ఈ పుటను అచ్చుదిద్దలేదు
(14)

105

బా ల నీ తి.

కాన వానినిదునిమి శిష్టరక్షకుడను బిరుదమును నంవర్ధకము కలదానిగా నొసంగించుకొనుమని నారదమహర్షివచ్చిచెప్పిపోయెను. ఈరెండును నాకచరణీయములే. ప్రస్తుతమందరెండు నాసన్నములైనవి. కాని వీనియందు ముంసేదియుపేక్షణీయమోయేదియాచరణీయమో నాకుదెలియలేదు. కానమీరుచక్కగా విమర్శించి చెప్పుడని వారినిగోరెను. అంతనీలాంబరుడాతనితో రాజసూయాధ్వరగమనంబుపేక్షణీయంబనియు, శిశుపాల వధకార్యం బత్యావశ్యకామష్టేయంబనియు నాశ్రీకృష్ణునికి జెప్పెను. అంత నుద్ధవుడు బాగుగ విమర్శించి శాంతచిత్తముతో “కృష్ణా!ఆరాజసూయాధ్వరంబునకు సకలరాజులురాగలరు. శిశుపాలుడు కూడ వచ్చును. నీవు నచటికేగిన ధర్మరాజెక్కువగా సంతోషించి తుదిదినమున సభామధ్యమున ముందుగా నిన్నుయాబూజించును. దాన నీదుర్మార్గుడగు శిశుపాలుడు చూచి యోర్వలేక నిన్నుదూలనాడును. అత్తఱి నీవు వానిని చేదింపవచ్చును. కాన రాజసూయాధ్వరగమనంబె నీవనుకొనిన రెండుపనులను నెఱవేర్చగలదు. కావున నటులజేయుమని చెప్పెను.అంత గృష్ణు డాయుద్ధవుడువిమర్శించి వచించిన విధముననె రాజసూయాధ్వర్ంబుంకు జనెను. ఆయన చెప్పినటుల దన్ను ధర్మరాజు పూజించెను. దానినోర్చలేక శిశుపాలుడు తిట్టెను. అంత దనుశిశుపాలుని ఖండించివిచెను. అంతటగృష్ణుడు తనమనమున నుద్ధనవిమర్శనబుద్ధికి మెచ్చుకొని యెక్కువగాంసంతోషించెను.