వన కుమారి
దువ్వూరు రామరెడ్డిచే
రచింపబడి,
1918 సంవత్సరపు టాంధ్ర కావ్యపరీక్షలో
శ్రీ విజయనగర సంస్థానముచే సమ్మానము బడసి,
తత్ప్రేరణమున ముద్రింపబడిన
తెలుగుకావ్యము.
చెన్నపురి:
వావిళ్ల ప్రెస్సున ముద్రితము.
1920