ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వితీయ భాగము 175 అని పల్కుచుండ సిద్ధుఁడు క్రమ్మఱి యాపెం డాసి "యింక శక్తి బూజించి పోవుదము రా" యని పిల్వఁగా, నయ్యో పాపము ! మరణము ಅಲ್ಲು ప్రత్యక్ష భీకరముగా నుండిన నెవరిగుండి యులు నీరు గావు ? గడ్డిపరకనైన శరణ్యమని యూఁతగాఁగొనఁ జూడమా ! అట్లగుట నీ బాలభీరువు, దారుణమ్ముల నెన్నఁడు జూచియైన నెఱుంగనిది, ధృతి నీరయిపోగా నా వృద్దాంగనంజూచి, క. ఏ నొంటిఁ జోవ వెఱతున్ లోనికి నోయమ్మ ! నీవనున్ రాఁగదె నా తో నన నెవ్వరు నేటికి నేనుండఁగ ననుచు సిద్ధుఁడింతిం బలికెన్. (కళా. ఆ. 3, ప. 116) పలికి, దానిభయచేష్ట భావించి యింకC దడ సిన విఘ్నంబగు నని లో నికి బల్ని నీ డ్చుకొని పోవుట కా కనె) ను గొప్ప పట్టి యీ డఁగా ు నాయి గొప్పె పట్టి యీడ్వి “.. ... . . . . . . . . . . . . . . . . ... ... ప్రాణభయమునఁ గలఁగి యోయవ్వ! నీకు బిడ్డనే కావవే నాకు నడ్డపడవె ! 117 యనుచు నా వృద్ధనారి మాటునకు నొదిగె.” సుము ఇూసత్తియు C దన మెడఁ గత్తి కడ్డముచేసి యూ మెను గా పాడినది. మృగేంద్రవాహనయుఁ గల భాషిణి వెండ్రుకలు దృఢ ముష్టింబట్టి మఱియుఁ బైకి C గత్తి నెత్తిన యా సిద్ధు ననతి దూరం బునఁ బడవైచెను. వాఁడు కత్తినిగాని కల భాషిణినిగాని విడువక య చని, మాయా నలకూబరుఁడు రంభయుఁ గ్రీడించుచుండిన భూసామీప్యమున " మెత్తని క్రొత్తలిరు పాన్పుమీఁదఁ బడెను ". తలిరులను దాcడ్రినఁగాక రాక మూ ను నా ? సిద్ధత్వ మెటC బోయెనో ? కామవికార మా దేశమయ్యెను ! పాండవమహిషింగూర్చి కీచకుఁడు కంపిత మానసుఁడైన ఘట్టంబునఁ దిక్కన పాంచాలి సౌందర్యము వర్ణించిన యనిర్యాచ్య మాధురీ ధురీణంబులగు సీస పద్యములంబోనివి యొుకటి రెండు ఈ సందర్భమునఁ గన్పడు. రసికులు పోల్చి పరిక్రింతురు గాక ! “సీ. అమృతంబు దొలఁకునట్లమరంగ వెల్వలఁ బాఱు ముఖేందు బింబంబుతోడ బాలకర్ణద్వయీ కూలంకషంబులై తల్లడంబందు నేత్రములతోడఁ