ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆడువ మకరణము,

57


<మ. హనుమంతుం డెచటన్ దివాకరసుతుం *(డాచెంత) సౌమిత్రియున
(దను సేవింపఁగ) జానకీ విభుఁడు (వా - త్సల్యంబుతో నిల్చి) యిం
(పున నన్నెప్పుడు) గాచుచుండగనునీ • బోయాధముల్ కిన్కచే
ననుఁజం వంగలవారే ? రావుకులజు • న్మా ! రంగరా (యోత్తమా.!)


ఇట్లు బోయల బారి నుండి తప్పించుకొని • మఱునాటికి జాముపొద్దు వేళకు మరడామునకు సమీపముననున్న యొకతోటలో బసచేసి వంట చేసికొని భోజనము చేయుటకు నొక యరటాకు నిమ్మని యచ్చటనున్న కూరాకుల మల్లిగాని నడుగవాఁ డాకు నీయక కవిని నిరాకరించెను. అంత సూరకవి కుపితుఁడై * కూరాకుల మల్లిగాడు కూలే నూతన్ " అని తిట్టెను. సూరకవితిట్టు కమసాలిసుత్తి పెట్టు”అను దానికి నిదర్శనముగ నేతము తోడుచున్న మల్లిగాఁడు నూతిలోఁ గూలెనఁట ! ఇది జరిగియి ప్పటికి రమారమి నూటయేఁబది సంవత్సరములైనను నిప్పటికిని మరడామునకు దగ్గఱనున్న యొక గచ్చునూతికి "సూరన్న గారి నుయ్యి ”అని యాప్రాంతమున వాడుక గలిగియున్నట్లు నామిత్రులలో నొకరగు శ్రీ బుద్దరాజు వేంకటపతి రాజు గారు చెప్పు


  • ఈసందర్భమున నే కవిగారు . ఆర్తిజనరక్షోంపాయ ఆంజనేయ" అను మగుటముతో నూరుపద్యములు చెప్పినట్టు పొడుకకలదు. వానిలో నేను బది పద్యములు గల యొక ప్రాచీన తాళ గ్రంథము తమయొద్ద నున్నదని నా మిత్రులలో నొకరగు మగ్గాల గున్నయ్యశాస్త్రీ, బి. ఎ. గారు చెప్పినారు. కారణాంతరములచే నయ్యది సమయమునకు వారు నాకుబంపఁ జాలి నారు కారు. అడిడమువారి చాటువులు' అను "పేరునేను ప్రచురింపబోవు పుస్తకమునందా పద్యములనుజేర్చగల వా

డను