రచయిత:వావిళ్ల రామస్వామి శాస్త్రులు

వావిళ్ళ రామస్వామి శాస్త్రులు (జనన కాలం- 1826. మరణకాలం-1891) సుప్రసిద్ద తెలుగు గ్రంథ ప్రచురణ కర్త. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను ప్రచురించిన ఈయన సంస్కృతాంధ్ర పండితులు, భాషోద్ధారక బిరుదాంకితులు. వీరు చెన్నపురిలో శృంగేరి పీఠానికి ప్రతినిధిగా ఉన్నారు

రచనలు మార్చు

చంపుభాగవతము

 
చంపుభాగవతము