ద్వితీయ భాగము.
271
మది నీకు నా మీఁద మరు లెందుఁ బోయె
వడుగుల చేత నీ వార్త విన్న పుడె
తడయక నే రానితప్పు పైఁ బెట్టి
యలుక మై ముఖ పద్మ మవ్వలఁ జేసి
పలుకవు నే నిట్లు పలుమాఱుఁ బిలువ
నో యన్న నే మని యొక మరి కింక
నోయన్ననీ కింక నుడిగి నాలోని.........................................2010
కుం దార్పవే పై డి కుండలమేడ
లందు రత్నావళి నలరునుయ్యెలల
సుదతులు జోకొట్టి జోలలు వాడ
నిదుర పొయెడు నీవు నిర్భయమున నడవి
నుడుగక నిద్దుర నొంది యున్నాఁడ
వే మందు నింక నేట్లేమందు విధిని
నేనుందు పెట్టిన నెసగుఁ బ్రాణము'
లని యని పలవించి యవనిపై (బొరలి
తనయుని ముక్కునఁ దన వేలు మోపి..............................2020
యుడుగక మెల్ల నే యూరుపు లరసి
“యెడలఁ బ్రాణము డాఁగి యున్నది గాని
ఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽఽ
మ, వైఁ బెట్టి=మీఁద మోపి, ముఖపద్మ మవ్వలఁ జేసి = ముఖారవిందము పెడమళి గాత్రిప్పుకొని “ఓయన్న ఏమి అని ఒక మరికి ఇంక న్" ఓయన్న నీకింకన్ 'ఉడిగి' అని ఛేదము. ఓయన్నా ! నేను ఓయని పిలువఁగా ఇంక వొకసారి ఏమియని చెప్పి, నీ కోపమును విడిచి యనియర్ధము,కుందు=దుఃఖము, పైడికుండల మేడలు = బంగారు కుంభములుంపఁబడిన సౌధములు, రా నేల = రాతి నేల యందు, ఏమందు... నెట్లు =