ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆష్ణమాధ్యాయము

257


కాలమున విచ్చలవిడిగాఁ దిరిగి కాయమును ధనని కాయమును, జెడగొట్టుకుని కష్టపడవలసిన , వృద్ధదశను దెచ్చుకొన్నాడట! ఎంతటి సాహనపుం బలుకు? ఇట్టి తోరపుం బలుకు పలుకుటకుఁ గారణంబేమి? వీథి నాటకములోనిదానివలె దుర్జయపోషణమునకు గాక యుగయశోషణ మునకును , నీతిభంజనమునకు గాకదుర్నీతి భంజనము నకును, 'ఉద్దేశింప బడెనని మా మిత్రులెలుగుదురు గాక!" అని వ్రాయుట చేత వీథనాటక మొక కారణముగా దెలుపఁబడు చున్నది. వీరి యభిప్రా యము వీధినాటకముసఁ గ్రీడాభిరామమని గాదు. శ్రీనాథుఁడు వేశ్యాప్రియుఁడని యాతనిని గూర్చి వ్రాసిన వారందఱును నైశకంఠ్యముతో జెప్పుట రెండవ కారణమట! వీధినాటక మను పేరితో బజాఱులో నమ్మబడు గ్రంథము కు శ్రీనాధ విరచిము గాదనిన మంగోదరి యాంధ్రుల చరిత్రలోని దివఱకే వ్రాసి యున్నాను. వీరేశలింగముగారే శ్రీనాశ్రీనాథుడు వీధినాటక మనబడెడి యొక యపాత్రపు గ్రంధమును గూడఁ జేసెనని చెప్పుదురు గాని యిప్పుడు ప్రకటింపబడియున్న యా పేరటి చిన్న పుస్కమాతనిచే ఫుస్తకరూపమున రచింప బడినది కాదు. ........ దుర్నీతి పోషకమైన పద్య రూపమును శ్రీనాథుని కారోపించుట యూతని పకీర్తి కలిగించుట , శ్రీవాధుని వీధినాటక ముని ప్రకటింపబడిన దానికి. .వీథిరూపక లక్షణమే . .... .... పట్టదు. దీనివలన వీథి కై శికీ ,వృత్తియందు రచియింపఁ బడిభాణము నందువల్లె సంధ్యా గాంకములను గలదయి అధికముగా శృగార రసమును కొంచెముగా నితరరసములను గలిగి ఉద్ఘాత్యకాద్యంగములతో ప్రస్తావనను గలిగి, పొత్రముల నొకటీ రెంటిని గలదయి యుండవ లెనని యేర్పడుచున్నది ... .... ఈ యేర్పడిన లక్షణములేవియు లేవు. ఇందు నాయకుఁడు లేడు; ప్రస్తావన లేదు; పొత్రములు లేవు సంధులు లేవు ఇతివృత్తము లేవు వీథికుండ వలసిన యంగములే

38