ఈ పుటను అచ్చుదిద్దలేదు

20 - శా గ ద లేఖ లు ప్రతివాక్యమును నొక మహనీయుఁడు తెలుఁగు చేసి చెప్పెను. છે సరోజినీదేవిగారి యపన్యాస సారాంశ విూవిధముగనుండెను. 66గ్గదరీమణులారా! నేను నా కొమార్తె కనారోగ్యముగా నుండుటచే నిక్కడకువచ్చి యుంటిని. నేను వచ్చిన సందర్భము సంతాప కరమైనదేయైనను మిమ్ములనందఅను గలిసికొనుట సంభవించు సాక్ష వింగుల సంతోషకరముగా నున్నది. నేను తెలుఁగు దేశపు స్త్రీని కాకపోయినను విూ భాషా పరిచయము నాకు ప్రోక్షపోయినను నేనుగూడ విూ స్త్రీజాతికిఁ జెందిన దాననగుటచే --కను నాకును సన్నిహిత సంబంధముగలదు. ఇూ-రి సమాజ స్థాపకురాలగు కజిన్నుదొరసానిగారు ఐరిషు దేశపు స్త్రీ, ଐ୪୯ వీషయములను నామెకును విూకును నెంతయో భేదముగలదు. అయినను ఆమె వచ్చి మన దేశమున s సమూజమును స్థాపించి స్త్రీల యభివృద్ధికై స్పా్పుడుటకు గారణము ఆమెకును మిస్తునుగల స్త్రీత్వమే గదా. ఈమధ్య ఢిల్లీయందు భారత మహిళాసభ జరిగినది. దానికి అధ్యకురాలు భోపాలు బేగము గారు. ఆమె మహమ్మదీయ స్త్రీ. ఆసభకు పూర్వము జరిగిన సభ కధ్యకురాలు బS*డామహరాణిగారు. ఆమె హిందూ యువతి. చూడుడు. ఒకామె హిందువు. ఒకామె ముసల్మాను. అయినను సభౌ విషయములలో నెట్టి యసందర్భము XలX శ్రీజు. కాన ఆశయ మొక్క లైు నపుడు జాతి మత “ද්ඤතා లేవియు నడ్డుకొనవు. పై డిల్లీ మహిళాసభ వారు சூலs) సంబంధించిన పెక్కు-విషయములనుగూర్చి చర్చి o -. -