శాంతవారిధి లీనమై సమసిపోవ విశ్రమింపుము సైరికా వేగువఱుకు.
నేనును విశ్రమించెదను. వేగువఱకు గాదు. మఱి రామిరెడ్డిగారు ఇంకొక గ్రంథము వ్రాయువఱకు. వ్రాసినతోడనే పఠనమునకుం దొడంగెద.
ఇట్లు
కట్టమంచి రామలింగారెడ్డి.