ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

సప్త మైడ్వెర్డు చరిత్రము.


మోద 'మొదవునటుల ,వర్తించెను. అతఁడు ఇంగ్లంరాకుమారుని అనేక రీతుల గౌరవించి, ఆయనగౌరనమునకుఁ బాత్రుఁడయ్యెను. చేమ్సుబూచాను ఎడ్వర్డునకు వాషింగ్టన్ సమా దిని జూ పెను. అచ్చట నెడ్వర్డు దాని యొద్దకుఁ బాదచారియైశిరస్సునఁ గుళ్లాయిని వేసికొనక వెళ్లి, దానికడ మాటాడక కొంత కాలము నిలిచెను. అతని వెంటవచ్చిన వారలును మౌన మును ధరించియుండిరి. పూర్వమున నా గ్లేయులకును, సంయురాష్ట్ర జనులకును గల మనస్పర్ధ నాటితో నంత మొందిన దని 'యోజించుచుండి నట్టల నెడ్వర్లు కాంపించెను.

ఎడ్వ ర్డాచోటు వాసి తనబసకు నే తెంచి విశ్రమించెను. మఱునాడు కొందఱు ఎడ్వర్డు సంయు క్త రాష్ట్రవు దక్షిణ మాగాణములలో బానిస వ్యాపారము నడిచిన తావులకు వచ్చి బానిసలను జూడవలయుననికోరిరి. బానిస వ్యాపారము ఇంగ్లండులో నాలనవిల్లియము ప్రభువు కాలమున నిలిచెను. ఎడ్వర్డు బానిస లను గాంచి వారి బాధలను గని సహించుసంత కఠిన చిత్తుఁడు కాఁడు. అతఁ డొరులు శ్రమపకులను గాంచి, వారి కష్టముల: దీర్పక పోయిన వాడుకాడు. ఎడ్వర్డు తనకు బంధము లేని రాజ్యములో నావ్యాపారము నిలుపుదల చేయుటకు నాతనికి నెంతమాత్రమును స్వాతంత్రము లేదు. అంతఁ బంధము లేని వారి నోదార్చి వారి శ్రమల నివారింపక ఆస్థలమునకు బోగూడదని నియమము సేసి కొన్న వాఁడు. అట్టి పురుష, శ్రేష్ఠుఁ