పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/11

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మౌజే ఆప్పాపురం ముృతుఁ జాంన్నగరు చేర్ని వినుకొండ శీమ జమాబంద్ధి చేశే యడల దేశ పాండ్యా దేశముఖు దోమరాజు పెదమంద్రప్ప గారు భాస్కరు రాయుని భాస్కరుని గారు .... ముత్తరాజు గారు ఆమాని మామిలియ్యతు వీరి పరంగనే జరుగుతూ వుంన్నది. ఆ తద నంతరం శాలివాహన శకం౦౦౨ (109 AD).. సంవత్సరం వారు హైదరాబాదు సుబా... ......నామ జరిగిస్తూ వుడ్డిరి. శాలివాహన శకం.. జమీందారు గారు అయ్ని రాజా మల్రాజు వెంక్కంన్న గారు........ ..వార్ని ప్రతిష్ఠ చేశినారు యీ.. ........ శాలివాహానం ౧౬ (1747 AD) అగు నేటి. నామ సంవత్సరం చయిత్ర శుద్ధ ... దారుడైన రాయులప్ప శ్రీ వేణుగోవాలస్వామి వారి ....... సంవత్సరం వర్కు ప్రభుత్వం చేస్తూ వుండిరి తదనంతరం రామారాయనింగ్గారు శాలివాహన ౧౬౬ (1745 AD) సంవ్వత్సరంలో .... ప్రభుత్వం చేస్తూ వుండెను. తదనంతరం మల్రాజు నీలాద్రి రాయంగారు శాలివాహనం ౧౬R౨ (1750 AD) సంవత్సరము వర్కు ప్రభుత్వం చేస్తూ వుండెను. తరువాత చ్ని సూరంన్న గారు శాలివాహన శకం ౧౬౮౨ (1780AD) సంవ్వత్సరం వర్కు ప్రభుత్వం చేశినారు. మల్రాజు నర్సారాయనింగారు శాలివాహన శకం.... వర్కు ప్రభుత్వం చేశినారు. తదనంతరం మల్రాజు వెంక్కట గుండ్డారావు శాలివాహన శకం...... ....... సంవత్సరం వర్కు...... .... ప్రభుత్వం చేశినారు లోగడ శాలివాహన శకం ౧౨ (1889 AD) సంవ్వత్సరం విక్రయనామ సంవత్సరం మజ్కూరి కరణాలు....... ... 5 మామిలియ్యతు .సంవత్సరములో నారాయణం వెంకట్రాయుడు... యీ మీ రాశీ అనుభవిస్తూ వుంన్నారు. మిరాళి ప్రతిష్ఠ చేశినారు. యింద్కు అచకులు వైఘనసుల .....తంద్వశీకులు