ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

శ్రీ నా థక వి


యాస్థానంబున వివ్యాధి కారి పీఠము నధిష్టించి బహువత్సరంబులు విద్యాసామ్రాజ్య పరిపాలనమును జేయుటకును, అష్ట భాషాకవితాసామ్రా జ్యూభిషిక్తుగుడును, డింకమకవిసార్వభౌమ బిరుదాంకితుఁడును, శ్రీకం ఠాగమ శిఖండమండనమణియై ప్రప్రథమమున విజయుడిండిమము నా ర్జించిన డిండిముప్రభుని దౌహిత్రుఁడును, సభాపతి భట్టారకచార్య భాగినే యుండున, సరస్వతీ ప్రసాదలబ్దికవితా ననంథుడును, యోగానంద ప్రథా నకర్యునగు నరుణగిరినాథుఁడును మహావిద్వాంసుని, నజేయుఁడై ప్రౌఢ దేవ రాయమహారాయల యాస్థాన మలంక రించియున్న వానితో సుద్భటని వాని మును 'బెట్టుకుని వాని నోడించి వానికంచుఢక్క పగుల గొట్టించి వానీ కవిసార్వభౌమ బిరుదముఁ జూఱగోని యమ్మహా రాయల ముత్యాలశాలలోఁ గనకాభి షేక మహోత్సవమును బడయగాంచుటకు సాధ్యం బయ్యెను.

ఇన్ని విద్యలను నేర్చి యింతటి ప్రజ్ఞావిశేష మలవర్చుకొన్న వాడు బాల్యములో పితృపితామహులు స్వగ్రామమునఁ " గూరు చుండి సామాన్య గురువులకడఁ గవితావిద్య నేర్చుకొనుచుఁ గాలము గడపెనని తలంపకాదు. కావున బితామహుఁడుద్యోగముఁ జేసిన పట్టణములో నే శ్రీనాథుఁడుండెననుట పొసఁగ నేరదు. శ్రీనాథుతండ్రి నివాసము తెలియరాదు. ఏది 'యెట్లున్నను మారయామాత్యుఁడు శ్రీ నాథుని బాల్యములోఁ గొండవీటి సీమకు వచ్చియుండును.

అట్లుకాదేని శ్రీనాధుని 'బాల్యములోఁ దనతండి స్వర్గస్థుఁడు కాగా శ్రీనాథుడే కొండవీటి సీమకు నేతెంచి విద్యాసముపార్జనము చేసి యుండవలయును. ఏమనఁ గొండవీటి ప్రభువు కుమారగిరీవసంతనృపాలుని సుగంధ వస్తుభాండాగా 'రాథ్యడు డైన యవచిదేసయతిప్పయ సెట్టి శ్రీనాధుని బౌలసఖుఁడని యన్నట్లుగా శ్రీనాథుఁడే హరవిలాసావతారిక పద్యములలో వక్కాణించి యుండుటచేత: : బాల్యములో