ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ముప్పది యెనిమిదవ అకరణము
287
రామసింహుఁడను మఱియొక హిందూ సేనాని హుసనల్లీ సైకి విజృంభించెను. చాల సేపు వఱకు నా యిరువురుంబోరి తుదకు కీర్తిశేషులైరి. తురకల సేనానాయకు లెల్ల జచ్చుటఁ జూచి యాభటులు భయపడి పారిపోయిరి. ఈ పక్షమునం గూఁడ హిందువులకే విజయము సంప్రాప్తం బాయెను.
---00---