ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాధ్యాయము163


మును శ్రీనాథుఁడిట్లభివర్ణించియున్నాఁడు.


సీ. వాహ్యాళి భూమి రేవంత నైషధులట్లు
హయరత్నముల నెక్కి యాడవచ్చు
విభుద శ్రేణికిం జెపులు పండువులుగా
నాస్థానమున మాటలాడ నేర్చు
శక్తి త్రయంబున జురు కషాయంబుల
పౌడ్గుణ్యణ్యముల బుద్ధి - పరుప నేచ్చు -
గైనేనీ ప్రత్యక్ష కందర్ప మూర్తి యై
నిర్వికారంబున నిలువ నేర్చు

తే. నిష్ఠురాలోప విస్ఫూర్తి నృహళిక వేణి
నతికనకోరమగాదకురాంచలమున
వైరివక్షస్తల వ్రచ్చవైప నేర్చు
సంగ రార్జునుఁ డ యేటి లింగ విభుఁడు.

ఈలింగనామాత్మ్యనకుఁ భీమ్మట వీని రెండవతమ్ముఁడయిన అన్నామాత్యుఁడు వీరభద్ర వేమ పృధ్వీధవులకుఁ బ్రధానమంత్రియై, తద్రాజ్యూభివృద్ధి కారుఁడై అసదృశమగు కీర్తి సంపాదించెను. భీమేశ్వర పురాణమున;---

సీ. ఏ ముంత్రికుల దైవ మిందు శేఖకుడు ద
క్షారామ భీమేశుఁ డఖిలకర్త
యేమంత్రి యేలిక యక్ష్వాకుమా ధాతృ
రామసన్ని భుఁ డైన నేమనృపతి
యేమంత్రీ విళకీర్తి యేడం వాదానంలు
కడ కొండ యవుల చీకటికి కొంగ
యేముంత్రీ సౌభాగ్యమిదురుఁ 'గైదుపనోడు
లాశిత్య లీలకు మేలు బంతి
యతఁడు కర్ణాటలాట లోటాంగ సంగ
కురుడుకురుడంత లావంత ఘూర్జరాది
నృపసభా స్థాన బుధ వర్ణనీయ సుగుణ
మండనుడు బెండపూడన్న మంత్రివరుడు,