పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/355

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూ ఁ డ వ ప్ర కర ణ ము 3_の2 మును గనఁబe9ుచుచు సర్వవిధయుల నాయుద్యమములకుఁ దోడుపడుచున్న శిరాజావారి ఋణమును దీర్చుకొనుటకు నేనెన్నఁడును శక్తుఁడను గాను. వారి నీశ్వరుఁడు దీర్ఘాయురారోగ్యోపేతులను గా జేయునుగాక ! ధర్మయు తనతో నారంభము కావలెనను న్యాయమునుబట్టి మొదట నేను జేయఁగలిగినదిచేసి పిదప ధ రము నిమి త్తమితరులను బ్రార్థింపవలయునని యింతవఱకు ను పేక వేసితిని. ఆత్యల్ప మేయైనను నేను జేయఁగలిగినది చేసి తినిగాన సేనిఁక ముందు మన హితకారిణీ సమాజము పకమున ధన సావళి య్యము నిమిత్తము దేశాభిమానమాననీయుల కందతికిని శీఘ్రకాలములోనే విజ్ఞాపన పత్రికలను బంపఁ బ్రయళ్నించెదను. ఈశ్వరాను గ్రహమువలన ధన సాహశయన్షిమునకు లోపముండదని దృఢముగా నమ్మచున్నాను. ఇప్పడు ముఖ్యముగాఁ గా వలసినది మనుష్యసాహాయ్యము, స్వార్థపరి త్యాగమును జూపుచు పరోపకారార్ధముగా స్వజీవితమును ధారపోయఁగంక ణము కట్టుకొను మనుష్యబలము కార్యనిర్వహణమున కవశ్యముగాఁ గావలసి యున్నది. ఆట్టికార్యపరులనుగూడ యుక్త సమయమునందు తప్పక యీశ్వ రుఁడు పంపననుటకు సందేహములేదు. ముందెప్పడో పంపునన నేల ? ఇప్ప డే పంప నారంభించి యున్నాడు. ఇప్పడీవితంతుశరణాలయములోనే యుండి దాని యభివృద్ధి నిమిత్తమయి తమ శ రీరములను ధారపోయదీకువహిం చిన యొక రిద్దఱు పరోపకార పాగీణలగు యువతులనుగూర్చి యించుక ముచ్చటించెదను. వారిలోఁ బ్రథమగణ్యురాలు శ్రీమతి కనపర్తి సుందరవు. ఈమె వయుస్సుచేత చిన్నదేయైనను బుద్ధిచేత చిన్నది కాదు. ఈమె కీశ్వర *_ యుఁ బy"ప"కారచింతయు వి"శేషముగాఁగలవు. ఈమె విద్యయందత్యం తాస్చయుఁ గలివితేటలను జ అుకుఁదనమును గలదియయియున్నది. ချို၌ యి-మె వితంతు శరణాలయములాశఁ బనిచేయుచుఁ దనజీవితమును దనతోడి σ$τσ•ότ-ούω యభివృద్ధి నిమిత్తము ఛారపోసి పరోపకారకృత్యములయందుఁ గడప నీశ్వర సన్నిధానమునందు దీతవహించియున్నది. భక్తాభిష్ట ప్రదాత రెమైన పరమేశ్వరుఁడీమె కాయురారోగ్యభాగ్యమును బ్రసాదించి సత్కా