ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీ గురుభ్యోనమః.
వర్ణాశ్రమధర్మములు
తొలిపలుకు
' వర్ణాశ్రమధర్మములు ' అను వ్యాసమును, అస్మన్మిరులును, ఆంధ్రపత్రికాధికారులును, దేశోద్ధారక విశ్వదాతలును, నగు బ్రహ్మశ్రీ మహారాజశ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులగారి కోరికమిద నాపత్రికయొక్క సంవత్సరాది సంచికలో ది 1919 సం|| మేనెల 28 వ తేదీన నేను ప్రకటించితిని. ఇటీవల దానిలో గొన్ని సవరనలను చేసి, కొన్ని క్రొత్త సంగతులను జేర్చి యిపు డచ్చొత్తించితిని.
24-8-1931
వావిలాల వెంకటశివావధాని.
మచిలీపట్నము.