ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది యెనిమిదవ అకరణము

287


రామసింహుఁడను మఱియొక హిందూ సేనాని హుసనల్లీ సైకి విజృంభించెను. చాల సేపు వఱకు నా యిరువురుంబోరి తుదకు కీర్తిశేషులైరి. తురకల సేనానాయకు లెల్ల జచ్చుటఁ జూచి యాభటులు భయపడి పారిపోయిరి. ఈ పక్షమునం గూఁడ హిందువులకే విజయము సంప్రాప్తం బాయెను.


---00---