గ్రంథాలయ సర్వస్వము
కావేరి
(అగస్త్యకుమారుని వియోగరాగము)
ఉదయారుణ్యము లీ వనాంగణ తరువ్యూహమ్ములందు రమా స్పదమై యల్లుకొనంగ, సస్టైలిత పూజా పుష్ప సంసాది వై తుదలార్ద్రమ్మగు మూర్ఖజాళి విడిపోఁద్రోవజ్ రంబెల్త్, నా యెద కానందము గూర్చు లక్ష్మి విడిపోయె న్నేటికి నాటికీజ్. త్రోపుడు వెట్టిపా అడు ఝరుల్ పులకింపగఁవాడ చంద్రికా స్నా పిత రాత్రులందు తరుణమ్మగు నీ మృదుపాణి నా చెయిక్ దోపికొనంగ మే మెయినో దుంగుచు, నాయసురాగమూర్తి మ దీపికవోలె యెన్న డరుదెంచెదవో ! ననుఁ గూడి తోడుగ౯. ఓ తేజస్విని ! ! మౌన మోహనమ యయ్యున్ నీదు నెమ్మోము, నీ నాతిశ్రాంత శరీరశోభ లతి సాంద్రంబైననుం గప్పఁ మాతీధ్య మ్మొకయింత కాసపడి, సాయం వ్యా ప్తమా దేహ వ యంవ్యా ల్లీ తారుణ్యముతోడ గమ్మ నెద, కేళీలోలపై యుండగ౯.
అబద్ధంబయినట్టు లీ చరమ సంధ్యారాగ సూత్రంబులం దో బింబోష్ఠి ! విశాలపర్ణకు టి స్నాయుచ్ఛేదమై, పంజరం బై, బాధా జనకమ్ముగాఁ దలఁతు ; ప్రేమా శ్లేవ బంధమ్ము లీ లాబాహ్యవ్మయి యేగుచో జగము లెల్లన్ శృంఖలాకారముల్.
-అబ్బూరి రామకృష్ణారావుగారు.
కట్టా వరదరాజేంద్రుఁడు
శ్రీరంగ మాహాత్యములు.
(అ) వరదరాజేంద్రుఁడు (3) ముకుందయోగి (ర) నరసన్న
శ్రీరంగ మాహాత్మ్యము పెక్కుకుంది తెలుఁగులో రచియించియున్నారు. సంస్కృతమునందిది గరుడ పురాణము నందును, బ్రహ్మాండ పురాణమునందును గూడ రచియింపఁఁ డీయున్నది. తెలుగులో నీగ్రంథము ననువదించిన కవులను, కావ్యస్వరూపమును ఈ క్రింద స్వల్పముగఁ దెలియఁ జేసెదను.
(1) భైరవుఁడు (పద్యకావ్యము) (2) వరదరాజేంద్రుడు (డిటో) (3) ముకుందయోగి (ద్విపద) (4) నరసన్న (కందపద్యములు) (5) గుండుపల్లి జగన్నా నకవి (పద్యకావ్యము) (6) ( పేరులేదు) (వచనము) (7) భాగవతులరామకవి (బ్రహ్మాండపురాణము నుండి) (8) పులిపాక రామన్న (వచనము)
తెలుగు శ్రీరంగమహాత్మ్యములు వ్రాసినవారు:-