ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

శ్రీ నాథ కవి

SE

బ్రహ్మసూర్యాది సిద్ధాంతరహస్యా ధైక వేది. ఇతనికి రుద్ర వరమను గ్రామము దానము చేసి సపుడితఁడును మఱికొందఱు బ్రాహ్మణులును బంచికొనిరి. .

ఇట్టినుహా విద్వాంసులతోఁ గూడుకొని సకలవిద్యాసనాధుఁడైనశ్రీనాధకవి యధ్యక్షుడుగానున్న పరిషదఁబుచే నలంకరింపబడినయాస్థానము చేనలంక సింపఁజున కొల్వుకూటమున సర్వజ్ఞ చక్రవర్తీ బిరుదాంకితుఁడైన పెద కోమటి వేమభూపాలునిఁ జూచీ యొక కవి:---


శ్లో. జ్ఞాతాయది వహిదాతా
'దాతాచే త్కో ౽పికి ముని విజ్ఞాతా
జ్ఞాగా వాతా చాభూ
పెదకోమటి వేముకు ఫతే చిత్రమ్.

శ్లో. అర్ధిజనచింతతార్థా
దధకం చేతప్తతో౽సితేవాణీ;
అస్యాఅపిదిశతికరః
పెదకోమటి వేమభూపతే చిత్రమ్ .

శ్లో. శ్రిత పోషణ రిపుశోషణ
బుధతోషణ సత్య భాషణాది గుణాన్
దదతేతే దశరథ రామ
ప్రాగద్యక లౌతు కోమటివిభు వేష !

అని పొగడు టొక యూశ్చర్యకరమైన విషయముగాదు.


శ్రీనాథుని వివాహము.

కీ. శ. 1448 దవ సంవత్సరమునాటికి 'రెడ్డి రాజ్యము లనందగిన రాజమహేందపుర రాజ్యమును, కొండవీరురాజ్యమును, విజయ సగరసామ్రాజ్యాధీశ్వరుల దగు నుదయగిరి రాజ్యమును కటకపు రాధీశ్వరుఁ డయిన కపిలేంద్రగజపతికి సంపూర్ణముగా వశ్యములై యాతని చే బరిపాలింపఁబడుచుండిన వనట స్పష్టము. మాధవనర్మ వంశోద్భవుఁ డగు బసవభూపొలుఁ డుదయగిరి రాజ్యమును .గజపతుల పక్షమునఁ బరి