పుట:Shaasana padya manjari (1937).pdf/40

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనపద్యమంజరి.

27


కట్టించి జగనొబ్బగండ్డన్న వేమభూ
విభుని...శ్వరధమ౯ విభవకీత్తి౯
సకలదిక్కులు నిండి సాంద్రమై ఆచంద్ర
తారకః స్తితి నువ్వి౯ తనర జేశే
శాంక రాగమమంత్రదీకానిభూతి
దంచితా[1]చారుం డగుచున్న పంచభిక్షం
రామనసుతుండు నిమ్మ౯... వంశుండు
మల్ల నాఖ్యుండు శివభక్తిమాగ౯రతుండు.

37.


శ. స. 1345


ఇది గోదావరీ మండలము భీమవరము తాలూకా భీమవర గ్రామములో భీమేశ్వర
స్వామిగుడి యెదుట నున్న మండపములో నొక స్తంభముమీఁద చెక్కబడి యున్నది-
(A. R. No. 460 of 1893)}

సీ. ధరం జతుద్ధా౯న్వయాభరణుండు దేవయ
తనయుండు దూలశింగనఘనుండు
శకవష౯ములు బాణసాగరరా(మే)ద్దు
వరసంఖ్య నగు క్రోదివత్సరమున
అరుదారంగాం గువరారామ[2] భీమేశ్వ
రునకు నొప్పార భూజనులు మెచ్చ
కళ్యాణచంద్ర శేఖరమూత్తి౯ం జేయించి
యెలమిం బుట్టడుశేను[3] విలిచి పెట్టి
(త్రో)పుఘంటయుం గంచ్చునదీ పగంభ
మును సమప్పి౯ంచ్చి గోవులం దనర నిచ్చి

.......................................................................................................

  1. అంచితా- అని యుండవలెను.
  2. గుమారారామ. అని .యర్ధము.
  3. నేను - అని యుండవలెను,