ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

విజయనగర సామ్రాజ్యము


అయినచో మన కార్యము సిద్ధింప వచ్చును ” వా రిరువురు శిబిరమును సమీపించిరి. అందు ప్ర శించునప్పటికి ఆ సుందరి కూర్చుండి యుండెను. ఆమె నిలువ బడెను. ఆ మువ్వురు నుచితాసనముల పైనం గూర్చుండిరి? రాజమెతో నేమో సంభాషించెను.

.