పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/517

ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కురు క్షేత్ర యుద్ధము విజయభిలాషచే నినవాగుల దొరలు నవష్టంభ విజృం భణంబునఁ దమతమ సైన్యంబులతో(బోరికిఁ గావ్వుచుఁ పుణ్య తంబగు కురుక్షేత్రంబున పాశాంబుదీX3. యాద వర్గం బునందు గృష్ణ సాత్యకి చేకితానులు పాండవపక్షపాతులై వార ల) గలిసికొనిరి. నారాయణ గోపాలురు విందానువిందులు కృతవర్మయు దుర్యోధనప-ఓంబునుం జేరి. బలరాముడు దుర్యోధన పరిపాలియయ్యు, భీముండు. శిష్యుడగుటచేతను, దమ్ముండగు శ్రీకృష్ణుండు. పాండవ పక్షపాతియగుటచేతను బాహ్లిక సోమదత్తాదులు దుర్యోధనప్పంబున నుండుటచ్వేదాను బాప్తీకునిమనుచుండగుటచేతను, నేమియు.( ఉయనేరక తీర్థ యాత్రామిషంబున నెం దేనరి 7ను, భీష్మకసుతుడగు కుక్మి పశద్వయంబుచేఁ దిరస్కృతుండై యింటీమరువునడాఁగె. దుర్యోధనుని సవతితమ్ముండు యుయుత్సుడు ధర్మజుంగలి . ధర్మజుని మేనమామలను కుంతిభోజు లినవకంబులం జేరిరి. కవల సునమామయగు శల్యుండు దుర్యోధనపు మనలంబించె ఈగతిఁ గురుపాండవులు పరస్పరాభిముఖులై నిలువంబడిరి. పాండవ సైన్యంబునకుధృష్ణక్యుమ్నుండు సర్వసేనాధిపతియయ్యె. కురుబలంబునకుఁ బితామహుండైన భీష్ముండు సేనాపతి w 10)