ఈ పుట అచ్చుదిద్దబడ్డది
214
మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్' స్వీయచరిత్రము.
ఆ మరునాడు మార్గశిర పాడ్యమినాడు, (1858 వ సంవత్సరంలో నేను నిశ్విఘ్నముగా కలకత్తాలో నుపస్థితుడ నైతిని. అప్పుడు ! నానయుస్సు 41 సంవత్సరములు.
“ నా జీవిత కాలములో సీ దయను మరువను. రాత్రింబగ
నాహృదయము: నది చుట్టు కొనియుండును.” *[1]
ఓం! నమస్తేస్తు బ్రహ్మన్ నమస్తేస్తు !
సమాప్తము.
- "