ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరవయద్యాయము

73


దొల్త ఫ్రెంచి రాజ్యమునకు వెళ్లి పాస్సునగరంబునఁ గొన్నిరోజు లుండిరి. ఫ్రెంచి దేశ పుటడవులలో నాదేశపు రాజును, ఎడ్వర్డును, ఇంకను పెక్కు మంది వెంటరా వన్యమృగంబుల "వేటాడ బోయిరి. ఏడ్వర్డొక వైపున మెకంబుల గురి వెట్టి కాల్చుచు.. నాయన పైకి నొకకూర మృగంబురికెను. కాని అతఁడు దానివలనఁ గీడెంత మాత్రమును బొందడయ్యె' లక్ష్మీకళత్రాంశసంభూతులైన మహావీరులకు నెప్పు డైన దొసగు పొసఁగు నె? ఆవల నారాజదంపతులు డెన్మార్కు రాజ్యముసకుఁజను దెంచిరి. అచ్చట నలెగ్జాండ్రా పుట్టిన దినమహో త్సనమును డెనార్కు, ప్రభువతి వైభనమున నడిపించెను. ఎడ్వర్డలెగ్జాండ్రా లారాజ్యమును వదలి జర్మ ని రాజ్యంబునకు నేఁగిరి. జ ర్మని దేశ యువరాజు ఎడ్వర్డు బావ. అతనితం డ్రి వీరల మిగుల గౌరమిం చెను. వారాచోటు వాసి, ఆస్ట్రియా రాష్ట్రము సకుఁ బోయి, ఆ దేశపు జక్రవర్తి సేసిన సపర్యలు వొంది, వా రొసంగు విందులు గుడిచి, తమదేశమునకు విచ్చేసిరి

ఆఱవ యధ్యాయము.

ఆన్యదేశాటనము.

అమెరికాలో గన్న డారాజ్యంబున నుండు ప్రజలు క్రిమి యాలో నడిచిన యుద్ధమునకు వలయు శూరులను తమరాజ్యము