ఈ పుటను అచ్చుదిద్దలేదు

అయితే ఇప్పటికే అమెరికాను అధిగమించి పప్రపంచార్థిక శక్తిగా ఎదిగిన చైనాకు ఇలాంటి వైరస్‌ ద్వారా అల్లకల్లోలం సృష్టించి, (ప్రత్యర్థులను ఓడించవలసిన ఆగత్యముందా? వైనాను దెబ్బతీసేందుకు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అమెరికాకే అలాంటి కల్లోలాల్ని సృష్టించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రపంచంలోనే ప్రబల ఆర్థిక శక్తిగా ఉన్న చైనాకు వ్యతిరేకంగా అమెరికా దానీ అనుకూల దేశాలు తీవ ప్రచారం చేస్తున్నాయి. ఈ మహమ్మారి విలయం సమసిపోయాక, అందుకు చైనాను దోషిగా నిలబెట్టి, వాణిజ్య లావాదేవీల్లో ఆ దేశానికి చెల్లించవలసిన డబ్బును ఎగ్గాట్టే వ్యూహంలో భాగంగా అమెరికా తదితర దేశాలు ఇలాంటి ప్రచారానీకి ఒడిగడుతున్నట్లు కొందరు భావిస్తున్నారు. కరోనా వైరస్‌కు మూలం చైనా లేదా వూహాన్‌ లేదా అక్కడి సముద్ర ఆహారోత్పత్తుల మార్కెట్లు కాదనీ, అది అమెరికా మిలటదీ ఫోర్డ్‌ దెట్రిక్‌లో నిర్వహిస్తున్న జీవాయుధాల (ప్రయోగశాలకు చెందినదని చైనా వైఠరాలజిస్టులు దువీకరిన్తున్నారు. (వ్రమాదవశాత్తు ఫోర్డ్‌ దెటిక్‌ నుంచి విడుదలవుతున్న రోగ కల్లోలాల వల్ల ఈ ప్రయోగశాలను అమెరికాకు “సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ (వివెన్షన్‌” (సీడీసీ) సంస 2019 జూలైలో మూయించి వేనింది. ఆ తర్వాత అక్టోబర్‌ లో ఈవెంట్‌ - 201 పేరుతో అతి పెద్ద 'కంప్యూటర్‌ సిములేషన్‌ ఎక్స్‌ర్‌సైజ్‌ (కంప్యూటర్‌లో కృత్రిమ వాతావరణం కల్చన తో చేసిన ప్రయోగం) జాన్‌ హాష్మిన్స్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ సెక్యూరిటీ వద్ద ప్రపంచ ఆర్థిక వేదిక (దబ్యూఈఎఫ్‌), వీల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. అయితే భౌగోళిక ఆర్థిక రాజకీయ యవనికలో చైనా దూకుడుకు చెక్‌ పెట్టేందుకు అమెరికా పన్నాగాల్లో కొత్త రకం కృత్రిమ కరోనా మహమ్మారి ఒకటి అని చైనా వాదిస్తోంది. 2019 అక్టోబర్‌లో వూహాలో జరిగిన ప్రపంచ మిలటరీ గేమ్స్‌ సందర్భంగా, అందులో పాల్గొనడానికి వచ్చిన 200 మంది అమెరికా సైనీకుల ద్వారా ఈ వైరస్‌ను సీఐఏ ప్రవేశపెట్టించిందన్న ఆరోపణలను తోసివేయలేం. డబ్ఞ్యూఈఎఫఖ్‌, వీల్‌ గేట్బ్‌కు చెందిన జీఏవీఐ (వాక్సినేషన్‌,

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ జులై-2020 |




ఫార్మాస్యూటికల్స్‌ను ప్రోత్సహించే సంస్థ, రాక్‌ ఫెల్లర్‌, రాల్ట్స్‌ వగైరా కార్పొరేట్‌ సంస్థలు “ఎజెండా ఐడీ 2020 అనే కార్యక్రమం ద్వారా - ఏకరీతి ప్రపంచాన్ని (ఒన్‌ వరల్డ్‌ ఆర్జర్‌)ను తీసుకురావాలనే వథకాన్ని రచించాయి. ఇందుకోసం అవసరమైన డేటా చిప్‌ను మొత్తం మానవాళి శరీరాల్లోకి వవేశపెట్టాలని రవాన్యంగా -) తీర్మానించుళకున్నాయుని తెలుస్తోంది. | అందుకోనం వరునగా ఎవైరన్‌ | మహమ్మారులను నృవ్చించి, వాక్ళినేషన్‌ , | కార్యజత్రవుం ఐడీ 2020 వభకాన్ని విజయవంతం చేయాలని యోచిస్తున్నట్లు ళా అంతర్జాతీయంగా వలు కథనాలు వెలువడ్డాయి.

ఖాగోళిక రాజకీయ అంశాలన్నీ కారణాలు లేదా పరిస్థితులు (ప్రత్యయాలు) గా నీలుస్తాయి. ఏ కార్యానీకైనా ఒకే కారణమంటూ ఉండదు. హేతుపప్రత్యయాలు కలగలసిన “పరస్పరాధారిత ఆవిర్భావం” (6606౧660౧1 081౬ 10%) గానే కరోనా వంటి మహమ్మారులు ఉనికిలోకి వస్తున్నాయని (గ్రహించాలి. ఈ రోగ కారక క్రిములు చేస్తున్న మారణహోమానికి తాత్కాలిక వరిష్మారాలుగా మందులు, వాక్సిన్‌ల వంటివి కనుగొన్నప్పటికీ, దీర్జకాలిక, శాశ్వత పరిష్కారం కోసం ప్రపంచ ఆభివృద్ధి నమూనాను సమూలంగా పునర్నిర్వచించుకోక తప్పదు.

“మనుషులు ప్రకృతి నుంచి జీవిస్తారు అంటే (ప్రకృతే మన శరీరమవుతుంది. మరణించకుండా ఉండాలంటే, (పక్ఫతితో మనం నిరంతరాయంగా నంభావించాట్సి ఉంటుంది” ఒళ పాశ్చాత్య తత్త్వవేత్త వ్యాఖ్యానాన్ని మనం తప్పక గుర్తుంచుకోవాలి.


న గతొ'

“ఎిజ్ఞానళా(స్తాన్ని అమ్ముభావలో భోధించాలని ఉపాధ్యాయులను కోరుతున్నా. దానివల్ల చిన్నారుల్లో "సైన్స్‌ నృృజనాత్భకత”* పెరుగుతుంది. వొత్యాంశాన్న త్వరగా అర్థం

చేనుకునే శక్తీ సమకూరుతుంది. నేను వదో తరగతి వరకూ మాత్చభావా మాధ్యమంలోనే చదువుకున్నా తర్వాత ఆంగ్రం నేర్చుకున్నా. [ప్రాథమిక పాఠశాం

స్థాయిలో విల్లలు చూవించే నృజనాత్డుకతో వారి

భవిప్పుత్తుకు వునాది. ఆ న్ధుజనాత్భుకత అమ్మభాషలో చదువువల్లే నాధ్వం.”

-డా!॥ ఎ.పి.జె. అబ్బుల్‌ కలామ్‌