పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/118

ఈ పుటను అచ్చుదిద్దలేదు

112 ఆంధ్రకవుల చరిత్రము.

గీ. ఉద్దతులముల్కు సందగ్ననోత్సుకి త్వ | మాత్రం జటాడ నాడాడ నలరుమన్నే దొరలు వచ్చిరమానుష ద్రోశిప్రసంగ క లికుఁడగురంగరాయ డొక్క. గుఁడుద

సీ. నిజభుజదండ నిర్లి ద్రకోదండంబు గాండీవకారుక క్రమముఁ జూపం జరమభాగస్ఫుటచ్చటులతూ శీరముల్ క పదొనసొంపు సంఘటిలఁజేయు నా ముఖర నా నాశంఖిక ధ్వనుల్ దేవద హీరవోద్వ, లిఁ దెలుప సూరెలఁ బర తెంచుజులుమతీ తేజీలు ధవళాశ్వములమస్తు ద్రస్తుపల గలీయు గౌర్జును, డౌ ' యీ ఘనుఁడటంచుఁ | దను జగజ్జన చిన్న నద్దతులములు వీక్షణా పేక్ష నేతెంచె విజయ గామ 1 గాజరాజన్యలోకమార్తాండమూర్తి.

చ. నలువది వేల కాల్బలము నాలుగు వేలతురంగమంబుల్ు నలువదియేఁ బదేముఁగు లవంతము లై సశతఘ్ని కాచయం బులు నొక వేఋలొట్టియ లపూగ్వివిభావిభవంబు దెల్పుచు గొలువ ఫరాను తెనిఁ గనుఁగోఁ జనుదెంచెను రా జతిత్వరణ.

ఇట్లీ కావ్యమునందు విజయరామరాజు గారు నలువది వేల కాల్బలముతో వచ్చినట్లు చెప్పఁబడినను, ఆయన వెంట నిజము గావచ్చిన సేన పది వేల ని చరిత్రకారుఁడైన యార్డు దొరగారు వ్రాసియున్నారు. ఇంట్లుండఁగా రంగారావు గా 3.యముమతిమీఁడ నే బుస్సీ దొర గారు కొందఱు సిపాయిల కు బొబ్బిలిరాజ్యముమీదుగా మతి యొక చోటికిఁ బోవుటకుఁ బంపి3, విజయ మచురాజు గారి తంత్రమువలననో రంగారావు గారి బుది పూర్వకమయిన యేర్పాటువలననో పంప బడిన సిపాయీ తోవలో బొబ్బితే భటుల చే నెదిరింపఁబడి ముప్పది ప్రాణములను గోలుపోయి మరలి రావలసినవారి 3. ఈనవమానము విజయ రామరాజు గారి ప్రోత్సాహమునకు తోడుపడఁగా, బుస్సీ గారు రం గారావు గా 39 శిక్షించి వా30 కుటుంబ సహితముగా బొబ్బిలినుండి వెడలఁదోలుటకు నిశ్చయించుకొనెను. ఇన్నూట యేఁ బండ్రు గుఱ్ఱపు రౌతులును నాలుగు ఫిరంగులును KO MO యీరపియగులతోను, విజయరామరాజు గారి భటులును సిపాయీలును గలిసిన (00000 స్వదేశీ నుపదాతి బలముతోను బుస్సీ గారు బొబ్బిలిలో టమీఁడి కిదండు ZXM9. బొబ్బిలి కోట యిన్నూ రుగజముల వైశాల్యముగUగి నలుచదరముగానుండెను. -లంగుమూలలను నాలుగు గుండ్రని బురుజు లుండెను వేలుపలిగోడలయెకు ఇరువు రెండడుగులయిన, లోపలిబురుజులయెత్తు పండ్రెండడుగులే యుండెను. పయిని గోడలపేడల్పును పుట్రెండడుగులుండెను. ఇట్టి మట్టికోట యొద్దకుఁబోయి బుస్సీ గారు తన సేనలను నాలుగు భాగములు చేసి యొక్కొక్క భాగమున కొక్కొక్క పిరంగినిచ్చి