ఈ పుట అచ్చుదిద్దబడ్డది
426
కాశీమజిలీకథలు - పదియవభాగము.
గీ. గుడమునెరజూపి బాలునకును బ్రియమున
మందుత్రాగి జడిమంబుమాన్పు కరణి
కథలనుచు జెప్పి నీతియుక్తముగ జనులఁ
గృతమతుల జేయుటయే మదీప్సితవిధంబు.
గద్య.
ఇది శ్రీమద్విశ్వనాధ సదనుకంపా సంపాదిత కవితావిచిత్రా
త్రేయముని సుత్రామగోత్ర పవిత్ర, మధిరకులకలశ
జలనిధి రాకాకుముదమిత్ర లక్ష్మీనారాయణ
పౌత్ర కొండయార్యపుత్ర సోమి దేవీ
గర్భశుక్తిముక్తాఫలసుకవిజనవి ధేయ
సుబ్బన్న దీక్షిత నామ ధేయ
రచితం బగు కాశీ యాత్ర
చరిత్రమను మహా
ప్రబంధంబునందు
పదవభాగము.
సంపూర్ణము.
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
విశ్వనాధార్పణమస్తు.
రామమోహన ప్రెస్, రాజమండ్రి.-1934