రామమోహన ధర్మ పుస్తక భాండాగారము, బెజవాడ.
నాల్గవ సాంవత్సరికోత్సవ సమయమున దీయబడిన పటము.
అగ్రాసనాధిపతియగు ఆనరెబిల్ బయ్యా నరసింహేశ్వర శర్మగారు కుర్చీమీద కూర్చుని యున్నారు.