ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా ల వ ఆ ధ్యాయము.

45


టలకుఁ జెవి నిచ్చి, ఆరుముయిష్ట ప్రకారము వర్తింప సంగీకరించెను.

మంత్రులు ఎడ్వర్థునకు వివాహము సేయుట బా గని విక్టోరియాకు: "చెప్పిరి. ఆయిల్లాలు మామాటలు లెస్స అనియెంచీ, తనకోడుకునకు వివాహము చేయుటకు సమ్మతించి, దానికిఁ దగిన యుద్యమములు సేయవలయు సని వాటికి ననుజ్ఞ నిచ్చెను. వారును పెండ్లి కార్యములుసేయ నారంభించి.

నాలవ అధ్యాయము.

ఎడ్వర్డు షెండ్లి.

శ్రీ విక్రయా మసూరాశీ భక్తిను గోలు పోయినది "మొదలు రాచ కార్యములుసేయఁబూనక ఉండెను. ఆల్లుడు జీవించి యుండి సపుడు ఆదేవేరి అతని సాయంబు నన్ని కార్యములను నిర్వర్తించు చుండెను. ఇప్పుడొంటరిగ సన్ని పనులామె నిర్వహింపనలసి యుండెను. ఆమెకు సన్నిఁటం దోడుప దుటకు ఎడ్వర్డు యుక్త వయస్సున నుండెను. అతను తండ్రి మరణంబున కై చింతిల్లు చుండెను. మం త్రులు వానికిఁ బెండ్లి చేసిన నాయఱువుర శోకము తుదముట్టు నను తలంచి, రాణి నాలోచించి తగిన యుద్యమములు సేయసాగిరి.

ఎడ్వర్డు ఒక నాఁడు తన మిత్రులతో సరిససల్లాపంబులు