ఈ పుట అచ్చుదిద్దబడ్డది

270

శ్రీ నాథకవి



సార్వభౌముని గేలిచేయుట కొరకో లేక యుపయశస్సు గల్పించుట కోఱకో పై చాటు పద్యమును గల్పించి యుండును. శ్రీనాథ విరచితము కాదనియే నా నిశ్చితాభిప్రాయము. అడిగిన సమయము, అగిన రీతి అడిగిన యెత్తుగడ తృణీకారముఁ జూపుట, పోకిరితనము వెల్వరించుట కౌచిత్య మెఱిగి మాట్లాడక పోవుట, దీని నన్నింటీని బర్యాలోచించి చూడ నాపద్యము శ్రీనాథ వీరచితము గాదని స్పష్టపడగలదు. పాఠ భేదముగూడఁ గలదు ప్రాచీన పొఠమై యాంధ్ర దేశములో వ్యాప్త మై యున్న సుకవి విరాడ్భృందదారక శ్రేణిన్ ' అనునదియే నిజమైన పొఠ మైన యెడల సుకవీ"శేష్ఠులను దేవ తాసమూహమునకు దానము చేయమని అడిగి నట్లున్నదే గాని శ్రీ నాథుడు నామము స్ఫురింప జేసెడి పదజాల మేమియును గానరాదు కనుకనే శృంగార శ్రీనాథ మున . శ్రేణికిన్ ? , అని యున్న ను సరిపడదు కాబోలు స్వామి అని చెప్పబడినది. అప్పుడు సుకవిరాజులను బృందారకులకు, బ్రభువని యర్థమగును గావున నయ్యది శ్రీనాథకవి సౌశ్వభౌమని స్ఫురింప జేయునని తలచి యట్లు చేసి యుండ బోలు అప్పుడు సుకవి రాడ్భృందారస్వామి శ్రీ నాథ భట్టనియె యేల తలుపవల ముము? వామన భట్టు కాగూడదా? డిండిమభట్టు కాఁకూడదాస్తూ, విశ్వేశ్వర భట్టు కాఁగూడదా? వీరెల్లరు గవిసార్వభౌములే గదా! అనియందుమేని కాశీఖండము లోని పద్యములో “ద్రాక్షారామ చళుఖ్య భీమవర గంధర్వోప్సారో పుగో భామినీ పక్షోజద్వయ' అన్నంతవఱకుఁ బాదయంతయు నిందున్నది కావున నియ్యది శ్రీనాథునిదే యని చెప్పవత్తురు. అట్లయిన సుకవిరాడ్బందారక స్వామి నని తన్ను త్కర్షించుకొనడు. దానకర్తయైన యొక మహాప్రభువును భిక్ష దానముఁ జేయరా: యని యేక వచన ప్రయోగముతో నీచముగా సంభోధించునా? కాని అది యును .దానామడుగుచున్నప్పుడా! అడిగెనుబో యాచిత్వమెఱు కుండ