ఈ పుట అచ్చుదిద్దబడ్డది
96
తిమ్మరుసు మంత్రి
యమూల్యం బగు గారుత్మతరత్నహారంబు కవి కంఠంబు నలంకరించినఁ బ్రహృష్టుఁడై ................ దీవించెదన్
మత్తారాతియయాతినాగమసుతున్ మంత్రీశ్వరుం దిమ్మరు౯"." అని పూరించి,
"కం. అయ్య యనిపించికొంటివి
నెయ్యంబునఁ గృష్ణరాయనృపపుఁగపుచే
నయ్యా నీసరి యేరీ
తియ్యనివిలుఁకాఁడవయ్య : తిమ్మరుసయ్యా: "
అని శ్లాఘించి నఁట! ఆంధ్రకవులం గూర్చిన కధ లిట్టి వనేకములు గలవు. ఆకథ లన్నియు నాయాకవుల చరిత్రమునఁ గాని కృష్ణరాయని చరిత్రమునఁ గాని యుదాహరింపఁ దగినవై యున్నవిగావున నిట వివరింపలేదు.
- __________