యోగాసనములు
65
21. పర్వతాసనము :
పద్మాసనమున కూర్చొని రెండు మోకాళ్ళపై నిలబడి రెండు చేతులను పైకి ఎత్తి వుంచవలయును:
మోకాళ్ళ యందలి కీళ్ళు, స్నాయువులు బలపడి అచ్చటి వాత రోగము నశించును.