ఇరువదినాలుగవ ప్రకరణము
187
"
అతఁడు సందేహించెను. ఆభటుని సం దేహము నతఁడు కన్పెట్టెను.
“సం దేహింపక త్వరగా చెప్పు. సమయము మించి పోవుచున్నది”
“ అచ్చె పై మీక్కోపం వస్తుందండి ! "
“ నాకు కోపము రాదు. నీమనమ్సలో నేమున్నదో దాఁచక త్వరగా నాకుఁ జెప్పుము. నేను వీలయినఁ జేసి పెట్టె దను"
ఆ యిద్దర్లో నాకొక పిల్లని దయ షేయించాలి ”
ఆ మాట యతని మనస్సునకుఁ గంటకమాయెను. కాని యతఁడు దానిం గప్పిపుచ్చెను. తనలోఁ దానిట్లనుకొనెను. “ఈ మోటవాని కా సుందరీమణులలో నొక్కరితె కావ లయునట ! కానిమ్ము ! ప్రస్తుతము గడువ వలయు. తరువాత గాని యితనిని సుళువుగా వంచింప వీలు లేదు.”
అతఁడు మెల్లఁగాఁ బయికిట్లు చెప్పెను.
“ ఇందుల కేనా యింత సంశయ పడుచున్నావు. దీని కింతగా సంశయింపవలసిన యగత్య మేమిక లదు. కార్యమునకుం గడంగుము, నీ యిష్టము నట్లే నెఱు వేర్చెదను లే.” ఆభటుని హృదయమున నూత్న మనోరధములు మొల కెత్తెను. అతనిముఖము సంతోషపరీవృతమాయెను. అతం