ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కిమ్మారుఁడు - మార్గనిరోధము. గోరుమి చ్చెద " పనీ పలికెను. కౌరవ దాస్యము నుండి ధర్మజుని విముక్తునిఁ జేయుమని యామెకో రెను. ధృతరాష్ట్రు, * వర మొసంగి యింకొకటి కోరుమనెను. తక్కిన నలువురు సోదగులను దమతమ రూయ ధములతోఁ గూడ దాస్యము తొలంగునట్లు వరము కోరె.శ. ఆ వరమును నొసంగి యతం డి" వరమును గూడ వేసుమనెను. కాని క్షత్రియ సత్రి రెండువరములకంటె నధికము కోరుట విరుద్దమనిపలికి యామె మఱి యేమియుఁ గోర లేదు. ధృతరాష్ట్రుడు కోడలి గుణంబు లకు ధర్మబుద్ధికి సంతసించి ధర్మజుని రావించి యూతం "డిన సర్వస్వమును మజల నాతని కిచ్చి వేసెను. గీ. శత్రనీతి క్రమంబు గావు సూప్ నీకృతీయును జూదమును ధర్శనిత్యులైన వారి కీ రెండు నట్టింపనలయు నెపుడు పాపవృత్తంబు జూదంబు పార్టివులకు,

19. కిమ్మీరుఁడు - మార్గనిరోధము.


ధృతరాష్ట్రుడు పొండవుల రాజ్యమును మజులఁ 'బాండ వుల కిచ్చి వేసినంత సే దుష్టచతుష్టయంబవి పేగువడిన కర్ల శకుని దుర్యోధన దుశ్శాసనులు మిక్కిలి విచారించిరి. సర్వ మును నపహరించి పొండ వేయులను మజల రాజ్యహీనులఁ గావింపవలయునని నా రుపాయము లాలోచింపసాగిరి. ధృత