పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/288

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పన్నెండవ ఆధ్యాయము

267


మని చెప్పుకొనుచున్న అమెరికాలో నేటికిని జరుగుచున్న పద్ధతి. 1885 సంవత్సరము మొదలు 1914 సంవత్సరము వరకు షుమారు మూడు వేల మంది నీగ్రోలిట్టి చిత్రవధలకు లోనైరని అఖ్కలవలన తేలుచున్నది. 1911 వ సంవత్సరమున సూరుమంది నీగ్రోలు చిత్రవధలు గావింపబడిరని క్రైసిను అనుపత్రిక వ్రాసినది. శ్రీయుత లాలా లజపతిరాయిగారి అమెరికా సంయుక్త రాష్ట్రములను గ్రంధము 1916 వ సంపత్సరములో రచించుట చేత 1914 వరకు మాష్ట్రమే వారంకెలానిచ్చినారు. కాని ఈ ఘోరమగు ఆచారము నేటికిని అమెరికాలో జరుగుచున్నది.


ఈచిత్రవధల యొక్క కొన్ని యుదాహరణములూ లాలాజీగారి గ్రంధములో అమెగా పత్రికలనుండి ఎత్తి.. (వ్రాయబడినవి. కొన్నిటిని మాత్రమిచట యుదహరించెదము.


1911 అక్టోబరు 20 -- జెర్రివలాసు అను నీగ్రో ఒక తెల్ల వానిని గడచిన రాత్రి కొట్టుచున్నందున పట్టుకొని వచ్చి జైలులోనుంచిరి. ఈయదయము 2 గంటక వేళ ముప్పదిమంది తెల్లవారు వానిని జైలులో నుంచి బయటకు లాగుకోని వచ్చి చిత్రవధగాగించిరి. మేనెల 26వ తేదీ" ఒక నీగ్రో స్త్రీ యొక షెరీఫుమీద తుపాకి కాల్చినది. ఒక తెల్ల ప్రజలగుంపు అమెను ఆమెయొక్క పదునాలుగు సంవత్సరముల ఈడుగల కుమారునితోకూడ యురితీసిరి. ఆఏను ఉతీయకముందు.. బలవంతముగా చెరిచిరిరి. *[1]

మేనెల 20వ తేది - ఒక ప్రముఖుడగు పౌరుని - -

-

  1. * లాజపతిరాయి 152 పుట చూడుము.