ఈ పుట అచ్చుదిద్దబడ్డది
17
ఇతరులకు అనగా మననంటివారికి కొన్ని గజలులు చదువునుపునప్పటికి విసుగుపుట్టును. ఒకే విధమైన భావములుప్రకటింపబడియుండును. పారశీక కావులు పునరుక్తిని దోషముగ పరిగణింపరు. ప్రబందకవులు పోకడ ఇంకొన్ని దిక్ ప్రదర్శనము చూపించితిని.మొత్తముమీద పౌరసీక సాహిత్యము: గుణమునందునురాసి యందును ఏ సాహిత్యమునకు తీసిపోదు.