ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారతసితి కథలు - రెండవ భాగమ.


5. ఔర్వుడు - భయంకరకోపాగ్ని.


"గంధర్వ తమా ! నీవు కథాకథన కుశలుండవు. మహాతుల పుణ్య చరిత్రములను నీవలననే వి; వలయు. మహర్షియైన వసిష్ఠుని కుద్భవించిన పొతుం డెట్టి వాడయ్యె ! వాని వృత్తాంతముకూడ నొకింత మా కెజింగింపు" మని ధర్మరాజాదులు మజలం బాంపఁ జాతర ఘుందు వారి కిట్లనియె.

పౌండుకుమాగ లారా ! వసిష్ఠునిమనుమఁడు జగత్య్ర ఖ్యాత పురషుండగు పరాశరుఁడు. అతఁడుదయించి నంతనే పితామహుఁడు వాని కి జాతకరాది విధివిధానములను గావించి యల్లారు ముద్దుగఁ బెంచుచుండెను. ఛాత చేతను దాతకం ఓ నెక్కుడుగఁ దల్లిచేతను గౌరవింపఁబడుచు నొకనాడు పరాశరుందు మాతండ్రిగా రెందున్నారని తన జనయిత్రి నడిగెను. ఆమాటల కదృశ్యంతి ప్రత్యుత్తరంబీయక కన్నీరు గార్చచు వలవల నేడ్వదొడంగెను. అందువలనఁ దనతండ్రి పంచత్వ 'మొందినట్లు గ్రహించి యమునికుమారుఁడు “తల్లీ ! దుఃఖంపకుము. కన్నీరు దుడుచుకొనుము. మాతండ్రి పరా థంబుగావించి నీకిట్టదు: ఖంబు గల్పించిన వారెవ్వరో నా కెజం గింపుము. తగిన ప్రతి క్రియగావించి నీసం తా'పం బడంగించెద " ననుటయు సదృశ్యంతి నాయనా ! నీజనకుఁడొక్క రక్కసు