తిండిపోతు తెల్ల కణములు, సన్ని పాత జ్వరపు టైఫాయిదు సూక్ష్మ జీవులపైబడి, వానిని ఎట్లు మ్రింగి చంపి, జీర్ణించుకొను చున్నవో చూడనగును. తెల్ల కణములు జయించిన రోగము కుదురును. సూక్ష్మ జీవులే గెల్చిన రోగి చచ్చును.