పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/125

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

అమెరికా సంయుక్త రాష్ట్రములు


మిగుల థైర్యముగా క్విచికోటను ముట్టడించిరి. గాని క్విచికుకోట మిగుల బలముగ సంరక్షించబడినది. లోపల రెండువందల మంచి ఫిరంగులును బయట నుండిన అమెరికనులకు రెట్టింపు సంఖ్యగల 'ఆంగ్లేయ సైన్యములు నుండెను. అమెరికసులు క్విచికోటను వశపరచుకొని పోయిరి. మాంగ మరీ నేనాని హతుడయ్యెను. మూడవవంతు అమెరికను సైనికులాంగ్లేయులచే ఖయిదీలుగా పట్టుకొనబడిరి. అమెరికను " సంపూర్ణముగా నోడిపోయిరి.

{అమెరికను జాతీయ
అతాక మెత్తబడుట}

వర్జీనియా రాష్ట్రము యొక్క ఆంగ్లేయగవర్నరు డనుమొరు ప్రభువు సైనిక శాసనముసు, ప్రకటించెను. 1776 సంవత్సరం 1 వ జనవరి తేదీన నాయనను నారు ఫోరుపట్టణ ప్రజలు వెళ్ళగొట్టిరి .. ఆయన నాంగ్ల సైన్యములతో నాపట్టణమును ముట్టడించి తగల బెట్టెను. ఇందు వలస అమెరికనులలో నాంగ్లేయులయందు ద్వేషమును కసి తీర్చుకోవలెననును ద్రేకమును వృద్ది చందెను. ఆనూతనసంవత్సర ప్రధమదినము ననే ఎరుపు 'తెలుపు వర్ణముల పదమూ డుచారలు గల అమెరికను జాతీయ జండా ఎత్తబడెను. పద మూడు యుద్ధనౌకలుకూడ నిర్మించబడెను.

(3)

{అమెరికావారి
దుస్తితి.}

వాషింగ్టను సేనాని స్వల్ప సైన్యములతో బాస్టను పట్టణము బయట విడిసి యుండెను. ఆయసద్ద తగిన మందుగుండు సామానుగాని ద్రవ్యముగానీ లేకుండెను. సైనికులు ఇండ్లకు పోవలెనని యాతురపడుచుండిరి. ముఖ్యముగా