చదువరులారా!
ఈ పుస్తకమును బ్రక టించుటకు ముఖ్య కారణము, అవధాపమన నెట్టిదో ఆంద లికవిత్వ మెంతరసము తక్కువక లిగియుండునో, ఆందుగోరెడి కోర్కే లెంత విషయము లుగా నుండునో, యనువిషయ మెల్లరికీఁ దేట తెల్లంబగుట కే కాని దీనివలన మీమనస్సుల ను రంజింపఁ జేయుటకుఁ గాదు. ఇందులో" మాయొనర్చిన యవ ధానపద్యములన్నియును బ్రక టింపక గ్రంథవిస్తరభీతిచే దశాంశమునకన్న ను దక్కువగా మాత్ర మేముద్రిపించి తిమి. కొన్ని యవధానముల లోని పద్యములు రికార్డు దొరకనందున బొత్తిగా వదలివే యఁబడినవి. ఆయీయవధానములలో రచించిన పద్యములు కొన్ని యవసరమును బట్టి యిటీవల మేము ర చించిన యితర గ్రంథములందుఁ జేర్చియుంటిమి. ఆ వి పున రుక్తి గా భావిం చి యిందుఁ దిరిగియు సుదాహరింపఁ బడవయ్యె ... కొన్ని పద్యములు మాత్రమందును నిం దునుగూడఁ గన్పట్టును, ఏ మైనను నట్టిచోట్ల నవధాన పద్యములు గ్రంథమాలలోఁ గలి పి నట్టుగ నే కానీ గ్రంథపద్యము అవధానములలో గలిపినట్లు భ్రాంతి చెందకుండుటకై చదువరులకు నంజలి ఘటించు చున్నారము ఈ విషయమున మామాట ప్రమాణము గాజే సికొన లేని యాయవ ధాసరచనా కాలమునకును గ్రంథరచనా కాలమునకును గల పూ ర్వోత్త రసందర్భముందిలకింతురు గాక! ఈయవధానము లెట్లెట్లు జరిగినవో దేనియందలి కష్టమెంతయో తెలియఁ జేయుటయే కాక మాయెడల నాయాయీక వులకును రాజుల కును నితర పాపాండిత్యముగల యుద్యోగులకును బత్రి కాధిపతులకును గల యసు రాగమును పెల్లంపఁ దగుప్రశంసా పత్రము లేయవధానమునకు సంబంధించిన యా యవధానము క్రింద నే చిన్న యక్షరములతోఁ గొన్ని భాగములు గ్రథవిస్తర భీతిచేమా యవధాన పద్యముల వలెనే వదలినను గొంచెముగా నిందు ముద్రింపించిమి. అందు లో 28 పేజీ లోని కందపద్యములు గుండు అచ్చమాంబగారిచే రచింపబడినవి. ఆ ప్రస్తుత మేయైనను, ఈ మెకొక వ్రేలు విడిచిన 'మేనమామయగు బ్రంహ శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రుల వారిచే నొసఁగఁబడి యీ మెచేఁ బూర్తి చేయఁబడుటయేకాక పదంబడి ఈ విదుషిచే నొసఁగంబడి మాయిరు వురిచే గూడఁ బూర్తి చేయఁబడిన సమస్య నిందు దాహరించుచున్నారము .