305
నలువది యొకటవ ప్రకరణము
జాలకపోయెను. ఆతఁడు వేంకటాద్రి తిరుమల రాయల నిరు పుర నొకపరి సంస్మరించెను. గతాశుఁడాయెను.
బుద్ధిసాగరుఁడు శోకించెను - శోకించెను. మూర్చిల్లెను. కనులట్లే మూసికొనిపోయెను.