పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.1 (1918).pdf/14

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ら 5. “క. విను కర్ణున కేనోడితి నన నేటికి నీవునోడి తనిలజమాద్రీ తనయులు ము స్నే యోడిరి గ్రంథాలయ సర్వస్వము మనతోఁ గూడంగఁ గంస మర్దియునోడెజ్. “క. కావున మనమిక ననికిం బోవంబని లేదు విపిన భూమికిఁ జని య చ్చో వెఱపుదక్కి తపసుల మై విచ్చలవిడి (జంత మందఱముదగ "క కాదేని బిరుదు లాడక సాదులమై వినయ మొప్పఁ జని కురు నాథుం డేది వనిచినను జేసి ద యాదృష్టినతండు సూచు నట్లుండఁ దగు. "సీ. దేవతలిచ్చిన తేకునశ్వంబులు', గపి కేతనంబును గలవు, దైవి కంబుచేనున్న ది. గాండీవమనఁ దాటి యంతవి, అది గాక హరిరధంబు గడపెడు నటె, పరిశీకర మిట్టిదైయుండ నెట్లు కర్ణున కోడి యిట్టు వలియఁ బాఱు తెంచితి నీ వు డంబునఁ గర్ణుఁ గనిపాఱుదని సుయోధనుఁడు సెప్పె తే. నదినిజంబు గొనక బే లైతి నాడు బేలతనమునఁ గాదె పాంచాల మాత్స్య పాండులాదిగఁ గలిగిన బంధుమిత్ర జనులు దెగటాఱి రప్రయో జనముగాఁగ • తేలినదేమన! ధర్మరాజు భారత భావమునందొక ప్రథా నావయవమగును గాని మహాసంగ్రామమునందుఁ బ్రత్య క్ష కార్యవీరుఁడుకాఁడు. కార్యాధిపత్యముగూడ నొసఁ గుఁడు. కార్య నాయకత్వముమాత్ర మాతని చేతఁబడదు. ఇంక అర్జునుఁడు మిగిలియున్నాఁడు. మహాభారతమునకు అర్హు నుఁడెనాయకుఁడని నామతము. వ్యాసుడీభావము తోడ.నే భారత సంహితయందుఁ భార్ధునిఁ బోషించె ను. తెనిగించిన నన్నయకుఁగూడ పార్థునికథానాయక త్వమె దృష్టియందు లక్షితమైయుండెను. ఈ ప్రచ్ఛన్న వ్యంగ్యము లేలయని కన్నడ భారతకర్త విజయునే కధా అయితే విజ నాయకునిగా స్వీకరించి చిత్రించెను. అయితే యుఁడు భారతమునకు నాయకుఁడంటిమి. ఇది యింత మాత్రముతో నొప్పికొను నిర్వివాద సిద్ధాంతము కాబో దు. మనవి భావమును నిరూపించుటకుఁగల ఆధారము లేవో వెదకుదము. అర్జునుఁడు సంపూణ౯ సాఫల్యను యినజీవితముకలవాఁడు. అనగా నతఁడు ధర్మార్ధ కామ మోక్షములను నాలుగాశ్రమములను ఫలవంతముగా నడ పినవాఁడని యర్థము. ఇందుకు లక్ష్యములెత్తిచూపుద ము. అర్జునుని ధర్మవ్యక్తికి గీతలే సాక్షి. అర్థ సాధనకు ' దిగ్విజయమె యుదాహరణము. కామకళ్యాణమునకు ఉలూచీ సుభద్రావిలాసమె నిదర్శనము. తురీయాశ్రమ మె మునుగూర్చి చర్చ యప్రస్తుతము . ఆదినుండియుఁ భా· ర్థుని ఒకానొక అగ్రవిలక్షణత్వముతోఁ గవిపోషించుచు వచ్చెననుటకు అవకాశములుకలవు. అస్త్రవిద్యాప్రద ర్శనమునందు కుమారవర్గములో అర్జునుని ధనుఃప్రకర్ష యె లోకము నాకషించెను. దీక్షితుఁడై మహాతప స్సుసలిపి యితఁడు సాటివీర సోదరులలో బ్రత్యేక స్సుతోఁ బ్రకాశించెను. ద్రుపద పరిభవ మె యీతిని వియోధనాయకత్వమునకుఁ బ్రధమ బీజమువంటిది. ఇది అర్జున జీవితమునందుఁ బ్రధమ భాగము. రెండవభాగము నందు ఇంతకంటె ముఖ్యవిష యములున్నవి. భారత- షములలో పాంచాలీ పరిణయమున కొక చిత్ర న్యముకలదు. పరిణయమైన తరువాత ద్రౌపదీ జీవితము కును మహాభారతకథకును భేదమే కన్పింపదు. మత్స యంత్రమును దుస్సాధ్యములయిన యోధపరీక్షలలో నొ దానినిగా జేర్పవచ్చును. అట్టి కఠినపరీక్షయందు విశృ ఖలవిజయమునందిన అర్జునుఁడు తప్పక భారతకథానాయి కపీఠము నలంకరింపఁగలఁడను విశ్వాసము కవికల్పనకు సహజము, ఈ దశయందే అర్జునుని ద్వాదశమాసిక వ్రత ము పూర్ణమైనది. ధర్మోద్ధారఁకుడయిన అర్జునునకుఁ గవి చిత్రాంగదా స్నేహముఁ గల్పించెను. ఉలూచీ శ య్యలఁబ్రసన్ను నిజేసెను. కపట కాషాయాంబరములలోఁ బ్రచ్ఛన్నునిజే సెను. ఆహాఏమి? కాఠిన్యముతోఁగళామార్ధ వముఁజూ పెను. స్ఫటికములతో మెత్తనిపూలు చెక్కెను. ఆచ్ఛాదనతో నందమును బ్రదర్శించెను. కామవిహ్వలు డైన అర్జునుఁడు తీర్థయాత్రాదీక్షితుఁడైన యర్జునునితో