ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ సంయుక్త


గావించుకొను ” మన నతడు మారువల్కనోడి తన ప్రియ కాంతం గడసారి చూచివచ్చెదనని వేడుకొనెను. మహాబుద్ది మొదలగువారు జరిగినసంగతుల సవిస్తరముగ నెఱుగపఱచిరి. అంత చక్రవర్తి మనస్సు రాయిచేసుకొని జయచంద్రుని వలన నింత చేటుగల్గినదిగదా యని త్వరలో నతనిజంప శపథముపట్టి దండనాయకులఁ బురికొల్పి తాను స్వయముగ రణమునకు దిగెను.

224