పుట:Golakonda Kavula Sanchika (1934).pdf/16

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రస్తా వ న . కవి. వ ఆయు “నానృషిః కురు తే కావ్యం". అని పెద్దలువ చించిన నాక్యము సత్యేతరము కాదు. ఆనంద తన్మయులున , ప్రతి భావంతు లును నగువారి యుత మానంద సమయములందుఁ బ్రక టీకృతమై నదే కవిత ( Poetry is the record of the best and happiest mo- ments of the happiest and best minds ) అని ; పె.ల్లీకవియును, ప్రేమమయులును, సత్యద్రష్టలై వానినిఁ బ్రవచనము చేయువారును గవులు ( Poets are all who love, who feel great truths and tell them ) అని బెయిలీ మహాశయ (డును జటియున్నారు. కవిత్వ మహిమ యిట్టిది గనుక నే దానిని లలిత కళలయం దొక టిగ నేకాక ప్రాముఖ్యమయినదిగా మనవారు పరిగణి:చియున్నారు. భూత భవిష్యద్వర్తమానములను దన దివ్య నేత్రములతో వీక్షించి యుత మసం దేశ మొసంగువాఁడు రవిగాననిచో రవిగాంచునే కదా యను నుడి సుప్రసిద్ధము. “హిందూ దేశము నెనను వదలుకొందు ముగాని మా షేక్సీపియరును వదలము" అని యొకానొకపుడితుఁడు చెప్పినమాటలవలన నింగీషు వారికి గవుల యెడగల భక్తి స్పష్టమగు. చున్నది. కవి లేని దేశమరణ్యము. కవి లేనిజాతి యనాగరక సంఘము. ఇట్టి భావపరంపరలలోఁ దన్మయు లైయున్న వారికి ములో ఆంధ్రకవులు పూజ్యము.”అని గోలకొండ పత్రిక మ్మిడన సంవత్సరాదిసంచికలో ఆధునిక భావకవిత్వతత్వము అను శీర్షిక గల వ్యాసము నందు శ్రీముడుంబ వేంకట రాఘవాచార్యులు, బి.ఏ. బి. ఇ. డి. గారు నుడువుట అసామాన్యముగా (గ నఁబడెనః ఇట్టి ఏ దూరపు అభిప్రాయములు నిజాం రాష్ట్రములోని యాంధ్రులనుగూర్చి పలు మారువీనుట తటస్థించినది. అయిననీయభిప్రాయములు ఇచ్చటిపరిస్థి తులు దెలియకను, తెలిసికొనుట కవ కాశము లేమి రు వెల్లడింపఁబడిన వేగాని ద్వేషబుద్ధి చేయా గాదనుట నిశ్చయము: నిజంరాష్ట్రాంధ్ర భూభాగము “అచ్చ తెనుంగుగల్బమున కొది పదంబయి పొల్చు భాగ్యము? హెచ్చుగఁగన్న దేశమనియు నిచ్చట కవులును పండితులును తండోపతండములుగా నుండుటయు నట్టివారి పాండిత్యమ: మిడిమిడి, పొండిత్యముగాళ దిట్టమై: సాహిత్యయుక్త మై భావ ప్రపూర్ణమైపూర్వపు శ్రీనాథపోతనాదులను దలపించున దై యుం XII “నిజాం రాష్ట్ర