కస్తూరి రంగకవి.
ఈకవి లక్షణచూడామణి యను నామాంతరముగల రంగరాట్ఛందస్సును రచియించుటయేకాక సాంబనిఘంటును కృష్ణార్జునసంవాద మనెడియైదాశ్వాసముల కావ్యమునుగూడ రచియించెను.