శ్రీ నా థ కవి
గన్పట్టుచున్నది. వేమభూ పొలుఁడు సంస్కృతాంధ్రములయందు మంచి
పొండిత్యము కలవాడయినట్టు చెప్పుచున్నారు. అమరుకమను శృంగా
రకావ్యమునకు సంస్కృతమున శృంగార దీపికయను వ్యాఖ్యానము
నీతఁడు రచించెను. ఈ గంథరచనము నందు శ్రీనాథ వామన భట్టు లీతని
సహాయులుగా నుండినట్టు కొందఱును శ్రీనాథుఁ డే గ్రంథమునంతను
వేమభూపాలుని పేరు పెట్టి రచించేనని కొందఱును చెప్పుచున్నారు.
శ్రీనాథుని శాసనములలోని శ్లోకములే భేదమించుకయు లేక సరిగా
నిందుఁ గనఁబడుచున్నందున శ్రీనాధుఁడే శృంగార దీపికను రచించియుండును "
అని యొక విచిత్ర వైఖరి నవలంబించి స్వాభిప్రాయమును వెల్ల
డించిరి ఈ పెదకోమటి వేమభూపాలుని సర్వజ్ఞచక్రవర్తియని పొగడి
నది వామనభట్టు మాత్రమే గాక శ్రీనాథకవికూడ పొగడియున్న వాడని
పొన్నుపల్లి శాసనములోని
“చూడామణగ్నృపాణాం దుగ్మడపరిసంధి శిఖరిదఁ భోళి
సర్వజ్ఞ చక్రవర్తిపెదకోమటి వేభూపతిర్జయతి. "
అను చరణములే వేనోళ్ళఁ జాటుచున్నవి.
శ్రీవీరేశలింగముగారు'బేతాళనాయనికినేఁడవతరమువాఁడు సర్వజ్ఞసింగమనాయఁ డగుటకు సందేహము లేదు; రసార్ణవసుధాకరాది సంస్కృతగ్రంథములను రచియించినవాఁ యగుటకును సందేహము లేదు."అనియు, “ఎట్లుల వచ్చినను పదవతరము వాడైన యీసింగభూపాలుఁడు పాండిత్య ప్రభావముచేతను, పండితజన సమాదరణముచేతను "కావ్య క్రియశ్వముచేతను సర్వజ్ఞ నామమున కర్షు డై నట్లుకనుపట్టుచున్నాఁడు” అనియు, "ఇద్దఱును విద్వాంసులు కావచ్చున ఇద్దఱును కృతిపతులు కావచ్చును; ఇద్దఱు కు సర్వజ్ఞ బిరు వాంచితులుకావచ్చును" అనియు, ( మొదటి రసార్ణ వసుధాకరము; రెండవది చమత్కారచందిక; మొదటివి సింగభూ పాల విరచితము; రెండవది సింగ