పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/74

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 కేరళదేశము (చరిత్ర)


మందును అదే కార్యక్రమముపై పర్యటన మొనర్చుచు. క్రీ.శ. 72వ సం॥లో నిహతుడయ్యెను. పిమ్మట దక్షిణ భారతము నందలి స్తవులు పెచ్చు కష్టములకు లోనై రి, తూర్పుతీర ప్రాంతమందలి E పులలోను పెక్కురు పెక్కు బాధలకు గురియై తిరిగి హిందూమత ప్రవిష్టు అయిరి. ఇతరులు కేరళమునకు ప్రయాణించిరి. క్రీ.శ. 8వ శతాబ్దిలో క్రైస్తవ వ్యాపారస్థుడగు 'కార్ యే' అను నాశని నాయకత్వమున ఒక క్రైస్తవ బృందము పర్షియానుండి బయలుదేరి క్విలన్ నగరము : చేరెను. 60 సంవత్సరముల అనంతరము 'మార్ నాబార్ "మార్ ప్రాత్ ' అను సిరియన్ బిషప్పులు గూడ క్విలన్ కు వచ్చిరి, నాబార్' అనునతడు కొడుంగల్లూరునందు కేంద్ర మును స్థాపించుకొని, ఉదయం పెరూర్ అను రాజును, అతని ప్రజలను, క్రైస్తవులనుగా మార్చెను. అట్లెందరో హైందవ ప్రభువులు క్రైస్తవ మతావలంబకులుగా చేయబడిది. మధ్యయుగములవాటి కేరళ క్రైస్తవుల చరిత్రను గూర్చిన సత్యవిషయములు విశేషముగా తెలియుట లేదు. కేశములో అనంతర కాలమున కె క్రైస్తవప్రచార మొన ర్చిన వివిధ విజాతీయ క్రైస్తవ మిషనరీల నడుమ వృద్ధులు చెలరేగినట్లు చరిత్ర వలన విదితమగుచున్నది. వాస్కోడిగామా క్రీ.శ. 1488 సం.లో కోయికోడ్ నకు వచ్చి 1500 లో కేరళ క్రైస్తవులతో సంబంధమేర్పరచు కొనెను. పిమ్మట 1504 లో బాబిలోన్ మర గురువుచే " ఆదేశించబడిన నలుగురు విషప్పులు కూడ క్రైస్తవమత ప్రకారమునకై కేరళమున కేగిరి. ఇళ్లెందరో విదేశీయ క్రైస్తవ మత ప్రచారకులు పోర్చుగీసు, పర్షియన్, కాబిలోన్, సిరియన్) కేరళమునందు స్థావరము ర ఈచుకొని విభిన్నములైన స్వీయ మతప్రచార విధానము అను చురుకుగా కొనసాగించుకొనుచు వచ్చిరి. పరస్పర విభుద్ధములైన ఈ క్రైస్తవమత ప్రచారవిధానముల మూల ముద కేరళ క్రైస్తవుల యొక్క సాంసృతిక, సామాజిక జీవితములందు తీవ్రమయిన మార్పులు ఘటిల్లెను. కారత దేశములో బ్రిటిషు వారి రాజకీయ * ప్రాధనము ఆరంభమగుటతో జాకోలైట్ క్రైస్తవ వర్గము ప్రొట స్టెంటు శాఖగను, మార్ థామస్ సిరియన్ శాఖగను విభ క్తమయ్యెను. ఇటలీనుండి వచ్చిన క్రైస్తవ మతాధి కారి జాకోబైట్ వర్గములో ఉత్పన్నమయిన చీలికలను గూర్చి విచారణ జరిపెను. కాని తన్మూలమున ఐక్యము చేకూరుటకు మారుగా పృథక్త్వమే పూర్వముకంటె అధికతరమయ్యెను. 1668 లో కొచ్చిన్ రేపు డచ్చి వారి స్వాధీనమయ్యెను. అపుడు డచ్చివారు మినహా తక్కిన విజాతీయు లందరును కేరళమును విడిచి వెళ్ళవలయునని డచ్చి గవర్నరు శాసించెను. పోర్చుగీసువారు విరోధ భావ మును ప్రకటించియుండనిచో జాకోబైట్ చర్చి కాథొలిక్ వర్గములో లీనమైయుండెడిదని పెక్కురి అభిప్రాయము. పూర్వము విజాతీయ క్రైస్తవమత గురువులచే అధిష్ఠింప బడిన వేర్వేరు శాఖల విదేశీయ క్రైస్తవ సంస్థలయందు కొంత కాలమునుండి కేరళ జాతీయ క్రైస్తవ ప్రముఖులే నాయకత్వము వహించుచున్నారు. కేరళ ముస్లిములు : ఇస్లాంమత స్థాపనకంటే పూర్వమే అరబ్బులు కేరళతో వ్యాపార సంబంధములు కలిగి యున్నట్లు చారిత్ర కాధారములు కలవు. కేరళయందలి మిరియాలు, ఏలకులు మున్నగు సరకులను అరబ్బులు వివిధ దేశములకు ఎగుమతి చేయుచుం డెడి వారు. మతము మధ్యయుగములనాటి కేరళ క్రైస్తవుల చరిత్రను గూర్చిన సత్యవిషయములు విశేషముగా దెలియుటలేదు. కేరళములో అనంతర కాలమున క్రైస్తవ ప్రచార మొన ర్చెన వివిధ విజాతీయ క్రైస్తవ మిషనరీల నడుమ 'అల్ ఫిల్ ఫిల్' (మిరియాల దేశము) అను పేరు కేర వృద్దలు చెలరేగినట్లు చరిత్ర వలన విదితమగుచున్నది. ళకు అరబ్బుదేశములో ప్రసిద్ధమై యుండినదట. సాధా వాస్కోడిగామా క్రీ.శ. 1498 సం.లో కోరికోడ్ నకు రణముగా క్రీ. శ. తొమ్మిదవ శతాబ్దములో ఇస్లాం వచ్చి 1502 లో కేరళ క్రైస్తవులతో సంబంధమేర్పరచు కేరళలో ప్రసారితమైనదని చారిత్రకులు కౌనెను. పిమ్మట 1504 లో బాబిలోన్ మత గురువుచే ' వ్రాయుదురు. కాని, అరబ్బుల చారిత్ర కాధారముల ఆదేశించబడిన నలుగురు బిషప్పులుగూడ క్రైస్తవమత ప్రచారమునకై కేరళ మున కేగిరి. ఇట్లెందరో విదేశీయ క్రైస్తవ మత ప్రచారకులు (పోర్చుగీసు, పర్షియన్, కాలిలోన్, సిరియన్) కేరళమునందు స్థావరము లేర్ప రచుకొని విభిన్నములైన స్వీయ మతప్రచార విధానము అను చురుకుగా కొనసాగించుకొనుచు వచ్చిరి. పరస్పర వలన ఇస్లాం మతప్రవక్త తన జీవితకాలములోనే మత ప్రసారమునకై పరిసర దేశములకు కొందరు ముఖ్యాను యాయులను పంపించె నని తెలియుచున్నది. ప్రాచీన మయిన ఒక ఐతిహ్యము ప్రకారము లంకలో నొక గుట్టపై ప్రథమ మానవుని (ఆదం) యొక్క పాద ముద్ర కలదనియు, కొందరు యాత్రికులు అరబ్బు దేశము నుండి బయలుదేరి మార్గమున ‘కొడుంగల్లూర'ను కేరళ తీరమున నిలిచిరనియు, అక్కడ వారిని కేరళ చక్రవర్తి పెరుమాళ్ సగౌరముగా బహూకరించెననియు, వారి విశుద్ధము లైన ఈ క్రైస్తవమత ప్రచారవిధానముల మూల మున కేరళ క్రైస్తవుల యొక్క సాంసృతిక, సామాజిక జీవితములందు తీవ్రమయిన మార్పులు ఘటిల్లెను. కారత దేశములో బ్రిటిషువారి రాజకీయ ప్రాభవము ఆరంథమగుటతో జాకోబైట్ క్రైస్తవ వర్గము ప్రొటె విజ్ఞానకోశము – 3 మందును అదే కార్యక్రమముపై పర్యటన మొనర్చుచు క్రీ శ. 72వ సం॥లో నిహతుడయ్యెను. పిమ్మట దక్షిణ భారతము నందలి క్రైస్తవులు పెచ్చు కష్టములకు లో నై రి. తూర్పుతీర ప్రాంతమందలి క్రైస్త లో వులలోను పెక్కురు పెక్కు బాధలకు గురియై తిరిగి హిందూమత ప్రవిష్టు లయిరి. ఇతరులు కేరళ మునకు ప్రయాణించిరి. క్రీ. శ. 9వ శతాబ్దిలో క్రైస్తవ వ్యాపారస్థుడగు `కార్ యే' అను నాతని నాయకత్వమున ఒక క్రైస్తవ బృందము పర్షియానుండి బయలు దేరి క్విలన్ నగరము చేరెను. 50 సంవత్సరముల అనంతరము 'మార్సాబార్', `మార్ ప్రాత్ ' అను సిరియన్ బిషప్పులు గూడ క్విలను వచ్చిరి. సాబార్ అనునతడు కొడుంగల్లూరునందు కేంద్ర మును స్థాపించుకొని, ఉదయం పెరూర్ అను రాజును, అతని ప్రజలను, క్రైస్తవులనుగా మార్చెను. ఇట్లెందరో హైందవ ప్రభువులు క్రైస్తవ మతావలంబకులు గా జేయబడిరి.

క్రొ త్తమతముచే ప్రభావితుడై తిరుగు ప్రయాణమునందు వారితోపాటు మక్కాకు వెళ్ళి అక్కడనే జబ్బుచేసి దివం 35