ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఇ. అయ్యపురెడ్డి
యన్. కె. లింగం
విజయభాస్కరరెడ్డి
దామోదర సంజీవయ్య
కాంగ్రెస్ : ఎమ్మిగనూరు (రిజర్వుడు) నియోజకవర్గం. జననం 14-2-1921 విద్య, బి. ఎ., బి. యల్. ప్రభుత్వోద్యోగిగా ఉంటూ రాజీయిచ్చి 1950 లో కాంగ్రెస్ సభ్యుడుగా రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక, 1952 లో మద్రాసు అసెంబ్లీకి ఎన్నికై రాజాజీ మంత్రివర్గంలో సహకార శాఖామంత్రి, ఆంధ్రరాష్ట్రానికి ప్రకాశంగారి నాయకత్వాన ఏర్పడ్డ ప్రధమ మంత్రివర్గంలో ప్లానింగ్, ప్రజారోగ్యశాఖల మంత్రి, ప్రస్తుతం మంత్రివర్గంలో సభ్యుడు, అడ్రస్సు: కర్నూలు.
టి. జి. తిమ్మయ్య సెట్టి