ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమంబగు స్వరూపపద్దతి

13


   యోదితుల్వేంగలళా ర్యాదులుమాల్యశై
              లనృసింహకరుణోప లబ్ధవరచ
   తుష్షష్టివిద్యావిదులు భబత్పృపితా
               మహుండు మాధవ కవీద్రోత్తముఁడభి
   నవభారాతాది నానాగ్రణ్ధకర్తనీ
               తాతనృసింహవిద్వద్వరుండు
  
గీ. శబ్దశాస్త్రత యిావిచక్షణుఁడు నీదు
   జనకుఁడైనట్టి కనకాద్రిశాస్త్రివర్యుఁ
   డఖిలశాస్త్రార్థవేదినీ వద్భుతప్ర
   సిద్ధసారస్వతుఁడవు నృసింహశాస్ర్తి.2

చ. పురములలోనఁ జెన్నపురి పూర్ణ విలాసము వణ౯నీయమై వై
   ఖరియగుఁగానఁదత్పుర వికస్వరచారువిలాసవణ౯న
   స్ఫురణ నొనర్పుమొక్కకృతిభూరిగభీరతరార్థగుంభన
   ర్మరసభరఁబు గామతుకుమల్లి నృసింహ కవీంద్రశేఖరా.3
   

వ.అని సగౌరవంగుగా నానతియొసంగినం బొంగిఉఅభంగురవ్రమోదతరంగి తాంతరంగుడనై యమ్మహారాజదేవేంద్రునకభ్యుదయ పరంపరాభివృద్ధిగా నొనర్పబూనిన చెన్నపురీవిలాసంబను ప్రపంధంబునకుంబ్రారంభం బెట్టిదనిన

సన్నివేశము-చతుర్థము

<poem> శా. శ్రీశోభాద్భుతమబ్ధితీరవసతి న్థేమాభిఆమంబునా

   నాశాఖానగరాభిశోభిత మభిన్య స్తేష్టికానద్ధర