K. Rameswara Row who is Head master of the town branch of the JHigh school under plaintiff was present throughout that interview between Sankaratnma and defendant; and though not professing to remember the whole details of their conversation, he substantially corroborates defendant's testimony as to Sankaramma's statements, adding that he himself was so impressed with the genuineness of her distress that he at once believed her accusations against his own head master the plaintiff. 17. The 2nd defence witness fully corroborates defendant as to what occurred in the course of defendant's enquiries that day at the Duggirala yard, at Ramabrahmam's house and at Chinnaswamy's upstairs. In the yard they found a heap of bricks, and on Ramabrahmam's roof they found pieces of brick of the same kind—one circumstance going to corroborate Sankaramma's complaints. While they were in Ramabrahmam's house, some stones fell on it. She repeated that మొు ద టి ప్ర, కరణ ము )以2 'Ramabrahmam's son-in-law was pelting them at plaintiff's instigation because his wife was not sent to live separately with him, and she added that the boy would then be found in Chinaswamy's upstairs from which direction the stones were comming. On going to Chinaswamy's upstairs they did not find the boy there, but they found two stones similar to those which had just fallen on the house; some Goomastah said that these stones were kept there to beat out gold ornaments—an explanation not commending itself to their minds; and Chinnaswamy's 2nd son (38th defence witness) told them that plaintiff's washerman-servant had been seen throwing stones and running to plaintiff's house—more circumstances going to corroborate Sankaramma's accusations. The Forester (54th defence witness) who lodged in Ramabrahmam's house told defendant that plaintiff had asked him to speak to Ramabrahmam to send the boy's wife to live separately with him; and 2nd defence witness told defendant that he had heard the stone-throwing had ceased during a period when the boy's wife had been sent away to Narsapore. The Forester (54th defence witness) corroborates defendant; and the 2nd defence witness states that on the materials then before them he himself formed the opinion that plaintiff had had a hand in the stone-pelting and communicated that opinion to defendant giving practical effect to it by warning the 17th defence witness to vacate the Duggirala house and yard or to send away the suspected lads, Tirupatirazu and "Venkatappayya—which was done a few days afterwards, 18, But, besides the foregoing materials, defendant had more before him by the time that he made the statements on which damages are claimed under this issue. 19. Plaintiff was not in Rajahmundry on that 28th July; but on his return defendant went straight to him and had that interview with him in the High School on 3oth July, which has been referred to under 1st issue. Next day, there >ూ స్వీయ చ రి త్ర ము was a regular meeting about the business at the house of pleader Veeraswamy Nayudu (plaintiff's 11th witness) to which defendant was summoned at plaintiff's own request. This witness distinctly corroborates defendant in stating that when defendant, at that meeting, expressed to plaintiff his belief as the result of his enquiries that plaintiff had instigated the stone-pelting, plaintiff was silent—conduct strongly calculated to corroborate Sankaramma's accusations. Plaintiff himself practically admitted this fact in cross-examination and was not asked, in re-examination to explain it, but his I Ith witness says that he kept quiet because there had been hot words between him and defendant at Venkatramayya's (4th defence witness's) house about the same matter. This explanation, however, cannot be accepted because it is certain that there was no meeting at Venkatramayya's house till the 2nd August. 20. In reply to plaintiff's 11th witness at the meeting on 3oth July, defendant gave the names of his informants. who, with the suspected lads, were sent for, and in consequence of what passed, defendant says he was confirmed in his belief against plaintiff while plaintiff's 11th witness. himself says he came to the conclusion that the three suspected lads should be sent away. The 17th defence witness. who was present at that meeting, swears that he then mentioned in plaintiff's presence that Sankaramma had complained to himself that plaintiff had instigated these pupils to pelt the stones because she had refused to accede. to plaintiff's request to send the boy's wife to live with, him. The 5th defence witness, who was Sankaramma's and Ramabrahmam's pleader in the stone-pelting case, was also present at that meeting and says that he had told defendant the result of his own enquiries and that when, at the meeting, he intimated his intention of filing a charge against the plaintiff, plaintiff said nothing. This witness adds that మెు ద టి ప్ర కరణ ము 以Fー defendant urged him not to be precipitate in filing the charge, but to discuss the matter first with plaintiff's 11th witness, who was talking about a compromise. 21. On 2nd August, in conseqence of information that stones had again been thrown on Ramabrahmam's house, defendant went there with the Acting Police Inspector (6th defence witness) who after seeing the premises, went away and defedant says that he was talking with his 4th defence witness Venkatramayya near the latter's house, when one T. Nagarazu, an inmate of Ratnabrahmam's house, came up and informed them that he had seen Tirupatirazu (plaintiff's assistant aforesaid) throw stones. The 4th defence witness adds that he then communicated to defendant the results of his own enquiries on Sankaramma's previous complaints to himself, 22. It was while this conversation between defendant and Venkatramayya was going on, and after so much had passed calculated to make defendant believe Sankaramma's implication of plaintiff that plaintiff's 4th witness B. V. Jogayya came up and asked what the conversation was about; and it was then that defendant told this witness his belief that plaintiff had instigated the stone-pelting. It was this, witness who thereupon went and fetched plaintiff to Venkatramayya's (4th defence witness's) house, and the meet ing took place which has already been referred to as that at which hot words ensued. 23. The 4th defence witness says that when Sankaram. ma complained to him of the son-in-law throwing stones and,that she suspected plaintiff of instigating him, he (the witness) told plaintiff at the time of Sankaramma's suspicions against him; and he is positive that when plaintiff at the meeting of 2nd August declared that he was suspected by nobody and that defendant alone was implicating him. he reminded plaintiff of having already told him Sankaramma's suspicions. This the plaintiff denies; but there is ら - 8_O స్వి య చ రి ඵ් ము no doubt although it is not clear in what precise way it was to be done, that the upshot of what passed at this meeting was an expression of opinion, even by plaintiff's 4th witness Jogayya that plaintiff should clear his character. Plaintiff’s 4th witness says all he meant was that, as defendant was a respectable man and was accusing him, plaintiff should go to defendant and clear himself by explaining matters to him in their calmer moments. The 4th defenee witness says he understood plaintiff's 4th witness to mean that plaintiff should clear his character in Court when so many people were speaking against him. 24. Three weeks after that meeting the stone-pelting charge was filed in the Taluq Magistrate's Court ; and it was at sometime before then that defendant told his 27th defence witness P. Srinivasa Row of his conviction, from all the enquiries he had made, that the complainant's accusation, that plaintiff had instigated the stone-pelting, was well founded. 25. Plaintiff's theory is that the stone-pelting was the work of inmates of Ramabrahmam's house, that the real cause of it was the Forester's (54th defence witness's) improper relations with the females that that is why the boy wanted his wife sent away to live separately with him, and that if defendant had exercised ordinary care in his enquiries he must ‘have arrived at these conclusions. Plaintiff says that the boy told him a story implicating the Forester, and left the house in consequence of disputes about the Forester. Yet he admits that he never told the Forester this even when, on a subsequent occassion, a stone actually fell on the house while he was sitting there talking to the Forester. Plaintiff also admits that when defendant was accusing him to his very face at the High School and at the meeting at Viraswamy Naidu's and Venkatramayya's houses, he never mentioned a word about the boy's implication of the Forester or vouchsafed any information directed to show that stone-throwing was the మొు ద టి . ప . క ర ణ ము E_വ് الصفا work of inmates of the house. All these were occassions when plaintifi would naturally mention his present theory if he had any foundation for it; and he has only himself to blame if, with such opportunities, he left defendant possessed of only the materials on which defendant was expressing his belief against him. 26. The 4th defence witness speaks to one occassion when plaintiff offered to lend some of Chinnaswamy's boatmen to Ramabrahmam to stop the stone-pelting and to another occassion on which he was told that a cooly had seen one of Ramabrahmam's own girls throwing stones; but the witness says he did not believe this and did not communicate these matters to defendant, Plaintiff says his washerman servant was not employed by him till August 1889 but there is the sworn testimony of respectable witnesses, which I see no reason to doubt, to that servant having been sent for and present at the meeting at Viraswamy Naidu's (11th witness’s) house. What is further urged is that defendant could have believed that stones would be thrown from so public a place as Chinaswamy's boat office, that even if they were thrown from there the circumstances were too remote to justify the connection of plaintiff with the stone throwing and that if defendant had made any enquiry to find out why the respectable neighbours (thể 2nd, 3rd and 4th defence witnesses for instance) had not helped Sankaramma in her previous complaints to them, he would have discovered it was because the stone-throwing was being done by inmates of the house, Nothing of this sort was elicited from these witnesses in icross-examination. On the contrary we have the 1st, 2nd, 3rd, and 17th defence witnesses, though with less information than defendant and presumably acting bona fide, coming to the same conclusion as defendant and believing the plaintiff did instigate the stone-pelting. 27. Defendant has stated it as one of his reasons for his. similar belief, that he knew plaintiff not to be a man of good, కీn

  • 三_ーツ స్వ య చ 8 رقی ము

moral character (which under the 5th issue he pleads to be true); and he admits that he and plaintiff had ceased to be on good terms since 1881 or 1882. He does not acknowledge personal ill-feeling in 1889 towards plaintiff but says he disliked plaintiff's opinions on social and religious matters. Quite sufficient, however, has been elicited in evidence to show that this qualified description of the state of feeling between the parties cannot be accepted. The effect of the whole evidence as to various causes of friction from 1880 to 1889 disagreements about publishing plaintiff’s articles in defendant’s “ Vivekavarthani” (see Exhibit A), defendant’s attacks on plaintiff’s Theistic School with plaintiff's counter-attacks on defendant’s paper (see Exhibits VIII and E), a split in the night school followed by a split in the Prardhana Samaj in both of which the parties were opposed, attacks on defendant in connection with the Widow Re-marriage Association by one friend of plaintiff and by another who informed defendant he had written his attack at plaintiff’s instigation, plaintiff starting a rival paper to defendant's and, constant opposition between plaintiff and defendant in the Municipal Council and on Municipal sub-committess—the effect is to leave in my mind no doubt that when defendant entered upon his enquiries in the stone-throwing affair in July 1889 he had a distinct personal feeling against the plaintiff though nothing approaching the bitter enmity which now exists between them. 28. But it by no means follows defendant's statements, on which damages are asked under this issue were maliciously made. If defendant’s statements were exepressions of his honest belief that plaintiff instigated the stonepelting, elicited from him in the course of his enquiries authorised by the persons concerned, and made by him in the interest of those persons from a sense of duty to them and to the public (for a long continued offence such as that stone throwing on Ramabrahmam's house was undoubt మొు ద టిప్ర, కరణ ము உ8 edly a public scandal), then if defendant’s enquiries were made fairly and with ordinary care and caution and his statements were not irrelevant to that enquiry, the single circumstance that he had a personal feeling against the plaintiff in other matters will not suffice by itself to destroy the privilege which would attach to his statements. He has to be judged by his whole conduct in the matter from the time of Sankaramma's first complaint to him; and as to this the evidence above set out can, I think, leave little doubt. 29. Had defendant been actuated by malice, he would surely have taken the earlier opportunity he had when Sankaramma was going about making no secret of her suspicions against plaintiff. His whole proved conduct shows that he entered upon his enquiries under pressure from Sankaramma and with the distinct authority of herself and Ramabrahmam that he went straight to plaintiff at the earliest opportunity and that he discouraged any precipitancy in filing the charge. No doubt he omitted to have the premises watched and might perhaps have sifted the matter more minutely than he did, but I can find nothing in the evidence to show that he acted without ordinary care or in any unfair or undue manner, and he was acting in the most obvious interests of the persons concerned. The evidence shows what defendant had before him pointing to plaintiff's hand in the stone-throwing especially plaintiff's own silence and no alternative theory or information was vouchsafed to him by plaintifs. And in all the cirumstances before him, there can, I think, be little doubt that defendant did honestly believe that plaintiff instigated the stone-pelting. That was his statement elicited from him by B. V. Jogayya and Srinivasa Row (plaintiff's 4th witness and defendant’s 27th witness) in the course of his duty to Sankaramma and Ramabrahmam and the public under the authority given him by those persons and to మెు ద టి ప్ర, కరణ ము ᎠᏓ❍ నట్టు ప్రతివాది 4 వ సాకీ చెప్పచున్నాఁడు; కాని యిది తాను నవునందుని ప్రతివాది కీవిషయములను తెలుపలే డని సాకి చెప్పచున్నాడు. 1889 వ సం! ఆగష్టు నెల వఱకును తాను చాగలి వానిని పనిలోఁబెట్టుకోలేదని వాది చెప్పచున్నాఁడు గాని వీరాస్వామినాయని (11 వ సాక్షి) యింటి వద్ది సభకు ఆ నేవకుఁడు పిలిపించఁబడి యక్కడ నుండినట్టు గౌరవార్డు లయిన సాతుల యొక్క ప్రమాణము మిఁద చెప్పిన సాక్యమున్నది; దానిని సండే హీంచుటకు నాకు హేతువు (నఁబడదు. ఇంకను పట్టుదలతో వాదింపఁబడి నవి-చిన్న స్వామియొక్క పడవల కార్యస్థానమైన యటువంటి బహిరంx స్థలమునుండి రాళ్లు వేయఁబడు నని ప్రతివాది నవ్రుకూడ దనియు,అక్కడనుండి రా వేయబడినను రాళ్లుచేయుటలో వాది సంబంధమును స్థిరపఱుచుటకు సంగతు లతిదూరమైన వనియా, ఇరుగు పొరుగుల నున్న పెద్దమనుష్యులు(ప్రతి వాది యొక్క 2, 8, 4 సాకుల వంటివారు) తమతో శంకరవు యంతకు ముందు పెట్టుకొన్న మొజ్జలలో నా మెకేల సాయము చేయకపోయిగో కనుఁ గొనుట కయి ప్రతివాది యేమయిన విచారణ చేసియుండిన యెడల రాళ్లు వేయుట యింటిలోని వాకి చేత జరపబడుచున్న శీూతువు చేతనే యని యతఁడు కనిపెట్టియుండు ననియు,–అనునవి. అడ్డు పరీక్ష లో నీ సాకుల నుండి యిటువంటి దేదియు వెడలఁదీయఁబడలేదు. ఇందుకు ప్రతికూలముగా ప్రతివాది యొక్క 1, 2, 3, 5, 17 సాకులు పతివారికంటె తక్కువ పరికరములతోను నిస్సందేహముగా సద్విళ్వాసముతో నడుచుచును ప్రతివాది యొక్క- నిర్ణయమున కేవచ్చి వాది రాళ్లు వేయించినాఁ డనినమ్రుటను మన మెఱిఁగియున్నాము. 27. తన యిటువcటి నవ్రుకమునకుఁగల "హేతువులలాగ బొక దానినిగా వాది వుంచి నీతి వర్తనముగలవాఁడు కాఁడని (దీనిని 5 వ సారాంశముక్రింద సశ్యమని వాదించుచున్నాఁడు) తా సెఱుఁగుటను ప్రతి వాది చెప్పి యున్నాఁడు; ఆతఁడు తానును వాదియు 1881-82 న సంవత్సరములనుండి స్నేహితులుగా నుండుట మాని వేసిన ట్రాప్పrనుచున్నాడు, ఆతఁడు 1889 |పతికూలముగా నిర్ణ యముచేసి, వాది యీ వ్యాజ్యమునే తీసికొని రాకుండ వలసినది” సతిరస్కార నష్ట్రమున కర్ఘ మయిన వ్యవహార మెప్పడైన, నుండిన యెడల ఇది యొకటి” ఆని వ్రాసి, సే నొక యణా నాదిపరువునష్టిక్రింద నిచ్చునట్టును ఎవరి వ్యయములు వారే భరించునట్లును తీర్పుచెప్పెను. ఈ వ్యవహారము లిట్లు తీర్పఁబడిన తరువాత సహితము లక్షీనరసింహము గారు నాయెడల మంచి యభిప్రాయమును విడువని వారయి, కసఁబడినచోట నెల్ల నాకు నమస్కారము చేయుచు. నాతో మాటాడుచు వచ్చెను. పరమందిర నిర్ఘాణమును గూర్చి యీ వఱకే చెప్పఁబడినది. దానితో జేర్చి కట్టబడిన ప్రార్థన మందిరమును గూర్చి కొంచెము చెప్పవలసి యున్నది. gరవరిదిరమునకు వలె ప్రార్థనమందిర నిర్ఘాణమున కయిన వ్యయముల నన్నిటిని * wr్కఁడనీ భరించలేదు. వ్యయములలో విశేషభాగము చందాల మూలమున సమకూర్పఁబడినది. రాజమహేంద్రవర పార్థ న ముoదిరమును గూర్చి 1897 ט సంవత్సరము "మియి సెలeూ* 46 సత్యసంవర్ధని ' యందు "సేను వ్రాసినదాని నిందుత్రిందఁబొందు పఱుచుచున్నాను. 46 ఈ మండలములోని పెనుమంట్రలో డెల్టా స్యూపరింటెండెం టు"గా నుండిన మ-రా-శ్రీ టీ. శేషాచలము నాయఁడు గారు వసూఁడు సంవత్స రముల క్రిందటఁ దమ మరణ శాసనములో నూఱు రూపాయలు రాజమహేంద్ర వర ప్రార్ధనసమాజమున కిచ్చునట్లు వ్రాసి లో కాంతరగతులు కాఁగా, తదనం తర మాయనయన్నగా రగు మ-రా.శ్రీరామదాను నాయుఁడు"గా రా నూఱు రూపాయలును నా యొద్దకుఁబంపిరి. అప్పు డా నూఱు రూపాయలను స్థిర మయిన యేదో యొకపని కుపయోగింపవలె నని యాలోచించుచుండఁగా నీ శ్వరుపీరణముచేత ప్రార్థనమందిరమును గట్టింపవలెనన్నబుద్ధి నా హృదయము నం దుదయించినది. అప్పుడు నా సంకల్పమును వెంటనే శ్రీరాజానో డే నారాయణ గజపతిరావు బహుదూరు సీ.ఐ.ఈ గారికిఁ దెలిపి సహాయము సహజాదార్యముతో మున్నూఱు రూపాయలను నా 853 3סיס יחד#8ctic యొద్దకుఁబంపిరి. ఆ రూపాయలకు నావి యిన్నూఱు రూపాయలను జేర్చి నూ 5 E_E- స్వీయ చ రి త్ర ము సామాజికులకును మిత్రులకును డెలుపఁగా, మ-రా.శ్రీన్యాపతి నుబ్బారావు వంతులు"గారు నూఱు రూపాయలును, నాళము పద్మ నాభము"గారు నూఱు రూపాయలును, రెబ్బాప్రగడ పాపయ్యగా రేఁబది రూపాయలును, కనపర్తి శ్రీరాములుగా రేఁబది రూపాయలును, ఆర్" - వేంకటరత్నము నాయఁడు"గా రేఁబదిరూపాయలను, పెద్దిభట్ల వెంకటప్పయ్యగా రేcబది రూపాయలును, రాయసము వెంకట శివుఁడు"గా రేఁబది రూపాయలును, చందాలు వేసి యీ సత్కార్యమునకుఁ దోడుపడిరి. ఈ చందాల విషయమున నిక్కడ ჯyo8^ჯ యంశమును ముఖ్యముగాఁ జెప్పవలసియున్నది. వేుము ప్రార్థనమందిరమును గట్టింపఁబోవుచున్నామని విని ముగ్గురు స్త్రీలు వేు మడుగకయే హృదయ పూర్వకమయిన భక్తితో నొకరు మూడు రూపాయలును మతియిద్ద త్రైడేసి రూపాయలును 'మొు _త్తము విూఁద పదుమూడు రూపాయలను నావద్దకుఁ బంపిరి వారి నామములను నే నిక్కడఁ గృతజ్ఞతాపూర్వకముగా "దెలిపియందును గాని వారికోరికనుబట్టి యిప్పుడు ప్రచురింప నశక్తుఁడ నయి నందునకుఁ జిం తిల్లుచున్నాను. ధనికులను ధనార్దనము చేయుచున్నవారు నైన పురుషు లిచ్చిన אXספלסיתeסא నిన్నూఱులు మున్నూఱుల too" so నస్వతంత్రలయిన యబ లలు భ_క్తి పూర్వకముగా నిచ్చిన యీ మూళ్లును సైదులను భగవంతుని కధిక ప్రీతికరము లని నేను భావించెదను. పురుషుల తోడ్పాటువలన స్త్రీలలో నిట్టిపరిశుద్ధాస్తిక భక్తి యంతకంతకు వర్ధిల్లను గాక !” ఈ మందిరములో నుపాసన కుద్దేశింపఁబడిన క్రిందికూటము మాత్రమే కాక్ష పయిని మేడకూడ క ట్టఁబడినది మేడమింద విశాలమైన పెద్దగది యొకటి యున్నది. ఈ మందిర నిర్మాణసమయము నందు దగ్గఱనుండి పనిచే యించుచు నాకు తో డ్పడి నందున కంు రెబ్బాప్రగ డ పాపయ్యగోరికి వందనము లాచరించుచున్నాను. ఈ వుందిర నిర్మాణమునకు దాదాపుగా, రు 1500 లయి నవి. "నేను స్థలము నిచ్చుటయేకాక చందాల మూలమున వచ్చినది"గాక Rలిన చానిని కూడ "సే"సే భరింపవలసిన కాఁడ నయితిని, సంవత్సరోత్సవ సమయము నందు వు.రా.శ్రీ ఆర్- వేంకటరత్నము סיסדcocc}נ2 6סיזדנot863 మొు ద టి ప్ర, క ర ణ ము உ3 నుండి వచ్చి మందిరమును తెఱచి 1897 వ సంవత్సరము ఏప్రిల్ నెల 17 వ తేదిని గృహప్ర వేశోత్సవమును నడపిరి, 1893 వ సంవత్సరారంభమున నూతన సంవత్సరపు బిరుదులలాగ నిండియా దొరతనము వారు నాకు రావు బహదూరు బిరుదము ననుగ్రహించిరి. ఈ బిరుదాంకితమునకు నేనర్హ ఁడ నగుదునో కానో కాని బహుస్థలములనుండి నేనెఱిఁగిన వారును ఎఱుఁగని వారును కూడ నన్న భినందించుచు లేఖలు వ్రాసిరి. ఇట్లు నూటి కంటె నెక్కువగా వచ్చిన లేఖలలో కొన్నిటిలోని కొన్నిభాగములను మాత్ర మిందుదాహరించుచున్నాను. I. Let me lose no time in congratulating you on your new honor. I have known of it for a long time but could not speak of it, as it was referred to me confidentially. As I said then and now say again there is no one within my knowledge that has better deserved it.”—E. P. Metcalfe Esq., M. A., Principal, Rajahmundry Collge. (మి యొక్క నూతన గౌరవమున కయి మిమ్లభినందించుటలో నేను కాలహరణము చేయకుందునుగాక ! దీనినిగూర్చి నేను చిరకాలమునుండి యెఱిఁగి యున్నాను గాని "నాకాంతరంగికముగా నాలాగోచనకు పంపఁబడి నందున దీనిని గూర్చి నేను మాటాడ లేకుంటిని, నేనప్పుడు చెప్పినట్టుగానే యిప్పుడును "నీసెఱిఁగి వంతవఱకు దీనికి విూ కంపె నెక్కువ యర్ల తగలవారు లేరని మరల చెప్పుచున్నాను.-మెటా-ఫు దొరగారు.) 2. “How glad I was last night when the Hindu put your name before my eyes and how rejoicing I am now when I am constantly thinking of the truly deserved honor conferred on your good self. In the long list of the recipiants of honors, I cannot think of a more deserving recipiant.", ................. So Rangiah Chetty, B. A., Telugu Translator to Govt., Madras. కి 8_VT స్వి య చ రి త్ర ము (Kతరాత్రి హిందూపత్రిక మి పేరును నాకన్నుల యెదుటఁబెట్టి నళ్పుడు "సే సింత సంతసించితిని ! విూ కియ్యఁబడిన నిజ:ము "గా నర్హమైన గౌరవమునుగూర్చి తీeeచు"గా తలఁచుకొనుచు "నే నిప్పుడెంత సంతోషమును పొందుచున్నాను ! బిరుదులను సాందినవారి సెద్దపట్టికలో విూకంటె సెక్కువ పాత్రత గల వానిని నేనూహింపలేను...... స, రంగయ్య చెట్టిగారు, చెన్న పట్టణము) 3. “Although we are strangers to you we have much pleasure in conveying our sincere and cordial congratulations to you on the well deserved distinction conferred on you none too soon by the Government of India. Our regret that we do not accept your theories in regard to social reforms concerning betrothal and marriage does not in the least mitilate against our admiring your single mindedness of purpose and perseverance in the paths of practical reform "............ N. Pattabhirama Rau, T. Varada Rao, Calicut. (మేము విూకు క్రొత్తవారమయి నప్పటికిని యుక్తకాలములో నిండియా దొరతనమువారి చేత మికు దయచేయఁబడిన యత్యంతార్హమయిన ఘనతను గూర్చి మా హృదయ పూర్వకములైన ససౌహార్టాభినందనములను మికు తెలు పుటయం దానందము పొందుచున్నాము. (పదానమును గూర్చియు వివాహమునుగూర్చియు సంఘసంస్కా_ర విషయములలో విూ యూహలను మే మంగీకరింపమన్న విచారము, కార్యవిష యమైన మి యేకాగ్రమనస్కతను ఆచారణీయ సంస్కార మార్గముల యందలి విూ పట్టుదలను ప్రశంసించుటనుండి ము వుణుమాత్రమును విముఖులను చేయదు......... నెమలి పట్టాభిరామారావుగారు, తువులపల్లి పరదారావు. గారు, కళ్లికోట.) * 4. “ Though I have not known you in person, I have heard a great deal about you through the columns of the Press and through friends like Mr. M. Rangacharyar, M. A. and Mr. Venkata Sivavadhani &c. I am vey glad to మొు ద టి క ర ణ ము S_* رتقا congratulate you on the well merited honor that was lately conferred on you by the Government of India, and it is no mean credit to you to say that your services in the cause of Social Reform have been recognised by the learned world and the Govt. ”............... M. B. Sreenivasaingar, Head master, High School, Kolar, Mysore. (నేను మిమ్లు ప్రత్యకముగా నెఱిఁగియుండక పోయినను, వార్తా పత్రికల వలనను ఎవ్-రంగాచార్యులు ఎమ్. ఏ, వేంకట శివావధాని వెుదల యిన వారి వలనను మిమ్లనుగూర్చి విశేషముగా వినియున్నాను. ఈ మధ్యను ఇండియా దొరతనమువారి చేత విూ కొసcxcబడిన యత్యంతార్హమైన గౌరవ మునుగూర్చి సంతోష పూర్వకముగా మిమ్లభినందించుచున్నాను. సoఫు సంస్కార విషయమున విూపని పండిత ప్రపంచము చేతను ప్రభుత్వమువారి చేతను అంగీకరింపఁబడినదని చెప్పుట మికు తక్కువ ప్రతిష్టావహముకాదు. -• . . . . . . . . ఎవ్-బీ- శ్రీనివాసయ్యంగారు, ఉన్నత సాశ్రళాల ప్రధానో పాధ్యాయుఁడు, కోలారు, మైనూరు) ఈ నలుగురిలో మొదటి వారిద్దఱు సేసెతిఁగినవారు; కడపటి వారి ద్దఱు నే నెఱుఁగనివారు. ఎఱుఁగని వారిద్దతిలో మొదటి లేఖ వ్రాసినవారు సంఘసంస్కాగ విషయమున నా యభిప్రాయములతో సేకీభవింపనివారు. నా కభినందన పత్రికలను బంపినవారిలో ననేకులు ఆంధ్రభాషాభివృద్ధి విషయ మునను సంభు సంస్కార విషయమునను నేను చేసిన యల్పకార్యమును మహా కార్యమునుగా పొగడిరి. లేఖలు వ్రాసిన వారుగా యు"నీకులు నాకు తంత్రీ ముఖమున నభినందనముల నందించిరి. కొన్నిసమాజములవారు నన్నభినంధి? చుచు నిర్ధారణములు చేసి నాకుఁబంపిరి. ఆట్టి వానిలో నొక్కదాని నిండు క్రిందఁ బొందు పఱుచుచున్నాను. “We the members of the Literary Association, Cocanada, feel highly rejoiced that Government has been pleased to bestow on you the distinction of “Rao Bahadur,” and, in offering you our hearty congratulations on this 5 8로LAir స్వి య చ రి త్ర ము (xతరాత్రి హిందూపత్రిక విూ పేరును నాకన్నుల యెదుటఁబెట్టి కర్పడు నీ సెంత సంతసించితిని ! మి కియ్యఁబడిన నిజముగా నర్హమైన గారవమునుగూర్చి తఱచుగా తలఁచుకొనుచు సే నిప్పుడెంత సంతోషమును పొందుచున్నాను ! బిరుదులను పాందినవారి సెద్దపట్టికలో విూకం లేు సెక్కువ పాత్రత Κey 898ירכל( -సేనూహింపలేను * - - - - o نك • రంగయ్య చెట్టిగారు, చెన్న పట్టణము) 3. “Although we are strangers to you we have much pleasure in conveying our sincere and cordial congratulations to you on the well deserved distinction conferred on you none too soon by the Government of India. Our regret that we do not accept your theories in regard to social reforms concerning betrothal and marriage does not in the least mitilate against our admiring your single mindedness of purpose and perseverance in the paths of practical reform "............ N. Pattabhirama Rau, T. Varada Rao, Calicut. (మేము విూకు క్రొ త్తవారమయి నప్పటికిని యు క్తకాలములో කෆඨිථඤr) జారత్వమువారి చేత విూకు దయచేయఁబడిన యత్యంతార్ధమయిన ఘనతను గూర్చి మా హృదయ పూర్వకములైన ససౌహార్టాభినందనములను మికు T&#eაა పుటయం దానందము పొందుచున్నాము. ప్రచాశమును గూర్చియు వివాహమునుగూర్చియు సంఘసంస్కా-ర విషయములలో మిరా యూహలను మే మంగీకరింపమన్న విచారము, కార్య విష. యమైన విూ యేకాగ్రమనస్కతను ఆచారణీయ సంస్కార మార్గముల ෆ්‍රොෆඝච් () పట్టుదలను (పళ oసించుటనుండి వు వుణుమాత్రమును విముఖులను ఉయదు......... నెమలి పట్టాభిరామారావుగారు, తువులపల్లి పరదారావు గారు, కళ్లిగోట) 4. " Though I have not known you in person, I have heard a great deal about you through the columns of the Press aud through friends like Mr. M. Rangacharyar, M. A. and Mr. Venkata Sivavadhani &c. I am vey glad to మొు ద టి ప్ర, క ర ణ ము E_ congratulate you on the well merited honor that was lately conferred on you by the Government of India, and it is no mean credit to you to say that your services in the cause of Social Reform have been recognised by the learned world and the Govt. ”............... M. B. Sreenivasaingar, Head master, High School, Kolar, Mysore, (నేను మిమ్లు ప్రత్యకముగా "నెఱిఁగియుండక పోయినను, వార్తా పత్రికల వలనను ఎవ్-రంగాచార్యులు ఎవ్. ఏ, వేంకట శివావధాని వెుదల యిన వారి వలనను మిమ్లనుగూర్చి విశేషముగా వినియున్నాను. ఈ మధ్యను ఇండియా దొరతనమువారి చేత విూ కొసఁగఁబడిన యత్యంతార్హమైన ল":5 మునుగూర్చి సంతోష పూర్వకముగా మిమ్లభినందించుచున్నాను. సంభు సంస్కార విషయమున విూపని పండిత ప్రపంచము చేతను ప్రభుత్వమువారి చేతను అంగీకరింపఁబడినదని చెప్పుట మికు తక్కువ ప్రతిష్టావహముకాదు. -• • . . . . . . . . ఎవ్-బీ- శ్రీనివాసయ్యంగారు, ఉన్నత పాథళాల ప్రధానో పాధ్యాయుఁడు, కోలారు, మైనూరు) ఈ నలుగురిలో మొదటి వారిద్దఱు సేసెతిఁగినవారు; కడపటి వారి ద్దఱు నే నెఱుఁగనివారు. ఎఱుఁగని వారిద్దతిలో మొదటి లేఖ వ్రాసినవారు సంఘసంస్కార విషయమున నా యభిప్రాయములతో సేకీభవించనివారు. నా కఛినందన పత్రికలను బంపినవారిలో ననేకులు ఆంధ్రభాషాభివృద్ధి $O$KCES మునను సంఘ సంస్కార విషయమునను నేను చేసిన యల్పకార్యమును మహా కార్యమునుగా పొXడిరి. లేఖలు వ్రాసిన వారు గాక య"గేపలు నాకు తంత్రీ యఃఖమున నభినందనవుల నందించిరి. కొన్ని సమాజములవారు నన్న భినందిం దుడు నిర్ధారణములు చేసి నాకుఁబంపిరి. ఆట్టి వానిలో నొక్కదాని నిందు Uందఁ *S*05) పఱుచుచున్నాను. “We the members of the Literary Association, Co canada, feel highly rejoiced that Government has been pleased to bestow on you the distinction of “Rao Bahadur,” and, in offering you our hearty congratulations on this 5 2○ సీS యు చ రి ජේ. ము recognition of your invaluable services to the country, we feel proud to note with great satisfaction that the choice could not have fallen upon a worthier person than one who, distinguished from his early days for a taste for letters, for high conception of duty and for strong individuality of character, has so long devoted himself to the task of social and religious reforms to the improvement of Vernacular Literature, for diffusing useful knowledge among his country-men and women and to the improvement of the moral tone of society, and has made large and noble sacrifices in endeavouring to attain the objects he has set for himself without hoping for any rewards. We pray to the Almighty to give you long life and enable you to continue your labors in the field of good work. We have the honor to be Dear Sir, Your obedient Servants, Duriseti Seshagiri Rao, Chairman &c”. (కాకినాడ సాహిత్యసమాజము యొక్క- సభ్యుల నుంున మేము దొర తనము వారు రావు బహదూరు' అను గౌరనమును విూ కొసఁగ ననుగ్ర హించినందుకు అత్యంతానంద భరితుల మగుచున్నాము. దేశమునకు విూరు చేసిన యమూల్యములైన సేవ లిట్లు బహిరం గాంగీకృతము లైనందున మికు మూ హృదయ పూర్వకములైన యభినందనముల నందించుటలో, ఎవ్వరు తన తరుణ వయన్సునుండియు విద్యాభిరుచి కొఱకును ఉన్నత క ర్తవ్యతాభావన కొఱకును బలమైన ప్రవర్తనా ప్రత్యేకత్వము కొఱకును ప్రసిద్ధికెక్కి, సాం ఘిక ధార్మిక సంస్కార కార్యమునకును తన దేశపు పురుషులలోను ஆ9 లోను ఉపయుక్త జ్ఞానమును వ్యాపింపజేయుట కొఱకయి దేశభాషా వాగ్రయాభివృద్ధికిని సంఘముయొక్క నీతి బలాభ్యుదయమునకును తన జీవితము మొు ద టి ప్రక ర ణ ము 2○ నర్పించెనో యొనరు ప్రతిఫలాపేక యేమియు లేక తా నేర్పఱుచుకొన్న యుద్దేశముల నెఱవేర్చు ప్రయత్నములలో ఘనమైన యుత్తమ నుఖత్యాగ ములను చేసియున్నాఁడో యటువంటి వానికంటె యోగ్యతరుఁడైన పురుషుని మిరాఁద నీ యెన్నిక పడి యుండఁజాలదు గదా యని గొప్ప తృప్తితో వ్య ; కరించుటకు గర్వపడుచున్నాము. విూకు దీర్ఘాయున్సు నిచ్చుటకును సత్కార్య క్షేత్రమునందు విూకృషి నింకను నడుపుచుండుటకు మిమ్లు శక్తునిగాఁ జేయుటకును సర్వశక్తుఁడైన దేవుని మేము (పార్థి ంచుచున్నాము.) చెన్నపురి రాజధానిలాగోను ఇతర స్థలములలోను ప్రకటింపఁబడిన యింగ్లీషు వార్తాపత్రికలలోను తెలుఁగు పత్రికలలోను నన్న భినందించుచు వ్యాసములు వ్రాయఁబడినవి. వానిలో నొక్క యాంధ్రప్రకాళికలోని Tyw KÖR) మాత్రమిం దుదాహరించుచున్నాను. 4 రావు బహద్దర్ కందుకూరి విరేశలింగము పంతులు గారు- రాజ మహేంద్రవరము గవర్నమెంటు ఫన్దు గేడు కాలేజిలో ప్రధాన పండితులగు ము.రా-రా-త్రీ కందుకూU వీరేశలింగము పంతులుగారికి కః సంవత్స రారంభ వున ఇండియా గవర్నమెంటువారు రావు బహద్దర్' అను బిరుదు నొసం గిరి. ఇది సర్వజనులకును ఆహ్లాదకరముగదా ! ప్రస్తుతము ఇంగ్లీషువిద్య నభ్య సించిన నాగరికు లందఱిలోను ఈయన మహనీయులు. ఈయన యొక్క అత్యద్భుతమగు నీతి (పన నయంను తెలుఁగు గ్రంథముల వ్యాప్తికిని అభివృద్ధికిని ఈయన పడిన (పయాసమును, సopు సంస్క.గణము కొరకు ఇరువది సంవత్సర మాలనుంచి ఈయన పడుచుండిన పాటును, ముఖ్యముగా శ్రీ పునర్వివాహ మునూ తను ధనమును కాలమును శ_క్తిని వినియోx పరుచుటయును, సుగుణ వంతు లయినట్టిగు దేళ క్షేమమును కోరునట్టియు బుద్ధిమంతు లైనట్టి యు సర్వజనులలోను ఆ మహనీయునకు మిగుల విఖ్యాతిని కలుగఁజేసినవి. ఆయన సర్వసత్కార్యములను కీర్తి నేమియు నపేక్షింపకయె భగవంతుని వస్తుకొని తాము విధిగా చేయవలసిన పను లనియే చేయుచుందురు. ఆయన సాధారణ 3.அ స్వీ య చ రి త్ర ము కృత్యములందును ఆకారమందును బహు నెవ్రుదియు సాధుత్వమును ぎ○汽 యున్నను తాము చేయు సత్కార్యములయందు అధిక పట్టదలయు సాహస మును కలిగి యుండుటయే కాక, సర్వవిధ పాపకాగ్యములయందును డంబముల యందును ఆసహ్యముకలిగి, సర్వజనోపయోగకరము లగు పనులను సదా చేయుచుండును. ఆయనను క్రో" త్తగా జూచువా రందఱును ఆయన డంబ వేషాదులు లేక సాధువుగా నుండుటవలన ఈయనేనా వీ రేళలింగము పంతులు గారు ?' అని ఆశ్చర్య పడుచుందురు. ఆయన తెలుఁగు భౌష యందు వగనకాన్యములు, పద్యకావ్యములు, నాటకములు, ఉపన్యాసములు, శాస్త్రములు మొదలగునవి సుమారు ఎనుబది గ్రంధములవరకును జేసిరి. ఈయ 350 53 execK, వచన కావ్యములకు తnడ్రియని చెప్పవచ్చును. S"○öび3 33-S పండితులన'లె "పెటుకిస శైలిని గాక ఈయన గ్రంధము లన్నియు మృదుమధుర నులభశైలిని వ్రాయబడి, నీతి పూరితము లయి యుండుటయే కాక హిందూ దురాచారగోK రసాయనములుగా నుండును. ఈ మహనీయుడు పూర్వనాగ రిక పరాయణులచేతను ఆయన ఘనకార్యములయందు ఈర్ష్యగల మరి కొందరి చేతను నసహ్యింప బడుచున్నను, సర్వదా, దుగ్గళనుండి తొTలగింపబడిన ను మారు ఇరువది యువతుల యొక్క_యు స్వదేశాభిమానుల యొక్క_యు ఆంధ్రవిద్యాభివృద్ధినికోరు ఆనేక జనులయొక్కయు నవనాగరికుల యొక్కయు దీవనలకు సత్పాత్రుడుగదా ! ఈయన కీ బిరుదు నీయుటలో గవర్నమెంటు వాగు మిగుల ఘనకార్యమును జేసినను ఆయన మాత్రము ఈ బిరుదునకు విశేష లక్యము చేయువా రని ఆయన దివ్యగుణముల నెరిగినవా రెవరును తలంచరు. ఆ బిరుదు ఈ మహనీయుని నామమునకు చేర్పబడుట వలన దానికే యొక్క_వ కాంతి కలిగినది. ఆయనకు వూ సమునకు నువూరు నలంబదియే బది శాప్యములే వేతన మయినను నువూరు ఏడు ఎనిమిది వేల రౌప్యములు వ్యయపరిచి సర్వ జనోపయోగము కొరకు పట్టణమందిరము నొక దానిని రాజమహేంద్ర వరము నందు కట్టించిరి. ప్రస్తుతము స్త్రీపునర్వివాహములకు ఎవరును ధన మిచ్చుట వలన నయినను తోడ్పడనందున ఆయన పట్టణమందిరము కట్టుటవలన కొంత మొు ద టి ప్ర కర ణ ము 23 ఋణగ్రస్తు లయియున్నను స్వంతధనము వ్రయపరిచి నూతన వివాహములను జేయుచున్నారు. బిరుదులు కలవారును విశేష విద్యాధనమును కలవారును ఆనేకులు మన దేశమం దున్నను ఈయనవలె ధైర్యసాహసములతో అనేక కష్ట ములకు లోనయి దైవమును మాత్రము నమి పనిజేయువారు మన దేశముందు బహు అరుదుxదా ! దక్షిణ హిందూ దేశ విద్యాసాగరునకు ప్రస్తుత విూ బిరుదు నొసంగుట కొందరు మహాశుంఠలకు కండ్లలో నినుక వేసిన ట్టున్నను ఉండనిండు. సత్పురుషుల యెడల నీర్ష్యకలవా రెప్పడును ఏడ్చుచునే యుందురుగదా ! వీరు ఇంకను చిరకాలము జీవించి పరోపకారము చేయు చుండు నటుల సత్పుగుప వాత్సల్యు డనుగ్రహించు గాత!" ఆంధ్రప్రకాశిక, 1898వ సంవత్సరము జనవరి నెల 14వ ੇ. రాజమహేం గఇర పురవాస్తవ్యులు రాజకీయ కళాశాల ప్రధానాధి కారియైన మెట్కా_పు దొర గారి యాధిపత్యము క్రింద పురమందిరములో నొక సభ చేసి నాకభినందనము చేసిరి. అటు తరువాత చెన్నపురి రాజధానీ విద్యా విచారణాధికారి డంకన్ దొరగారు రాజమహేంద్రవరము నచ్చినప్పడు కళా శాలాభవనములో నొక సభ చేసి యుపాధ్యాయుల యొక్కయు బాలర యొక్క_యు సమకమున దొరతనము వా రంపిన సనదును నాకు బహిరంగ ము"గా దయచేసిరి. వితంతు వివాహప్రయత్న ప్రారంభదశలో నాకు విశిష్టజనులకంటె విద్యార్ధిజనులే యొక్కువ సహాయులు"గా నుండిరి. అట్లుండుటకు కారణ మేు తద్విషయమయిన నా బోధనలు ' వారి వునన్సుల కెక్కు_టయే. పిన్నవారికిని పెద్దవారికిని గూడ నేను సమానముగా సే బోధించినను పెద్దవారి మనన్సులలో కంటె పిన్నవారి మనన్సులలో నామాట లెక్కువ దృఢముగా నాటుకొనుటకు కారణమేమి? పెద్దవారి హృదయములలో నావఱకే యేవో యభిప్రాయములు కుదురుపడి యః) కాలిన కుండలవలె గట్టిపడి యుండుటచేత నూతనోప దేశములు తాత్కాలికముగా పయి పయినె కొంతకాలము నిలిచి లోతుగా దిగకుండెను. పిన్నవారి హృదయములలో నాపఱ కేయభిప్రాయములును స్థిర 3。 స్వీ య చ రి త్ర ము పడియుండక పచ్చికుండలవలె మెత్తనయి యుండుటచేత నూతనోపదేళ ములు నులభముగ నాటుకొని లోఁతు"గా దిగి తొలఁగకుండెను. సత్కార్య బీజములను హృదయ క్షేత్రములయందు నాటించి సఫలము లగునట్లు చేయుట కంు బాల్యావస్థయే యత్తమ మైనది. అందుచేత బాలురకు భ గవద్భ _క్తియు వరోపకారాసక్తియు బోధించెడు పాఠశాల యుండినయెడల శీఘ్రకాల మలాr* దేశాభివృద్ధి కలుగునని మొదటినుండియు నా నమ్లకము. ఈ నవకము చేతనే యేలూరి లక్ష్మీనరసింహము గా రాస్తిక పాఠశాలను స్థాపింపఁ దలఁచి నప్పడు నే నాయనను ప్రోత్సాహ పఱిచితిని. ఆ పాఠశాల 1889వ సంవత్స రము వఱకు నుండినను మొదటఁ దలఁచుకొన్న యుద్దేశము లేవియు దాని వలన నెఱవేఱ లేదు. పాఠళాల కాస్తిక పాఠశాలయాని పేరుపెట్టిన మాత్రమున సదుద్దేశములు నెఱవేఱ నేర వు; ఆ సదుద్దేశములను 7ూలుర హృదయములలోఁ బట్టించుటకుఁ దగిన శ_క్తి సామర్థ్యములను శ్రద్ధాభక్తులునుగల యుపాధ్యా యులుకూడ కావలేను, ఆట్టి యుపాధ్యాయులను సమకూర్చి యాస్తికమత పాఠశాలను స్థాపింపవలె నని నాయొద్ద చదువుకొని పట్టపరీకయందు కృతా స్థలయి యున్నవారిని పట్టపరీకు తరగతిలోను ప్రథమశాస్ర పరీక్ష తర xతిలాగను చదువుకొనుచున్న వారిని కొందఱిని చేశోపకారార్థముగా నధ్యా పకులుగానుండి పనిచేయునట్లు పురికొల్పి యొప్పించితిని. ఏఁ శేఁట నిద్దఱిద్దఱి నుపాధ్యాయ పట్టమును బడయుట కయి సైదాపేట పంప నిశ్చయింపఁ బడినది. మొదటి సంనత్సగమునం దనఁగా 1898వ సంవత్సరమునందు పట్ట పరీకయందు కృతార్థులయి యుండిన రాయసము వేంకటశివుఁడు"గారును సత్తిరాజు మృత్యుంజయరావుగారును ఈ సదుద్దేశముతోనే ఎల్.టీ పరీక్షకు చదువుట కయి సైదాపేటకు పోయిరి. పయి సంవత్సరము సైదాపేట బోధ నాభ్యసన కళాశాలకుఁ బంపుట కయి వుణి యిద్దఱు పట్టపరీక్షా సిద్ధులను సంసిద్ధులను గాఁజేసి యుంచితిని. పనిచేయు వారి తోడిపాటుగా పాఠశాలా భవనమునుగూడ సంపాదింపవలె నని నేను ప్రయత్నము చేయ నారంభించితిని. ఇన్నీను పేట మధ్యముననున్న విశాలమయిన తమ తోటను వాడ్రేవు శ్రీగా Ђоо 25 83 $ 6 Еә Sбоз ごD以 いシ ములు"గారు రు 1600.0.0లకు విక్ర యించుట కొప్పకొనిరి. ఆ రూపాయలను న్యాపతి నుబ్బారావుపంతులుగా రిచ్చుట కొప్పకొనిరి. కాకినాడ వాస్త వ్య లయిన గంజాము వెంకటరత్నము గారు వేయి రూపాయ లిచ్చునట్లు వాగ్దా నముచేసి యా సౌమ్లను నాయొద్దకుఁ బంపిరి. మఱి కొందఱు మిత్రులుకూడ సాయము చేయుటకుఁ బూనుకొనిరి. కాని రాజమహేంద్రవర రాజకీయ కలాశాలాధ్యక్షుని సాహాయ్యముకూడ నీ పనిలో సత్యావశ్యకము. ఆయనరను నస్తుదాదులను గలిసి యెంతో ప్రయత్నముచేసి బాలురు చెడిపోకుండుట కయి పట్టణములో నున్న పాఠశాలల నన్నిటిని గ్రో`ంచెము కాలము క్రింద టనే యొక్కటిగా కలిపి మా కార్య నిర్వహణము క్రిందసే యున్నత 8ס-אל శాలను స్థాపించితిమి. దానిని దొరతనము వారు పుచ్చుకొని దాని శాఖలుగా పట్టణములో రెండు మూడు మధ్యమ పాఠశాలలఁ బెట్టించు [పయత్నము నడుచుచున్నది. ఇంతలో నేనే మతియొక పాఠశాలను పెట్టినయెడల తత్ప) యత్నమునకు విఘాతము కలిగించు నుద్దేశముతో స్థాపించిన ప్రతిపక పాఠ శాలయని దొరగా రను కోవచ్చును. ఆందుచేత నేను నూతన పాఠశాలో గ్లేశమును దెలుపుచు మెట్కా_పు దొర గారికి వ్రాసి, పాఠశాలా స్థాపనములో సాయము చేయవలసిన దనియు, ఏవిధముచేత నైనను పాఠశాలాస్థాపనము సాKకపోయిన యెడల సైదాపేటలో బోధన్యాసనకళాశాలలో క్రమ శిక ను బడయుచున్న వేంకటశివుఁడు"గారిని మృత్యుంజయరావుగారిని రాజ మహీంద్రనగములో నుపాధ్యాయపదమునం దుంచుటకు ప్రయత్నింప వలసిన దని గn w“గిలిని. మిట్కాపు దొరగారు నా కిచ్చిన ప్రత్యుత్తరములోని -.bo చుచున్నానుילגירה סW"ר) () سکه ۱۳۰۸ وابسته ... " I have read your letter and assure you I deeply sympathioc with you in all you say................ If Govt. can not entertain Venkatasivudu and Mrityunjayarao in the enlarged staff which will be needed for the large middle department, another branch School will certainly be neces sary and l see no reason why you or the Municipality should not carry it on. 5 - ごs_ స్వీయ చ రి త్ర ము Supposing Govt. do not provide for all the pupils at first it might be possible for you to continue one of the branches as you propose and allow it to be absorbed in the Govt. School afterwards. I have told Mr. Monro we must have Telugu L. T. s and though I had to take some sort of a compromise and suggest two Southern men for our last appointments in the College, I have stated my preference for those two young men of ours Venkatasivudu and Mrityunjayarao undergoing Training. I recommended the former to Mr. Kuder very strongly and I think he intends to take him. If not I will try my best to pro vide for both sooner or later. Assuring you of my high appreciation of your self denying life, I am &c. E. P. Metcalfe. ” (నేను మి యుత్తరమును చదివియున్నాను. మినారు చెప్పచున్న దానిలో నంతలోను నేను విూతో నత్యంతసానుభూతిని గలవాఁడనై యున్నా నని మికు నిశ్చయము గా చెప్పచున్నాను. . . . . . . . . . . . . • • గొప్ప మధ్యమ నియోగమునకు కావలసివచ్చెడిు పెద్దశికక వర్ణములో దొరతనము వారు వెంకటశివునకును మృత్యుంజయరావునకును పని యియ్యలేకపోయిన పక మున, ఇంకొక శాఖాపాఠళాల తప్పక యావశ్యకమగును. విూరు-గాని సారి శుద్ధ్యవిచారణ సంఘము వారు కాని దానిని కొనసాగింప కూడనందుకు నాకు కారణము కనఁబడుచుండలేదు. దొరతనము వారు. మొట్టమొదటనే యందతి విద్యార్థులకును తగిన యేర్పాటు చేయని పకమున వివారు చెప్పినట్లుగా శాఖ లలాగ నొక దానిని మినారు జరపుచు తరువాత దొరతనము వారి పాఠశాలలాr చేరనిచ్చుట మికు సాధ్యము కావచ్చును. మాకు తెలుఁగు ఎల్టీలు కావలె నని నేను మన్రో గారితో చెప్పియున్నాను. కాలేజిలోని మన కడపటి రెండు పనులకును దాక్షిణాత్యుల నిద్దతిని సూచించి నే నొక విధమైన సమాధానము చేయవలసిన వాఁడ నై నప్పటికిని క్రమశికను పొందుచున్న వేంకటశివుఁడు మెు ద టి ప్రు క ర ణ ము. 282 మృత్యుంజయరావు అను మన యిద్దఱు లేఁబ్రాయపు వారికిని -宗 నాధిక్య మిచ్చెద నని చెప్పియున్నాను, వీరిలో మొదటివాళిని విషయమయి కూడరు శ్లాఘించి చెప్పియున్నాను. ఆయన యతనిని סיסליכ33עeט2 మిక్కి_లి "65יהר తీసికొన నుద్దేశించు కొన్నాఁడని తలఁచుచున్నాను. కాని యెడల శీఘ్రము +r-S" యూలస్యముగానో యిద్దతికిని పను లిప్పించుటకు నేను చేయఁదగిన దంతయు చేసెదను. మి యాత్త మఖత్యాగ జీవితము యొక్క నాయున్నత గుణగ్రా హకత్వమును గూర్చి మిరాకు దృఢీకరించుచు... ... ఇ-పీ- మెట్కాపు గారు). ఈ యుత్తరమునకు తపవాత దొరగారితో నేను స్వయముగా చూ పాఠశాల విషయమయి మాటాడితిని. ఆయన యున్నత పాఠశాలను నేను పెట్టుటకొప్పుకొన లేదు గాని నేను మధ్యమ పాఠశాలతో తృప్తిపొందిన పకమున, పూర్వము పురజనులవలని చందాల మూలమున కట్టఁబడినట్టియు నిప్పుడు మ్యునిసిపల్ వారి యధీనము చేయఁబడియున్నట్టియు ఫుగమందిరమున కెదురు గానున్న పాఠశాలాగృహమునుకూడ మాకిప్పించెద నని చెప్పెను. మధ్యమ పాఠశాలలో పనిచేయుటకు వెంకటశివుఁడు"గా గొప్పకొనలేదు; ఉన్నత పాఠశాలను పెట్టుటకు దొరగా రొప్పుకొనలేదు. అందు చేత నేను విఫలమనోరథుఁడనై నా వద్దకువచ్చిన వేయిరూయలును గంజాము వేంకట రత్నము గారికి మరల నిచ్చివేసి యప్పటికి నా ప్రయత్నమును విడునవలసిన వాఁడ నైతిని. సత్తిరాజు మృత్యుంజయరావుగారును గోశేటి కనక రాజు గారును తామెంత తక్కువ జీతమునకైనను మధ్యమ పాఠశాలలో నైనను, పరోపకారమున కయి పాటుపడెదమని నిలిచియుండిరి. ఇంతలాశ పక్కి పర్యవసానము తెలిసినది. ఎల్.టీ పరీక లాగ మృత్యుంజయరావుగా 5°s-ಕೆ కృతార్థులయిరి; వేంకట శివుఁడు గారు తప్పిపోయిరి. నా మూటను మన్నించి మెట్కా_పు దొరగారు మృత్యుంజయరావుగారికి రాజమహేంద్రవర তে 4 දීෆ శాస్ర పాఠశాలలో నొక్క_సారిగా నూఱురూపాయల పని నిప్పించిరి. కొంతకాల వుంున తరువాత తమ తొంటి . నియమమును నూనుకొని మధ్యమ స్వీయ చ రి త్ర ము הטc పారిశాలలోనే పనిచేసెద మని రాయసము వేంకట శివుఁడు గారును వల్లూరి నరసింహ రాయ ఁడు-గారును తవు సవతిని చెలిపిరి కాని వేంకట రత్నము గారు మొదలైన వారి కెవరి సౌమ్లను వారికిఁ బంపివేసి నా యేర్పాటుల నన్నిటిని త్రిప్పివేసికొన్నందున వప్పటికే కార్యము మించిపోయెను. వేయిరూపాయ లను వాగ్దానముచేసినగంజాము వేంకట రత్నము గారు కాకినాడలాr న్యాయ వాదిగా నుండి విశేషవి త్తమార్షించి దేశాభిమాని యయి చెన్నపురి దొరతనము వారి శాసన నిర్ధాణ సభలో సభ్యులయి కీ_ శేషు లయిన యుదారపురుషులు. ఈయన నా యందు గౌరవము కలవారయి యుండి 1896 వ సంవత్సరమునందు నా కాపేరిట కాకినాడ కాలేజిలో విద్యార్థి వేతనమును స్థాపించుట కుద్దేశించి తన రెండువేలరూపాయల భీమా పత్రమును పంపినట్టు కార్యదర్శిగారు నా పేరు వ్రాసి నప్పుడు నన్నువిడిచి ですゃぎoエo నర్ఘ తరు లయిన వారి పేరిట స్థాపించవలసిన దని నేను కోరఁగా నా కిట్టు బదులు వ్రాసిరి “I came to the resolution you refer to after long deliberation. I do not know.if I ever in all my life came to a sounder resolution than this one. I am sure you stand in need of no memorial of the kind, but you will not certainly grudge me the honour of being one of your humble, yet ardent, admirers. You cannot realize how much I used to admire you when I was quite a boy— though I never came under your direct influence—how far your example has influenced my public life and how admiration has grown as I saw more and more of you. It is only patriotic on the part of every educated man to try to hand down your noble life and example to posterity in the best way he thinks fit and I beg therefore you will kindly accede to my proposal and settle the terms of the Scho larship.” (మి రుదాహరించిన నిశ్చయమునకు దీర్ఘాలోచన విూఁదనే నేను వచ్చితిని. దీని కంటె నెక్కువ మంచిదైన నిశ్చయమునకు "నేను నా జీవిత మొదటి ప్రకరణ ము ごキー కాలములో నెప్పుడైన వచ్చితినేమో నే నెఱుఁగను. ఈ విధమైన స్తరణ చిహ్నము మికు కావలసియుండలే దని నేను నిశ్చయము"గా నెఱుఁగుదును; cسی ک"వినమ్రులయ్యను సోత్సాహులైన విూసాశ్చర్య ప్రశంసకులలో s סירs' డను"గానుండు నట్టి గౌరవమును నాకు కలిగింప విూరు నిశ్చయముగా నిష్ట పడక పోరు. సే నెప్పుడును విూ ప్రత్యక ప్రాబల్యము క్రిందికి రాకపోయినను నేను కేవల బాలుఁడనుగా నున్నప్పుడును విూ విషయమయి "तँ त्,०ॐ యద్భుత పడుచుండెడి వాఁడనో* విూ దృష్టాంతము నా బహిరంగ జీవితము నెంత వఱకు బలపఱిచినదో మిమ్లనుగూర్చి నే సెక్కువగా తెలిసికొనుచు వచ్చిన కొలఁ దిని నాళ్లాఘనపరత్వ మెట్లు హెచ్చుచువచ్చినదో విూరు తెలిసికొనఁజాలరు. విూ మహనీయ జీవితమును దృష్టాంతమును తాను యుక్తమని భావించిన యు త్తమ మార్గమున పుత్రపౌత్ర పరంపరలాr వ్యాప్తికలుగఁజేయుట šooo ప్రయత్నించుట విద్యాధికుఁడైనవాని కెవని కైనను దేశాభిమాన వేు యయి యుండును; కాఁబట్టి మిరు దయాపూర్వకముగా నాకర్తవ్య నిర్దేశము నంగీకరిలచి విద్యా వేతనమును గూర్చిన యేర్పాటులను నిర్ణయపఱుతు రని వేఁడుచున్నాను. ”) ఈ పయి ప్రత్యుత్తరమునకు కారణమైన నా యుత్తరమునకు మూల కారణమైన కాకినాడ కాలేజి కార్యనిర్వాహక సభాకార్యదర్శియైన (దివాన్ బహ స్టర్") దురిసేటి శేషగిరి రావుగారి రేఖనుగూడ నిందు ప్రచురించుట యుక్త మని భావించి యట్లు కావించుచున్నాను “Mr. Ganjam Venkataratnam has endowed the Pittapur Rajah's College with his policy for Rs. 2,000 interest on which when realized is to be utilized as a scholarship to some poor boy in the College in your mame and has requested me to wirte to you regarding the terms of the scholarship. I therefore request you will be good enough to furnish me with your views on this question.” ○下○ స్వీ య చ రి త్ర ము (దాని మిదవడ్డి వచ్చినప్పుడు మి పేరను కాలేజిలోని యొక బీద బాలునికి విద్యార్థి వేతన మిచ్చుట కుపయోగించు నిమిత్తమయి తన రెండు వేలరూపాయల భీమా పత్రము పిఠాపురరాజా కాలేజికిచ్చి గంజాము వెంకట రత్నముగారు విద్యార్థి వేతనము యొక్క యేర్పాటులనుగూర్చి మిరాకు వాయ వలసినదని నన్నుకోరియన్నారు. కాఁబట్టి యీ విషయమయి మి యభిప్రాయ వులను దయచేసి తెలియఁజేయఁగలందులకు మిమ్లు వేఁడుచున్నాను."—డీశేషగిరిరావు, కార్యదర్శి. ఆస్తిక పాఠశాలలో పనిచేసెద నని యుత్సాహముతో ముందుకు వచ్చిన గోమేటి కనక రాజు గారు కొన్నిసంవత్సరముల క్రిందట చెన్నపట్టణప్రభుత్వము వారి తెలుఁగు భాషాంతరీ కర్తలయిరి. శామ్ర పాఠశాలల* నూఱురూపా యల జీతము విూఁద సహాధ్యాపకుడుగా నియమింపఁబడిన సత్తిరాజు మృత్యుం జయరావుగారు నిగర్వియు నిష్కపటియు నయి లోకహిత కార్యకరణమునందు నిరుపమానోత్సాహము కలవారు; కేవలవాక్ళూరతతో త ప్తినొందియుండక క్రియా శూరత్వమునకు త్రోవ త్రోక్కుచుండినవారు: "నేను స్ట్ర-నిన కార్య మును నాయనంతరమున కొనసాగింపఁగలవా రొక్కరు బైలు దేఱుచున్నారని నవి నేను గన రాజు గారి మరణ దుఃఖమును కొంత మఱచుచుండెడివాఁడను. తా నొకటి తలచిన దైవ మొకటి తలఁచునన్న సామెత మనలోనున్నదే కదా! నే నిర్లెంతో యాళపడియుండఁగా నాతని దేహములో వ్యాధిప్రవేశించి యంతకంతకు ప్రబలి తుదకు కయలానికిదిగి శీఘ్ర కాలములోనే యూతని నీశ్వర సాన్నిధ్యమును జేర్చెను. ఈశ్వరభ_క్తియు ప్రార్ధనసమాజ కార్యనిర్వహణా స_క్తియు సత్కార్యాచరణానుర _యుఁగలవా గయి సత్యసంవర్ధనిని నడుపుచు వచ్చిన తరుణవయస్కులలో నితఁడొక్కఁడు. ఇతఁడా స్తిక పారశాలూ భ్యుదయమున కయి తన జీవితమును సమర్పింప నిశ్చయము చేసికొన్న నిష్క లంక హృదయుఁడు. ఈతఁడు యావనద శారంభ ములాr*నే యకాల మృత్యు దేవతవాతఁబడినను, ఈలేనివంటి వారితో పనిచేయ నుద్యమించిన యాస్తిక పాఠశాల ప్రయత్నమంతటితో సంతరింప లేదు. చిరకాలమడఁగియుండి పైకి మొు ద టి ప్ర, కర ణ ము C「○ రాకుండిన యా యుద్యమ బీజము కొన్ని సంవత్సరముల క్రిందట నంకురించి మరల తలయెత్తి పాఠశాలా స్థాపనరూపమున సఫలత నొందిన దంు క్రిపితా పురపు రాజుగారి యనుగ్రహమువలన దివ్యభవనమునుబడసి యాస్తిక పాఠా ళాలా నామమున వెలయుచున్నది. ఈ పాఠశాలను గూర్చి ముందు యుక్త సమయమున వివరముగా వ్రాయcబడును. 1898 ක් సంవత్సరమునందు చెన్నపురి దొరతనమువారు నన్ను సర్వకలా wer ow-c (Fellow of the Madras University) #88. e యూరోగ్యహీనతను బట్టి వివేకవర్ధని నిలుపుచేయఁబడిన తరువాతהסד 1891 వ సంవత్సరమునందు న్యాపతి నుబ్బారావుపంతులు గారు తెలుఁగులో చింతామణీ యను మాసపత్రికను స్థాపించి మా వివేకవర్థనీ ముద్రాకర ముద్రింపించుచువచ్చిరి. దానికి సేనును (వాఁతలో సవశి פסיכל הד*"יesנeירס యుఁడనయి వ్రాయుచుంటిని. దాని కయిన సము స్త్రవ్యయములను ను బ్బా రావు పంతులని"గా రే భరించు చుం డిడు వారు. 1897 వ సంవత్సరము జూన్ నెలలో గోదావరీ మండల సభ యేలూరు పట్టణమునందు జరగినది. ఆ సంవత్సరము జూన్ నెల 9 వ తేదిని మండల సాంఘిక సభ కూడ నక్కడ సే జరిగినది. ఈ సభకు గౌరవ నీయు లైన న్యాపతి ను బ్బారావుపంతులుగా రగ్రాసనాధిపత్యము వహించుట కేర్పాటు చేయబడినను కార్యాంతరముచేత వారాదినమున నక్కడకు రాలేక పోవుట యనివార్య మయినందున వారిస్థానమున నన్నగ్రాసనాసీనునిగా నియమించిరి. వూ వుండలములో సాంఘిక మండల సభలు జరగుట కదియేు యారంభము. వ్యావహారిక సభ కెందఱు జనులు వచ్చిరో యంతమంది యీసాంఘిక సభకును వచ్చినందున మా మండలములో జనులు సాంఘిక విషయ ములయందుకూడ శ్రద్ధవహించుట కారంభించి రనుట స్పష్టమగుచున్నది. ఈ కృష్ణా మండల సభ కూడ కూడెను"గాని యా మండలమునందు సా6 چِی-8صوeرeچ ఫిుక సభజరగలేదు. ప్రత్యేకముగా సాంఘిక సభలు జరగక పోయినను 6 VJT © స్వీ య చ రి త్ర ము వ్యావహారిక సభలలో నే సంఘసంస్కార విషయములుకొన్ని చర్చింపఁ బడుచువచ్చుట యూ వారమంు యుండెను. కాని వ్యావహారిక సంస్కా_ర పక మువారి నాయకులు సాంఘిక సంస్కా_ర పక్షాభిమానులు కాకపోవుట చేత నా సంవత్సరమున కృష్ణా మండల సభలో నా వఱకు చర్చించుట కేర్ప అుపఁబడిన సాంఘిక విషయములు కొన్నియు కూడ కాలము చాలదన్నమిష విూఁద విడిచిపెట్టఁబడినవి. వింజమూరి భావనాచార్యులు గారు మొదలయిన సాంఘిక సంస్కా_ర పక్షావలంబుల సంఖ్య యత్యల్ప మంునంచున వా రేమియు చేయ లేక పోయిరి. ఏలూరిలో జరగిన వూమండల సాంఘిక సభ లాగ నింకొక విశేషము కూడ నడచినది. ఆవఱకెప్పుడును స్త్రీలు పురుషుల సభలకు వచ్చుట యాచారము లేదు. సాంఘిక విషయములు సాధారణముగా స్త్రీలతో సంబంధించిన వగుటచేత నట్టి విషయము లాలోచింపఁబడు నప్పుడు ും డుట యభ్యర్థనీయ మని సే నచ్చటి పెద్ద మనుష్యులతో కొందతితో ముచ్చ టించితిని. నా మాటలు విన్నప్పుడు కలిగిన యుత్సాహములో తవు భార్య లను శ్రేపటి సభకుఁదీసికొని వచ్చెదమని యనేకులు వాగ్దానము చేసిరి. అందు ੇ ஆல కూర్చుండి వినుటకయి ప్రత్యేకముగా సభాశాలలాగే నేర్పాటు చేయఁబడినది. ఈ సంగతి పట్టణములో Т58)зусть в పూర్వాచార విరుద్ధ మయిన కార్యము జరగబోవుచున్నదని సంక్షోభము పుట్టినది. ఈ సంక్షో భమునకు భయపడి యుత్సాహముతో మొదట ముందుకు వచ్చిన వాక్ళూరులు కొందఱు సభకు తమ భార్యలను తీసికొని రాలేకపోయినను ధైర్యశాలు ల-సేకులు తాము చేసిన వాగ్దానములను చెల్లించుకోఁగలిగిరి. వారిలో నిద్దతి "నా మవుల నించుఁ బేర్కొనుచున్నాను. అందో"కరు డాను శ్రీరాములు పంతు లు గారు. ఆయన భార్య యూదినమున బహిష్టయగుట తటస్థించెను. అయునను తాము మాట తప్పిరని నే ననుకొందు నేమో యని యామెను స్నానముచేయించి సభకు వారు తీసికొనివచ్చిరి. రెండవ వారు సత్తిరాజు కామేశ్వరరావుగారు; ఈయన స్పత్తిరాజు మృత్యుంజయరావుగారి తవుఁడు. భార్యను సభకు తీసికొనిపోయిన పకమున, ఆయనతోడి తమ సంబంధమును వదలంrసెదమని యన్నలు బెదరించినను లక్యము చేయక యాయన నాఁటి యుదయమున భార్యను సభకు సాహసము చేసి తీసికొనివచ్చెను. "నేను కొన్నిసంవత్సరములనుండి చెన్నపట్టణమునకు పోవలెనని తలఁచు చుండిన వాఁడనయి 1894వ సంవత్సరమునందు వేసవికాలపు సెలవులలో నేనక్క. డకుఁ బోయినప్పుడు పరశు వాకములో నా న్నేహితులైన మన్నవ బుచ్చయ్య పంతులు గారి యింటి కెదురు గా నొక యిల్లుకొని, తరువాత నేను వాసముచేయు టకు యోగ్యముగా నుండునట్లు దానిని పడగొట్టించి మేడయిల్లు కట్టించితిని. జన్మ స్థలమును బాల్యమిత్రులను విడిచి దూరస్థలములో এ- త్తవారిలో నుండునట్టు నన్ను ముఖ్యముగా గ్రాపే రేచిన గ్రపయోజనములు రెండు-ఆందో"కటి నా పుస్తక వసులను చెన్నపట్టణములో సంపుటములను గా ముద్రింపించుకొనవలె ననుట; రెం డవది సంఘసంస్కార విషయమున రాజధానిలో పనిచేయవలెననుట. నేను చేసిన పుస్తకముల సంఖ్య טרס, פרסי C888 పెరుగుచున్నది. నుంచి పనివాండ్రు దొరకక పోవుటచేత వానిని నేత్రాకర్ష కముగా ముద్రింపించుట రాజమహేంద్రవరము వంటి చిన్నపట్టణము లో నాకు సాధ్యను కాలేదు. ఒకవేళ మంచి కాగితముల విూఁద పుస్తకములను చక్కగా యుద్రింపించుట సాధ్యమైనను వానికిచ్చట స్వర్క్లె" కరములతో మంచిగుడ్డ యట్టలు కట్టించుట פרסה కసాధ్యముగా కనఁబTడెను. ఆందు చేత పుస్తకముల పనిని చెన్నపట్టణమునకు పోయి చేయించుట కయి నిశ్చయించుకొంటిని, ఈ పని g)ずふ విత్త సాధ్యము; ఆయ మెంత నచ్చినను నా స్బాప్పటి దఫ్పడే యేగో యొక పనికి వ్యయపడుచుండుటయే కాని నా శీలిy* ధనము నిలునగుండుట గొుప్పుడును తటస్థింప శేదు. פרסל పుస్తక వుల నిశగుల ముద్రా యంత్ర :ندe۷ رم ر ముద్రి oపవలెనన్నచో వేలకొలఁది రూప్యములు కావలసి యుండును? ఆంగ సౌమ్లు సే నెక నుండి తేఁగలుగుదును? అందుచేత నులభముగా పని జరపళుఁడ నగుటకయి యొక నూతన ముద్రాయంత్రమును చెన్నపట్టణములో స్థాపించి దానిలో పని నడప నుద్దేశించు కొTo 8ని, అంత7గాక పోయిన కొంతయైనను ఈ పనికి సహితము ధనము కావలసియున్నది. ఈ ధనమును సమకూర్చుట కయి నా వివేకవర్లనీ ዋ ూ5 స్వీయ చ రి త్ర ము ముద్రాకరశాలను చిత్రపు నరసింహారావుగారి కమివేయుటయే కాక నా మిత్రులయిన న్యాపతి నుబ్బారావు పంతులవారియొద్ద వేయి రూపాయల ఋణము చేయవలసిన వాఁడనైతిని. నే నడిగినందునను నా తో డ్పాటు లేక చింతామణి పత్రికను రాజమహేంద్రవరములో నడపుట కష్టముగా కనఁబడి నందునను ను బ్బారావు పంతులుగా రాపత్రికను చెన్నపురిలో నడుపుటకు నా కిచ్చివేసిరి. నే నింగ్లండునకు వ్రాసి యావిరితో పని చేయుటకు తగిన మంచి ముద్రాయంత్రమును చెన్నపురికి తెప్పించి యుంచి దానికి చింతామణీ ముద్రాకరశాల యని పేరు పెట్టితిని, ఆరంభములో నున్నత పాఠశాలకంటె సెక్కువ పాఠశాల లేకపోవు టచేత విద్యావ్యా ప్తి తక్కువగా నుండినట్టియు చిరకాల మయోమార్ల సంబం ధము సహితము లేకపోవుటనుబట్టి నవనాగరికతా సంపర్కము కొఱవడి యుండినట్టియ Nచావరీ పుణ్యనగీ ప్రాంతమగుటచేత ఛాందస బ్రాస్త్రణ మండలితో నిండియుండి కర్మరతులకు నివాసమయి నవాచార విద్వేషమునకు ప్రసిద్ధికెక్కినట్టియు మాఱుమూలనున్న రాజమహేంద్రవరమునందు సంఘ సంస్కార కార్యము నారంభించితిని. ఊషర క్షేత్రమునందు బీజావాసము చేసి పెంటకట్టి రేయింబగళ్లు కష్టపడు కర్షకుని కృషి వలె నాకృషి యిక్కడ నా కోరికకు తగినంత ఫలదాయకము కాక పోవుటచేత, చిరకాలమునుండి సర్వకళాళాలాది సమస్త విద్యాలయములకును నిలయ మగుటచేత విశేష విద్యా వ్యాప్తి కలిగియుండినట్టియు నానా ముఖములనుండి వచ్చి సంధించెడి యయో మార్గములచేతను ఖండాంతరములనుండి సహితము వారవారమును వచ్చెడు ధూమనౌకలచేతను వివిధ నవనాగరిక జనతా సంసర్గము కలిగియుండినట్టియు వివిధ దేళాగత వివిధాచార వివిధమత వివిధవ్యవహార సమిశ్రమగుటచేత పూర్వా చార పరాయణ శుద్ధ శ్రోత్రియ జన సమాకీర్ణము కానట్టియు రాజ్యమధ్యస్థ మయి సముద్రతీరమున నున్న చెన్నపట్టణమందు నాకృషి సారవంతమైన దివ్యక్షేత్రమునందు విత్తనములు చల్లిన కృషీవలుని కృషి వలె శీఘ్రకాలములో ననాయాసముగా విశేషఫల ప్రదమగు నని నమి నేను చెన్నపురిలోనే స్థిర మొు ద టి ప్ర, కర ణ ము ל־ט% నివాస మేర్పఱుచుకొన నుద్దేశించితిని. ఈ యుద్దేళముతో ముందుగా జీతము ముట్టని పద్ధతిమింద రెండు సంవత్సరములు సెలవు పుచ్చుకొని తదనంతరము పని మానుకొని యచ్చటనే నిలిచిపోవలె నన్న నిశ్చయముతో మనన్సులో వియోగచింతాక్లేశము లేనివాఁడను కాక పోయినను ముందధికోపయోగకర కార్యమును జేయఁగలుగుదు నన్న యూeeటతో జ నస్థలమును విడువ శంకింప $3oë3R). "నేను తవు నడుమనున్న కాలమున నెట్లున్నను, "నేను తమ్లు విడిచిgహిశీవ నున్నట్టు తెలియఁగానే తమ తొంటి భేద భావమును మఱచి నా యభిప్రాయ ములతో నేకీభవించినవారును ఏకీభవింపనివారును కూడ నాకు గౌరవము చూ ఫుటలో నొక్కటిగా చేరి రాజమహేంద్రపుర వానులు నా తోడి వియోx మును గూర్చి తమ విషాదమును దెలుపుచు సభలలో ప్రసంగములు చేసియు నాపైని పద్యములు వ్రాసియు నాకు విందులుచేసియు బహువిధముల నా విూఁద నాదరమును జూపిరి, అనేక సమూజవుల వారు నన్ను నడుమఁగూర్చుం డఁబెట్టుకొని ఛాయాద్రతిమలను దీంుంచిరి. నా స్తోత్రపాఠములను వార్తా పత్రికలకుఁ బంపీరి. ஜெல చేయఁబడిన కోలాహలములను వార్తాపత్రికల వలనఁ "డాలిసికొని సా మిత్రులయిన రంగ య్య సెట్టిగారు 18975 సంవత్సరము నవంబరు 18 వ తేదిని చెన్నపట్టణమునుండి నా కిట్లు వ్రాసిరి. “I have with immense pleasure read reports of the grand entertainments given in your honor. At last Rajahmundry has shown, though unpardonably late, its gratitude to you for your untiring excrtions in the cause of Telugu Literature and all-important social Reform. Surely it must be excruciating to one's seclings to think of leaving his birth-place after such a long course of successful career. But the very fair prospect before you in the adopted city may to some extent cheer you up. I ardently hope Madras will appreciate your disinterestedly voluntary services. Of course the social Reform party will muster Strong around JTS_ స్వీయ చ రి త్ర ము you, but, alas ! will the influencial and educated gentlemen of position and fame extend their right hand to so worthy a person as thy good self P May God help them to do the needful for the cause and for themselves 1" (విూ గౌరవార్థముగా నియ్యఁబడిన గొప్పసత్కారములను గూర్చిన ప్రకటనలను సే నత్యంత సంతోషముతో చదివియున్నాను. కమింపఁగూడని యూలస్యముతోనైనప్పటికిని తుదకు రాజమహేంద్రవరము తెలుఁగు భాషాభి వృద్ధిలోను సర్వ ప్రధానమైన సాంఘిక సంస్కారములోను విూ యెడతెగని ప్రయత్నముల కయి విూ రెమెడల తన కృతజ్ఞ తను జూపియున్నది. జయప్రద మంున చర్య యొక్క- యటువంటి దీరాచరణమునకు తరువాత తన జనసల # 3— لالجهG> మును విడువఁదలఁచుట తన మనన్సునకు నిశ్చయము"గా నెంతో సంతాపకర ము"గా నుండవలెను. కాని విూ స్వీకృత పట్టణములో 3Oיכ ముందున్న మిక్కిలి యనుకూలమైన యుత్తరా పేక కొంతవఱకు విూకుత్సాహమును కలిగింపవచ్చును. ఫలాపేక లేక మినారయాచితముగా నర్పించెడు సేవను చెన్నపట్టణము గ్రహించి మెచ్చఁగలుగు నని నేను మనఃపూర్తిగా కోరుచున్నాను. సాంఘిక సంస్కా_ర పకము వారు నిశృయముగా 3bיכ చుట్టును బలము"గా చేరుదురు. కాని, అక్కటా! అధికారమును ప్రసిద్ధియఁగల ప్రబలులైన విద్యాధు రీణులు మి వంటి యర్ధ పురుషుని కయి తమ కుడిహస్తమును చాపదురా? కార్యము కొఱకును తమ కొఱకును ఆవశ్యకమైనది చేయుట కయి దేవుఁడు వారికి తోడ్పడును గాక!) ఈ ప్రకారముగా నన్నాదరించి వీడుకొల్పిన దొక్క రాజమహేంద్ర వర నివానులు మాత్రమే కారు. కాకినాడ పురనివానులును సభచేసి యీ ప్రకారముగానే నన్ను సత్కరించి వీడుకోలిచ్చిరి. ಇಟ್ಜು స్వదేశీయుల దీవనలను బడసి 1897 వ సంవత్సరాంతమునందు సకుటుంబముగా నేను చెన్నపురిఁ జేరితిని. నేను రాజమహేంద్రవరమును విడుచునప్పటి కిక్కడ నిరువదియేడు స్త్రీ పునర్వివాహములు జరగినవి. వానిని గూర్చి చెప్పవలసిన విశేషములంతగా లేవుగాని 1892 వ సంవత్సరము నవంబరు నెల 6 వ తేదిని మొు ద టి ప్ర, కరణ ము いす2 జరగిన 19 వది యైన మానూరి పురుషోత్తము పంతులు గారి వివాహమును గూర్చి మాత్రము కొంచెము చెప్పవలసియున్నది. ఆప్పుడు పదునాలు సంవత్సరముల ప్రాయముగల యొక చక్కని మాధ్వ బాల వితంతువు కాకినాడలో నున్నదనియు, فع చిన్నదానికి వివాహము చేయవలె నని తండ్రి కిష్టమున్నను బంధువులకును స్వాములవారికిని భయపడి యతఁడు పైకి రాఁజాలకున్నాడనియు, לG:כואסיה సూర్యప్రకాశరావు "నాయఁడు"గారు మొదలైనవారు నాకు కాకినాడనుండి వ్రాసిరి. ఆ కాలము నందు మాధ్వమతస్వాములవారు వూ వుండలమునందు శిష్యసంచారము చేయు చుండిరి. స్వాములవారు గురుదక్షిణ గైకొని శిష్యులకు తప్తముద్రాంకణము చేయుదురు; ఉద్యోగములలో నున్న వారందఱును మూడేసి నెలల జీతము గురుస్వాములవారికి సమర్పింపవలసి యుండును; స్వాములవా రేయే గ్రామ ములకు విచ్చేయుదురో యాయా గ్రామములలోని బాలవింతంతువులకు ’ਤੁੰਂ ఖండన మహోత్సవము నడచుచుండును. ఈ స్వాములవారి బారినుండి తప్పించుట šooo dŚre చిన్నదానితండ్రి స్వాములవారు రాజమహేంద్రవర ములోనుండి నంతకాలమును తన కొవూరితతో కాకినాడలో నుండెను. స్వాములవారు రాజమహేంద్రవరమునుండి కాకినాడకు విజయము చేయఁగానే యాయన కాకినాడ విడిచి కుటుంబ సహితముగా రాజమహేంద్రవరమునకు వచ్చి యిన్నీను పేటలో నొక యింటిలో కాపురముండెను. ఆ యింటిలోనే యూ కాలమునందు పట్టపరీక తరగతిలో చదువుచున్న సత్తిరాజు మృత్యుం జయరావు గారును కుటుంబ సహితముగాఁ గా పుగముండుట తటస్థించెను. ఆయన తవుడైన కామేశ్వరరావు గారు ప్రథమశాస్ర పరీక తరగతిలో చదువుకొనుచుండిను. ఆ బాలవితంతువు తనకు వివాహము చేసికోవలెనన్న యిచ్ఛగలదనియు, తగిన ఐరుని కుదిర్చి తెలుపఁగానే బైలు దేతి విచ్చెద ననియు, మృత్యుంజయరావుగారి భార్యతో చెప్పెను. ఆమె యా సంగతిని భర్తకు చెప్పఁగా నతఁడు నాకుఁ దెలిపెను. ఇఁక వరాన్వేషణము చేయవలసి యున్నది. ప్రథమశాస్ర పరీక తరగతిలో కొంతకాలము నావద్ద చదువు స్వీ య చ రిత్ర ము הטהט కొని యప్పుడు తాళ్లు-డిలో తాలూకా హేడ్డు గుమాస్తాగా నున్న మా నూరి పురుషోత్తము పంతు లవివాహితుఁడయి యుండెను. ఆయనకు వ్రాసి పిలి పించి విచారింపఁగా వితంతువును వివాహమాడుట కతఁ డంగీకరించెను. ఆం తట నాతనిని మృత్యుంజయరావుగారి యింటికిఁబంపి, యచ్చటి కాయనభార్య చేత వధువును పిలిపించి, ఉభయులను మాటాడించితిమి. వధూవరు లిరువు రును పరస్పరానురాగము గలవారయి వివాహమున కొప్పుకొన్న తరువాత 'రెండు మూడు సారసలు వారిని మృత్యుంజయరావుగారి యింటనే మూ టూ డించి యొక భానువారము నాఁడు వివాహ ముహూర్తము నిర్ణయించి యా దినమున ప్రాతఃకాలముననే వచ్చి మా యింటనుండవలసిన దని వరున కుత్తరము వ్రాసితిని. ఆ దినముననే మా యింటికి వచ్చుట కయి వధువుతోడఁగూడఁడెలిపి యేర్పాటుచేసితిని. నధూవరు లిట్లు రహస్యముగా మాటాడుకొనుచున్న సం గతి తల్లిదండ్రులకుఁ గాని బంధువులకుఁ గాని యితీరులకుఁగాని తెలియదు, చూచినవారు వరుఁడు తన మిత్రుఁడైన మృత్యుంజయరావుగారిని చూచి మాటాడి పోవుటకొఱకే యచ్చటికి పోవుచున్నాఁ డనుకొనిరిగాని వధువుతో మాటాడుట కొఱకని యెవ్వరును భావింప లేదు. సా యుత్తర ప్రకారముగా ముహూర్తదినమున వరుఁడు వచ్చి మా యింటఁ బ్రవేశించెను. వధువురాకను బ్రతీకీంచుచు నేను సాయంకాలము నాలుగు గంటలవఱకును వూ యింట వేచియుంటిని గాని యప్పటికిని వధువురానందున రాఁగానే సమాచారము పంపవలసిన దని నా భార్యతో చెప్పి “ਜੰੇ ਹ` మిత్రు లయిన నుబ్బారావు పంతులు"గారి యింటికిఁ బోయి వూటాడుచుంటిని. ఇంతలో నొక భృత్యుఁడు వచ్చి యవుగారింటికి రమ్లన్నారని చెప్పెను. నేను సంగతి గ్రహించి వెంటనే యాయనవద్ద సెలవుగైకొని బైలుదేతి వచ్చునప్పుడు త్రోవలో నా మిత్రులైన పోలీను ఇన్ స్పెక్ట్చరు గువ్రుడిదల మనోహరము పంతులుగారిని కలిసికొని నేను వర్తమానము చేసినప్పుడు పంపుటకు రకకభటులను కొందతిని సిద్ధ ము"గా నుంచుమని చెప్పి యింటికి వచ్చితిని వధువుయొక్క బంధువులు కొందఱు పట్టణములో ప్రముఖులుగా నున్నారని యొఱిఁగిన వాఁడనయి మొు ద టి ప్రు క ర ణ ము CTFー చాచేపో తొందర చేయక యూరకుండ రని తెలిసికొని సాయంకాల వూఱు xంటలయిన తరువాత వూ యింటికి రండని యావఱకే విద్యార్థులకు చెప్పి పుచ్చి తిని. వివాహమునకుఁ గావలసిన సమ స్త్ర సన్నాహములను -నేను ముందుగానే చేసియుంటిని. తనంతవచ్చుటకు వధువునకు మాయిల్లు తెలియదు; ఎవ్వరయి నను తీసికొని వచ్చి యామెను మాయింట నప్పగింపవలెను; వచ్చునప్పుడు మావా రెవ్వరైన వెంటనుండిన యెడల జను లను వూనపడి బంధువులకుఁ దెలి నచొ* కార్యమునకు విఘ్నము కలుగును. కాఁబట్టి ముందేఁబదిగజముల దూర ములో మృత్యుంజయరావుగారి తమ్లుఁడు కామేశ్వరరావుగారు పోతగట్టు విూద నడుచునట్టును, వెనుక దూరములో వధువాయన ననుసరించి నడుచుచు నతఁ డేవీధులలో తిరుగునో తానా వీధులలో తిరుగుచుండునట్టును, ఆతఁడే oుంటి వీధిగమ్లము మె ఫ్లెక్కి దిగునో యది వూ యిల్లని గ్రహించి యందు ప్రవేశించునట్లును, సంకేత మేర్పతిచితిమి. ఆ సంకేత ప్రకారముగా వధువు సాయంకాలము తండ్రి యిల్లు విడిచి ಪ್ತಟಿಕೆ పోయిన తరువాత్ర తల్లిని అక్కగారిని ఏమతించి కామేశ్వరరావుగారి వెనుక నడిచివచ్చి మాయిల్లు చొచ్చెను. "నేను ను బ్బారావు పంతులు గారి యింటినుండి వచ్చునప్పటికి నన్ను చూచుట కయి వధువునకు సన్నిహితబంధువును పట్టణమునకు స్థిరదండ విధాయి యునైన తాడూరి లక్ష్మీనరసింహారావు పంతులు గారు వచ్చియుండిరి. ఆయనను మేడమివాఁదికి తీసికొనిపోయి కూగుచుండఁబెట్టి, క్రిందికి దిగివచ్చి తోగణములు మొదలయినవి కట్ట నియమించి, నే నాయనతో మాటాడి పంపి పై పోయితిని. "సీనిoఠ S'ందరపడివను శీఘ్రముగా رن منك تجده رمى 8" నన్నాయన విడిచి పెట్టనందున సాగనంపుట కయి యాయనను వెంటఁగొని క్రిందికి దిగునప్పటికి దాదాపుగా నాఱు గంటలయినది. ఆయన వీధిద్వార మునకు తోరణములు కట్టియుండుట చూచి 6 సేఁడేదో శుభకార్యములాగున నున్నది " అని నాతో ననెను. 4 ఆలాగుననేయున్నది " అని నేను బదులు పలికితిని. 4 వధూవరులెవ్వరు ? " అని యాయన నన్నడుగగా, 46 ఫ్రేుపు విూకు తెలియవచ్చు" నని చెప్పి యాయనను పంపివేసి యేర్పాటులు చేయుట FTO స్వీయ చ రి త్ర ము కంు లాr*పలిక్రి వచ్చితిని සුෆණ්* విద్యాస్థలు సన్నద్ధులయి వచ్చినందున వారిని ప్రతిద్వారముకడను అయిదాఱుగురిని నిలిపి నేను లోపలికిరాని వున్న వారిని దప్ప నితరుల నెవ్వరిని లోపలికి రానీయవలదని నియమించి, వధూవరు లను పీటలమిఁదఁ గూరుచుండఁబెట్టి పెండ్లితంతు నడుపుట కయి యుపక్ర మించితిని. ఇంతలాr నన్ను చూచుట కంు మాశాస్ర పార నాలeూ* నుపా ధ్యాయుఁడుగా నున్న కోలాచలము ఆప్పయ్య దీక్షితులుగారు రాగా నే నాయనతో మాటాడుచు నిలుచుండియుండఁగానే సింహద్వారము వద్ద పెద్ద కలకలము వినఁబడెను. వధువుయొక్క బంధువులు గుంపుగా వచ్చి లోపల .విద్యార్థులు రానీక వారిని వారించినందున నా కలకలము סרזד838-8cנc2 8"־Sకలిగెను. కోలాహలము యొక్క కారణమును విచారించుట కంు నేను సింహ ద్వారము వద్దకు పోఁగా, అక్కడ వధువు పినతండ్రియైన తాడూరి అంతన్న పంతులు గారు మొదలయినవారియొక్క పెద్దగుంపుకనఁబడెను. అంతన్నపంతులు రాజమహేంద్రవర Uపేషణకార్యస్థానాధ్యతులు. ఆంతన్నపంతులు గారు 83 אחד తమ్లు మా సీతమ్లను చూచి నూటాడ నియ్యవలసినది” అని నన్ను కోరిరి. వధువు పేరు సీతవు. తండ్రి మాత్రము వచ్చి మాటాడవచ్చు నని నేను చెప్పి తిని, ఆక్కగారిని తన్నును గూడ రానియ్యవలసిన దని యంతన్నపంతులుగా రడిగిరి. అల్లరిచేయక దూరముగా నిలుచుండి వధువుతో మాటాడిపోవుటకు వారొప్పుకొన్న విూఁదట వారిని మువ్వరను అూr:3కి రానిచ్చితిని, వారి వెంట మతికొందఱు తోసికొనివచ్చి లోపలఁ బ్రవేశింపఁ బ్రయత్నించిరికాని విద్యార్థలు జాగరూకులయి నారి నావలికి గెంటి జీసిరి. వారు డొడ్డిదారిని లాr*పలఁ బ్రవేశింపఁ జూచిరికాని యక్కడ సహితము విద్యార్థలచేత బలవంత వచ్చిన నారిey* విశేష భాగము వంట బాస్త్ర وفع .వెడలగొట్టబడిరి ירד כ5% ణులను అంచెలు మోచు ధావికులను అయి యున్నారు. వీండ్ర సాహా య్యముచేత వధువును బలవంతము"గా నీడ్చుకొనిపోవ నిశ|్చయించుకొని వచ్చిరి కాని పరమ విశ్వానులయిన విద్యార్ధుల బలముచేత వారు లోపల నడుగుపెట్ట శక్తులు గాక విఫల మనోగధులయిరి. ఇక లోపలికి వచ్చినవారిలో వధువు మొు ద టి ప్ర, కర ణ ము F「○ యొక్క యగ్రసోదరి పెండ్లిపీటమినాఁద వరుని సరసను గూరు మిన్న చెల్లెలి వయినిబడి కట్టుకొన్న పెండ్లిచీరను చింపి యీడ్చుకొనిపోవఁ జూచెను గాని యింతలాr* నాయాజ్ఞమిఁద విద్యాస్థ లడ్డుపడి కాల్గొక్క_రును చేతులాక్క రునుబట్టి యెత్తుకొనిపోయి యఅచుచుండఁగా నా మెను వీధిలో నినుకలోఁ గూల వేసిరి. మగవారి నిరువురను సే నీ వలకుఁ గొనివచ్చి మాటాడుచు, వధూ వరులవద్దనున్న రబ్బాప్రగడ పాపయ్యగారు మొదలైనవారితో మంత్రములు చదివి వివాహము కానియ్యవలసినదని "కేక వేసితిని. అంతట వారు విఫల (పయత్నులయి మాయిల్లు 寄238) యక్కడనుండి తిన్నగా నారక కకార్య స్థానమునకుఁ బోయి యుక్తవయన్సురాని పడుచును బలవంతము గా తండ్రి సంరకణమునుండి యెత్తికొని వచ్చినట్టు నామినాఁద నా రాత్రియే యభియోగ మును దెచ్చిరి. ఆరకు కళాఖవారి కోరిక విూఁద మఱునాఁడు రాజకీయ వైద్యుఁడు మూయింటికి వచ్చి వధువును పరీకీ\ంచి యా మెకు పదునా పేండ్లు దాఁటినవని నిర్ణయపత్రము నిచ్చెను; అందుమిఁద నభియోగము త్రోసివేయఁ బడెను. ఆ రాత్రి జరగిన చర్యను చెంతనుండి చూచుచుండిన యప్పయ్య దీకీ తులుగా రప్పుడు తన కాళ్లు సహితవు వడఁకఁజొచ్చె నని చెప్పి నా కైర్య మున కద్భుతపడుచున్నట్లు పలికెను. వరుఁడు సహితము తన కప్పుడు దేహ మంతయు కంపమె త్తె ననియు, ఆ భయసమయములో నే మూలనుండిరైన గోడదూకి పాతిపోయి ప్రాణములు దక్కించుకోవలె నన్న బుద్ధి పుననియు, తరువాత నాతో ననెను. ఈ వరుఁడిప్పుడు కాకినాడ మండలకరగ్రాహికార్య స్థానములో నెల కeువది రూపాయల జీతముxల పనిలో నున్నాఁడు • ఈ వివాహమువలనఁ గలిగిన ప్రథమ సంతానమైన కొమారితను పట్టపరీక్షా సిద్ధుఁ డయి బందరు నోబిలుకాలేజి లాగ నుపాధ్యాయుఁడుగ నున్న యొక ధీరుఁడు వివాహమాడి సంతాన లాభమునొంది నుఖించుచున్నాడు. చీరచించి పెండ్లి పీటలమిఁద నున్న వధువునంత యల్లరిచేసిన యక్కగా రే నాలవదినమున మరల మాయింటికి వచ్చి చెల్లెలి తల దువ్విపోవుటయే కాక తరువాత చెల్లెలి కెన్నియో పురుళ్ల సాt"సెను. デ「_2} స్వీయ చ రి త్ర ము దీని తరువాత జరగిన వివాహమునఁగా 20వ వివాహ మిఫ్పుడు పిఠాపుర సంస్థానమునం దుద్యోగములో నున్న యూదిపూడి సోమనాథరావు గారిది. ఈయన వివాహమాడిన సీతమ్లు యను బాలవితంతువు గంజాము వుంచడలములోని యూసికా గ్రామమునుండి రాజమహేంద్రవరము వచ్చి నది. ఆకాలమునం దయోమార్గము లేదు; అక్కడనుండి రాఁ దలఁచిన వారు రాజమహేంద్రవరమునకు మోటుబండ్లమింద రావలెను. ఈ చిన్నది రాజమహేంద్రవరములో వితంతువులకు వివాహము చేయుచున్నారని యన్న గారు వృత్తాంత పత్రికలలో చదువఁగా విన్నదఁట ! అంతేకాక యీ మె యన్నగారు నాపుస్తకములను గొన్నిటిని తెప్పించి చదువుచుండెనఁట ! వితంతు వివాహములు జరుగుచున్నట్టు వినెడు బాలవితంతువులకు తాము కూడ వివాహ సౌఖ్య మనుభవింపవలె నన్న యభిలాష పుట్టుట యస్వాభావికము కాదు కదా! అట్టివారు లోకనిందకు వెఱచి తమ యభిమతమును వెలిబుచ్చక సాధారణముగా మనను లో సే యడఁచుకొను వారయినను, ఈ చిన్నది మాటల ధోరణిని మెల్లగా తన నది నెగారితో" రాజమహేంద్రవరములో బాలవితంతు చేయుచున్నాగఁట' అని నోరు జూఱవిడిచెనఁట! ఆ סexכל אי ראיה (f 80ש(ט. వూట వినఁ గా సీ నది ని గారు ఆగూట ఆనఁగూడదు. తప్పు' అని మఱఁద దంు యూ చిన్నది మఱియొప్పు م8، تهدم ممكة טלפריי 1 (.cאוס ot36)oנ5: O&(8 to తలపెట్టక తానును తనవTE-నే పసితనములాr** పతినిלי ויהיואי הוo Qאכ{t గోలుపోయిన మఱియొక బాలవితంతువును గలిసి యూలోచించుకొని రాజ మ"హీంద్ర నరమునకు పోవ నిశ|్చయించుకొని యొకనాఁ డెవ్వరికిని దెలియకుండ గ్రామము విడిచి బైలుదేతి విశాఖపట్టణ మండలములోని విజయనగరము వఱకును నచ్చునప్పటికి రెండవ చిన్నదాని ధైర్యము చెడి ముందుకు సాK సాహసింపలేక యామె యక్కడనే నిలిచిపోయెనఁట! ఈ చిన్నది మాత్రము వెనుకడుగుపెట్టక యొక్క తెయు జైలు దేతి చేతిపట్టెలలోని బంగారము సహిత మమ్లుకొని కొంతదూరము బండిచేసికొనియు కొంతదూరము నడిచియు నెంతో కష్టపడి ముందు నుఖపడఁగల నన్న యూశాపాశ మిడ్చుకొనిరాఁగా మొు ద టి ప్ర, క ర ణ ము Fー3 నిరంతీర ప్రయాణములుచేసి తుదకెట్లో శరీరమును రాజమహేంద్రవిరమునకుఁ జేరిచి మూయింటఁబడి లబ్ధమనోరథ యయ్యెను. చిఱుత ప్రాయముగల యొక యనాథకాంత యొుంటి"గా బైలుదేతి మండలములు దాటి చేత్ర సౌమ్లు లేక నూఱుల కొలఁది మైళ్లు ప్రయాణము చేయఁగలుగుట శ్లాఘాపాత్రముకాదా ? ఈమెను సోమనాధరావుగారు 1898-వ సంవత్సరము జూను నెల 28వ తేదిని పరిణయ వుంురి. నేను 1897.వ సంవత్సరము ඨි”ෙෆකහ “Nexණ්* చెన్నపట్టణము చేరి పరశువాకములోని స్వగృహమునందు ప్రవేశించి యందే చింతామణీ ముద్రా యంత్రమును స్థాపించి నా పుస్తక ముద్రణమున కారంభించి పనిచేయఁ జొచ్చి తిని. నా పుస్తకములపని ముగియునప్పటికి రెండు సంవత్సరము లయినది. నా పుస్తకము లన్నియు పది పెద్ద సంపుటములలో ముద్రింపఁబడినవి. అచ్చు తప్పులు దిద్దుచుండెడు బండపనిని నేనే స్వయముగా చేయవలసిన వాఁడ నగుటచేత దుర్బల మయిన నా శరీరము వుతింత దుర్బలపడినందున సంవత్సర కాలము నడపిన తరువాత చింతామణీ పత్రికను నడపలేక నిలుపుచేయవలసిన వాఁడనైతిని. సంఘసంస్కరణ సమాజమునకును, దక్షిణ హిందూస్థాన బ్రహ్రసమాజమునకును, నే నధ్యకుఁడను గాఁ జేయఁబడితిని. చెన్నపురి పాఠ శాలా పుస్తక దేశభాషాసంఘమువారు తమ కార్యనిర్వాహక సభ్యులలో నన్నొకనిగాఁ జేసికొనిరి; దొరతనము వారు తమ పఠనీయ గ్రంథసభలో నన్నొక సభ్యునిగాఁ జేసిరి; సర్వకలాశాలవారు తమ ద్రవిడభాషాధ్యయన f)otb8; కట్టకడపట ప్రభుత్వమువారు పక రగ్రాహులుיחד నన్ను సభ్యుని *صوم کہ 6: మొదలైనవారిని జేయు తెలుఁగు పరీకలలో నన్నొక పరీకకునిగా నియమించిరి. సంఘసంస్కరణ సమాజకార్యములయందును, బ్రహ్మసమాజ ధర్ఘ వ్యాపనమునందును, నాకు విశేషాభిమానము. ఈ విషయములో సహితము కార్యశూరత నాకు ప్రియము ; క్రియాశూన్యమైన కేనల వాక్ళూరత నాకు ఆప్రియము. సేను చెన్నపురి పోవునప్పటికి వార్తాపత్రికలలో సంఘసంస్కరణ సమాజము వారిచే నేర్పఱుపఁబడిన సంస్కా_రభోజనములు శ్లాఘింపఁ బడుచు デーど స్వీయ చ రి ము رانی వచ్చినవి. జయప్రదముగా జరగుచున్నవని శ్లాఘింపఁబడుచు వచ్చిన సంస్కార భోజనముల కాహూతుఁడ నయి యొకసారి నేను పోయితిని. భోజనమునకు పోవఁదలఁచిన వారియ్యవలసిన యర్థరూప్యమును నేను ముందుగా సే చెల్లించి తిని; రాకపోకలకు నాకు బండికూలి యెనిమిదశాలయినది. ఈ భోజనములు పురనుందిరములోని యొకగదిలో నేర్పాటుచేయఁబడినవి. దాక్షిణాత్య Ա:బ్రాహ్ర్మణుఁ శొకఁడు వంటచేసి యొకXదిలో వడ్డన చేయఁగా నేడెనమండ్రు కలిసి భోజనములు చేసిరి ; అట్లు భోజనములు చేసినవారిలో నిద్దఱు బ్రాప్త శేతరులు సహితముండిరి. చేతిరూపాయ వదలినను దాక్షిణాత్యభోజనము నాకు సరిపడనందున నింటి కాకలితో వచ్చి మరల భోజనము చేయవలసిన వాఁడ నైతిని. భోజనమయిన తరువాత సావకాశము గా కూరుచుండి సంస్కార భోజనము యొక్క శ్లాఘ్యతనుగూర్చియాలోచింపఁగా దాని యాధిక్యముగాని యందలి విశేషముగాని నాకు బోధపడినదికాదు. ఇంకొకసారి యడిగి తెలిసికో వలెనని తలఁచియుండఁగా మరల సంస్కారభోజన దినము వచ్చినది. ఆసా రియు వెనుకటి వలె నీ నేను భోజనమునకుఁ బోయితిని గాని నెనుకటి భోజనమును బట్టి యొక్కు_న రెలివిXలసాఁడవయి యీ సారి "యింట భోజనము చేసి మఱి పోయితిని. తక్కినవారు భోజనమున కారంభించియాఁకలి తీర్చుకొనుచుండఁగా కడుపు నిండి నుండినవాఁడ నగుటచేత మాటల కారంభించి నేను నా సంశయ ములఁ దీర్చుకొనుచుంటిని. ఈ సంస్కార భోజనములో విశేష మేమియని మొదట నడిగితిని.ఇందు బ్రాహ్ర్యణులును బ్రాహ్ర్మణేతరులను గలిసి సహపం_క్తిని భోజనము చేయుట యని యుత్తరము చెప్పిరి. ఈ వచ్చినవారి పేరులును భోజ నము చేసినవారి పేరులును వృత్తాంత పత్రికలలో ప్రచురింతురా యని మరల నడిగితిని. పేరులు ప్రకటింపఁబడిన యెడల నీ భోజనములే యుండవని యొకరు బదులుపలికిరి. మాయవేషములయందు స్వభావ ద్వేషముగల నేను విని యూర కుండఁజాలక పేరు లితరులకు తెలియుట కిష్టము లేని కార్యభీరులు వు:58 శూరులవలె సేఁటి సంస్కా_రభోజనము బహు జయప్రదముగా జరగినదని వార్తాపత్రికలలో ప్రకటించి దూరపువారిని ప్ర తారించుట యేమి పౌరుషమని ਕੋ੦੦ $ ੬3 § 5 to $530 キー>。 نا తూలనాడితిని. అటు తరువాత సంస్కారభోజనములు జరగచువచ్చినవో లేవో నాకు తెలియదు; కాని నన్నెప్పుడును మరల సంస్కారభోజనములకు పిలువను లేదు ; సంస్కారభోజనప్రశంసను జేసిన ప్రకటనలను వార్తాపత్రిక లలో నేనెప్పుడును చదువను లేదు. నేను చెన్నపురిచేరిన శీఘ్ర కాలములోనే సంఘసంస్కరణ సభా సమా వేశమయినప్పుడు క్రియలేని పయి పయి వేషములతో ప్రయోజనము లేదనియు, స్థిరముగానుండెడు పనిని దేనినైనను చేయవలయుననియు, సభలోఁ జెప్పితిని. సభ వారు "నామూటల కామోదించి వితంతు శరణాలయము నొకదానిని సాక్ష్చింత్ర ముని మహోత్సాహముతో 急ぎ్సయించిరి ; దానికిల్లు కావలసియ్నుందున, ఇల్లుకొనుటకై కావలసిన ధనమును తాను పెట్టుబడి పెదనని ఎన్. కే. రామస్వామయ్యగా రుదారమనన్సుతో సభ లాగ చెప్పిరి. సభ వా రాయనకు వందనము లాచరించి చందాలు పోగుచేసి చందా ధనములోనుండి యింటికయిన సౌమ్లను వ్యయ పెట్టనలయు ననియు, ఈలోపల రామస్వామయ్యగారివద్ద నూటికి నెలకు మూడు పానలాల వడ్డికి కావలసినధనము బదులుపుచ్చుకొని యిల్లు కొనవలసినదనియు, నిశ్చయములుచేసి తగిన గృహమును విచారించికొనుటకయి నా కధికాగమిచ్చిగి. సమాజము వారు పూనుకొన్నందున తలపెట్టిన పని నిర్విఘ్న ముగా నెఱవేఱునని నేనెంతో సంతోషించి, యూ దినము మొదలుకొని నూ oుoటి సమినాపమున నెక్కడనైన నొక యిల్లు సంపాదించుటకయి ప్రయత్నము ് ുൻം?ം അ6:). వెల్లాల వీధిలో సేనున్న యిల్లు 28.వ సంఖ్యగలది. సంఖ్యగల గృహ మవకమునకు రాగా రు. 8800.0.0 లకు ס; 20 לדייויe bb చేగము నిశ్చయపణిచి యింటి స్వత్వ పత్రములను గైకొని నా యొద్ద నుంచు కొంటినీ. 1% వాగ్ర నింటి వారు కొన్ని దినములకు నా వద్దకు వచ్చి వేఱోకరు తమయింట38 నాలుగు నేల రూపాయ లిచ్చెదమని వచ్చినారనియు, తవు పత్ర ములను తమ కిచ్చి చేయవలసినదనియు, కోరిరి. చేరము నిశ్చయమయినందున సౌమ్లను మాత్రమే యిత్తును గాని పత్రముల నియ్యనని నేను నిరాకరించితిని, ఋణము నిమి 骂 మై రామస్వామయ్యగారి నడుగc"గా, ఆ సౌమ్లు ప్ర త్యేకముగా FE_ స్వీయ చరిత్ర ము తనదికాక యుక్తవయన్సరాని తన తమ్లునివంతుతో" జేరియున్నదనియు తR ජූෆර්‍ම ప్రాతిభావ్యములేక TG5°*$3 బదులియ్యఁజాలననియుఁ జెప్పెను. ఇప్పడు కొనఁబోయెడి యింటిని మాత్రమేకాక యూ వీధినేయున్న నా యింటినిగూడ నాధార ముంచెదననియు, వడ్డితో ఁగూడ ఋణము తీర్చుటకు నేను స్థ-టపడెద ననియు, చెప్పితిని. నామాట లాయన తల కెక్కక యప్పటికిని నప్పియఁజాల నని తెలియఁబలి"కిను. విలేంతు శరణాలయము నిమి_త్తమయి యాయన యప్పిచ్చెదనన్న సౌమ్లులో విశేషభాగ మాయన సంఘసంస్కరణ సమాజ కార్యదర్శిగారి ξοέ3 తాకట్టుమినాఁద బదులియ్యఁగా Tyro యిల్లావఱకే Cooooos 8墨 కుదువ పెట్టఁబడి యుండినందున నష్టమైనదని విన్నాను. ఈ లాr*పల నింటి వారు నేను సౌమియ్య లేకపోయినందున పదు నేను దినములలాrవల క్రయధన మియ్యక పోయిన యెడల నింటి వెలకును నష్టికిని న్యాయసభలో వ్యాజ్యెము తెచ్చెదమని న్యాయవాదిచేత నాకు నివేదన పత్రమును బంపిరి. ఆప్పడు సంఘ సంస్కరణ సమాజమువారి సభ సమకూర్పించి యప్పటి నాస్థితిని సర్వమును వారికి నివేదింపఁగా, గృహస్వామిని వ్యాజ్యము వేసికో నియ్యవలసిన దనియు సంవత్సరము లోపల తీర్పుకాదనియు నప్పటిమాట చూచుకోవచ్చుననియు వారు సెలవిచ్చిరి. నిష్కారణముగా సభలకెక్కుట నా కిష్టను లేదు. ఆంయ. చేత నేనింటివారి న్యాయవాది ' వూటూడి ప్రస్తుత మేనూఱురూయలిచ్చు నట్టును తక్కిన మొత్తము మూడు నెలలలోపల నిచ్చి యిల్లు స్వాధీనముచేసికొను నట్టును సౌమ్లాలోపల నియ లేక పోయిన పకమున నప్పుడిచ్చిన యేనూఱు. రూపాయలను వదలుకొనునట్లును ఒడంబడిక చేసికొని, సర్వ కలాశాలా పరీకు కుఁడనుగా నుండుటచేత నాకు వచ్చిన మూల్యములోనుండి యేనూఱు రూపాయలు సంచకరు విచ్చితిని. మూడుమాసములలోపల మూడువేల మున్నూఱు రూపాయలను చెల్లింపవలసియున్నందున దానికొఱకు మిత్రుల నడిగియు వ్రాసియు ప్రయత్నము చేయ నారంభించితిని. చెన్నపట్టణములో మన్నవ బుచ్చయ్యపంతులుగా రేనూఱు రూపాయలును డాక్టరు సీ. బీ. రామారావుగారు నన్నూఱు రూపాయలును కాకినాడలో దురాల స క్ష ప్రకాళ రావుగా రేనూఱురూపాయలును రాజమహేంద్రవరములో న్యాపతి నుబ్బారావు పంతులుగా రేనూ బ్రురూపాయలును పోలవరము జమినాందారు -Trరిప జేయిరూపాయలును నూటి కెనిమిదశాల వడ్డికి నాకు బదుళ్లిచ్చిన న్నా యావదనుండి తొలగించిరి. వీరిలో దురాల ప్రకాళరావు గారు నావద్ద వడ్డిని పుచ్చుకొనలేదు ; పోలవరము జమినాందారు"గా రస లే పుచ్చుకొనలేదు. ఈ సాయము చేసినందున కయి నేను కృతజ్ఞఁడ నయి వీరికి వందనముల సమర్పించు చున్నాను. తక్కినవారి ఋణములు తీర్చినపివ్రుట పోలవరము జమిందారు గారి యప్పను సావకాశముగాఁ దీర్పఁదలఁచితిని. నేను 1901వ సంవత్సరము మార్చి 12వ తేదిని వారి ఋణవిమోచనమున కయి యేనూఱు రూపాయలను మొదటఁ బంపినప్పుడు zr-8 క్రిందియు త్తరమును వ్రాసి సౌమ్లను ع گیR పంపివేసిరి. “ COSMOPOLITAN CLUB I2ー3ーO1・ Dear and respected Sir, Your kind letter and the amount of Rs. 500 you sent per bearer are just to hand. Kindly accept this amount as donation for the Widows’ Home and oblige. I return it with thanks and hope you will not be displeased with me for so doing. I am sorry I could not find time to see you again. I am going to-night and shall see you again in about two weeks. With my best regards, I am yours very sincerely and faithfully, K. R. V. KRISHNA R. A U.” (మిమోదయా పూర్వకమయిన లేఖయు మనుష్యునిచేత విూరు పంపిన రు 500 లును ఇప్పుడే చేతికి చేరినవి. దయచేసి యీ మొత్తమును వితంతు శరణాలయమునకు నా దానము"గా నంగీకరించి యనుగ్రహీంపుఁడు. సేను 5 Fూ స్వీ య చ రి త్ర ము దానిని వందన పూర్వకముగా తిరిగి పంపివేయుచున్నాను; ఇట్లు చేసినందుకు నా విషయమయి యతుష్టి పొంద రని నవుచున్నాను. నేను మిమ్లు తిరిగి చూచుటకు సమయము చేసికో లేనందుకు చింతిల్లుచున్నాను. - ) రాత్రి పోవుచున్నాను. నువూరు రెండు వారములలో మిమ్లు మరలఁ జూచెదను. నా యుత్తమ పేమతో. . . . . . . కే. ఆర్. వీ. కృష్ణారావు) ఈయన నన్ను మరలఁ గలిసికొన్నప్పుడు తక్కిన యే నూఱు రూపాయ లంను గూడ తనదానముగా స్వీకరించి వితంతు శరణాలయము నిమిత్త ముప యోగపఱుపవలసినదని చెప్పిరి. నేను నందన పూర్వకముగా వారి దానము నంగీ కరించి, యాదృచ్ఛికమైన వారి యాదార్యమునకు సంతోషించితిని. ఈయన పాఠశాలలో నాయొద్ద చదువుకొను నప్పటినుండియు వినయ విధేయతలను నాయెడల నాదర గౌరవములును గలవారయి యుండిరి. చమురు రంగులతో చేయఁబడిన నా చిత్రపటమును వేయిరూపాయల వెలXల దంతసోళక్రీడా #es so (Billiards table) రాజమహేంద్ర పురమందిరమునకు బహు మానముచేసిరి. వితంతు శరణాలయమును చెన్నపురిలో స్థాపించెదమని సంఘ సంస్క రణ సమాజము వారు పకటన పత్రికలను బంపినప్పుడు మిస్ (డాక్ట్చరు) మేళ్ఫెయిలు దొరసాని"గారు రు 50.0.0 లును, మిస్ మ్యానింగు దొరసానిగారు రు 20.0.0 లను, భాస్కరభట్ల లక్ష్మవు గారు రు. 1.0.0 యు, కొటికలపూడి సీతవుగారు రు.5-0.0లను, రాచర్ల రత్నవు 7గారు రు. 4.0.0 లును, డావురాజు నుందరముగారు రస, 4.0.0 లును, సత్తిరాజు శేషమాణిక్యాంబగారు రు, 2.0.0 లను, కందుకూరి రాజ్య లక్ష్మవుగారు రు. 5.0.0 లను, ఆదుర్తి రామారావుగారు రు. 25.0.0 లను, యస్. యన్. నుబ్రహ్రణ్య అయ్యరు గారు రు. 8.0.0 లును, శ్రీ రాజారావు చంద్రరాజు గారు రు. 15.0.0 లను, వినాయగతావరు గారు రు. 25.0.0లును, మొత్తము మిఁదరు. 159.00 ల నాయొద్దకుఁ బంపిరి. ఈ సౌమైుక్కని వళమున నండుటకంటె సమాజము వద్ద నుండిన సెక్కువ నురషీత మని మొు ద టి ప్ర కర ణ ము ਾ భౌవించి యీ మొత్తముతో סרסד సౌమ్లు కొంతచేర్చి రు 875_0.0 లను వితంతు శరణాలయ మూలధనము క్రింద సమాజనిధిలో నుంచుట కిచ్చితిని. ఏఁశేుఁట సమాజపు లెక్కలలో పయి మొత్తము కనబఱుపఁబడుచు వచ్చెను కాని కార్యదర్శి యుద్యోగాంతరము మిఁద బొంబయికి వెళ్లునప్పుడు నే నాతని యధీనములోనున్న సమాజపు సొత్తు సప్పగించుకోఁబోఁగా పయి మొత్తము కాగితావు విూఁదనే కాని పెలో కనఁబడలేదు. ఆ సా మేమయిన 23;o "कँ నాయన నడుxఁగా సమాజము యొక్క యితర కార్యములకు కర్చయి పోయిన దని యాయన సమాధానము చెప్పెను. సమాజము నిజముగా ధన విషయమున బీదస్థితిలోనే యుండెను. 1900 వ సంవత్సరారంభ ములాr* నింటి యక్రింద తొంబది రూపాయలు బాకి పడియుండెను. అది తీర్చుటకు సమాజమునకు శ_క్తిలేదు. ఈ ప్రకారముగా నప్పులతో సాగనిచ్చిన యెడల కొంతకాలమునకు సమాజమే యుండ దని నే ననుకొని సమాజము నిమ్చిత్తమయి సొంత యింటి నొక గానిని కట్టించి యియ్యవలెనని యు గ్లేశించి పరశు వాకము గంగాధరేశ్వరుని కోవెల వీధిలాr నొక స్థలము ית: ס3ךbס-f( 1900 53 సంవత్సరములో Srరాక యిల్లకట్టించి 1902 వ సంవత్సరములో దానిపైని మేడవేయించి యిచ్చితిని. దీనికంతకును నాకు రు. 1250.0.0 లు వ్యయ పడినవి. సమాజమును లేఖ్యారూఢము (Register) చేయింపవలసిన దనియు చేయింపఁగానే నేను దానిని సమాజము పేర వ్రాయించి యిచ్చెద ననియు చెప్పచువచ్చితిని గాని నేను చెన్నపురిలో నున్న కాలములో వారట్టు చేయ లేదు. ఆ యిల్లు సమాజము యొక్క యనుభవములోనే యుండినది. ఇట్లుండఁగా రెండు మూడు సంవత్సరముల క్రిందట సమాజకార్యదర్శి వూఱు వసూల నుండుటచేత సామాజికుల కక్కడకుపోవుట కష్టముగా నున్నదనియు, దానిని రు 850 లకు విక్రయించి దానిని బీజ ధనముగా నుంచుకొని పట్టణ మధ్యమున సవూజమందిరమును కట్టించెదమనియు, నాకు (వాసెను. నే నా మందిరమును జనోవయోగకరముగా నుండుటకొఱకే కట్టించితిని గాని యెవ్వరికో తన కాఁపు రము నిమిత్త మమివేయుటకు కట్టింప లేదనియు, ఆది లోకోపయోగకరమైన 5 OO o Ο స్వి య చ రి త, ము పనికొఱకే యెప్పుడు నుండవలయు ననియు, నే ను త్తరము వ్రాసితిని. ఆ మందిరముయొక్క క్రిందిభాగములో దక్షిణహిందూస్థాన బ్రహ్మసమాజమవారు తమ రాత్రిపాఠశాల నుంచుకొని నెలకు నాలుగు రూపాయ లదైయిచ్చుచుండిరి. వా రా యిల్లు రు 850 లకు తమకే విక్రయించునట్లు చేయవలసిన దని నాకు [వాసిరి. ఆ యింటి నెప్పుడును కాఁపురముకొఱ కమివేయకుండునట్లును, జనో పయోగకరములైన పనులకే యుపయోగించుచుండునట్లును, నేను చెన్నపట్ట ణము వెళ్లినప్పుడు నన్నక్కడనుండ నిచ్చునట్లును, వా రొప్పుకొన్నవిూఁదట సంస్కరణ సమాజమువారిచేత బ్రహ్మసమాజమున కాయింటిని రు 650.0.0 లకు ఆమ్రించి సౌమిప్పించితిని. ఈ క్రయ ధనమును మహారాజా గజపతిరావుగారి ధర్మపత్ని బ్రహ్రసమాజము వారి కిచ్చెను. సంఘ సంస్కరణ సమాజము వారు నా కప్పటి కియ్యవలసియుండిన యిన్నూఱు రూపాయలును నేను క్రయధన ములాగనుండి తీసికొని వంటయింటిని మఱుఁగుదొడ్డిని నీటిగొట్టమును సము కూర్చుట కయి బ్రహ్మసమాజము వారి కిచ్చివేసితిని. ఆ యిల్లు తమ కిప్పించిన యెడల వేయి రూపాయలును అంతకంటె నెక్కువయు నిచ్చెదమని కొం దఱు గృహస్థులు నాయొద్దకు వచ్చిరి కాని కాపురములుండుట కయి నే నిప్పింప నని వారితోఁ జెప్పి పంపివేసితిని. నేను వితంతు శరణాలయమును చెన్నపట్టణములో స్థాపించి వూ యింటనే జరపుచుంటిని. ఇద్దఱో ముగ్గురో నలుగులో వింతంతువు లెప్పు డును మా యింటనుండుచునే వచ్చిరి. నేను వారిని విద్యనిమిత్త ముపాధ్యా యినుల బోధనాభ్యసన పాఠశాలకుఁబంపి జీతము లిచ్చి చదువు చెప్పించుచు, వారికన్న వస్తాదులను పు స్తకములను ఇచ్చుచు, వ్యాధిసమయములయందు వైద్యము చేయించుచు, వితంతు శరణాలయమును నడుపుచువచ్చితిని. ఈ fరణాలయమును రాజధానియైన ద్రావిడ దేశమునం దుంచినను, అందు చేరిన వారిలాశ నిరువురు తప్ప తక్కిన వారందఱును తెలుఁగు దేశమునుండి వచ్చిన చాశ యంుయుండిరి. ఆ యిరువురిలో నొక్క-తె మాత్రమే యజ9వబాల వితంతువు; రెండవ యూమె తిరునల్వెల్లినుండి తండ్రిచేత తీసికొని రాఁ మొు ద టి ప్రు క ర ణ ము O OO బడిన తెలుఁగు బౌలవితంతువు. ఈ కడపటి చిన్నదానిని సోమనాధరావు "గా8 తమ్ములైన గోపాలశర్త గారికిచ్చి వివాహము చేసితిని. మొదటి చిన్నది మిక్కిలి తెలివిగల దయి పాద్రశాలలో బహుమతులను బడసి సంవత్సరకాల ముండిన విూఁదట తండ్రివచ్చి వేసవికాలపు సెలవులలో తనయొద్దనుంచు కొని వురలఁ బంపెదనని ਜਾਂ` నవుఁబలికిరానని యేడ్చుచుండఁగా పిల్లదానిని బలవంతముగా తీసికొనిపోయి బంధువుల బాధ చేత మరలఁ బంపకపోయెను. 宗 నక్క-డనున్న -కాలములో మూయింట పదివితంతు వివాహములు జరగినవి. ఈ పదింటిలా మూడవదియు నేను చేసినదానిలో ముప్పదవదియు నైన యొక్క వివాహమును గూర్చి మాత్ర మిందు ముఖ్యముగా ముచ్చటింపవలసి యున్నది. o గోదావరి మండలములాగ ను పదండవిధాయియు నాతోడ సహాధ్యాయి యు నయి యుండిన కనప సంజీవరాయఁడు గారి రోడలును, కొంతకాలము సహాయకరగ్రాహిగా నుండిన కొమూరి వేంకటాచలము పంతులు గారి కొవూ8 తయునైన శ్రీమహా లక్తవయను నామెు -కాకినాడనుండి వచ్చి రెండు సంవ త్సరములు చెన్నపట్టణములో "סיס యొద్దనుండెను. ఆTవెు కొTOతరూపవతియం విద్యావతియు ధీమతియు నయి యుండెను. ఆమె పూర్వచరిత్రమును గూర్చి కొన్ని ప్రవాదము లుండెనుగాని నాయొద్దనున్నప్పడు సత్పనరనముకలది గా"చే యుండెను, "నా యొద్దకు వచ్చిన వారిని సాధారణముగా నేను చెడు నడత కవకాశము కలుగకుండునట్టు నిర్బంధములోనే యంచుచుందును.ఆమె కప్పటికిరువది సంవత్సరములు దాఁటియుండవచ్చును. ఆమె తాను పట్టపరీక యందుకృతాస్థఁడయియున్న వానిని గాని వివాహము చేసికోనని నియమము చేసికొనెను. ఆ నియమమున కనుకూలముగా పట్టపరీక్షా సిద్ధుడయిన విభు రుఁబ్రొక్కఁ డామెను కామించి పరిణయముచేసికొనుట కంగీకరించెను; ఆమెయు నాతనిని కామించి వివాహమాడుట కొప్పకొనెను. నేనును సవ్లు తించి రెండు మూడు సారులు మూయింట నా యెదుట నుభయులను మాటాడుకో నిచ్చితిని. ఇట్లించుమించుగా కార్య నిశ్చయ మయిన తర Ο Ο _Φ స్వీయ చ రి త్ర ము వాత నాకు కొన్ని ། བྱལ་ త్త సంగతులు తెలియవచ్చినవి. ఆవి విన్న పిమ్లటనే నా దాంపత్యము సుఖప్రదము కానేరదని భావించి యా సంబంధమును మాన్పింపఁ జ~చితిని"గాని యెంతో కష్టము విూఁదఁగాని నాకది సాధ్యమైనదికాదు. ఈ లాగో పల రెండు మూడు త్తర ప్రత్యుత్తరములు నడచిన విూఁదట వరుఁడే యూవఱకు జరగిన వాగ్దానము జరప నక్క_ఱలేదని నాకు వ్రాసెను. ချေင္လည္း కార్యభంగ వుయిన తరువాత శీఘ్రకాలములోనే నాకు పరమ మిత్రులయి యుండిన న్యాపతి సుబ్బారావు పంతులు గారి తమ్మఁడు నలువదేండ్లు దాఁటిన వాఁడు పట్టపరీక్షా సిద్ధుఁడు గొప్ప రాజకీయోద్యోగియయి యున్నవాఁడు విధురుఁడైన శేషగిరిరావు పంతులు గారు నావద్దకు వచ్చి తనకు వితంతువును వినాహ మూడవలెనని యిచ్ఛగలదనియు ‘ਹਾ` యొద్దనున్నవారిలో తగిన వా8ని తెలుపవలె ననియు నన్ను కోరిరి. ఆప్పడిద్దపే నాయొద్దనుండిరి. ఆయిద్దతిని గూర్చియు నాకు తెలిసినది చెప్పితిని. ఆ యిరువురిలో నీ మె నాతఁడు వరించెను. ఆయనకడ నేనేమియు మఱుఁగు వెట్టక నేను విన్నప్రవాదము లను చెడిపోయిన వివాహవృత్తాంతమును సవిస్తరముగాఁ దెలిపి నా యొద్దనున్న యుత్తరముల నాతని కిచ్చితిని. వధూవరు లాకరినొకరు చూచుకొని యొం. డొరులతో మాటాడుకొని పరస్పరాను రాగము గలవారయి వివాహమున కొప్పకొనిరి. నేనును కార్యనిశ్చయము చేసితినిగాని వివాహమునకు ముంగీ కార్య విషయము సుబ్బారావు పంతులు గారికి తప్పక తెలుపవలెనని చెప్పితిని. తెలుపఁగానే యాయన తప్పక యొప్పకొందురని నానమ్లకము. ఆయన గీనికి ప్రతికూలురుగా నుందురని నే నెప్పడును తలఁప లేదు. శేషగిరిరావు పంతులుగారు తా నొకసారి వితంతు వివాహమునుగూర్చి సూచనగా నన్న గారితో ప్రస్తావింపఁగా, ఆందులో కష్టము లున్నవని చెప్పటయె కాక ఆట్టి వివాహము కర్తవ్యము కాదని నిగులె'\ప"పeo-చెననియు, వివాహమునకుఁ బూర్వ మాయనకుఁ దెలియనిచ్చుట యుక్తముకా దనియు, నాతోఁ జెప్పిరి. "నా యా-లా-చన కంగికరింపక పంతులు గారికి తెలియకుండ వివాహము జరx - $ర దనియు, తెలియఁజేసినచో* నీ వివాహమున "కాయన తప్పక సవు ੩੦੦ & ੬5 こノ § 6 ca $$35 റ്റ 3 తించు ననియు, ఒక వేళ సమ్లంపక పోయినను "నేను వివాహమును జరపెద ననియు, ఈ వివాహ నిశ్చయమునుగూర్చి నే నాయనకు వ్రాసెదననియు, ੇ8 గిరి రావుగారితో చెప్పితిని. ఆయన కొంచెము సేపాలోచించి విూరు తెలు పుటకంటె నేనే తెలుపుట సముచితముగా నుండు ననియు, తాను రాజ మహేంద్రవరము పోయియన్నగారితోఁజెప్పి తా నుత్తరము వ్రాసెదననియు, చెప్పి నన్నుత్తరము వ్రాయవలదని వేఁడెను. నేనందునకు సవ్రుతించి వ్రాయక యూరకుంటిని. ఈ యా క్షేపణ మే లేక యుండిన పకమున వివాహము బహు దినముల క్రిందటనే చెన్నపట్టణములో జరగియుండును. ఇంతలో శేషగిరి"గావుగారికి సెలవు దినము లయిపోవచ్చినవి; ఆయన బొబ్బిలికి §oooo పనిలాగో చేరవలెను. ఆందుచేత శేషగిరిరావు పంతులు గారు నావద్ద సెలవు పుచ్చుకొని, రాజమహేంద్రవరము నుండి యన్నగారితో మాటాడి యుత్తరము వ్రాసెద ననియు, ఉుత్తరమందఁగానే వధువును వెంటబెట్టుకొని వచ్చి వివా హముచేయించి పోవలసిన దనియు, చెప్పిపోయెను. చెప్పినట్టు రాజము హే-ం ద్రవరమునుండి యుత్తరము వ్రాయలేదుగాని, వధువును దీసికొని రావలసినదని యూయన బొబ్బిలినుండి "తంత్రీవార్తను బంపెను. ఆ తంతి సమాచార ముగిదఁ -rer తమ్మఁడన్నగారితో చెప్పి యనుమతి పొందెనని యూహించి, వధువును వెంటఁగొని భార్యా సహితముగా బైలుదేతి యయోమార్గమున రాజమహేం ద్రవరము విూఁదు"గా పోయి విజయనగరమును జేరి తిని. శేషగిరిరావుగా8 భటులు నన్ను విజయనగరములో కలిసికొని, బండ్లమింద గజపతి నగరమునకుఁ గొని పోయిరి. శేషగిరిరావుగా రావఱకే యచ్చటకు వచ్చియుండి వివాహ మునకుఁ గావలసిన సన్నాహముల నన్నిటిఁ జేసియాంచిరి. సే నాయనను చూడఁగానే మొదట వేసిన ప్రశ్న “మియన్నగారు చెప్పఁగానే సవ్రుతిం చిరా? " అని. తా నాయనతో చెప్పలేదనియు, వివాహానంతరమున వ్రాయ వచ్చుననియు, చెప్పినప్పడు నా మనసునకు కలిగిన విచార మింతంతయని చెప్ప నలవికాదు. ఆంతదూరము వచ్చిన తరువాత వివాహము జరపకుండ పోవుట యాచితము కాదని తలఁచి 1900-వ సంవత్సరము ఫిబ్రవరి నెల 26.వ Оо8 స్వీయ చ రి SКээ رق తేదిని కార్యమును జరపి వధువును మగనివద్ద విడిచి నేనును నా భార్యయ రాజమహేంద్రవరమునకు వచ్చితిమి. వచ్చిన దినముననే మార్గాయాసము కొంచెము తీతిన తరువాత సాయంకాలమున పురమందిరమునకుఁ బోయితిని ఆక్కడ సుబ్బారావు పంతులు గారు మొదలైన మిత్రు లనేకులుండిరి. సుబ్బా రావు పంతులుగారితో మాటాడి నేను విజయనగరము వఱకును బోవుటయు, గతదినముననే గజపతి నగరములో నాయన శమ్మని వివాహమును జరపి చెన్న పట్టణము పోవుటకయి తిరిగి వచ్చుచుండుటయు చెప్పి, తమ్మని వి'వాహ వార్తను నేనే యాయనకు మొట్టమొదట నివేదించితిని. నేనా వార్త తెలిపి నప్పడాయన మొగమునందు కొంచెము వైవర్ణ్యము కనఁబడెనుగాని కోప చిహ్నము లేవియుఁ గానరాలేదు. ఆయన యిఁక నచ్చట నుండక బండియొక్కివెంటనే యింటికిఁబోయిరి. నేను పురమందిరమునందు మతీ కొంతసేపుండి మిత్రులవద్ద సెలవు పుచ్చుకొని యింటికిఁబోయితిని. మఱునాఁడు మిత్ర సందర్శనార్థమయి "నేను సుబ్బారావు పంతులుగారి యింటికిఁబోయి నప్పడు మా యిరువురకను జరగిన సంభాషణము మిత్ర సమావేశ సమయమున జరగఁ దగినదిగానుండలేదు. ఆయన నన్నేమియు పరుషభాషణము లాడక పోవు టయేకాక దూషణముచేయఁదొడఁగిన తల్లిని వారి0చినను "నా విషయమైకోప, మును ననాదరమును జూపిరి. సేనచ్చట నిలువక వెంటనే సెలవు పుచ్చుకొని బైలుదేతి యాయన యప్పటి కోపోద్రేకమును దలఁచుకొని, యాయనకు వివాహమునకు ముందు చెప్పకపోవుటయే మంచిదయ్యె ననియు, చెప్పి యుండిన యె:ల తల్లియు నన్నగారును ముందు నిలిచి s*క్రించుచు కోపిం చుచు వలదని వారించుచున్నప్పడు వారిని నిరాకరించి కార్యముచేసికొను నంతటి ధైర్యము శేషగిరిరావు పంతులుగారి కండియుండ దనియు, త్రోవ పొడుగునను నాలాగో నేననుకొనుచు మా యింటికి నడచితిని. మొదటి నుండియు వితంతు వివాహకార్యములయం దంత యభిమానము కలవారయి కార్య నిర్వహణ విషయమున నాకెన్నియో విధముల సహాయపడుచుండిన సుబ్బారావు పంతులుగారికి తమ్మఁడు వితంతువును వివాహము చేసికొన్నంత మొ ద టి ప్రు కరణ ము O O Ds. మాత్రముచేత నంత యాగ్రహ మేల కలగవలెనో నే నప్ప డూహింప లేక యల్పకాలములోనే యాకస్టికముగా నుదయించిన యూ కోపాగ్ని చల్లారిన తరువాత వూ యిరువురి మైత్రియు యథా పూర్వముగానె యుండునని నేనను. నేననుకొన్నట్లుగాక యా పని జరగుటకు బహు సంవత్సరములు 80יזS"o83807 పట్టినది. మిత్రులుగా నుండి తనవలన నుపకారము పొందిన వారె యమి. త్రులయి తన కపకారము చేసినారని మనస్సునకు దృఢముగా తోఁచి, నప్ప డాకస్టికముగాఁగలిగిన యాగ్రహవ్యగ్రతవలన తొంటి స్నేహవిశేషము ద్వేషముగా పరిణమించి యొక కొననుండి యింకొక కొనకుఁ బోవుట యని వార్యమైన మానుషస్వభావమే కదా! నేను మాత్రము మనస్సులాశ నిది యంతగా పెట్టుకొనక మిత్రులందతి కంటెను పరమ మిత్రుఁడయిన యీశ్వ పని యాజ్ఞను నిర్వహించినప్ప డేమి జరిగినను జరగ నిమ్లని యదాసీనుఁడి నయి. యూరకుంటిని. ఇట్లాకస్టికముగా నా పయిని కలిగిన కోపము. కొంతకాల మూయనను నన్ను ద్వేషించునట్టు మాత్రమే కాక నేను పూనిన సంఘసంస్కరణ కార్యమునుగూడ కొంత ద్వేషించునట్లు పరికొల్పినది. ఎంత గొప్పవారి దైనను మనుష్య ప్రయత్నముచేత భగవత్సవుత వుయిన సత్కా ర్యము నశింప దని నాకు దృఢ విశ్వాసము. నాకును నా సంస్కరణ కార్య మునకును చెఱుపు చేయుట కంు పంతులవారుద్దేశించినట్టు వారును వీరును నాతోఁ జెప్పసాగిరి. ఇటువంటి విషయములలో ~ంత్ర సత్యముండవచ్చును. గాని మధ్యవారి కల్పనలు విశేషముగా నుండును. సంస్కార కార్యమును వారె గాక ము"అవ్వరును నశింపఁజేయఁజాలరని నా నమ్లకము; ఇక నావిషయ మునసాగ నేను బాకియున్న యప్ప నిమిత్తమయి నామిఁద వ్యాజ్యము వేసి నా గ్రీస తొందరకలుగఁ జీయుట కంTు నధిక మేమియుఁ జీయఁజూలరని "సే నను కొంటిని. వారట్టి పనినైనను వేగిరపడి చేయరని వారి స్వభావముచు ಬಟ್ಟಿ 宗, నెఱిఁగినవాడనైనను, ముందుగానే మొలఁకువపడుట యెందునకైనను మంచిదని యోంచి, "నా పుస్తకముల సంపుటముల పని పూర్తియయినందున పెద్ద ముద్రా యంత్రముతో పని లేకపొవుటను బట్టి చేతి యంత్రము నొక దానిని గొని దాని Ο Ο Ε. స్వీయ చ రి త్ర ము నమివేసి యూ సామ్లతో రాజమహేంద్రవరమునకు వచ్చితిని. তেম্প7্যেe"ন సుబ్బారావు పంతులుగారి కియ్యవలసిన యసలు మొత్తము రు. 1500 లను, అప్పటి కయిన వడ్డి యించు మించు"గా నిన్నూఱురూపాయలను, కనప 3 శ్రీరాములు గారిచేతి కిచ్చి పంతుల వారికిఁ బంపితిని. ఆ వఱకెప్పడును నా వద్ద వడ్డిని పుచ్చుకొనకుండుటనుబట్టి వడ్డిని పుచ్చుకొనుటకు మొదట సంశ యించి తుదకుఁగైకొని వారా మొత్తములోనుండి నా సంపుటముల క్రయము క్రింద నిరువది రూపాయలను చెల్లు పెట్టి הסדe పత్రములను "నాకు బంపిరి. కాల మెప్పడును నేకరీతిగా నుండదు. కాలమహిమచేత బాహ్య పడా స్థములలోని మార్పుల మాట యటుండఁగా నంతరంగములు సహిత మత్యంత కఠి నము లయినవి క్రమక్రమము గామృదువు లగును, డీర్థ వైరములును ప్రణయ ములుగా మాఱును. సుబ్బారావు పంతులు గారును నేనును కొంతకాలను పరస్పర సంభాషణము లేనివార మయియుండినను చెన్నపురిలోసర్వకలాశాలా సభ్యుల సభ జరుగుచున్నప్పడు పంతులు గారే నేను కూరుచున్నచోటికి వచ్చి నన్ను పలుకరించి యాదర పూర్వకముగా నా యోగ క్షేమములను వి వారించిరి; నేనును సంతోషపూర్వకముగా వారి యూరోగ్య సౌఖ్యము లడిగి తెలిసి s^”oტჭ:). ఆటుతరువాత 53° యిరువురమైత్రియు క్రమక్రమముగా వృద్ధినొంది మరల పూర్వరీతికివచ్చెను. రాజమహేంద్రవరము వచ్చినతరువాత కూడచారు రెండు మూడు పర్యాయములు మాతోఁటకువచ్చి నన్ను చూచిరి. వారి హేందూ సమాజము యొక్క యొక సభాదినమునందు నన్నాహ్వానముచేసి వీధిలోని కెదురుగా వచ్చి లాగోపలికిఁ దీసికొనిపోయి యి- దినమున మన సభ €~g ప్రసిద్ధపురుషులు వచ్చినారని సభ వారితోఁబలికి గౌరవముచేసి నన్ను వీడు కొల్పిరి. ఈహిందూ సభయొప్ప డేలవచ్చిన దని తెలియనివా రడుx వచ్చును. పంతులు వారికి నామినాఁద కోపమువచ్చిన కాలములో నప్పటి సంఘ సంస్కరణ సమాజమునకుఁ బ్రతిపక్షముగా హిందూసమాజమును స్థాపించి, హైందవాభివృద్ధి (Indian Progress) co Fro's So’s పత్రికను ప్రారంభించిరి . సంఘసంస్కార కార్యములయందు చిరకాలపు పనిచేసినవారి మొు ద టి ప్రు కరణ ము Ο Ο 2 కొక్కపట్టన సంఘ సంస్కార కార్యములకు సంపూర్ణవిరోధముగా పనిచే యుట సంభవింపదు గదా! గ్ర హిందూసభోద్దేశము దేశీయ పద్ధతులమిఁ ద నే సంస్కారము మెల్లమెల్లఁగా జరపవలె ననుట. తల్లిదండ్రులను తిరస్క ෆිෆඞ లేచివచ్చిన వితంతు యువతులకు వివాహములు చేయక జననీజనకు లంగీకరిం చిన వారికే వివాహములు చేయవలె ననుట యీ సభ వారిలో కొందతి యఖి ప్రాయము; వితంతు వివాహములసలే మాని వేయవలెనని మతికొందఱి యఖి ప్రాయము; బాల్యవివాహములు లేనియెడల బాలవిధవ లుండుటయేతటస్థింపదు గాన వితంతు వివాహప్రయత్నమును విడిచి రజస్వలానంతర వివాహములను ప్రోత్సాహపఱుప వలయుననుట యందఱి యభిప్రాయము. ఈ సభ రాజ మహేంద్రవరమునుండి రాజధానియైన చెన్నపట్టణమువజకును ప్రాకి చెన్నపురీ పారమందిరములూrశి ఆనీ బెసెంటు దొరసాని"గారి యధ్యకతక్రింద చేయఁబడిన మహాసభలో మహాభూశషముచేసి యాయాసముచే నక్కడవిశ్రాంతినొందెను! ఆ సభాకార్యదర్ళి వితంతు వివాహములతో పనియే లేకపోవును గావున రజస్వలా వివాహములను ప్రచారమునకుఁ దెచ్చుట విద్యాధికులకెల్లరకును ప్రధమకర్తవ్య మని ప్రసంగములుచేయుచు నెనిమిదేండ్లు దాఁటని తన కొవూరితకు ప్రాధా చివాహము చేయఁగానే జనుల కా సభ వారి శుద్ధమనస్కతయందే సంచే హము కలిగాను! ఇప్పడు పి"ఠాపుర సంస్థానమునందు రెండవ దివానుగానున్న కోకా జీంకటసుబ్బారావు "నాయఁడు"గారి వివాహము చెన్నపట్టణములో జరగిన 663b. 1901 :3 సంవత్సరము జనవరి నెల 8వ తేదిని జరగిన యీיס ייעeסיסד ముప్మదిమూఁడవ వివాహమే నాయఁడుళాఖవారిలో మొదటిది. ఈ వివాహము వలననే చెన్నపురి సంఘసంస్కార సమాజములోని స్వశాఖవారి కొందతీ దైర్యస్థిర్యములు వెల్లడియగుట తటస్థించినది. వివాహములో భోజనముచేసి నందుకు కులమువారు సభచేసి బహిష్కరించెదమని బెదరించినప్పడు నిజము. చెప్పటకు ధైర్యముచాలని మగతన 'మేమి మగతనము ? స్వీయ చరిత్ర ము הטס כרc చెన్నపట్టణములో నేనుండుట బ్రహ్లా సమాజమునకు బొత్తిగా లాభ కరముగా నుండకపోలేదు. విశాఖపట్టణములాశని శ్రీమహారాజా R"డేగజపతి రాయనింగారు దక్షిణ హిందూస్థాన బ్రహ్లా సనూజమునకు రావు వెూహన రాయల రాత్రిపాఠశాల మొదలయినవాని వ్యయముల నిమిత్తము సంవత్సర మున కేనూఱు రూపాయల నిచ్చుచుండెడివారు. ఆది యే -హేతువుచేతనో కాని కొన్ని సంవత్సరములనుండి నిలిపివేసిరి, సమాజము వారెన్ని విన్నపములు పంపుకొన్నను కార్యము లేకపోయెను. వేంకటరత్నము నాయఁడు గారు మొదలయినవారిని ప్రతినిధులను గా నేర్పఱచి నియోగి గణమును విశాఖపట్టణ మునకు పంపినను ఫలము కలుగలేదు. నేను చెన్నపట్టణము నివాసము గాచేసి కొని బ్రహ్రసమాజమున కధ్యతుఁడనయిన తరువాత సమాజమువారు నన్నీ విషయమంు శ్రీమహారాజా గొడే గజపతిరాయనింగారికి వ్రాయుడని ప్రార్ధించిరి. "నేను వ్రాసిన పివ్రుట మహశీరాజూ7గా రాసంవత్సర వేునూeso రూపాయలు నా యొద్దకుఁబంపి, తరువాత నేఁ ఓఁట "నేనూ శేవిసిరూపాయలు నాయొద్దకే పంపుచుండిరి. ఇది యాయన యనంతరమునఁగూడ నవిచ్ఛిన్న ము"గా జరగుటకయి తగిన స్థిరమయిన యేర్పాటు చేయవలసినదని నేను కోరిన విూఁదట శ్రీమహారాజాగారు తమ మరణశాసనములో నీదానము శాశ్వత ము"గా జరగుటకయి యేర్పాటుచేసిరి. శ్రీమహారాజా Kపపతిరాయనింగారికి నాయందత్యంత గౌరవముండెను. "నేను రాజమహేంద్రవరములా? నున్నప్పడు Uso త్తగా విశాఘపట్టణమున కయోమార్గము వేసిన కాలములో "నేనొకసారి నవరాత్రములలో కుటుంబసహితము"గా విశాఘపట్టణము వెళ్లుట తటస్థించెను. - నప్పడు వారి బంగళాలో వారి యతిథిగానుండి వారి సత్కారమును బొందవలసిన వాఁడనైతిని. వారు ప్రతిదినమును మాకుకావలసిన దానీకంపె నధికముగా భోజనపదార్థములను బంపుచు, వంటచేయుటకు బ్రాప్తణులనియ మించి, తవు రెండుగుజ్ఞముల బండిని నా యధీనముల*నుంచి నాయెడల నెంతో యూదరము చూపిరి. విజయదశమినాఁడు నాకును "నా భార్యకును బహుమానము చేయుట కయి మిక్కి-లి విలుఎగల బట్టలు మొదలయినవానిని ~< x' * = , మెు ద టి ప్ర, క ర ణ ము ○○キ తెప్పించిరి. నా కవి వలదని యెన్నివిధముల నేను ప్రార్ధించినను వారస నావూటు విననందున, సే నవి పుచ్చుకోకుండవలెనని నిశ్చయించుకొని విజయదశమి నాఁడు ప్రాతఃకాలమున వారివద్ద సెలవు గైకొనకయే యావిరిబండినెక్కి భార్యాసహితముగా రాజమహేంద్రవరమునకు వచ్చితిని. నేను తమ బహు వూనములను స్వీకరింపనోల్లక రాజమహేంద్రవరమునకుఁ బోయితినని తము నియోగి జనమువలన విని విచారపడి తవు యుద్యోగస్థులచేతి కిన్నూఱు రూపాయలిచ్చి කිංeOON-Hcෂී ථඤ-ඩඍෂාෆඨිණ්*“කී యిద్దతిని నాయొద్దకుఁ బంపిరి. వారు నే నా సామ్రాంగీకరింపక పోయిన పకమున U% మహారాజా-గా రది తవు కవమూ నమ7గాఁ జూతురని దానిని స్వీకరించుటకు బలవంతపెట్టఁగా, సాధ నాంతరము లేక యిన్నూఱు రూపాయలను పుచ్చుకొని, ఆ సౌమ్లు 8ס* לא יסד మన కంగీకరింప ననియు ధర్ఘకార్యము నిమిత్తమైన పకమున నంగీకరించెద ననియు వారి పేరుప్రాసి వారి సవ్రుతిని బడసి, పురమందిర నిరాణమునకయి. చేర్పఁబడిన చందాధనముతో దీనినిజేర్చి పుస్తక భాండాగార స్థాపనార్థమయి పురమందిరములో నున్న ప్రహర్ష పఠన మందిరము (జ్యూబిలీ రీడింగు రూము). నారి కిచ్చివేసితిని. నేను జీతము ముట్టని పద్ధతిమిఁద రెండు సంవత్సరములు సెలవు పుచ్చుకొని రెండు ద్దేశములతో చెన్నపట్టణమునకు వెళ్లినట్లు చెప్పియుంటిని xదా! అందు మొదటి యద్దేశమయిన పుస్తక ముద్రణము రెండు సంవత్సర ములలో తీతిపోయినది. ఈ పుస్తకము లన్నియు పది సంపుటములుగా ముద్రింపఁబడినవి. ఇక రెండవదియైన సంస్కార కార్యము నా దేహములో ప్రాణమున్నంతవఱకు నుండునదియే కాని రెండు మూడు నాలుగు సంవత్సర ములలో ముగియునది కాదు. రెండేండ్ల సెలవు కాలమయిన తరువాత పనిని మానుకొని వచ్చినంత యుపకార వేతనము నొంది చెన్నపట్టణములోనే నిలిచిపోయి జీవితాంతము వఱకును సంఘ సంస్కార విషయములలో పని. చేయుచుండవలెనని సంకల్పించుకొంటిని గాని యది తుదముట్టక కొన్ని సంవత్సరములలో దానికి వికల్పము సంభవించెను. ఆప్పటి విద్యా విచార ○○○ స్వీ య చ రి త్ర ము శాధికారియైన డంకను దొరగారు నాయందధికాదరముగల వారయి, సర్వ కళాశాలా సభా సమయములయందు తప్పక నావద్దకు వచ్చి నా క్షేమమును విచారించు చుండిరి. ఇట్లు కలిసికొన్నప్పు డొకసారి యాయన నీ కిక్కడ పనిలోనుండ నిష్టమున్నదా యని యడిగెను. పని యున్నను లేక పోయినను నేను మరల రాజమహేంద్రవరము సోవక యిక్కడనే నిలిచి పనిచేయఁ దలఁచుకొన్నానని బదులు చెప్పితిని. ఆ విషయ మంతటితో నిలిచిపోయినది. విద్యా నివారణాధికారి-గారి స్వీయ సహాయక పదమునం దుండిన శేషాద్రి ఆచారిగారును నను బోటులు మఱికొందఱమును 경6 దావిడభాషలయభి వృద్ధి కయి చెన్నపట్టణములో నొక సమాజము నేర్పతి చితిమి. ఆ సంబంధ మున నాయునయు నేనును తఱచుగా కలిసికొనుచుండెడి వారము. ఆయన నివాసగృహము వరకు వాకములో మా యింటికి చేరువనే యున్నందున, ఆయన సాయంకాల ముప్పుడప్పుడు వూ యింటికి వచ్చి నన్ను తన బండిలాr వివశిరమునకు తీసికొనిపోయి మరల మాయింటివద్ద విడిచి పోవు చుండెడి వారు. ఇట్లు విహారార్థము వెడలిన చెనములలో నొక నాఁడాయన నవ్వుచు మి"కిక్కడనే పనియైన దని పలికెను. దాని పెని నన్నేల పరిహసించెదరని-సే వంటిని. : పరిహాసముకాదు నిజము"గా సే. నియోగాబ్ధాపత్రము వచ్చిన తరువాత నైన విూరు నా వూటు నమైదరా ? * * 9ని యూయవ మరలఁబలి కెను. అప్పటికిని -సే నాయన వూటలు నవక, దొరతనమువారి పండితపద మెుక్క- రాజధానీ పాఠశాలలోఁ దక్క_వేలబొక చోట లేకుండిుటను బట్టియు చెన్నపురిలో నా పదము నందు కొక్కొండ వేంకటరత్నము ס8סללe86 יהרסנo3 యుండుటను బట్టియు పండితుల నొక చొ*టినుండి యొక చోటికి మార్చుట ఉచారము లేకుండుటను బట్టియు నే నాయన తప్పక పరిహాసార్ధమే :3లి"కినని నవి యూ విషయమయి మఱివూటాడక యూరకుంటిని, ఇట్లుం :e-గా నొక నాఁడు త్తరములు తెచ్చుభటుఁడు విద్యావిచారణాధికారి కార్య స్థానమునుండి వచ్చిన యొక యాచ్ఛాదన పత్రమును తెచ్చి 5ت مبيةe9eمهم و బెను. అది విప్పిచూడఁగా నందులో రాజమహేంద్రవరమునుండి నన్ను మొు ద టి ప్ర, క ర ణ ము റ്റവ రాజధానీ కలాశాలకు మార్చినట్లును నాస్థానమున ്.ം:് వేంకటరత్నము పంతులు గారిని రాజమహేంద్రవరమునకు వేసినట్టును నియోగాబ్ధాపత్ర ముం డెను. ఆ యుత్తరువులోనే యిష్టమున్న యెడల మిగిలియున్న సెలవును రద్దుచేసికొని వెంటనే పనిలోఁజేర వచ్చుననియు వ్రాయఁబడియున్నది. ఆది చూడఁగానే నాకాళYS సంతోషములు కలిగినవి. నా కింకను సెలవు దినములు రెండు వూ సము లుండినవి. సెలవుదినము లయిన తరువాత పనిలాగఁ జేరవలెనని తలఁచుకొంటిని. అప్పటికి నా పుస్తకముల పని యింకను పూర్తిగా తీఱలేదు. డంకన్ దొరవారు నన్నేలాగుననైన చెన్నపట్టణము రప్పింపవలెనని నిశ|్చయించుకొని కొక్కొండ వేంకట రత్నము ס8%ס3שe6ירדסנ కింగ్లీషు రాదన్నమిషమింద నన్నక్కడకు చేసి యాయన నిక్కడకు వేసిరి. -నేను వనిలోఁజేరులోపల నొక్కసారి రాజధానీకలాళాలాధికారియైన ఫ్లూ ఆర్డు దొరగారిని చూచి వచ్చుట మంచిదని యెంచి యొక నాఁటి మధ్యాహ్న వూయనను చూడఁబోయితిని. ఆయన నన్ను తన గదిలో చెంతఁగూరు చుండఁబెట్టుకొని యత్యాదరముతో మాటాడి పనిలో నెప్పడు చేశాడవని యడిగెను. నా సెలవు దినము లయిన తరువాత చేరెద నని చెప్పితిని. కొక్కొండ వేంకట రత్నము పంతులం"గారు తన్నిక్కడ నే యుంచవలసిన దని విన్నపము పంపెననియు, తాను దానిని విద్యావిచారణాధికారిగారికి పంపఁదలఁచుకో లేదనియు, తక్టణమే పనిలోఁజేరవలసిన దనియు చెప్పి, భటునిచేత చేళ భాషా పర్యవేకకులైన శేషగిరి శాస్త్రీగారిని పిలిపించి, నన్నుఁదీసికొనిపోయి పని యొప్పగింపవలసినదని యుత్తరు విచ్చెను. ఆయన నన్ను వెంటఁగొని మేడ మెట్లు దిగి యాంధ్ర"పాధ్యాయుని గదివఱకును వచ్చి, లోపలికినన్నుఁదీసి కొని పోవుటకు సంfయించి, యక్కడనే నిలిచి యొక భటునిఁబిలిచి యీ యనకు పని యొప్పగింపవలసిన దని వేంకట రత్నము వంతులుగారితో చెప్ప మని, తాను వినుళకుఁబోయెను. నేను xదిలాగనికిఁ బోవునప్పటికి వేంకట రత్నము వంతులుగా రక్కడ లేరు. నేను వచ్చి దొరగారితో మాటాడు చున్నట్టువినఁగానే యాయన తన గదిలో నిలువ నేరళ విచారముతో లేఖకుని ΦΥΩ_9) స్వీయ చ రి త్ర ము Kదిలోనికిఁ బోయి కూపచుండి భటుఁ డడ్గి నప్పుడు పెట్టె తాళము చెవి యూతని చేతి కిచ్చి చంపి తానక్కడనుండియే యింటికిఁబోయిరి. తన స్థాన భ్రంశమునకు నేను కారకుఁడ నని భావించి పంతులవారు రాజమహేంద్ర వరము చేరిన తరువాత మి" యనుగ్రహమువలన నాకు గోదావరీస్నాన పుణ్య ఫలము లభించినదని నా కుత్తరము వ్రాసిరి. రాజధానీ శాస్రపాఠశాలలో నేను పరీక్షా గ్రంథములను బోధించుట యేకాక యన్నితరగతులకును భాషాంతరీ కరణముకూడ నేర్పవలసిన వాఁడ నగుటచేత నాకు పని యధిక మయ్యెను. మాయిల పాఠశాలకు మూడు మైళ్ల దూరములో నుండుటచేత గుఱ్ఱపుబండిని పెట్టుకోవలసిన వాఁడనైనందున నాకు మాసవ్యయము సహితమధిక మయ్యెను. నేను మొట్టమొదట నొక చిన్నగుజ్ఞపుబండిని పెట్టుకొంటిని గాని తరువాత దాని నమివేసి పెద్ద గుఱ్ఱమును పెద్ద బండిని కొని యుంచితిని. ఈ పెద్ద గుజ్ఞ మును తాము బొబ్బిలికి పోవునప్పుడు విక్రయించి వేయుట కయి శేషగిరిరావు గారు నా యొద్ద విడిచిపోయిరి. దానికి నుళ్లు మంచివికాక పోవుటచే უ-vჭ) నెవ్వరును కొన కపcడిరి. ఆది సెలలకొలఁదిని నా యొద్దనుండవలసి వచ్చెను. డానికి గుఱ్ఱపు వాఁడి`కcడును గడ్డి తెచ్చువాఁడొకఁడును ఉలవలు మొదలయినవియు కావలసినందున నెలకిరునది యైదు రూపాయలు కర్చగు చుండెను. తమ ప్రథమ భార్యమరణమున కీగ్యుమే కారణమని మననులోఁ దలఁచియుండి నందున శేషగిరిరావు పంతులు గారు దానిని తమవెంటఁ దీసి కొని పోవ నొల్లరైరి. నేనెన్నిసారులు దానిని ఏలమునకుఁ బంపుచువచ్చి నను ను ళ్లు చూచి యేఁబదియఱువది రూపాయల కంటె సెక్కువ పాటపాడ కుండిరి, నేనొకసారి శనివారము నాఁడు స్వయముగా పోయి యేలములో నూలురూపాయలకు పాడఁగా పయిపాట రానందున నాపాటవిూఁదనే కొట్టుపడి పోయెను. దాని కావఱకైన కర్చులకును క్రయధనమునకును 738 పోయెను. నేనొక దానికి మాఱుగా రెండు గుఱ్ఱములను భరింపవలసినవాఁడ నయినందున మొదటి చిన్నగుజ్ఞమును బండిని తక్కువ వెలకమివేసి యీ పెద్ద స్యమునకు తగిన పెద్దబండిని కొంటిని. నుళ్ల మంచివి కాక పోవుటచేత మొు ద టి ప , క్ష ర గ్రాణ ము റ്റ 3 ’’مہ\ దుష్ఫలమేమి కలుగునో చూడవలెనన్న యభిలాషముచేతనే కొంతవఱకు నీ గుజ్ఞమును గొంటిని. నేను చెన్నపట్టణము విడిచి రాజమహేంద్రవరము వచ్చువల9కును ఈ గుఱ్ఱము סהסד యొద్దనుండినది ; ఉన్నంతకాలము చక్కగా పని చేసినది ; మిక్కిలి సాధువుగా నుండినది. ఒకనాఁడు నేను నా భార్య తొ*ఁగూడ రాత్రిప్రార్థన కయి యినా గుఱ్ఱపుబండిలో నెక్కి- యుపాసనా మందిరమునకుఁ బోయితిని ఉపాసన ముగియు నప్పటికి రాత్రి యెనిమిది గంట లయినది. మేము లాrశిపలికి పోయినప్పడు బండివాఁడు తప్ప త్రాగి "మేము ! బండిలాగో వురల నెక్కు నప్పటికి ృతియంతగా లేకుండెను. బండి నడుచుచుండుటఁ జూచి వాఁడు తో* లుచున్నాఁడనుకొని నేనును నా భార్యయు బండిలో వూటాడుకొనుచుంటిమి. బండి వేఱు దారిని పోవుచుండఁగాఁ జూచి యీ దారి నేల తో లుచున్నావని బండివాని నడిగితిని గాని వాఁడు చెప్పినదేమో నాకు తెలియలేదు. అరగంట సేపటికి మూఁడు మైళ్లు నడిచివచ్చి బండి మాసమ్లము ముందు వీధిలో నిలిచెను. తలుపు తీయుటకయి బండి వాఁడు దిగనందున తలుపు తీసికొని నేను దిగి బండి వానిని పిలువఁగా నిఁక పావుగంట సేపులా వున యిల్లుచేరదుమని వాఁడు చెప్పెవు. వాఁడు ত" స్మృతితప్పియున్నాఁడన్న సంగతి నాకప్పడు . తెలియవచ్చెను. ജ&ാഠ് వంటి మంచిగుఱ్ఱము నమివేయుట కిష్టములేనివాఁడ నయినను రాజమహేంద్ర వరము వచ్చునప్పడు బండిని గుఱ్ఱమునుగూడ సుళ్లుమంచివికాక పోవుట చేత తొంబది రూ సాయల కి యన్ష్మివేయవలసినవాఁడనైతిని. کتا۔* గుఱ్ఱము నావద్ద నాలుగు సంవత్సరము లున్నను సువియు నాకు కీడు చేయలేదు. "సేను చెన్నపట్టణము నీళ్లిన తరువాత హైందవ దేశీయ మహాసభ 1898 వ సంవత్సరమునం దక్కడ జరగెను. ఆ సభతోడి పాటుగా హైం దవ దేశీయ సాంఘికి నుహాసభకూడ జరగను. ఆ సభకు నన్నగ్రాసనాధి పత్యమును వహింపవలసినదని కోరిరి. ఆంతటి గౌరమునకు నేనర్హ ఁడను గాననియు, వ్యాధి బాధితుఁడ నయియుండుటచేత నింకొకరిని స్టోరవలసిన దనియుఁ జెప్పి ఇమా తప్పించుకోఁజూచినను నన్ను విడిచి పెట్టక ○○ど స్వీయ చ రి త్ర ము బలవంతముగా నన్నే యగ్రాసనాసీనుని జేసిరి. ఆ సభలో క్రిమహాదేవ గోవిందరానెడీగారు దక్షిణ హిందూదేళ విద్యాసాగరుఁడని నాకు నూతన నావు కరణముచేసిరి నాది మొదలే పెద్దగొంతుక కాదు ; ఆ మిఁద శ్వాసకాస రోగపీడితుఁడనయి యుండుటచేత మతింత హీనస్వరముపడినది. ఈ హీనస్వ రముతోనే నాయధ్యకోపన్యాసమును గొంతవజకు చదివి దగ్గుచేత చదవలేక పోఁగా శేషమును నాకు వూఱుగా నామిత్రులయిన న్యాపతి సుబ్బారావు పంతులు గారు చదివిరి. అప్పడు దయచేసిన సభ్యులు వేయివుందికం లేు నెక్కుడుగానుండిరి. ప్రాసంగికు లెంత పెద్దగొంతుకతో మాటాడుచువచ్చి నను బిగ్గరగా బిగ్గరగా నని యeఠిపులు సభలాగోనుండి లేచుచువచ్చెను, చిన్న గొంతుకతో నేను నావ్యాసమును జదువ నారంభించినప్పడు దగ్గరనున్న వారికిఁ గొందఱికితప్ప నేను చెప్పినది వినఁబడకుండెననుట స్పష్టము. ఆట్ల య్యను సభ్యులు నాయం దత్యంత గౌరవమునుజూపి బిగ్గరగా నన్నమాటరెమై నను బలుకక నిశ్శబ్దము గానుండి నావూటలను చెవులా వినఁ బ్రయత్నించిరి. વર્ગ నన్ను గౌరవించుటకుఁ గారణము వారికి నాయెడలఁ గలిగిన యను గ్రహము తప్ప వేపేదియు లేదు. తరువాత 1902 సంవత్సరము జూకా 14-న తేది కాకినాడలాrశి జరగిన చెన్నరాజధానీ దేశీయ సాంఘిక మహాసభకునన్న గ్రాసనాధిపతినిగాఁ జేసిరి. ఆ సభలాశ జరగిన యుపన్యాసములను వినుట కయి వ్యావహారిక సభకు వచ్చిన వారికం పెను నెక్కువమందివచ్చి యొక్కువ యుత్సాహముతోఁ బనిచేసిరి. నేనప్పడు చేసిన యుపన్యాసములాశని భాగము లను రివరెండు మర్ధాకు దొరగారు తవు గ్రంథములలాగో నుదాహరించిరి. కాకి నాడ పురవాసులును నాయందత్యంతాదరమును గనఁబతిచిరి. 1903-న సంవత్సరమునందు మెయినెలలాగో బెజవాడలాrశి జరగిన కృష్ణా మండల సాంఘక సభకు నన్నాగాసనా సీనునిగాఁజేసి గౌరవించిరి. 1903.వ సంవత్సరమునందు చెన్నపట్టణములో హిందు దేళా స్తిక నుప-8 సభకును నేను గాసనాధిపతిగాఁజేయఁబడితిని. ఆసంవత్సరమునందు జరగిన హైందవదేశీయ సాంఘిక మహాసభకు పూర్వమునందు కొన్ని వివాదములు మొు ద టి ప్ర, కరణ ము ocכx సంభవించినవి. హిందూ సభ చెన్నపురియందప్ప డే తలదూపి విజృంభింప నారంభించినది. అందులో ప్రముఖులనేకులుచేరిరి. ఆ సభ వారు సాంఘిక సంస్కారమునకు విరోధులమని చెప్పక సంస్కారమును దేశీయ పద్ధతుల నను సరించి జరపవలెనని చెప్పదురు ; ఆసభ్యులలో బహుసంఖ్యాకులు మనస్సు లలో సంఘసంస్కారమునందే యిష్టములేనివారు. ఈసమాజస్థాపకు లేలాపన నైన నాసంవత్సరపు సాంఘిక మహా సభలో వితంతువివాహ విషయమునెత్తుకో కుండఁ జేయవలెనని విశ్వ ప్రయత్నములుచేసిరి. అందునిమిత్తమయి వారు ముం దుగా తమలాశీ నేర్పాటుచేసికొని వితంతూద్వాహమునకు విరోధులు గానున్న মত"8 పట్టికనొకదానిని సిద్ధముచేసికొనివచ్చి యాండర్సను హాలులో నొక సభ 三盏忍 యాపట్టికలోనివారినందతిని సాంఘిక మహాసభకు చెన్నపురి వారి ప్రతి నిధులను"గా నేర్పతి చినట్టు నిర్ణయముచేయించిరి. ఆట్లుచేయుటయందలి వారి యుద్దేశము సభలో తామెక్కువసంఖ్యగలవారయి వితంతువివాహ విసయ మును నిర్ధారణాంశములలోనుండి ఛ్'లఁగింపవలెనని. నేనును నారి యు పారియు మునకు సతిక్రియ నాలాచించి వితంతు వివాహపకువు వారి పట్టిక నో"కచా-నిని వారిపట్టికకంటెను పెద్దదానిని సిద్ధముచేయించి చెన్నపురి హిందూ సంు సం స్కరణ సమాజముపకమున ఆండర్సను హాలులాశనే సభసమకూర్పించి, యికొత్తపట్టికలాశని వారినందతిని సాంఘికమహాసభకు ప్రతినిధులనుగా నేర్పతిచి నట్టు సభ వారిచే నిర్ణ యము చేయించితిని. ఈ కొ త్తప్రతినిధుల సంఖ్య హెచ్చు గానుండుటచేత హిందూసమాజమువారు చేసినకృషి విఫలమగునట్లు కనఁబడెను. అదిచూచి వారు సమాధానమునకువచ్చి సంఘసంస్కారపక్షమువారిలాశీ రెండు విభాగములుండుటయుక్తముగాదనియు, ఉభయపకములవారును నొక్కటిగా జేరి యీసంవత్సరపు సాంఘిక మహాసభను జయప్రదముగాఁజేయుటధర్మమని యు, ఆందుచేత రెండవవూఱు జరిగినసభను రద్దుచేసికొని వెుదటిసిబోనే యుద్ధ యుల సభను గాభౌవింపవలసినదనియు, వారు నాయొద్దకు రాయబారులను బంపిరి. మొదటిసభలో నేర్పఱుపఁబడిన ప్రతినిధులలోను నావంటి సంస్కార ప్రి యులనామములుకొన్నియుండినవి కాని యట్టివారిసంఖ్య యత్యల్పమైనదిగా «ЭсDs, స్వీ య చ రి త్రి ము నుంTడేను. ప్రతిపతులమాయోపాయములకు నేను లోఁబడక వారిది యీసంవత్స రమే యీ పని నిమిత్తమేర్పఱుపఁబడినదగుటచేత నిజమైన సభయే కాదనియు ఆందుచేతవారిచేసెన్నుకోబడిన ప్రతినిధులు ప్రతినిధులేకారనియు, కలిసి పని చేయనిష్టమున్నయెడల రెండుసభలవారిచేతను నెన్నుకొనఁబడిన ప్రతినిధుల నఫ్టేయుంచి యుఛయపకములవారును జేరి మఱియొకసభచేసి వీరెందఱిని కోరుదులో వారందతిని కోరి యీ కొత్త సంఖ్యను పూర్వపు సంఖ్యకు చేర్ప వచ్చుననియు, నేను జెప్పితిని. సాంఘిక వుహాసభకు చెన్నరాజధాని కార్య దర్శిని -నేనగుటచేతను, చిరకాలమునుండియుండియున్న హిందూ సంఘసం స్కార సమాజమునకు నేనధ్యకఁడనగుటచేతను, ఏ వి నిజమయిన సంస్కార సభలో నెవరుమహాసభలో మాటాడుట క ులయిన ప్రతినిధులో నిర్ణయము చేసెడియధికారము నాయందుండినది. అంతేకాక యా సంవత్సరపు మహా సభా నిబంధనలలో స్థానిక కార్యదర్ళిచేత క్రమమైన సంఘ సంస్కార సమా జముచే సెన్నుకొనబడినవారనియంగీకరింపఁబడిన ప్రతినిథులనేకాని యితరసలను మహాసభలో మాటాడనియ్యఁగూడదన్న యొకక్ర" త్త నిబంధన చేర్పఁ బడి నది. ఈ నూతన నిబంధనము తమ ప్రతినిధులను నిరాకరించు నుద్దేశముతో నా పేరణముచేత చేయఁబడినదని హిందూసమాజమువారు భావించి, దానిని మార్పవలసినదని సాంఘిక మహాసభౌ సామాన్యకార్యదర్శియైన న్యాయమూర్తి చంద్రావార్కరుగారి పేర బొంబయికి వ్రాసిరికాని వారావిన్నపమును నిర్ల యము నిమిత్తము నాయొద్దకేపంపిరి. వాశేవిధముచేతను లబ్ధమనోరథులుకాక కట్టుకట్టి తామందఱును మహాసభకు రాక నిలిచిపోయిరి. వా8లాగో దివాకా బహుదూరస ఆదినారాయణయ్యగారు మొదలైన యేకపక్షావలంబులు కానివారు కొందఱుమాత్రము సభకువచ్చిరి. ఆసంవత్సరపు సాంఘిక మహాసభ వెనుకటి సభలకం లేును నధికజయప్రదముగా జరగెను. ఈ సభ జరగిన తరువాత హిందూసమాజమువారు పురమందిరములో ఆనీ బెసెంటు దొరసానిగారి యాధి పత్యమక్రింద నొక మహాసభను చేసిరి-కాని యూ యొక్క సభతోనే యా సమాజమంతరించినది. మొు ద టి ప్రు క కణ ము ○○ 2 1902-వ సంవత్సరములో గుంటూరునందు ప్రథమ వితంతూద్వాహము జరిగినది. ఆ వినాహమును జరిగించి పోవలసినదని యక్కడి ప్రాడ్వివాకు లైన విశ్వనాథశాస్త్రిగారు నన్నుకోరిరి. వారికోరిక నంగీకరించి నేను భార్యాసహితముగా ఆక్టోబరు నెల 10-వ తేదికి గుంటూరు వెళ్లి విశ్వనాథశాస్త్రీ గారిలోపలనే దిగితిని. నే నక్కడికిపోఁగానే గుంటూరిలో పెద్ద సంక్షోభ మారంభమయ్యెను. విశ్వనాథశాస్త్రిగారి వంట బ్రౌపణుఁడు వారినివిడిచి లేచి పోయెను. వివాహము తమయింటజరపవలదని యాయనభార్య పట్టుపట్టెను. అంతదూరమునుండి నన్ను పిలిపించిన తరువాత నా కాశాభంగము కలిగించుట యుక్తము కాదని యాయన లోబడక దృఢచిత్తుఁడయి విలిచెసు, 1902_న సంవత్సరము ఆక్టోబరు నెల 11-వ తేదిని గుంటూరిలో ప్రథమ వితంతు వివా హము వారియింటనే నడచినది. ఈ వివాహములో వరుఁడు బేతవూడి జోగి ప్రకాశ రావు గౌరు ; వధువు రాజమహేంద్రవర నివాసినియైన శ్రీమతి వేంకటరమణవు. ఉన్నవలక్ష్మీనారాయణ గారీ వివాహములో భోజనమునకు వచ్చి యీపకమునఁజేరిరి. తరువాత గుంటూరిలోఁజేయఁబడిన శ్రీ పునర్వి వాహములన్నియు నీ లక్షీ నారాయణగారిచేతనే చేయబడినవి. మఱునాటి రాత్రి నాగౌరవార్థముగా గుంటూరు నాటక సవూజివువారు - మద్విరచితమైన శాకుంతల నాటకమును బ్రదర్శించిరి. Tন ন্য-০ তলুগু నాటకమును జూచి మఱునాఁడు బైలుదేతి యింకొక పునర్వివాహముచేయించుటకయి కుటుంబ సహితముగా రాజమహేంద్రవరమునకుఁ బోయితిని. 1902వ సంవత్సరపు అక్టోబరు నెల }4_వ తేదిని రాజమహేంద్రవరములాశ నుద్దేశింపఁబడిన వితంతు వివాహము జరగినది. ఇందు వరుఁడు రాజమహేంద్రపురవాసియు చిలకము లక్షీనరసింహముగారి పాఠశాలలో సహాయోపాధ్యాయుఁడునైన తిరుమెళ్ల వేంకటసుబ్బారావుగారు; వధువుతిరువళ్లూరు సమినాపములాగోనున్నయవిచ్చేరి గ్రామనివాసియైన తిగుమాలాచార్యులు గారి పత్రిక వేంకటలక్ష్మమ్మ. -క యూ చార్యులుగారావఱకు రెండుసంవత్సరములనుండి కొవూరితవివాహ నిమి త్తమయి నాయొద్దకువచ్చుచుండెడువారు. ఆయన మొట్టమొదట వరుఁడు వైష్ణవుఁడే OOూ స్వీయ చ రి త్ర ము -ళావలెనని పట్టుపట్టినందునను వైష్ణవులలో తగినవాఁడు దొరకనందునను వివా హమగుట కింతకాలమాలస్యమైనది. ఆయనతగిన వైష్ణవ వరుఁడు దొరకనందున నా హితోపదేశమునకులోనయి తుదకు కన్యను వైష్ణవేతరునకిచ్చుట కొప్పకొనెను. వరునిగూర్చి చిలకమర్తి లక్షీ నరసింహముగారు క్లాఘించుచు వ్రాయగా నా తనినక్కడకు రప్పించి కాఁబోయెడి మామగారికి చూపి యాయన యొప్ప కొన్నవిూఁదట తో"వూరిత్రను ష్ సికో”్చ బైలుదేతి బెజవాడవద్ద గుంటూరినుండి వచ్చునప్పడు నన్ను కలిసికొనునర్పాటు చేసితిని. వారట్లు కలిసికొనఁగా వారిని వెంటబెట్టుకొనివచ్చి రాజమాహేంద్రవరములో వివాహము చేసి నా భార్యతో నేను వురల చెన్నపట్టణమునకుఁబోయితిని. ఈ యాచార్యులు గారు తమ వితంతు కువూరికయందు పేమాతిశయముగలవారయి రు. 1,200ల సొత్తు నా మెకిచ్చుటకు వివాహమునకు ముందే యొప్పకొనిరి. రాజమహేంత్రవరములా? పురవుందిరమును, చెన్నపట్టణములో సOవ్లు" సంస్కార సమాజమందిరమును కట్టించి యిచ్చుటయేకాక నేను చెన్నపురిలో నున్న కాలములోనే సుమారు రు. 1,200-0-0లు కర్చుపెట్టి రాజమహేంద్ర వరములా స్త్రీలకు ప్రార్థనమందిరమును కట్టించితిని. నేను 1907 వ సంవత్సర వునందు నా భార్యతోఁ గలిసి వేసవికాలములో బెంగుళూరికి పోయితిని. అప్ప డు బెంగుళూరిలాగని యరుళ పేట [బాహసామాజికులు నన్నును నాభార్యను లేవు యుపాసనాసమయమునందు రౌవలసినదని యాహ్వానముచేయఁగా మే. మక్కడకుఁబోయితిమి. పగలెల్లను మగ్గములు వేసి నేతనేసిన యింటిలాr మగ్ల ము"లె త్తి పెట్టి రాత్రి యుపాసనము జరపిరి. ఆయింటిమిట్టె యెత్తులేనిదయి. యించుమించుగా నెత్తికి తగులుచున్నట్లుండెను. ఆక్కడ నుపాసనచేసిన సామాజికులు చదువుకొన్నవారును ధనవంతులను గాక పోయినను నిక్కమయిన పగులుగా మాకుఁ గనఁబడిరి. వారిలో కొందఱు నన్ను చూచుటకు చెన్న H aము వచ్చినప్పడు వారి మెజస్థలలో పెద్ద పెద్ద వెండి లింగ-కాయలుండెను, wn్ప డా లింగములను దీసివేసి యే కేశ్వరారాధన పరులయి యుం M, wరి భ కి సంతోషించి త్రోవలో నేనును నాభార్యయు వారివిషయ మొు ద టి ప) క ర ణ ము cycyF వుయి ముచ్చటించుచు নতা ও S-ধ্রু చిన్నమందిరమును కట్టించి యిచ్చిన బా గుండునని యాలోచించితిమి. ఒకపనిని సంకల్పించుకొనఁగానే దానిని నెe వేర్చువఱకును నామనస్సున కూఱటయుండదు. ఆందుచేత నే నాసామాజికు లను బిల్పించి నేనుండిన చావురాజ పేటలో నో`కమందిరమును కట్టించి యిచ్చెద నని చెప్పితిని. రాత్రి యంతదూరము తాము రాలేమని చెప్పి పట్టణములోనే మందిరమును కట్టించియివ్రుని వారు Sr88. ఆరు చేటలోనే యిల్లుకొనుటకయి ప్రయత్నించితిని గాని సేనున్న కాలములో నేదియు దొరకలేదు. 1908_వ సం వత్సరమునం దొక యిల్లే నూఱు రూపాయల కమ్లమునకువచ్చినదని వారు వ్రాయంగా వెంటనే సౌమ్లు పంపి యాయిల్లు s" నునట్లుచేసితిని. ఆప్రాఁతయిల్లటు తరువాత సడ గొట్టించి వేయిరూపాయల కొకమందిరమును ఆసలవులాr Φ కట్టించి యిచ్చితిని. ఈ మందిరనిర్మాణమునకు నాకు రస L,00_0_0లు వ్యయ పడినవి. కొన్ని సంవత్సరములనుండి యీమందిరములోనే ప్రతివారమును బా హ్మసామాజికులు తమయుపాసనమును జరపుకొనుచున్నారు వితంతు శరణాలయమునకయి నేను పడుచున్న శ్రమను చేయుచున్న వ్యయమునుజూచి నామిత్రులయిన రంగయ్య సెట్టిగారు ඞෂිෆඳිණි. రకణార్థముగా నెలకు పదేసి రూపాయలు 1903_వ సంవత్సరమునుండి నాకు పంపుచువచ్చిరి. బళ్లారిపురవాస్తవ్యులైన గ్రోలాచలము వేంకట్రావుపంతులుగారు నన్నుచూడ వచ్చినప్పడు మాలోపలనున్న వితంతువులను జూచి సంతోషించి బళ్లారి సభా సతి యుంతనులోని మూడువేల రూపాయల తమ భాగములను 1901-వ సం - మయి నా పేరు వ్రాసియిచ్చిరి. పోలవరము జమి" దాగు గారిచ్చిన "వేయిరూపాయలును, చందాలవలన వచ్చిన నూటయేఁబది Ꮬ" "మిదీరూ ఎ "ونكة هرم نخن రంగయ్య సెట్టిగారు నెల నెలకిచ్చెడు పదేసిరూపాయ లును, వెంకి ("వుగారిచ్చిన మూఁడు వేలరూపాయలభౌగమువలన వచ్చిన లాభ మును తప్ప చెన్నపట్టణములో వితంతు శరణాలయరకణార్థమయి నాచేతికి వచ్చినదేదియు లేదు, చేసిన పదివివాహములకును వితంతువులయొక్క పోషణము నకును విద్యాదికమునకును చేతికివచ్చిన సొమ్లకంటె నెక్కువసామ్మేవ్యయపడినను సత్సరముల" వితంతు సంరకు గా ○_2)○ స్వీయ చ రి త్ర ము వితంతు శరణాలయమున కేదైన కొంతనిధి చేర్చిపెట్టవలయు నన్నయద్దేశ ము తో పోలవరము జమిదారుగారిచ్చిన వేయిరూపాయలను ఆర్బత్తునట్టు కంపెనీ ಟ್ಟಿತಿನಿ. నాచేతికి సామ్మవచ్చినప్ప డెల్లను కొంతకొంతచేర్చుచువచ్చి ZSw` 8م وم నిని రెండువేల యిన్నూఱు రూపాయలవఱకును పెంచితిని. చెన్నపట్టణములో మాయింటనుండుచువచ్చిన వితంతువులను విద్యాభ్యా సము నిమిత్తము ఎహ్మరులోనున్న దొరతనమువారి శ్రీబోధనాభ్యసన పాఠ శాలకుఁ బంపుచుంటినని ముందే తెలిపియుంటినిగదా. అక్కడకుఁబోవు వితంతు వులు కొందఱు సాయంకాలమింటి కాలస్యముగా వచ్చుచుండిరి. రాజధానీ కలాశాలనుండి సాయం-కాలము నే నింటికివచ్చునప్పటికైన వారిల్లచేరకుండుట చూచి యనువూనపడి •యేుల యిట్టింటి కాలస్యముగావచ్చుచున్నారని උඥයී8 తిని. ఉపాధ్యాయిని పలకవిూఁద లెక్క వేయఁగా దానిని పుస్తకములాశ నెక్కించుకొనుట కాలస్యమయినదని యొకనాఁడును, త్రోవలోనున్న యుపాధ్యాయినియింటికి పాఠముచెప్పించుకొనుటకు పోవుటచేత నాలస్య మైన దని యొకనాఁడును, వారు సాకులు చెప్పచువచ్చిరి సేనాయుపాధ్యాయిని యింటికిఁబోయి నిన్న సాయంకాలము వారు విూయింటికి వచ్చిరాయని యడుగఁ గా నామె రాలేదని చెప్పెను. g్మలోపల నొక చిన్నది తనకు జ్వరమువచ్చు చున్నదని తిన్నగా నన్నము తినక ముక్కుచు మూలుగుచు నుండఁగా వైద్యు లచేత మందు లిప్పించితిని. వైద్యులెన్నాళ్లు మందిచ్చినను దేహమామెకు స్వస్థ పడలేదు. అందుచేత నే నామెను వైద్యురాలి (lady doctor) యొద్దకు త్తరము వ్రాసి పంపి, యామెను పరీక్షించి వ్యాధిస్వభావమేమో తెలుపవలసినదని కొపోరి తిని. ఆమె పరీక్షించి యీ-మె సుఖరోగములచేత బౌధపడుచున్నదని నాక్షస వ్రాసెను. ఆయుత్తరమును చదువగానే నామనస్సులో విషాద థేటములు కలిగి, బాలవితంతువుల నాపాఠశాలకు పంపుట క్షేమకరము కాదని తలఁచితిని. eう立で&;委rPepeyv*恋) యుపాధ్యాయినులో, సహవాసినులైన S*డి విద్యార్థినులో, యెవ్వరో యొకఠీవితంతుయువతి కన్యపురుష సంధానముచేసియుందురు. మా యింట-సే పాఠశాలయంతమన్న నాకున్న రెండిండ్లలాశను దేనిలోను పాఠశాల 篷 : 3: - 排 | | | | o | | | || | | " | | || || - | - | - -- |W ப ப_ll రు బ సశాసనూజ నుందిరము محم-البسا 118 ੩੦੦ $ ੬5 ○ క ర ణ ము ○_2)○ నుంచుటకు చాలినతావులేదు. అందుచేత వేలొక యింటినైనను కొనవలెను; విశాలమైన స్థలమునుగొని దానిలాశి పాఠశాలకును కాపురమునకును దగినయింటి నైనను కట్టవలెను. మాయింటికి కొంచెముదూరమున కీల్పాకములో నొక సరుగుడుతో ట యమ్లకమునకు "రాc-గా రస 90')-()_0 లకు దానిని నా భార్య పేరిట కొంటిని. ఆది సుమా రెకరము నేలయండును. దానిలాశనున్న చవుకు చెట్లను కొట్టించివేసి, నడువుగా పాఠశాలకుఁ దగిన నాలుగు గదులుగల యిల్లా కటికట్టించి, దొడ్డిగోడకచేర్చి వసారాదింః్పంచి దానిలాrవంటలు చేసికొనుటకు మూఁడు నాలుగు గదులను వేసితిని. శరణాలయములోని వితంతువు లీగదులలో వంటమాత్రముచేసికొని భోజనముచేసి, తక్కిన కాలమంతయు పాఠశాలలోనే Kడపి రాత్రులాపాఠశాలలోనే వారందఱు నిద్రింపవలయునని నాయభిప్రాయ ము. తొందరపడి యిల్గు కట్టించితిని గాని కట్టించినతరువాత నాకొక పెద్దకష్టము కానఁబడెను. వితంతువుల నక్కడ ప్రవేశపెట్టినప్పడు వారిని పయినుండి విచారించుచుండువారు కావలెను. సాంఘికసమాజ సభ్యులలో నెవ్వరినడిగి నను వారాపని తవుచేత-క్రా-దనిరి. నేనే వెళ్లి యందు కాపురముందు నన్నను; పాఠశాలకుపయోగించును కట్టబడినదిగాని "కాపురముండుట కనుకూల 8ويع 5337্যঙ্গ కట్టబడలేదు. నేనందులోనికి నీటినిట్టమును (pipe) &Soo), దొడ్డి లాశ నంటుమామిడితోట వేయించి నాలుగు వేల రూపాయలు కర్చుపెట్టినను ప్ర యోజనము కనఁబడలేదు. అక్కడ కాపుర ముండు వారెవ్వరును లేకపోవుట చేత నింటికి చెదలుపట్టియు, దొడ్డిలోను వసారాలోను కుక్కలును గాడిదలును నివాసమేర్పఱుచుకొనియు,ఇల్లుపాడగునట్లు కనఁబడెను. అంతేకాక రాత్రులు దొంగలు తలుపు లెత్తుకొనిపోవుదురేమో యని భయముతోఁచెను. అందు చేత వుయింటనున్న వితంతువులలాr నలువదేండ్లు దాటిన యిద్దతి నక్కడకు కాపురమునకుఁ బంపి నేను ప్రతిదినమును ప్రాతఃకాలమునను సాయంకాలము నను పోయి చూచు చుంటిని. నాకక్కడసాయముచేయువాగు లేకపోయినను వితంతువుల నొంటిగా నక్కడనుంచితినని తప్పలు సట్టువారు మాత్రముండిరి. ఈ హేతువుచేత నాకు చెన్నపట్టణ నివాస మెత్తివేయవలెనన్న బుద్ధిపట్టినది. ○_3)_2) స్వీయ చ రి త్ర ము రంగయ్య సెట్టిగారిచ్చెడు పదిరూపాయలును లేప్ప నాకక్కడ ధన సాహాయ్య మేమియు లేదు ; మనుష్య సాహాయ్యమంతకు మునుపే లేదు. వచ్చిన కొన్ని రూపాయలను సమాజము | మింగివేసినది. వుతీ యేసహాయము లేకపోయినను వూటలకు కఱవులేదు గనుక సభలలోను సంభాషణములలోను వాక్సహాయము -కావలసినంత వచ్చుచున్నను కార్యకారి -ෆර් ෆ්‍රොයි క్రియాశూన్యమయినది. రెండు మైళ్ల జూరవులాగో నో`క్ష గ్రును మూఁడు మైళ్ల దూరముల* నో`క్షరును నుండుటచేత మిత్రసమావేశము సహితవు తఱుచు గా లభింపకుండెను. కార్యములలో నాకు తోడుపడెడు మిత్రులు బుచ్చయ్య పంతులు గారు స్వర్ణస్థులయిరి. వితంతు శరణాలయములోనికి వచ్చెడువారు సాధారణముగా దూరమునందున్న గంజాము విశాఖపట్టణము నిrదావరీ కృష్ణామండలముల నుండివచ్చు తెలుఁగు నారే కాని చేసవనున్న య9వ దేశమునుండి వచే్చు নতজ্ঞ రొక్కరును కనఁబడలేదు. మిత్రులైన రంగయ్య సెట్టిగారు తామిచ్చెడు. చందాధనమును నేనెక్కడనున్నను నిత్తురు. ఈ హేతువు లన్నిటిచేతను నాకు చెన్నపురి విడిచి రాజమహేంద్రవరము మరలఁ జేరినచో నెక్కువ పని జరగ వచ్చునని తోఁచినది. వివాహములు చేసికొన్నవారు పదుగురును గాక శరణా లయములోనుండిన వితంతువులలో నిద్దఱు ప్రాథమిక పరీక్షలోను నొక్కరు మధ్యమ పరీకులా’ను కృతార్థరాండ్రయిరి. మతీయిద్దఱు భోజనమునకుఁ దక్క- మఱియెందునకును బనికిరాని వారయిరి. ఇతర దేశములో నెన్ని సౌఖ్యములున్నను ఎంత గౌరవ మన్నను మన స్సెప్పడును స్వదేశమువంకను జన్మ స్థలమువంకను భౌఱుచుండును! ద్ర; స్వాభా విక వాంఛకూడ పయి హేతువులతోడిపాటు నన్ను స్వస్థలగమనమునకుఁ బరి కొల్పఁజొచ్చెను, ఆయినను నేనిండ్లు కొని స్థిరనివాసమేర్పఱుచుకొనుట కన్ని యేర్పాటులు చేసినప్పడు చెన్నపట్టణము సెట్లు విడుతునాయనియు నాలాశ చించుచుంటిని. రాజమహేంద్రవరమునకు వెళ్లినను వెళ్లకపోయినను వచ్చి నంత యుపకారవేతనము నొంది పనిచాలించుకొనుటకు నేను నిశ్చయించు. గొంటిని. పనిలాగోనుండుటచేత నాకాలమంతయు దానిలాశినే పోన్దునుండెను. మొు ద టి ప్రు క ర ణ ము റ93 మూఁడు మైళ్లదూరములోనున్న పాఠశాలకు పదిగంటలకు పోఁగలుగుట కింటి వద్ద నెనిమిదిగంటలకే భోజనప్రయత్నములో నుండవలసివచ్చెను; ఇఁక సాయం Toss-ex మైదుగంటలకు పైని గాని యిల్లు చేరలేకుండుటచేత నటుపై నేమియు చేయలేకుంటిని; నాలుగుతరగతులకు పరీక్షాగ్ర ంభములు"గాక భౌషాంతరీ కరణము. కూడ నేనే నేర్పవలసియుండుటచేత వారు వ్రాసినదాని నింటికిఁ గీసికొనివచ్చి దిద్దవలసివచ్చెను. వ్యాధిపీడితమైన నాశరీర దౌర్బల్యమున కీపనులు తో డ్పడి నన్ను లోకమునకంతగా నుపయోగపడలేకుండఁ జేసెను. ఆందుచేత సేఁబది. రైుదేండ్లెప్పడు నిండునా పనిలోనుండి యెప్పడు విముక్తినొందఁగలుగదు. నా యని ప్రతీకించుచుంటిని. నా సేవాఫుస్తక లేఖనమునుబట్టి 1904_వ సంవత్సరము మార్చి నెలతో ੋਹਾਂ కేఁబదియైదేండ్లు నిండును"గాన నాకుపకారవే తనమునకు వ్రాసి యప్పటినుండి నన్ను పనినుండి విడుదల చేయవలసినదని యధికారులకు విన్నపము పంపుకొంటిని. నాపయి యధికాగులకు నన్ను విడిచి పెట్టుట యిష్టములేదు. నాతో చెప్పకయే మాపాఠశాల ముఖ్యాధికారి నేను. పనిచేయుటకు శక్తుఁడనుగానున్నానని విద్యావిచారణాధికారికి వాసెను. నా కెనుబదిరూపాయల పని యిప్పించెదనని చెప్పెను. నాకప్ప డe9ువదిరూపా యల జీతమయినందున నెను బదిరూపాయల పనియిప్పించినను సంవత్సరమయిన - తరువాతఁగాని రెండురూపాయ లెక్కవరావు. నేనెదురుచూడని చిక్కిం కొక్కటికూడ వచ్చెను. నేను మొదట పనిలో ప్రవేశించినప్పడు రాజకీయ వైద్యుఁడునన్ను పరీక్షించి నావయస్సు నిజమయిన దానికంటె నొక్క సంవ త్సరము తక్కువ వేసెను. ఈ హేతువుచేత నే నింకొక్క సంవత్సరము కొలువు చేయవలసియుండెను. అప్పడు నా కుపకారవేతనను నాజీతములో సగము ముప్పదిరూపాయలు వచ్చియుండును. నేను కొలువు సాధ్యమయి నంత శీఘ్రముగా వదలుకోఁ దలఁచుకొన్నందునను, జాగుచేయుటచే శీతకా లము దాటిపోయిన పకమున వైద్యుని నిర్ణయపత్రము దొరకపట నాకు సుల భము కానందునను, డాక్టరువద్ద కు త్తరముతో పోయి నేను కొలువునకు పనికి రానన్న నిర్ణయపత్రమును సంపాదించితిని. చిన్నప్పటినుండియు నన్నుబ్బ 5 .بیറച്ചിൽ స్వి య చ రి త్ర ము సపుదగ్గు బౌధించుచుండెను ; ఆది శీతకాలములో హెచ్చుగానుండును గాన పనికి పనికిరానట్టు నిర్ణయపత్రమును బడయుటకు శీతకాలమే వుంచి సమయము. ఈ యేర్పాటువలన నా కుపకారవేతనములో నాఱురూపాయలు తక్కువయి -నే నిరువదినాలుగురూపాయలతోనే తృప్తిపొందవలసినవాఁడనైతిని నేను రాజమహేంద్రవరమునుండి బైలుదేతి వచ్చునప్ప డిరువది రూపాయల యంప కార వేతనముతోనే తృప్తిపొంద నిశ్చయించుకొని వచ్చితిని. వైద్యనిర్ణయ పత్రము రాఁగానే యధికాగులు నన్నిఁక విడువకుండుట కవకాశము లేక యుపకార వేతనము కొఱకు | వాసి పనినుండి నన్ను విము క్తనిజేసిరి. విద్యా نا స్థలు నన్నెప్పడును పేమించువారగుటచేత నాలుగు తరగతులవాసను లేవు నీవు నన్నుఁ గూర్చుండబెట్టుకొని ఛాయా పటముల నెత్తించిరి. ఉపకార ま తనమును పొందుటకుముందు నాసాంత యుపయోగము నిమిత్తము వేయిరూపా యలను నిలువచేసికోవలెనని మొదటినుండియు నాకోరిక. తదనుగుణముగా నేను పనిచాలించుకొనుటకు పూర్వమే వేయిరూపాయలను కూడఁబెట్టి యా మొత్త మును పరశు వాకములాశనుండినజనోపకారిణీ నిధియందు నిలువయంచుకొని యుంటిని. రాజమహేంద్రవరమునకంటె చెన్నపట్టణములో నాకెక్కువ గౌర మును సౌఖ్యములును నుండిన వనుటకు సందేహము లేదు. నేనక్కడ గొప్ప వారిలాశనొక్కఁడను గా పరిగణింపఁబడి, సభలకెల్లను నాహ్వానము చేయఁబడి గౌరవముచేయఁబడుచుంటిని. విద్యాస్థలు మొదలైనవారు నన్ను తమ సభల కగ్రాసనాధిపతినిగాఁ గోరుకొని నన్ను ప్రశంసించి పూలదండలు మొదలయి నవి వేయుచుండిరి. నేను పెద్దగుఱ్ఱపుబండి నెక్కి భౌర్వాసహితము"గా సము ద్రతీరమునకును జనోద్యానమునకును, సైన్యవాదిత్ర శ్రవణార్థమును, విహారార్థ ముస్ ప్రతిసాయంకాలమును వెడలుచుంటిని. నీటి సౌలభ్యమును వస్తుసంపా దన సౌలభ్యమును ఇతర సౌఖ్యములను చెన్నపురిలో నధికముగానుండెను. ఇట్టండినను నామనస్సు వీని నన్నిటిని విడిచి స్వస్థలమునకు ప్రయాణముకင္ငံခ္ရလိယ కయి త్వరపెట్టసాగెను. ఉపకారవేతనమును బొందినతరువాత దాదాపుగా సంవత్సరకాలము చెన్నపురిలాగో నేయుంటిని. ఈలోపల రాజమహేంద్రవర మున కొక్కసారిపోయి రెండు మూడు మాసము లక్కడనుండి మిత్రులతో నాలా?*.చింః్చ రాజమహేంద్రవరములో స్థిరముగానుండుటకు నిశ్చయము చేసి $Tని మరల చెన్నపట్టణమునకు వచ్చి యిండ్లు మొదలైన వానినన్నిటిని వచ్చిన వెలలకమి చేసితిని. వితంతు శరణాలయము నిమి త్తమయి నాలుగు వేల రూపా యలు వ్యయము చేసికట్టించిన యింటిని తోఁటను మూడువేల రూపాయలకే యియ్యవలసినవాఁడనైతిని. ਨ੍ਹਾਂ పెద్దగుఱ్ఱమును బండిని తొంబదిరూపాయల కమ్మివేసితిని. చింతా"నుడి ము: దాయంత్రమును, దాని పరికరములను, ముద్రాక్షరములను గూడ విక్రయింప నుద్దేశించుకొంటిని గాని రాజమహేం. దవరము లోని మిత్రులు దానిని తేమని గ్రోరినందున మున్నూఱురూపాయ లయో మార్గభృతి నిచ్చి తీసికొనివచ్చితిని. ఈ ప్రకారముగా చెన్నపురిలో నాకున్న పన్నియు నమివేసి 19Uు-వ సంవత్సరములో మరల స్వస్థలమయిన రాజముహేంద్రవరము చేరిత్రిని.